అపరిచిత వ్యక్తుల పరిచయాలతో అనర్ధాలు – Visalaandhra

సోషల్ మీడియా వేదికగా అనేక మోసాలువిశాలాంధ్ర: అవసరానికి మించి దేన్నీ వినియోగించరాదు. అతి అనర్ధాలకు దారితీస్తుంది. ఇవన్నీ సామెతల్లా అనిపించవచ్చు. కానీ నిశిత పరిశీలన చేస్తే జీవిత సత్యాలుగా కనిపిస్తాయి. ఇప్ప్పుడు సోషల్ మీడియా పరిస్థితి అలా ఉంది. ముఖ్యంగా అపరిచిత వ్యక్తుల పరిచయాలు అనర్ధాలకు దారితీస్తున్నాయి. ముఖ్యంగా యువతులు, మహిళలు ఈ విషయాన్ని అర్ధం చేసుకోవాలి. ఇటీవల జరిగిన సంఘన…అనంతపురం నగరంలో ఓ యువతి చదువు పూర్తి చేసి ఉద్యోగ వేటలో ఉంది. అనుకోకుండా ఓరోజు…

Read More

ఐక్య ఉద్యమాలతో ఫాసిస్ట్ శక్తుల కట్టడి

కమ్యూనిజం లేని భారత్ లేదు అభ్యుదయ రచనలతో ప్రజల్లో చైతన్యం మూఢత్వం లేని సమాజం అరసం లక్ష్యంఅరసం మహాసభల్లో వక్తలు తిరుపతి : ప్రగతిశీల శక్తులు, వామపక్ష వాదులు తమ ఎజెండాలను పక్కనపెట్టి ఐక్య ఉద్యమాలు నిర్మిస్తేనే దేశంలో ఫాసిస్ట్ శక్తులను కట్టడి చేయవచ్చునని ప్రజాస్వామ్య రచయితల వేదిక జాతీయ సమన్వయకర్త ఆచార్య కాత్యాయని విద్మహే పేర్కొన్నారు. అభ్యుదయ రచయితల సంఘం (అరసం) రాష్ట్ర 23వ మహాసభలు తిరుపతిలో శనివారం ప్రారంభమయ్యాయి. స్థానిక గంధమనేని శివయ్య కృష్ణారెడ్డి…

Read More

ఇరాన్‌పై మరోసారి దాడులకు అమెరికా సన్నద్ధం

వాషింగ్టన్: అగ్ర రాజ్య అహంకార ధోరణి తగ్గలేదు. శాంతి చర్చలు అంటూ మరో పక్క కయ్యానికి కాలుదువ్వుతునే ఉంది. పాకిస్థాన్‌ను మధ్యవర్తిగా పెట్టి అమెరికా- ఇరాన్ మధ్య శాంతి చర్చలు జరుపుతూ… మరోవైపు ఇరాన్‌పై మరోసారి దాడులకు అమెరికా సన్నద్ధమవుతుందనే నివేదికలు వెలువడుతున్నాయి. చివరి నిమిషంలో దౌత్య ప్రయత్నాలు విఫలమైతే సైనిక చర్యకు దిగే విషయాన్ని అధ్యక్షుడు ట్రంప్ తీవ్రంగా పరిశీలిస్తున్నట్లు తెలుస్తోంది. ఈమేరకు అమెరికా అధికారులను ఉటంకిస్తూ అక్కడి మీడియాలో కథనాలు వస్తున్నాయి. ట్రంప్t శుక్రవారం…

Read More

కర్ణాటకలో ఘోర రోడ్డు ప్రమాదం: ఐదుగురి మృతి

లాడ్లాపూర్ (కర్ణాటక): కర్ణాటకలో శనివారం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. కలబుర్గి జిల్లాలోని లాడ్లాపూర్ సమీపంలో చోటుచేసుకున్న ప్రమాదంలో ఒకే కుటుంబానికి చెందిన ఐదుగురు దుర్మరణం పాలయ్యారు. వేగంగా వెళ్తున్న క్రూజర్ వాహనం ముందున్న లారీని ఢీకొనడంతో ఈ ప్రమాదం జరిగినట్లు పోలీసులు తెలిపారు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని వివరాలు సేకరించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం… లాడ్లాపూర్ దగ్గర లారీని క్రూజర్ వాహనం ఢీకొట్టడంతో…

Read More

ఐపీఎల్ ముగియగానే…సినీ సందడి మొదళాయే!

జూన్‌లో విడుదలకు వరుస సినిమాలుసినిమా: చెప్పుకోదగ్గ స్థాయిలో సినిమాలు విడుదల కాకపోవడం… ఐపీఎల్ ప్రభావం… ఎండల తీవ్రత… ఇలా ఎన్నో కారణాలతో గత కొన్ని నెలలుగా ప్రేక్షకుడు థియేటర్‌వైపు సరిగా చూడనేలేదు. వేసవి సీజన్ చప్పగా సాగుతూ… దాదాపు ముగింపు దశకు వచ్చేసింది. అయితే కొసమెరుపులా జూన్ నెల విడుదలలు మాత్రం ఊరిస్తున్నాయి. వేసవి సీజన్‌లో ఇదే చివరి నెల. ఈసారి ఈ నెలలోనే కీలకమైన సినిమాలు విడుదలకు సిద్ధమయ్యాయి. మే చివరికి ఐపీఎల్ కూడా ముగుస్తుండడంతో…

Read More

తామే తయారు చేసిన ఏఐతో ఉద్యోగాలు కోల్పోయిన మెటా సిబ్బంది

ఫేస్‌ బుక్‌ మాతృసంస్థ మెటా చేపట్టిన ఉద్యోగుల తొలగింపులపై కొత్త చర్చ మొదలైంది.సంస్థలో పనిచేసిన ఉద్యోగులు తయారుచేసిన కృత్రిమ మేధ సాధనాలను తరువాత వారి స్థానాల్లో వినియోగించారని ఆరోపణలు వెలువడుతున్నాయి. ఈ విషయాన్ని ఉద్యోగం కోల్పోయిన ఓ మహిళ భర్త సామాజిక మాధ్యమ వేదిక ఎక్స్‌లో వెల్లడించడం ప్రస్తుతం విస్తృత చర్చకు దారితీసింది. జూలియన్‌ అనే వ్యక్తి చేసిన పోస్టు ప్రకారం.. కొన్ని నెలల క్రితం మెటా సంస్థలో ప్రత్యేకంగా ఏఐ వీక్‌ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఆ…

Read More

మహిళల భద్రతకు అత్యంత ప్రాధాన్యత ఇవ్వాలి…

జిల్లా అడిషనల్ ఎస్పీ అంకిత సురానవిశాలాంధ్ర ధర్మవరం : మహిళల భద్రతకు అత్యంత ప్రాధాన్యత ఇవ్వాలని, పోక్సో, మహిళా కేసుల దర్యాప్తులో ప్రత్యేక దృష్టి సారించాలని జిల్లా అడిషనల్ ఎస్పీ అంకిత సురాన తెలిపారు. ఈ సందర్భంగా వారు ధర్మవరం సబ్ డివిజన్ పోలీస్ అధికారులతో నేర సమీక్ష సమావేశాన్ని నిర్వహించారు. అనంతరం వారు మాట్లాడుతూ శాంతిభద్రతలకు విఘాతం కలిగించే వారి పట్ల కఠినంగా తప్పక వ్యవహరించాలని వారు తెలిపారు. ధర్మవరం సబ్ డివిజన్ పరిధిలో నేరాల…

Read More

విధి నిర్వహణలో మాజీ సైనికుడి మృతి

విశాలాంధ్ర-రాజాం (విజయనగరం జిల్లా): రాజాం మండలం గెడ్డవలస గ్రామానికి చెందిన మాజీ సైనికుడు వెంకన్న ముదిలి రోడ్డు ప్రమాదంలో మృతి చెందారు. భారత సైన్యంలో 177 మీడియం రెజిమెంట్‌లో సేవలందించిన ఆయన, ప్రస్తుతం విజయవాడలో రైల్వే శాఖలో గ్రూప్-డి ఉద్యోగిగా పనిచేస్తున్నారు. ఈ నెల 20వ తేదీ రాత్రి డ్యూటీ ముగించుకుని వస్తుండగా ప్రమాదం చోటుచేసుకుని ఆయన ప్రాణాలు కోల్పోయారు. ఆయన మృతదేహాన్ని స్వగ్రామానికి తీసుకురాగా, మాజీ సైనికుల సంఘం ఆధ్వర్యంలో జాతీయ పతాకంతో ఘనంగా నివాళులు…

Read More

బొద్దింక మామిడి పండ్లను ఎలా తింటుందో చూడండి..మోదీపై ప్రకాశ్ రాజ్ సెటైర్!

కాక్రోచ్ జనతా పార్టీలోకి ప్రకాశ్ రాజ్ కాక్రోచ్ పార్టీ డిజిటల్ విప్లవంలోకి సినీ సెలబ్రిటీలుఇన్స్టాలో 1.9 కోట్ల ఫాలోవర్లను దాటేసిన కాక్రోచ్ పార్టీసోషల్ మీడియాను షేక్ చేస్తున్న ‘కాక్రోచ్ జనతా పార్టీ ‘ డిజిటల్ విప్లవంలోకి ఇప్పుడు సెలబ్రిటీల ఎంట్రీ మొదలైంది. వైవిధ్యభరిత నటుడు ప్రకాష్ రాజ్ తాజాగా ఈ ఉద్యమంలో భాగస్వామి అవుతూ పోస్ట్ చేసిన ఒక ఆసక్తికరమైన వీడియో ఇప్పుడు ఇంటర్నెట్‌లో వైరల్ అవుతోంది. ఈ వీడియోలో ప్రకాష్ రాజ్ మామిడి పండులో ఐస్…

Read More

నార్పల రెవెన్యూ వ్యవస్థ కుప్పకూలిందా? – Visalaandhra

రైతుల ఆవేదనకు సమాధానం చెప్పేది ఎవరు సారు?.. విశాలాంధ్ర – నార్పల : మండల కేంద్రంలోని తహసిల్దార్ కార్యాలయం ప్రస్తుతం ప్రజలకు సేవలు అందించే ప్రభుత్వ కార్యాలయంలా కాకుండా, రైతులు అవమానాలు భరించే కేంద్రంగా మారిందన్న విమర్శలు తీవ్రస్థాయిలో వెల్లువెత్తుతున్నాయి. రెవెన్యూ పనుల కోసం ఆశతో కార్యాలయానికి వచ్చే రైతులు చివరకు అధికారుల నిర్లక్ష్యం, సిబ్బంది బాధ్యతారాహిత్యంతో విసిగి పోయి నిరాశగా వెనుదిరుగుతున్న దుస్థితి నెలకొంది.మండలానికి ఇంచార్జి తహసిల్దార్‌గా ఉన్న శ్రీధర్ మూర్తి నార్పల ప్రజలకు పూర్తిగా…

Read More