నృత్య కళను విస్తరించడమే నా ధ్యేయం..

మానస నృత్య కళాకేంద్రం గురువు మానసవిశాలాంధ్ర ధర్మవరం:: నృత్య కళను విస్తరించడమే నా ధ్యేయము అని మానస నృత్య కళాకేంద్రం గురువు మానస తెలిపారు. ఈ సందర్భంగా ఇటీవల చిత్తూరు జిల్లా శ్రీ కాణిపాక వరసిద్ధి దేవాలయము నందు’శ్రీ కాణిపాక విగ్నేశ్వరునికి నృత్య నీరాజనం అనే కార్యక్రమాన్ని నిర్వహించడంలో భాగంగా, శ్రీ సత్య సాయి జిల్లా ధర్మవరం ఎస్బిఐ కాలనీకి చెందిన నాట్య కళాకారిణి మానస వారి శిష్య బృందం ఆధ్వర్యంలో విగ్నేశ్వరునికి నృత్యాలను చిన్నారులు చేసిన…

Read More

అనంతపురం జిల్లా జట్లకు ధర్మవరం బాల బాలికలు ఎంపిక

– శెట్టిపి జయ చంద్రారెడ్డివిశాలాంధ్ర ధర్మవరం;; రాష్ట్రస్థాయి బాస్కెట్బాల్ పోటీల్లో పాల్గొనే 11వ ఆంధ్రప్రదేశ్ ఇంటర్ జిల్లా జూనియర్ బాస్కెట్బాల్ ఛాంపియన్షిప్ పోటీల్లో పాల్గొనే ఉమ్మడి అనంతపురం జిల్లా జట్టుకు ధర్మవరం బాలబాలికలు ఎంపిక కావడం జరిగింది అని ఉమ్మడి అనంతపురం జిల్లా బాస్కెట్బాల్ అసోసియేషన్ కార్యదర్శి శెట్టిపి జయచంద్రారెడ్డి తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రాష్ట్ర స్థాయిలో మే 1వ తేదీ తేదీ నుండి 4తేదీ వరకు డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాలోని…

Read More

మెడికల్ మాఫియా పై చర్యలు చేపట్టండి..

శ్రీ సత్య సాయి జిల్లా ఏఐవైఎఫ్ ప్రధాన కార్యదర్శి సకల రాజావిశాలాంధ్ర ధర్మవరం:: మెడికల్ మాఫియా పై తగు చర్యలు గైకొనాలని కోరుతూ డిప్యూటీ డిఎంహెచ్వో భాగ్యలక్ష్మి కు వినతి పత్రాన్ని శ్రీ సత్యసాయి జిల్లా ఏఐవైఎఫ్ జిల్లా ప్రధాన కార్యదర్శి సకల రాజా వినతి పత్రాన్ని అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ జిల్లాలో జరుగుతున్న మెడికల్ మాఫియాఅక్రమాలపై తక్షణ చర్యలు తీసుకోవాలని వారి డిమాండ్ చేశారు.జిల్లాలో ఇటీవలి కాలంలో ప్రైవేట్ హాస్పిటల్స్ , కొంతమంది…

Read More

పీఎం రాహత్ పథకం అమలుపరచాలి

విశాలాంధ్ర -అనంతపురం టౌన్ : జిల్లా వైద్య మరియు ఆరోగ్య శాఖ కార్యాలయంలో ప్రవేట్ ఆసుపత్రుల యాజమాన్యంతో జిల్లా వైద్య మరియు ఆరోగ్య శాఖ ఇంచార్జ్ అధికారి డాక్టర్ శ్రీనివాస్ రెడ్డి శుక్రవారం సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ… రోడ్డు ప్రమాదాల్లో గాయపడిన బాధితులకు కేంద్ర ప్రభుత్వం అమలు పరుస్తున్న పీఎం రాహత్( ప్రధానమంత్రి రోడ్డు యాక్సిడెంట్ విక్టిమ్ హాస్పిటలైజేషన్ అండ్ అస్యూర్డ్ ట్రీట్మెంట్ స్కీమ్) పథకం ద్వారా వైద్య చికిత్సలు అందించాలన్నారు….

Read More

రేపు ఏపీ రాజధాని ప్రాంతాల్లో ఎమర్జెన్సీ అలర్ట్ సిస్టమ్ టెస్టింగ్

ఉదయం 11:15 నుంచి 12:15 గంటల మధ్య మొబైల్స్‌కు పరీక్షా సందేశాలుజాతీయ విపత్తు నిర్వహణ సంస్థ ఆధ్వర్యంలో ఈ ట్రయల్ రన్ఇది కేవలం పరీక్షేనని, ప్రజలు ఆందోళన చెందవద్దని అధికారుల సూచనవిపత్తుల సమయంలో ప్రజలను అప్రమత్తం చేయడమే ఈ వ్యవస్థ లక్ష్యంఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి ప్రాంతంలోని మొబైల్ వినియోగదారులకు రేపు (మే 2 శనివారం) ఒక ప్రత్యేక హెచ్చరిక సందేశం రానుంది. పెద్ద బీప్ సౌండ్‌తో కూడిన ఈ సందేశం చూసి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని,…

Read More

బ్యాలెట్ బాక్స్‌లు తెరిచేందుకు కుట్రలు: తృణమూల్

కోల్‌కతా: గత నెలలో జరిగిన ఎన్నికల్లో బెంగాల్ ఎన్నికలపై అందరి దష్టి ఉంది. అక్కడ ఎన్నికల ప్రక్రియ పూర్తయినప్పటికీ…ఉద్రిక్తతలు మాత్రం తగ్గలేదు. పలుచోట్ల స్ట్రాంగ్ రూమ్‌లలో భద్రపరిచిన బ్యాలెట్ బాక్స్‌లను తెరిచేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయని అధికార తృణమూల్ కాంగ్రెస్ ఆరోపించింది. ఈ క్రమంలో రాష్ట్ర ముఖ్యమంత్రి మమతా బెనర్జీ తీవ్ర హెచ్చరికలు చేశారు. ఈవీఎంలు, ఓట్ల లెక్కింపు ప్రక్రియను తారుమారు చేయాలని చూస్తే… చావునైనా లెక్క చేయకుండా పోరాడతానని హెచ్చరించారు. దక్షిణ కోల్‌కతాలోని సఖావత్ మెమోరియల్ స్కూల్‌లో…

Read More

బుల్లెట్ ప్రూఫ్ జాకెట్ ధరిస్తే లావుగా కనిపిస్తాను, అందుకే ధరించను: ట్రంప్ ఆసక్తికర వ్యాఖ్య

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌ బహిరంగ కార్యక్రమాల్లో బుల్లెట్‌ ప్రూఫ్‌ జాకెట్‌ ధరించకపోవడంపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఆ జాకెట్‌ వేసుకుంటే తాను లావుగా కనిపిస్తానని, అందుకే దాన్ని ధరించడం తనకు ఇష్టంలేదని వెల్లడించారు. ఇప్పటికే ట్రంప్‌పై గతంలో రెండుసార్లు హత్యాయత్నాలు జరిగిన విషయం తెలిసిందే. తాజాగా వైట్ హౌస్ కరస్పాండెంట్స్ డిన్నర్ సందర్భంగా కూడా కాల్పులు చోటుచేసుకోవడంతో ఆయన భద్రతా ఏర్పాట్లు—ముఖ్యంగా బుల్లెట్‌ ప్రూఫ్‌ జాకెట్‌ ధరించకపోవడం—పై విస్తృత చర్చ మొదలైంది. గురువారం ఓవల్‌ ఆఫీస్‌లో…

Read More

తగ్గిన బంగారం ధరలు – Visalaandhra

గత రెండు రోజుల నుంచి పెరుగుతూ పోయిన బంగారం ధరలు ఈ రోజు తగ్గాయి. బంగారం కొనాలనుకునే వారికి కాస్త ఊరట లభించింది. గురువారం హైదరాబాద్ మార్కెట్‌లో 10 గ్రాముల స్వచ్ఛమైన 24 క్యారెట్ల బంగారం 1,52,730 రూపాయల వద్ద ట్రేడ్ అయింది. 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం 1,40,000 రూపాయల వద్ద ట్రేడ్ అయింది. 10 గ్రాముల 18 క్యారెట్ల బంగారం 1,14,550 రూపాయల వద్ద ట్రేడ్ అయింది. గుడ్ రిటర్న్స్ వెబ్ సైట్…

Read More

‘ధురంధర’ విజయానికి కథే మూలం: యామీ గౌతమ్

సినిమా: ఇండస్ట్రీ రికార్డులు తిరగరాసిన ‘ధురంధర’ సినిమాని ఆదిత్యధర్ దర్శకత్వంలో తెరకెక్కిన సంగతి తిలిసిందే. సినిమా విజయంపై ఆయన భార్య, నటి యామీ గౌతమ్ స్పందిస్తూ…కథ బాగుంటే సినిమా కచ్చితంగా విజయం సాధిస్తుందని చెప్పారు. దానికి ‘ధురంధర’ ఒక ఉదాహరణ అని అన్నారు. ఈ సినిమా విజయం ఆదిత్యలో ఎటువంటి మార్పు తీసుకురాలేదన్నారు. ‘సినిమా విషయంలో కీలక బాధ్యత దర్శకుడిదేనని నేను నమ్ముతాను. దీని విజయంలో స్క్రిప్ట్‌కే అధిక ప్రాధాన్యం. ఆదరణ పొందాలంటే కథ కచ్చితంగా బాగుండాలి….

Read More

‘బండ’ పై బాదుడు

వాణిజ్య సిలిండర్‌పై రూ.993 పెంపు న్యూదిల్లీ: పశ్చిమాసియా ఉద్రిక్తతల నేపథ్యంలో వంట గ్యాస్, పెట్రోల్ కొరత ఏర్పడి ప్రజలు, వ్యాపార వాణిజ్య వర్గాలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ప్రధానంగా వంట గ్యాస్ తీవ్ర సంక్షోభంగా మారింది. చాలా వరకు దాబాలు, రోడ్డుపై టిఫిన్ దుకాణాలు, రెస్టారెంటులు మÖతపడ్డాయి. ఇప్ప్పుడు మÖలిగే నక్కపై తాటిపండు పడ్డట్టు వాణిజ్య సిలిండర్ ధరలు పెంచుతున్నట్లు చమురు సంస్థలు బాంబ్ పేల్చాయి. వాణిజ్య అవసరాలకు వినియోగించే గ్యాస్ సిలిండర్ ధర ఒక్క సిలిండర్…

Read More