విశాఖ నగరంలో ఆటో కార్మికులు రోడ్డెక్కారు. రోజురోజుకూ నిరంతరాయంగా పెరుగుతున్న డీజిల్ ధరలపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ పెద్ద ఎత్తున నిరసన ప్రదర్శన చేపట్టారు. చేతుల్లో ప్లకార్డులు పట్టుకుని, ప్రభుత్వానికి వ్యతిరేకంగా పెద్ద పెట్టున నినాదాలు చేశారు. పెంచిన డీజిల్ ధరలను ప్రభుత్వం వెంటనే తగ్గించాలంటూ డిమాండ్ చేశారు.#DieselPrice #AutoWorkers #apnews
Source link


