కౌంటింగ్ వేళ…కరెంట్ కట్, సీసీటీవీలు ఆఫ్: మమత

కోల్‌కతా: పశ్చిమ బెంగాల్‌లో అధికార పగ్గాల కోసం తీవ్ర ఉత్కంఠ నెలకొంది. 293 స్థానాల్లో ఓట్ల లెక్కింపు ప్రారంభం అయిన క్రమంలో సీఎం మమతా బెనర్జీ బీజేపీపై తీవ్రస్థాయిలో ఆరోపణలు చేశారు. అనేక ప్రాంతాల్లో విద్యుత్ కోతలు చోటుచేసుకున్నాయి, సీసీటీవీ కెమెరాలు కూడా ఆఫ్ అయ్యాయని పేర్కొన్నారు. బీజేపీ ఆదేశాల మేరకే ఇవన్నీ జరుగుతున్నాయంటూ ఆమె సోమవారం ఉదయం ఎక్స్‌లో పోస్టు పెట్టారు. హుగ్లీలోని సెరంపుర్, నాడియాలోని కృష్ణానగర్, బుర్ద్వాన్‌లోని ఆస్‌గ్రామ్, కోల్‌కతాలోని క్షుదీరమ్ వంటి ప్రాంతాల్లో…

Read More

హోర్మూజ్ జలసంధిపై…‘ప్రాజెక్ట్ ఫ్రీడమ్’ – Visalaandhra

అమెరికా అధ్యక్షుడు ట్రంప్ కొత్త ప్లాన్ వాషింగ్టన్: పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు కొనసాగుతోన్న వేళ…అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కీలక నిర్ణయం తీసుకున్నారు. హోర్మూజ్ జలసంధిలో చిక్కుకుపోయిన విదేశీ నౌకలను సురక్షితంగా గమ్యస్థానానికి చేర్చడానికి ‘ప్రాజెక్ట్ ఫ్రీడమ్’ను ప్రకటించారు. ఈ మేరకు ఆయన ట్రూత్‌సోషల్‌లో పోస్టు పెట్టారు. ఈ యుద్ధంలో భాగం కాని చాలా దేశాలకు చెందిన నౌకలు ఈ జలసంధిలో చిక్కుకుపోయాయని ట్రంప్ తెలిపారు. వాటిని విడిపించుకోవడం కోసం ఆయా దేశాలు అమెరికా సాయాన్ని కోరాయన్నారు. వారి…

Read More

తమిళనాడులో ‘టీవీకే’ హవా

మొదటి రౌండ్ లెక్కింపు పూర్తిబెంగాల్‌లో బీజేపీ, కేరళలో యూడీఎఫ్, అసోంలో బీజేపీ, పుదుచ్చేరిలో బీజేపీ ఆదిక్యంలో కొనసాగుతున్నాయిముగ్గురు సీఎంలు వెనుకంజలోనే…ఎన్నికల ఫలితాల్లో అనూహ్య పరిణామాలు చోటుకుంటున్నాయి. మొదటి రౌండ్ లెక్కింపు పూర్తయిన సమయానికి…తమిళనాడులో ఎగ్జిట్‌పోల్స్ అంచనాలను తారుమారు చేస్తూ ముందంజలో ఉంది. 234 సీట్లకు గానూ… టీవీకే 100 సీట్లపైన ఆధిక్యంలో కొనసాగుతోంది. పశ్చిమబెంగాల్‌లో 294 సీట్లకు గానూ ఒక అసెంబ్లీ స్థానానికి రీపోలింగ్ నిర్వహిస్తారు. ఇక్కడ లెక్కింపు జరుగుతోన్న 293 స్థానాలకు గానూ…బీజేపీ 174 స్థానాల్లో…

Read More

గుజరాత్ టైటాన్స్…హాట్రిక్ విజయం

క్రీడలు: అహ్మదాబాద్ వేదికగా ఆదివారం ఉత్కంఠగా సాగిన మ్యాచ్‌లో గుజరాత్ టైటాన్స్ 4 వికెట్ల తేడాతో పటిష్టమైన పంజాబ్ కింగ్స్‌ను ఓడించింది. ఐపీఎల్ 2026 సీజన్‌లో గుజరాత్ టైటాన్స్ హ్యాట్రిక్ విజయాన్ని నమోదు చేసింది. వాషింగ్టన్ సుందర్ అద్భుత బ్యాటింగ్‌తో ఓడిపోయే మ్యాచ్‌లో గుజరాత్ టైటాన్స్ గెలుపొందింది. గుజరాత్ టైటాన్స్‌కు వరుసగా మూడో విజయం కాగా…పంజాబ్ కింగ్స్‌కు ఇది వరుసగా రెండో పరాజయం. 164 పరుగుల లక్ష్య ఛేదనను గుజరాత్ టైటాన్స్ 19.5 ఓవర్లలో 6 వికెట్లకు…

Read More

15న ప్రేక్షకుల ముందుకు ‘మిస్టర్ వర్క్ ఫ్రమ్ హోమ’

సినిమా: త్రిగుణ్, పాయల్ రాధాకృష్ణ, అనీశ్ కురువిల్లా ప్రధాన పాత్రల్లో నటిస్తోన్న ఫన్ ఫిల్డ్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ చిత్రం ‘మిస్టర్ వర్క్ ఫ్రమ్ హోమ’. ఈ చిత్ర విడుదల తేదీని మేకర్స్ అధికారికంగా ప్రకటించారు. మధుదీప్ చెలికాని రచన, దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని లోటస్ క్రియేటివ్ వర్క్స్ బ్యానర్‌పై అరవింద్ మండ్యం నిర్మించారు. సిహెచ్.వి.ఎస్.ఎన్. బాబ్జీ సమర్పిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన ఈ చిత్ర ప్రమోషనల్ కంటెంట్ మంచి స్పందనను రాబట్టుకోగా, ఈ సినిమాను 15న గ్రాండ్‌గా…

Read More

అధికారుల నిర్లక్ష్యం.. విడపనకల్లులో ‘ఇసుక’ దందా..

విశాలాంధ్ర – విడపనకల్లు: విడపనకల్లు మండల కేంద్రంలో అక్రమ ఇసుక రవాణా పరాకాష్టకు చేరుకుంది. ప్రభుత్వ నిబంధనలను బేఖాతరు చేస్తూ, ఇసుక మాఫియా పట్టపగలే జాతీయ రహదారిపై ఇసుకను తరలిస్తూ అధిక ధరలకు విక్రయిస్తోంది. ప్రభుత్వం “ఉచిత ఇసుక” అంటూ ప్రచారం చేస్తున్నప్పటికీ, క్షేత్రస్థాయిలో మాత్రం దళారుల ఆధీనంలోనే ఇసుక పంపిణీ జరుగుతున్నట్లు ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.సాధారణ ప్రజలు తమ అవసరాల కోసం ఇసుక కోరితే అందుబాటులో లేదని చెప్పబడుతుండగా, మధ్యవర్తుల ద్వారా మాత్రం సులభంగా లభిస్తున్నట్లు స్థానికులు…

Read More

ప్రపంచ కార్మికుల దినోత్సవం సాక్షిగా కడియం పేపర్ మిల్ లాకౌట్

విశాలాంధ్ర – కడియం : తూర్పుగోదావరి జిల్లా, కడియం లో గల ఏపీ పేపర్ మిల్ యాజమాన్యం శుక్రవారం లాకౌట్ ప్రకటించింది. ఈ లాకౌట్ మే 1వ తేదీ రాత్రి 10 గంటల నుండి అమలులోకి వస్తుందని ప్రకటనలో తెలిపింది. అడ్మినిస్ట్రేషన్, వెల్ఫేర్, మెడికల్ వంటి కొన్ని ఎమర్జెన్సీ సేవలు కొనసాగుతాయని తెలిపింది. గత ఐదు రోజులుగా పేపర్ మిల్ కాంటాక్ట్ కార్మికులు సమ్మె చేస్తున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో మే 1వ తేదీన కార్మికుల…

Read More

ప్రముఖులను కలిసిన ప్రముఖ వ్యాపారవేత్త దేవవరపు రాజుబాబు

విశాలాంధ్ర – పాయకరావుపేట : ప్రముఖ వ్యాపారవేత్త, పాయకరావుపేట పిఎసిఎస్ అధ్యక్షులు, తెలుగుదేశం పార్టీ నాయకులు దేవవరపు రాజుబాబు, హైకోర్టు న్యాయవాది వంకా నారాయణరావు హైదరాబాదులో ప్రముఖులను మర్యాదపూర్వకంగా కలిశారు. భారత ప్రభుత్వ హోమ్ వ్యవహారాల శాఖ మంత్రి బండి సంజయ్ కుమార్ ను, హైడ్రా కమిషనర్ ఏవి రంగనాథ్ ను, 99 టీవీ చైర్మన్ తోట చంద్రశేఖర్ ను మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా ప్రముఖులతో దేవవరపు రాజుబాబు పలు విషయాలను చర్చించారు. Source link

Read More

శాంతిభద్రతల పరిరక్షణకు కలిసి పని చేద్దాం

విశాలాంధ్ర-​రాప్తాడు : నియోజకవర్గ కేంద్రమైన రాప్తాడు మండల మెజిస్ట్రేట్ మరియు తహశీల్దార్ పి. విజయకుమారిని శనివారం రాప్తాడు అప్‌గ్రేడ్ పోలీస్ స్టేషన్ సీఐ సి. వెంకటేశులు మర్యాదపూర్వకంగా కలిశారు. స్థానిక తహశీల్దార్ కార్యాలయంలో జరిగిన ఈ భేటీలో సీఐ ఆమెకు పుష్పగుచ్ఛం అందజేసి శుభాకాంక్షలు తెలియజేశారు. ​ఈ సందర్భంగా వారు మండలంలోని ప్రస్తుత పరిస్థితులపై చర్చించారు. అనంతరం వారు మాట్లాడుతూ.. మండలంలో శాంతిభద్రతల పరిరక్షణలోనూ, రెవెన్యూ పరంగా ఏవైనా వివాదాలు తలెత్తినప్పుడు వాటిని సామరస్యంగా పరిష్కరించేందుకు రెవెన్యూ…

Read More

పదవ తరగతి పరీక్షా ఫలితాలలో కాకతీయ విద్యా నికేతన్ విజయవంతం

కరెస్పాండెంట్ సెట్టిపి నిర్మలాదేవివిశాలాంధ్ర ధర్మవరం:; పదవ తరగతి పరీక్షా ఫలితాలలో కాకతీయ విద్యా నికేతన్ విజయకేతనం ఎగురవేసిందని పాఠశాల కరస్పాండెంట్ శెట్టిపి నిర్మలాదేవి, పాఠశాల వ్యవస్థాపకుడు ఎస్.రామిరెడ్డి, డైరెక్టర్లు ఎస్. సూర్యప్రకాశ్ రెడ్డి ,ఎస్. పద్మా తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ 592 మార్కులతో ఎస్. అంజుమ్ ప్రథమ స్థానం, 589 మార్కులతో శ్రీ లహరి రెండవ స్థానం, 583 మార్కులతో పి యశ్వంత్ కుమార్, 583 మార్కులతో వై గిరిధర్ తృతీయ స్థానాలను కైవసం…

Read More