పండగలా అన్నదాత సుఖీభవ – Visalaandhra

పండగలా అన్నదాత సుఖీభవ – Visalaandhra జిల్లాలో రైతులకు రూ. 67.69 కోట్లు కలెక్టర్ డా. జి.లక్ష్మీశవిశాలాంధ్ర`విజయవాడ: అన్నదాత సుఖీభవ పీఎం కిసాన్ పథకం ద్వారా అన్నదాతల ఆర్థిక స్థిరత్వానికి చేయూత లభిస్తోందని ఇలాంటి పథకాలను…

Read More

కోనసీమలో ఆలయాల అభివృద్ధి జోరు.. పుష్కరాల కోసం కోట్లతో పనులు..! Godavari Maha Pushkaralu 2027. | ఈస్ట్ గోదావరి వార్తలు (East Godavari News)

Last Updated:Apr 03, 2026 6:19 PM IST 027 గోదావరి మహా పుష్కరాల కోసం రాజమండ్రి అంబేద్కర్ కోనసీమలో ఘాట్లు ఆలయాల అభివృద్ధి జోరుగా సాగి, భక్తుల కోసం మౌలిక వసతులు మెరుగుపరుస్తున్నారు + పుష్కరశోభతో మారిపోతున్న గోదావరి జిల్లాలు 2027 జూన్ నెలాఖరు నుంచి జూలై మొదటి వారం వరకు 12 రోజుల పాటు జరగనున్న గోదావరి మహా పుష్కరాల నేపథ్యంలో గోదావరి జిల్లాల్లో పండుగ వాతావరణం ముందుగానే ప్రారంభమైంది. ముఖ్యంగా రాజమండ్రి కేంద్రంగా…

Read More

Life Hack: ఎండలకు పాలు పాడవుతున్నాయా? ఈ పౌడర్ చిటికెడు వేస్తే.. 2 రోజులు విరిగిపోయే ఛాన్సే లేదు..!

ఎండలో పాలు త్వరగా పాడవకుండా చెఫ్ కలగాటి డేవిడ్ కుమార్ చిట్కాలు చెప్పారు, బేకింగ్ సోడా చిటికెడు, చల్లటి గిన్నె, యాలకులు, ప్రతి 8 గంటలకు మళ్లీ మరిగించడం, చల్లారిన తర్వాతే ఫ్రిజ్‌లో పెట్టాలని సూచించారు. Source link

Read More

Nude calls: అప్పుడు విజయవాడ.. ఇప్పుడు తెనాలి.. న్యూడ్ కాల్స్ దందా నడుపుతున్న ఒకే కుటుంబం! | ఆంధ్రప్రదేశ్ వార్తలు

Last Updated:Apr 16, 2026 5:40 AM IST గుంటూరు జిల్లా తెనాలి పట్టణ కేంద్రంగా ఒకే కుటుంబం గుట్టుచప్పుడు కాకుండా నిర్వహిస్తున్న నగ్న చాటింగ్ దందా తాజాగా వెలుగులోకి వచ్చి తీవ్ర కలకలం రేపింది. ప్రతీకాత్మక చిత్రం Nude calls: సాధారణంగా ఎక్కడో విదేశాల్లోనో లేదా ముంబై, ఢిల్లీ వంటి మెట్రో నగరాల్లోనో వినిపించే ‘న్యూడ్ కాల్స్’ విష సంస్కృతి ఇప్పుడు ఆంధ్రప్రదేశ్‌లోని చిన్న పట్టణాలకు కూడా పాకింది. గుంటూరు జిల్లా తెనాలి పట్టణ కేంద్రంగా…

Read More

‘బండ’ పై బాదుడు

వాణిజ్య సిలిండర్‌పై రూ.993 పెంపు న్యూదిల్లీ: పశ్చిమాసియా ఉద్రిక్తతల నేపథ్యంలో వంట గ్యాస్, పెట్రోల్ కొరత ఏర్పడి ప్రజలు, వ్యాపార వాణిజ్య వర్గాలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ప్రధానంగా వంట గ్యాస్ తీవ్ర సంక్షోభంగా మారింది. చాలా వరకు దాబాలు, రోడ్డుపై టిఫిన్ దుకాణాలు, రెస్టారెంటులు మÖతపడ్డాయి. ఇప్ప్పుడు మÖలిగే నక్కపై తాటిపండు పడ్డట్టు వాణిజ్య సిలిండర్ ధరలు పెంచుతున్నట్లు చమురు సంస్థలు బాంబ్ పేల్చాయి. వాణిజ్య అవసరాలకు వినియోగించే గ్యాస్ సిలిండర్ ధర ఒక్క సిలిండర్…

Read More

బాలిక విషయంలో రాజకీయం వద్దు: సీఎం రేవంత్ రెడ్డి

భగీరథ్‌ను అప్పగించలేదు.. పోలీసులే అరెస్ట్ చేశారన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పోక్సో కేసులో నిందితుడిగా ఉన్న బండి భగీరథ్‌ను పోలీసులు చట్టప్రకారమే అరెస్ట్ చేశారని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. వాహనాల తనిఖీలు నిర్వహిస్తుండగా అప్పా జంక్షన్ వద్ద అతడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారని తెలిపారు. తనకు పోలీసులు ఇచ్చిన సమాచారం ఇదేనని.. వారి మాటలనే తాను నమ్ముతానని పేర్కొన్నారు. బండి సంజయ్ తన కుమారుడిని పోలీసులకు అప్పగించారనే ప్రచారాన్ని ముఖ్యమంత్రి ఖండించారు. ఒకవేళ ఆయనే…

Read More

Bamboo Water Bottles | ప్లాస్టిక్కు చెక్… వెదురు వాటర్ బాటిల్స్ ట్రెండ్ | #local18v

విజయనగరం జిల్లా రాజాం పట్టణంలో పర్యావరణ పరిరక్షణకు మరో ముందడుగు పడింది. జీఎంఆర్ వరలక్ష్మీ ఫౌండేషన్ ఆధ్వర్యంలో గ్రీన్ మీ ఏకో ఇంటర్నేషనల్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ వెదురు ఆధారిత ఉత్పత్తుల తయారీని ప్రారంభించింది. ప్లాస్టిక్ వినియోగాన్ని తగ్గించేందుకు ఈ సంస్థ చేపట్టిన చర్యలు విశేషంగా నిలుస్తున్నాయి. సంస్థ ఫౌండర్ పవన్ కుమార్ తెలిపిన వివరాల ప్రకారం, ప్రస్తుతం వెదురు కలపతో స్టీల్, రాగి పదార్థాలను కలిపి వాటర్ బాటిల్స్ తయారు చేస్తున్నారు. Source link

Read More

జాలవాడిలో కార్డన్ సెర్చ్

విశాలాంధ్ర – పెద్దకడబూరు (కర్నూలు) : మండల పరిధిలోని జాలవాడి గ్రామంలో శనివారం ఎమ్మిగనూరు డీఎస్పీ భార్గవి పర్యవేక్షణలో ఆపరేషన్ వజ్ర పహార్ లో భాగంగా కార్డన్ సెర్చ్ నిర్వహించారు. ఈ సందర్భంగా కోసిగి సీఐ మంజునాథ్, పెద్దకడబూరు ఎస్‌ఐ నిరంజన్ రెడ్డి ఆధ్వర్యంలో తనిఖీలు నిర్వహించారు. అనుమానిత ప్రాంతాల్లో, షాపుల్లో, ఇళ్లల్లో, పంట పొలాలు గంజాయి, మద్యం, గుట్కాలు, నాటుసారాపై పోలీసులు సోదాలు చేశారు. అనంతరం డీఎస్పీ గ్రామస్తులతో సమావేశం నిర్వహించారు. గ్రామంలో ఎలాంటి అవాంఛనీయ…

Read More

AP News: రైల్వే హబ్‌గా ఏపీ.. జూన్ నుంచి కొత్త రైల్వే జోన్.. 70 నిమిషాల్లోనే అమరావతి టూ HYD.. | ఆంధ్రప్రదేశ్ వార్తలు

రాష్ట్రానికి అందుతున్న ఆర్థిక మద్దతు గురించి కేంద్రమంత్రి వివరిస్తూ, గతంతో పోలిస్తే రైల్వే బడ్జెట్‌లో ఆంధ్రప్రదేశ్‌కు రికార్డు స్థాయి కేటాయింపులు లభించాయని పేర్కొన్నారు. గతంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌కు కేవలం రూ. 886 కోట్లు మాత్రమే కేటాయించేవారని, కానీ ప్రస్తుతం ఒక్క ఆంధ్రప్రదేశ్‌కే ఏకంగా రూ. 10,134 కోట్ల బడ్జెట్ కేటాయించినట్లు తెలిపారు. ఈ భారీ నిధుల పెరుగుదల రాష్ట్రంలో రైల్వే మౌలిక సదుపాయాల అభివృద్ధిపై కేంద్రానికి ఉన్న చిత్తశుద్ధిని చాటిచెబుతోందన్నారు. ప్రస్తుతం రాష్ట్రవ్యాప్తంగా సుమారు రూ. 1,06,000…

Read More

టీడీపీ పదవుల్లో ఉమ్మడి చిత్తూరు జిల్లాకు సింహ భాగం

*పొలిట్ బ్యూరోలో చంద్రబాబు, దగ్గుమళ్ల ప్రసాదరావు*జాతీయ వర్కింగ్ ప్రెసిడెంటుగా యువనేత నారా లోకేష్*జాతీయ అధికార ప్రతినిధిగా నీలాయపాళెం విజయకుమార్*రాష్ట్ర కమిటీలో 17మందికి చోటు (విశాలాంధ్ర-తిరుపతి, చిత్తూరు) తెలుగుదేశం పార్టీ అధిష్టానం బుధవారం ప్రకటించిన జాతీయ, రాష్ట్ర స్థాయి కమిటీల ఎంపికలో ఉమ్మడి చిత్తూరు జిల్లా తన ప్రత్యేకతను చాటుకుంది. పార్టీకి కంచుకోటగా ఉన్న ఈ జిల్లాపై అధినేత నారా చంద్రబాబునాయుడు మరోసారి తన ప్రత్యేక అభిమానాన్ని చాటుకున్నారు. కేవలం పదవుల పంపిణీ మాత్రమే కాకుండా, అన్ని వర్గాలకు…

Read More