పుచ్చకాయలో విషం లేదు.. ముంబయి ఫ్యామిలీ డెత్ మిస్టరీ కేసులో బిగ్ ట్విస్ట్

మహారాష్ట్రలో ఇటీవల ఒకే కుటుంబానికి చెందిన నలుగురు బిర్యానీ, పుచ్చకాయ తిన్న కొద్ది గంటల్లోనే మృతి చెందిన ఘటన తీవ్ర చర్చకు దారితీస్తోంది.ఈ కేసులో మిస్టరీ ఇంకా వీడకపోయినా, తాజాగా కొన్ని కీలక వివరాలు వెలుగులోకి వచ్చాయి. వారు తిన్న పుచ్చకాయలో ఎలాంటి కల్తీ జరగలేదని పరీక్షల్లో స్పష్టమైంది. అయితే మృతులలో కొందరి శరీర అవయవాలు ఆకుపచ్చగా మారడం కొత్త అనుమానాలకు తావిస్తోంది. ముంబైకి చెందిన అబ్దుల్లా డోకాడియా, ఆయన భార్య నస్రీన్‌, ఇద్దరు కుమార్తెలు ఆదివారం…

Read More

మమతకు ‘సుప్రీం’లో చుక్కెదురు

ఎన్నికల సంఘం సర్క్యులర్‌కు ఓకే న్యూదిల్లీ: పశ్చిమ బెంగాల్‌లో ఓట్ల లెక్కింపు వేళ సీఎం మమతా బెనర్జీకి సుప్రీంకోర్టులో చుక్కెదురైంది. ఓట్ల లెక్కింపులో కేవలం కేంద్ర ప్రభుత్వ సిబ్బందిని మాత్రమే నియమిస్తూ ఈసీ తీసుకున్న నిర్ణయాన్ని సవాలు చేస్తూ మమత సుప్రీంకోర్టును ఆశ్రయించిన విషయం తెలిసిందే. లెక్కింపులో కేవలం కేంద్ర ప్రభుత్వ, కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థల ఉద్యోగులను నియమిస్తూ ఎన్నికల సంఘం జారీ చేసిన సర్క్యులర్ నిబంధనలకు విరుద్ధమేమీ కాదని సర్వోన్నత న్యాయస్థానం పేర్కొంది. లెక్కింపు…

Read More

అవునండీ…ఆ నగరం కుంగిపోతోంది

మెక్సికో: పట్టణీకరణతో జనాభా పెరుగుదల, ఇతరత్రా సమస్యలే కాదు…భౌగోళిక సమస్యలూ తలెత్తుతున్నాయి. పర్యావరణాన్ని లెక్క చేయకుండా విస్తరిస్తోన్న నగరాలు పెద్ద సమస్యలే తెచ్చిపెడుతున్నాయి. సరైన ప్రణాళిక లేని నగర విస్తరణ వల్ల కలిగే విపరిణామాలకు ‘మెక్సికో’ నగరం నిదర్శనగా నిలిచింది. మెక్సికో రాజధాని అయిన మెక్సికో సిటీ అసాధారణ స్థాయిలో కుంగుతోంది. రోదసి నుంచి కూడా ఈ పరిణామ తీవ్రత కనిపించింది. భూకక్ష్యలో పరిభ్రమిస్తోన్న భారత్, అమెరికా సంయుక్త ఉపగ్రహం ‘నైసార’ దీన్ని పసిగట్టింది. ఈ నగరం…

Read More

రూ.993 పెరిగిన వాణిజ్య సిలిండర్ ధర…రాహుల్ గాంధీ ఆగ్రహం

రూ.993 పెరగడమంటే ఒకరోజులో నమోదైన అత్యధిక పెరుగుదల అన్న రాహుల్ గాంధీవాణిజ్య సిలిండర్ ధరలు భారీగా పెరిగిన విషయం తెలిసిందే. ఈ ధరల పెంపుపై కాంగ్రెస్ పార్టీ అగ్రనేత, లోక్ సభలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ స్పందించారు. కేవలం మూడు నెలల్లోనే వాణిజ్య సిలిండర్ ధరను 81 శాతం పెంచారని ఆగ్రహం వ్యక్తం చేశారు. వాణిజ్య సిలిండర్ ధరను ఒక్కరోజులోనే రూ.993 పెంచారని, ఇది కచ్చితంగా ఎన్నికల బిల్లు అని ఎద్దేవా చేశారు. ఎన్నికల తర్వాత…

Read More

ప్రధాని మోదీ ఇచ్చిన మేడే గిఫ్ట్ ఇదే: కేటీఆర్

ఎన్నికలు పూర్తికాగానే పెట్రోల్, గ్యాస్ సిలిండర్ ధరలు పెంచడం అలవాటుగా మారిందని విమర్శకార్మికుల సంక్షేమం రేవంత్ రెడ్డికి పట్టడం లేదన్న కేటీఆర్ఎన్నికలు పూర్తికాగానే పెట్రోల్, డీజిల్, గ్యాస్ సిలిండర్ ధరలను పెంచడం ప్రధానమంత్రి నరేంద్రమోదీకి అలవాటుగా మారిందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆరోపించారు. 80 ఏళ్లలో ఎన్నడూ లేనంతగా కమర్షియల్ సిలిండర్ గ్యాస్ ధరలు పెరిగాయని ఆందోళన వ్యక్తం చేశారు. ప్రధాని మోదీ మేడే కానుకగా హోటల్ కార్మికులకు ఇచ్చిన బహుమతి కమర్షియల్ గ్యాస్ ధరలు…

Read More

శాంతి భద్రతలను కాపాడడమే లక్ష్యం – Visalaandhra

-సీఐ సి.వెంకటేశులు ​విశాలాంధ్ర-రాప్తాడు : ​రాప్తాడు మండలంలోశాంతి భద్రతలను కాపాడడమే లక్ష్యమని సీఐ సి.వెంకటేశులు అన్నారు. అన్నమయ్య జిల్లా ములకలచెరువులో విధులు నిర్వహిస్తున్న ఈయన బదిలీపై వచ్చి రాప్తాడు అప్ గ్రేడ్ పోలీసు స్టేషన్ ఇన్స్పెక్టరుగా శుక్రవారం బాధ్యతలు చేపట్టారు. గతంలో ఇక్కడ పనిచేసిన సిఐ శ్రీహర్ష ‘హనీట్రాప్్ణ కేసులో ఆరోపణలు ఎదుర్కొని విధుల నుంచి డిస్మిస్ అయ్యారు. ఈసందర్భంగా సిఐ వెంకటేశులు విలేకరులతో మాట్లాడుతూ మండల పరిధిలోని 26 గ్రామాల్లో శాంతిభద్రతలకు ఎలాంటి విఘాతం కలగకుండా…

Read More

కార్మికుల హక్కులను కాలరాస్తున్న కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు

వైయస్సార్ టి యు సి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మోమిన్ మన్సూర్ విశాలాంధ్ర- నందికొట్కూరు : వివిధ కార్మిక రంగాలలో పనిచేస్తున్నటువంటి కార్మికుల హక్కులను కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కాలరాస్తున్నాయని వైయస్సార్ టి యు సి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మోమిన్ మన్సూర్ అన్నారు. శుక్రవారం మే డే సందర్భంగా ఆయన ఆధ్వర్యంలో పట్టణంలోని స్థానిక వైసీపీ కార్యాలయం నుంచి భారీ ఎత్తున ఆటో కార్మికులతో ర్యాలీ తో పటేల్ సెంటర్ మీదుగా పాత బస్టాండ్ కు…

Read More

ప్రతి సోమవారం మజ్జిగ పంపిణీ – Visalaandhra

వైయస్సార్సీపి జాయింట్ సెక్రెటరీ గడ్డం కుళ్లాయప్ప విశాలాంధ్ర ధర్మవరం; పట్టణంలోని కాయగూరల మార్కెట్లో ప్రతి సోమవారం 1000 లీటర్ల మజ్జిగ పంపిణీ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామని వైఎస్సార్సీపి రాష్ట్ర జాయింట్ సెక్రెటరీ గడ్డం కుళ్లాయప్ప తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రస్తుతం గత రెండు నెలలుగా ఎండ తీవ్రత ఎక్కువగా ఉందని, రైతులు, చుట్టుప్రక్కల గ్రామ, పట్టణ ప్రజలకు కొంతవరకు దాహార్తిని తీర్చేందుకు ఈ మధ్యగ పంపిణీ కార్యక్రమాన్ని చేపట్టడం జరిగిందని వారు సంతోషాన్ని వ్యక్తం చేశారు….

Read More

నృత్య కళను విస్తరించడమే నా ధ్యేయం..

మానస నృత్య కళాకేంద్రం గురువు మానసవిశాలాంధ్ర ధర్మవరం:: నృత్య కళను విస్తరించడమే నా ధ్యేయము అని మానస నృత్య కళాకేంద్రం గురువు మానస తెలిపారు. ఈ సందర్భంగా ఇటీవల చిత్తూరు జిల్లా శ్రీ కాణిపాక వరసిద్ధి దేవాలయము నందు’శ్రీ కాణిపాక విగ్నేశ్వరునికి నృత్య నీరాజనం అనే కార్యక్రమాన్ని నిర్వహించడంలో భాగంగా, శ్రీ సత్య సాయి జిల్లా ధర్మవరం ఎస్బిఐ కాలనీకి చెందిన నాట్య కళాకారిణి మానస వారి శిష్య బృందం ఆధ్వర్యంలో విగ్నేశ్వరునికి నృత్యాలను చిన్నారులు చేసిన…

Read More

అనంతపురం జిల్లా జట్లకు ధర్మవరం బాల బాలికలు ఎంపిక

– శెట్టిపి జయ చంద్రారెడ్డివిశాలాంధ్ర ధర్మవరం;; రాష్ట్రస్థాయి బాస్కెట్బాల్ పోటీల్లో పాల్గొనే 11వ ఆంధ్రప్రదేశ్ ఇంటర్ జిల్లా జూనియర్ బాస్కెట్బాల్ ఛాంపియన్షిప్ పోటీల్లో పాల్గొనే ఉమ్మడి అనంతపురం జిల్లా జట్టుకు ధర్మవరం బాలబాలికలు ఎంపిక కావడం జరిగింది అని ఉమ్మడి అనంతపురం జిల్లా బాస్కెట్బాల్ అసోసియేషన్ కార్యదర్శి శెట్టిపి జయచంద్రారెడ్డి తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రాష్ట్ర స్థాయిలో మే 1వ తేదీ తేదీ నుండి 4తేదీ వరకు డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాలోని…

Read More