పదవ తరగతి పరీక్షా ఫలితాలలో కాకతీయ విద్యా నికేతన్ విజయవంతం

కరెస్పాండెంట్ సెట్టిపి నిర్మలాదేవివిశాలాంధ్ర ధర్మవరం:; పదవ తరగతి పరీక్షా ఫలితాలలో కాకతీయ విద్యా నికేతన్ విజయకేతనం ఎగురవేసిందని పాఠశాల కరస్పాండెంట్ శెట్టిపి నిర్మలాదేవి, పాఠశాల వ్యవస్థాపకుడు ఎస్.రామిరెడ్డి, డైరెక్టర్లు ఎస్. సూర్యప్రకాశ్ రెడ్డి ,ఎస్. పద్మా తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ 592 మార్కులతో ఎస్. అంజుమ్ ప్రథమ స్థానం, 589 మార్కులతో శ్రీ లహరి రెండవ స్థానం, 583 మార్కులతో పి యశ్వంత్ కుమార్, 583 మార్కులతో వై గిరిధర్ తృతీయ స్థానాలను కైవసం…

Read More

పదవ తరగతి పరీక్ష ఫలితాలలో విజయదుందుభి మోగించిన ఆదిత్య పాఠశాల

విశాలాంధ్ర ధర్మవరం:;పట్టణంలోని ఆదిత్య స్కూల్ విద్యార్థులు 10వ తరగతి పబ్లిక్ పరీక్షల్లో అద్భుతమైన ఫలితాలు సాధించి పాఠశాల ప్రతిష్టను పెంచుతూ విజయదుందుభి మోగించడం జరిగిందని పాఠశాల కరెస్పాండెంట్ పి. జనార్ధన్ తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ విద్యార్థులను, వారి తల్లిదండ్రులను ఉపాధ్యాయులను హృదయపూర్వకంగా అభినందించారు. ముఖ్యంగా స్కూల్ టాపర్స్ గా ఎస్. ముస్ఫీరా అంజుమ్ – 587 మార్కులు, కె. అక్షయ శ్రీ – 586 మార్కులు ఎస్. తేజ శ్రీ – 585 మార్కులు,ఎం….

Read More

పదవ తరగతి పరీక్షా ఫలితాలలో ప్రతిభ కనపరిచిన సూర్య హై స్కూల్ విద్యార్థులు

విశాలాంధ్ర ధర్మవరం; పదవ తరగతి పరీక్ష ఫలితాలలో సూర్య హై స్కూల్ విద్యార్థులు మంచి ప్రతిభను ఘనపరిచి విజయ దుందుభిని మోగించడం జరిగిందని పాఠశాల హెడ్మాస్టర్ నరేంద్రబాబు తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ 564 మార్కులు లను ఎస్ మహమ్మద్ షాహిద్ పాఠశాల టాపర్గా నిలిచారని, 546 మార్కులతో రూపసనా, 532 మార్కులతో లక్ష్మీనారాయణ రెడ్డి కైవసం చేసుకున్నారని తెలిపారు. అదేవిధంగా సూర్య ట్యుటోరియల్ నందు కోచింగ్ తీసుకున్న దీపకళ 588 మార్కులు, మహర్ స్వప్న…

Read More

విజయకేతనముతో పదవ తరగతి పరీక్షా ఫలితాలు మోగించిన యశోద పాఠశాల

విశాలాంధ్ర ధర్మవరం;; పట్టణంలోని యశోద కాన్సెప్ట్ ఉన్నత పాఠశాలలో పదవ తరగతి పరీక్షా ఫలితాలలో విద్యార్థులు విజయదుందుభి మోగించడం జరిగిందని పాఠశాల కరెస్పాండెంట్ మల్లికార్జున తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ 173 మంది లో 590 మార్కులకు పైగా నలుగురు విద్యార్థులు, 580 మార్కులు పైగా 28 మంది విద్యార్థులు, 550 మార్కులకు పైగా 79 మంది విద్యార్థులు కైవసం చేసుకోవడం జరిగిందని తెలిపారు. ఈ సందర్భంగా పాఠశాలలో విజయోత్సవ సభను కూడా నిర్వహించారు. అనంతరం…

Read More

విజయకేతనంతో బిఎస్సార్ బాలికల ఉన్నత పాఠశాల విద్యార్థినిలు

హెడ్మాస్టర్ జ్యోతిలక్ష్మివిశాలాంధ్ర ధర్మవరం;; పట్టణంలోని సంజయ్ నగర్ లో గల బిఎస్సార్ బాలికల ఉన్నత పాఠశాల విద్యార్థినీలు 86 శాతముతో విజయ దుందుభి మోగించడం జరిగిందని హెడ్మాస్టర్ జ్యోతిలక్ష్మి తెలిపారు. వారు మాట్లాడుతూ పాఠశాల ద్వారా 183 మంది పరీక్షలు రాయగా అందులో 155 మంది ఉత్తీర్ణులు అవుతూ 86 శాతము నమోదు కావడం జరిగిందని తెలిపారు. 590 మార్కులతో వై భవ్యశ్రీ, 583 మార్కులతో బండారి అక్షయ, 581 మార్కులతో నిశ్చల్, రంగం సంగీత కైవసం…

Read More

విజయఢంకా మోగించిన శాంతినగర్ మున్సిపల్ ఉన్నత పాఠశాల విద్యార్థులు

హెడ్మాస్టర్ ఉమాపతి విశాలాంధ్ర ధర్మవరం;; పదవ తరగతి పరీక్ష ఫలితాలలో పట్టణంలోని శాంతినగర్ మున్సిపల్ ఉన్నత పాఠశాల విద్యార్థులు విజయ డంకా మోగించడం జరిగిందని హెడ్మాస్టర్ ఉమాపతి తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మొత్తం 52 మంది పరీక్షలు రాయగా అందులో 31 మంది ఉత్తీర్ణులు కాగా 60 శాతం నమోదు కావడం జరిగిందన్నారు. ఇందులో ఎస్ గణేష్ 580 మార్కులు తో పాఠశాల ప్రధమగా నిలవగా, 574 మార్కులతో పి సప్తగిరి రెండవ స్థానం,…

Read More

ఉరవకొండ ప్రభుత్వ ఆసుపత్రి అభివృద్ధికి నూతన కమిటీ ఏర్పాటు

ఉపాధ్యక్షులుగా కండక్టర్ తిమ్మప్ప విశాలాంధ్ర, ఉరవకొండ (అనంతపురం జిల్లా) : ఉరవకొండ ప్రభుత్వ ఆసుపత్రిని అభివృద్ధి పథంలో ముందుకు తీసుకెళ్లే దిశగా కీలక నిర్ణయం తీసుకున్నారు. జిల్లా కలెక్టర్ మరియు జిల్లా వైద్య మరియు ఆరోగ్య సేవల సంస్థ ( డి సి హెచ్ ఎస్ ) ఆధ్వర్యంలో ఆసుపత్రి అభివృద్ధి కోసం నూతన కమిటీని అధికారికంగా నియమించారు. ఈ కమిటీకి అధ్యక్షులుగా ఉరవకొండ ఎమ్మెల్యే పయ్యావుల కేశవ్ నియమితులయ్యారు.ఉపాధ్యక్షులుగా టిడిపి పార్టీ సీనియర్ నాయకులు కండక్టర్…

Read More

ఏపీలో రోజురోజుకూ పెరుగుతున్న ఎండల తీవ్రత

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎండల తీవ్రత రోజురోజుకూ పెరుగుతోంది. శుక్రవారం కూడా రాష్ట్రవ్యాప్తంగా భానుడు తన ప్రతాపాన్ని కొనసాగించాడు. రాష్ట్రంలో అత్యధిక గరిష్ట ఉష్ణోగ్రతగా పల్నాడు జిల్లాలోని పిడుగురాళ్లలో 45.9 డిగ్రీలు నమోదైనట్లు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విపత్తు నిర్వహణ అథారిటీ (APSDMA) మేనేజింగ్ డైరెక్టర్ ప్రకార్ జైన్ తెలిపారు. మొత్తం 20 జిల్లాల్లోని 252 మండలాల్లో తీవ్ర ఉష్ణోగ్రతలు నమోదవగా, ఈ ప్రాంతాల్లో ఉష్ణోగ్రతలు 41 డిగ్రీలకుపైగా నమోదైనట్లు వెల్లడించారు.శనివారం వడగాలుల ప్రభావం మరింతగా ఉండే అవకాశం ఉందని…

Read More

మేం సముద్రపు దొంగల్లా వ్యవహరిస్తున్నాం..

దిగ్బంధనంపై ట్రంప్‌ సంచలన వ్యాఖ్యలు హర్ముజ్ జలసంధిలో ఇరాన్ ఓడరేవులపై అమెరికా అమలు చేస్తున్న దిగ్బంధనం కొనసాగుతోంది. ఇటీవల ఇరాన్‌కు చెందిన పలు నౌకలను అమెరికా దళాలు స్వాధీనం చేసుకున్న విషయం తెలిసిందే.ఈ పరిణామాలపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. దిగ్బంధనాన్ని అమలు చేసే క్రమంలో అమెరికా నౌకాదళం సముద్రపు దొంగల్లా వ్యవహరించిందని ఆయన వ్యాఖ్యానించారు.ఇరాన్‌పై కొనసాగుతున్న ఈ దిగ్బంధనం తమ ప్రభుత్వానికి లాభదాయకంగా మారిందని ట్రంప్ తెలిపారు. ఁమేము నౌకలను స్వాధీనం…

Read More

చెరువులో చిన్నారి గల్లంతు

విశాలాంధ్ర ` ఎమ్మిగనూరు రూరల్ : కర్నూలు జిల్లా ఎమ్మిగనూరు మండల పరిదిలోని ó గుడికల్ గ్రామంలో దర్గా వద్ద జరుగుతున్న ఊరుసుకు వచ్చి కర్నాటక రాష్ట్రం బళ్ళారికి చెందిన ఒక చిన్నారి ప్రమాదవశాత్తు చెరువులో పడి గల్లంతు అయిన సంఘటన శనివారం చోటు చేసుకుంది. స్థానికుల కథనం మేరకు ఉదయం చెరువు వద్దకు స్నానంకు వెళ్ళిన తల్లికూతురు తల్లి రజియాబేగం, కుమార్తె అఫ్రిన్‌లు ప్రమాదవ శాత్తు చెరువులో పడ్డారు. ఇది గమనించిన అక్కడి స్థానికులు తల్లిరజినాను…

Read More