ఫ్యాక్షన్‌కు దూరంగా ఉండి ప్రశాంత జీవనం గడపాలి…

జిల్లా ఎస్పీ సతీష్ కుమార్విశాలాంధ్ర ధర్మవరం;; ఫ్యాక్షన్ కు దూరంగా ఉండి ప్రశాంతమైన జీవనమును గ్రామ ప్రజలు గడపాలని ఇలా ఎస్పీ సతీష్ కుమార్ తెలిపారు. ఈ సందర్భంగా ఫ్యాక్షన్ ప్రభావిత ఓబులనాయనపల్లి గ్రామంలో ఎస్పీ పర్యటించారూ. ప్రజలతో నేరుగా మాట్లాడి స్థానిక పరిస్థితులను తెలుసుకున్నారు. గ్రామంలో నెలకొన్న శాంతిభద్రతల పరిస్థితులపై అధికారులను అడిగి తెలుసుకోవడంతో పాటు ప్రజల అభిప్రాయాలు, సమస్యలను స్వయంగా విన్నారు.ముఖ్యంగా మహిళలతో ప్రత్యేక సమావేశం నిర్వహించి గ్రామంలో గత పరిస్థితులు, ప్రస్తుతం నెలకొన్న…

Read More

Summer fruits: భానుడి భగభగల నుంచి రక్షణ.. వేసవిలో ఈ పండ్లు తింటే శరీరం చల్లగా ఉంటుంది..!

వేసవిలో పుచ్చకాయ, తాటి ముంజలు, మామిడి, కర్బూజ, నిమ్మజాతి పండ్లు, ద్రాక్ష, బొప్పాయి, కొబ్బరి నీళ్లు తీసుకోవడం ఆరోగ్యానికి మేలు చేస్తుందని అనంతపురం నిపుణులు సూచిస్తున్నారు. Source link

Read More

Andhra Pradesh: మరో ఐదు నిమిషాల్లో గమ్యం.. అంతలోనే ఊహించని ప్రమాదం.. భార్యాభర్తల జల సమాధి.. ఎక్కడంటే? | ఆంధ్రప్రదేశ్ వార్తలు

Last Updated:Apr 07, 2026 5:41 AM IST తూర్పుగోదావరి జిల్లా మండపేట మండలం తాపేశ్వరం శివారులో జరిగిన ఈ ఘోర ప్రమాదం ఒకే కుటుంబంలో తీరని శోకాన్ని నింపింది. ప్రతీకాత్మక చిత్రం Andhra Pradesh: “మరో ఐదు నిమిషాలు ఓపిక పడితే ఇంటికి చేరుకుంటాం” అనుకున్న ఆ కుటుంబానికి కాలం కనికరించలేదు. కళ్లముందే ఇల్లు కనిపిస్తున్నా, మృత్యువు కాలువ రూపంలో వచ్చి ఆ దంపతులను కబళించింది. తూర్పుగోదావరి జిల్లా మండపేట మండలం తాపేశ్వరం శివారులో జరిగిన…

Read More

పోలీస్ స్టేషన్లో ప్రజలకు సేవలపై అవగాహన

విశాలాంధ్ర-రాప్తాడు : పోలీస్ స్టేషన్లో ప్రజలకు ఆంధ్రప్రదేశ్ పోలీస్ యాప్ ద్వారా 87 రకాల సేవలు అందిస్తామని సర్కిల్ ఇన్స్పెక్టర్ శ్రీహర్ష తెలిపారు. గోళ్లపల్లి వద్ద ఉన్న మాంటిస్సోరి ఎలీట్ పాఠశాల విద్యార్థులకు సోమవారం సీఐ శ్రీహర్ష అవగాహన కల్పించారు.గ్రామాల్లో ఏవైనా అవాంఛనీయ సంఘటనలు జరిగినప్పుడు సురక్షితమైన వాతావరణాన్ని కల్పించడానికి ఎఫ్.ఐ.ఆర్ (ప్రథమ సమాచార నివేదిక) నమోదు, ఫిర్యాదుల స్వీకరణ, పోగొట్టుకున్న వస్తువులు, వ్యక్తుల ఆచూకీ, వివిధ రకాల ధృవీకరణ పత్రాలు తదితర సేవలు ఉంటాయన్నారు.నేరాలకు సంబంధించిన…

Read More

పశ్చిమాసియాపై చర్చించాల్సిందే – Visalaandhra

పట్టుపట్టిన విపక్షాలుఅవకాశం లేదంటూ మొండికేసిన ప్రభుత్వం పార్లమెంటు ఆవరణలో నిరసన న్యూదిల్లీ: పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు పార్లమెంటును కుదిపేశాయి. అధి కార, విపక్షాల మధ్య మాటల యుద్ధం కొనసాగింది. పశ్చిమాసి యా పరిణామాలపై తక్షణమే చర్చిం చాలని ప్రతిపక్ష సభ్యులు లోక్‌సభలో డిమాండ్ చేశారు. అందుకు ప్రభుత్వం ఏమాత్రం ముందుకు రాలేదు. స్పీకర్ అవిశ్వాసంపై చర్చ చేపడదామని ప్రభుత్వం వాదించింది. పశ్చిమాసియా రగులుతోందని, అక్కడ కోట్లమంది భారతీయులు చిక్కుకున్నారని, వారి భద్రత అత్యంత అవసరమని ప్రతిపక్షాలు స్పష్టంచేశాయి. యుద్ధం…

Read More

Left Parties hold Protest against US and Israel |యుద్ధం వద్దు..అమెరికా డౌన్‌డౌన్ ఏపీలో ఆందోళన| N18V

విజయవాడలో అమెరికా మరియు ఇజ్రాయెల్ చర్యలకు వ్యతిరేకంగా వామపక్ష పార్టీలు నిరసన చేపట్టాయి. నగరంలోని ప్రధాన కేంద్రంలో ఎర్రజెండాలతో భారీగా చేరుకున్న వామపక్ష నాయకులు మరియు కార్యకర్తలు అమెరికా-ఇజ్రాయెల్ విధానాలను తీవ్రంగా ఖండించారు.#Vijayawada #LeftParties #Protest #USIsrael Source link

Read More

10th Class Toppers: రాష్ట్రం మొత్తానికి దిమ్మతిరిగే గిఫ్ట్ ఇచ్చిన ఎమ్మెల్యే.. ఆ జిల్లా టెన్త్ టాపర్లకు అరుదైన బహుమతి.. అదేంటో తెలిస్తే షాక్ అవుతారు.. | చిత్తూరు వార్తలు (Chittoor News)

Last Updated:May 03, 2026 10:19 AM IST శ్రీకాళహస్తి ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డి, స్టేట్ టాపర్లు జస్మిత, సాయి పూజిత, మోహిత్ చరణ్‌లకు ఒక్కొక్కరికి 3 సెంట్ల భూమి బహుమతిగా ప్రకటించి సంచలనం సృష్టించారు News18 శ్రీకాళహస్తి నియోజకవర్గ ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డి పదో తరగతి టాపర్లకు ప్రకటించిన బహుమతి ఇప్పుడు ఆంధ్రప్రదేశ్‌లో, ముఖ్యంగా ఉమ్మడి చిత్తూరు జిల్లాలో పెద్ద సంచలనంగా మారింది. సాధారణంగా ఎవరైనా విద్యార్థులు అత్యుత్తమ ప్రతిభ కనబరిస్తే వారికి…

Read More

పాలనకు కాదు…మోదీ ప్రజాస్వామ్య హత్యకు సారథ్యం: కాంగ్రెస్

న్యూదిల్లీ: ఎన్డీయే ప్రభుత్వం 12 ఏళ్లు పూర్తి చేసుకున్న నేపథ్యంలో…ఎన్నికైన ప్రధానుల్లో నిరంతరాయంగా సుదీర్ఘకాలం కొనసాగిన నేతగా మోదీ రికార్డు సృష్టించారు. దీనిపై ప్రతిపక్ష కాంగ్రెస్ స్పందిస్తూ మోదీపై విమర్శలు గుప్పించింది. ఆయన స్వయంప్రకటిత మైలురాయిని దాటారేమో కానీ, దేశానికి పెద్ద సమస్యగా పరిణమించారని కాంగ్రెస్ సీనియర్ నేత జైరాం రమేశ్ పేర్కొన్నారు. మోదీ పాలనకు కాకుండా దేశంలో ప్రజాస్వామ్య హత్యకు సారథ్యం వహిస్తున్నారని విమర్శించారు. 1947 ఆగస్టు 15న జవహర్‌లాల్ నెహ్రూ ఒక అద్భుతమైన మంత్రివర్గానికి…

Read More

పుష్కరకాల హిందుత్వ విషం – Visalaandhra

లోకాన్ని ఉద్ధరిస్తున్నామని భ్రమపడే వారు నిజానికి తాము లోకాన్ని నాశనం చేస్తున్నారని గ్రహించరు. ప్రధానమంత్రి మోదీ అలాంటి వారే. ఆయన 12 ఏళ్ల ఏలుబడిని బేరీజు వేసే ప్రయత్నాలు జరుగుతున్నాయి. మోదీ వాగాడంబరం విపరీతమైంది. 2014లో ప్రధానమంత్రి అయినప్పటి నుంచి ఆయన ఎన్ని వాగ్దానాలు చేశారో లెక్కే లేదు. ఈ వాగ్దానాలను నెరవేర్చడంలో ఆయన ఘోరంగా విఫలమయ్యారు. ఆయన సాధించారంటున్న విజయాలన్నీ మీడియాలో ప్రకటనలకే పరిమితమయ్యాయి. మీడియాలో వచ్చిన ఈ ప్రకటనలన్నింటికీ భారీ స్థాయిలో ప్రజాధనం వెచ్చించారు….

Read More

ఎండిపోతున్న చెరువులకు ఊపిరి.. భారీ స్థాయిలో పూడిక తొలగింపు పనులు..! | చిత్తూరు వార్తలు (Chittoor News)

Last Updated:May 17, 2026 8:03 PM IST చిత్తూరు జిల్లాలో చెరువుల పునరుద్ధరణకు Sumit Kumar నేతృత్వంలో 1500 పనులు, ప్రతి మూడు చెరువులకు టెక్నికల్ అసిస్టెంట్, రాష్ట్రవ్యాప్తంగా జలధార ప్రాజెక్టు వేగవంతం, నీటి సంరక్షణపై దృష్టి News18 చిత్తూరు జిల్లాలో చెరువుల పునరుద్ధరణకు భారీ స్థాయిలో చర్యలు చేపడుతున్నామని, ప్రతి మూడు చెరువులకు ఒక టెక్నికల్ అసిస్టెంట్‌ను ప్రత్యేకంగా నియమించినట్లు జిల్లా కలెక్టర్ Sumit Kumar వెల్లడించారు. ఫీడర్ కాలువల్లో పూడిక తొలగింపు, చెరువులను…

Read More