AMRUT Scheme: పలమనేరుకు భారీ వరం.. అమృత్ పథకం కింద రూ.16.5 కోట్ల నిధులు మంజూరు..! | ఆంధ్రప్రదేశ్ వార్తలు

Last Updated:May 25, 2026 10:53 PM IST చిత్తూరు జిల్లా పలమనేరు పట్టణ మౌలిక వసతుల కల్పనలో మరో కీలక అడుగు పడింది. కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న అమృత్ పథకం కింద పలమనేరు పట్టణానికి భారీగా నిధులు విడుదలయ్యాయి. News18 చిత్తూరు జిల్లా పలమనేరు పట్టణ మౌలిక వసతుల కల్పనలో మరో కీలక అడుగు పడింది. కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న అమృత్ పథకం కింద పలమనేరు పట్టణానికి భారీగా నిధులు…

Read More

TTD Tickets: శ్రీవారి భక్తులకు తీపి కబురు.. రూ.300 దర్శనం టికెట్లు దొరకలేదా?.. ఈ సూపర్ ఛాన్స్ మీకోసమే.. అస్సలు మిస్సవ్వకండి.. | ఆంధ్రప్రదేశ్ వార్తలు

Last Updated:May 25, 2026 10:33 PM IST జూన్ నెలలో తిరుమల శ్రీవారి దర్శనానికి వెళ్లాలని భావిస్తున్న భక్తులకు టీటీడీ మరో మంచి అవకాశం కల్పిస్తోంది. సాధారణంగా రూ.300 ప్రత్యేక ప్రవేశ దర్శనం టికెట్లు కొన్ని నిమిషాల్లోనే పూర్తవుతుండటంతో అనేక మంది భక్తులు నిరాశ చెందుతున్నారు. News18 జూన్ నెలలో తిరుమల శ్రీవారి దర్శనానికి వెళ్లాలని భావిస్తున్న భక్తులకు టీటీడీ మరో మంచి అవకాశం కల్పిస్తోంది. సాధారణంగా రూ.300 ప్రత్యేక ప్రవేశ దర్శనం టికెట్లు కొన్ని…

Read More

Today Top 10 News: నేడు దేశంలో జరిగిన టాప్-10 కీలక పరిణామాలు ఇవే | తెలంగాణ వార్తలు

తెలంగాణలో మహిళా వారోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. సీఎం రేవంత్ రెడ్డి దేశంలోనే అరుదుగా ఒకేసారి 8వేల ఇందిరా గాంధీ స్త్రీ శక్తి భవనాలకు వర్చువల్‌గా శంకుస్థాపన చేశారు. మహిళలు ఆర్థికంగా, సామాజికంగా ఎదిగినప్పుడే రాష్ట్రం బాగుపడుతుందని ఆయన అన్నారు. ప్రజా ప్రభుత్వం మహిళల సంక్షేమం కోసం చిత్తశుద్ధితో పనిచేస్తుందని స్పష్టం చేశారు. ——– 2. ఇందిరమ్మరాజ్యం కాదు.. ఇండ్లు కూల్చే రాజ్యం కూకట్‌పల్లి బీఆర్ఎస్ సమావేశంలో వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కాంగ్రెస్ ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు. కేసీఆర్…

Read More

Tirumala: తిరుమల పవిత్రతపై రాజకీయ రచ్చ.. భూమనపై మండిపడ్డ టీటీడీ సభ్యుడు భానుప్రకాష్ రెడ్డి..! | ఆంధ్రప్రదేశ్ వార్తలు

Last Updated:May 25, 2026 8:24 PM IST తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) మాజీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి మఠాధిపతులు, స్వామీజీలను ఉద్దేశించి చేసిన కొన్ని వివాదాస్పద వ్యాఖ్యలు ఆంధ్రప్రదేశ్ రాజకీయ, ఆధ్యాత్మిక వర్గాల్లో తీవ్ర కలకలం రేపుతున్నాయి. + News18 తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) మాజీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి మఠాధిపతులు, స్వామీజీలను ఉద్దేశించి చేసిన కొన్ని వివాదాస్పద వ్యాఖ్యలు ఆంధ్రప్రదేశ్ రాజకీయ, ఆధ్యాత్మిక వర్గాల్లో తీవ్ర కలకలం రేపుతున్నాయి….

Read More

KTR Son Himanshu: వేములవాడ దేవాలయంలో ప్రత్యేక పూజలు చేసిన కేటీఆర్ కొడుకు హిమాన్షు.. ఫోటోలు వైరల్..! |

సిరిసిల్ల అనగానే మనందరికీ గుర్తుకు వచ్చేది నేతన్నల కళా నైపుణ్యం(అగ్గిపెట్టెలో ఇమిడే చీర, దబ్బనంలో దూరే చీర,బంగారం,వెండి పోగులతో పట్టు చీరలు) సిరిసిల్ల నేతన్న హరిప్రసాద్ సిద్ధం చేసిన కళారూపాలను సిరిసిల్ల MLA KTR తనయుడు హిమాన్షు సందర్శించి,వివరాలను అడిగితెలుసుకున్నారు. హరి ప్రసాద్ కుటుంబ సభ్యులతో ఆప్యాయంగా మాట్లాడారు. నేతల బతుకు స్థితిగతులు,ఒక్క చీర తయారు చేసేందుకు ఎంత సమయం పడుతుంది ఎలా శ్రమిస్తారో అడిగి తెలుసుకున్నారు. Source link

Read More

Lovers Sucide: ఆత్మహత్య చేసుకోవాలని రైలు పట్టాలపైకి వెళ్లిన ప్రేమ జంట.. చివరి క్షణంలో ఏం జరిగిందో తెలుసా?.. సినిమాను తలపించే ట్విస్ట్.. | ఆంధ్రప్రదేశ్ వార్తలు

Last Updated:May 25, 2026 6:29 PM IST ప్రేమించిన ఇద్దరు యువ హృదయాలు… కుటుంబ సభ్యులు అంగీకరించరనే భయంతో ఇంటిని విడిచిపోయారు. చేతిలో డబ్బు అయిపోయింది… భవిష్యత్తు అంధకారంగా కనిపించింది… ఇక జీవితం ముందుకు సాగదని భావించి రైల్వే పట్టాలపై ప్రాణాలు తీసుకోవాలని నిర్ణయించుకున్నారు. News18 ప్రేమించిన ఇద్దరు యువ హృదయాలు… కుటుంబ సభ్యులు అంగీకరించరనే భయంతో ఇంటిని విడిచిపోయారు. చేతిలో డబ్బు అయిపోయింది… భవిష్యత్తు అంధకారంగా కనిపించింది… ఇక జీవితం ముందుకు సాగదని భావించి…

Read More

Tirumala: తిరుమల భక్తులకు గుడ్ న్యూస్.. దర్శనం కోసం భారీ సౌకర్యాలు ఏర్పాటు చేసిన టీటీడీ..!

వేసవి సెలవుల నేపథ్యంలో తిరుమలకు భక్తుల రద్దీ రోజురోజుకు పెరుగుతున్న దృష్ట్యా తిరుపతిలోని భూదేవి కాంప్లెక్స్‌లో నిర్వహిస్తున్న సమయ నిర్దేశిత సర్వదర్శనం, దివ్యదర్శనం టోకెన్ కౌంటర్లను అడిషనల్ ఈవో పరిశీలించారు. Source link

Read More

Fuel Price Hike : గుంటూరులో మళ్లీ పెరిగిన పెట్రోల్, డీజిల్ ధరలు!

ఆంధ్రప్రదేశ్లో పెట్రోల్, డీజిల్ ధరలు మరోసారి పెరగడంతో ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. లీటరుకు రూ.2కిపైగా ధరలు పెరగడంతో సాధారణ ప్రజలపై అదనపు భారం పడనుంది. గుంటూరులో ప్రజల స్పందనలు, పెరిగిన ఇంధన ధరలపై అభిప్రాయాలు ఇప్పుడు చర్చనీయాంశంగా మారాయి. Source link

Read More

Pawam kalyan: గోదావరి పుష్కరాల కోసం రంగంలోకి దిగిన పవన్ కళ్యాణ్.. సెల్‌ఫోన్‌లో స్వయంగా రికార్డ్ చేసిన డిప్యూటీ సీఎం..! | ఆంధ్రప్రదేశ్ వార్తలు

Last Updated:May 25, 2026 2:59 PM IST Pawan kalyan: 2027 రాజమండ్రి గోదావరి మహా పుష్కరాలు పనులు నేరుగా పరిశీలించేందుకు ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ రాజమండ్రి చేరుకున్నారు. + News18 2027 రాజమండ్రి గోదావరి మహా పుష్కరాలు పనులు నేరుగా పరిశీలించేందుకు ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ రాజమండ్రి చేరుకున్నారు. ఒక హోటల్ ప్రాంతంలో బస చేసిన పవన్ కళ్యాణ్ అక్కడి నుంచి నేరుగా గోదావరి ప్రాంతానికి సోమవారం ఉదయం…

Read More

Pawan Kalyan | గోదావరిలో చిన్న ప్లాస్టిక్ ముక్క కూడా కలవొద్దు

ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ రాజమహేంద్రవరంలో పర్యటించి, గోదావరి నది కాలుష్య నివారణ మరియు రాబోయే గోదావరి పుష్కరాల ఏర్పాట్లపై అధికారులతో కీలక సమీక్ష నిర్వహించారు.#pawankalyan #Godavari #apnews Source link

Read More