పదవ తరగతి పరీక్షా ఫలితాలలో కాకతీయ విద్యా నికేతన్ విజయవంతం
కరెస్పాండెంట్ సెట్టిపి నిర్మలాదేవివిశాలాంధ్ర ధర్మవరం:; పదవ తరగతి పరీక్షా ఫలితాలలో కాకతీయ విద్యా నికేతన్ విజయకేతనం ఎగురవేసిందని పాఠశాల కరస్పాండెంట్ శెట్టిపి నిర్మలాదేవి, పాఠశాల వ్యవస్థాపకుడు ఎస్.రామిరెడ్డి, డైరెక్టర్లు ఎస్. సూర్యప్రకాశ్ రెడ్డి ,ఎస్. పద్మా తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ 592 మార్కులతో ఎస్. అంజుమ్ ప్రథమ స్థానం, 589 మార్కులతో శ్రీ లహరి రెండవ స్థానం, 583 మార్కులతో పి యశ్వంత్ కుమార్, 583 మార్కులతో వై గిరిధర్ తృతీయ స్థానాలను కైవసం…


