ఫ్యాక్షన్కు దూరంగా ఉండి ప్రశాంత జీవనం గడపాలి…
జిల్లా ఎస్పీ సతీష్ కుమార్విశాలాంధ్ర ధర్మవరం;; ఫ్యాక్షన్ కు దూరంగా ఉండి ప్రశాంతమైన జీవనమును గ్రామ ప్రజలు గడపాలని ఇలా ఎస్పీ సతీష్ కుమార్ తెలిపారు. ఈ సందర్భంగా ఫ్యాక్షన్ ప్రభావిత ఓబులనాయనపల్లి గ్రామంలో ఎస్పీ పర్యటించారూ. ప్రజలతో నేరుగా మాట్లాడి స్థానిక పరిస్థితులను తెలుసుకున్నారు. గ్రామంలో నెలకొన్న శాంతిభద్రతల పరిస్థితులపై అధికారులను అడిగి తెలుసుకోవడంతో పాటు ప్రజల అభిప్రాయాలు, సమస్యలను స్వయంగా విన్నారు.ముఖ్యంగా మహిళలతో ప్రత్యేక సమావేశం నిర్వహించి గ్రామంలో గత పరిస్థితులు, ప్రస్తుతం నెలకొన్న…


