Union Minister Harsh Malhotra | శ్రీశైలం మల్లన్న సేవలో కేంద్ర మంత్రి హర్ష్ మల్హోత్రా



కేంద్ర మంత్రి హర్ష్ మల్హోత్రా ఆంధ్రప్రదేశ్లోని శ్రీశైల పుణ్యక్షేత్రాన్ని సందర్శించారు. భ్రమరాంబా మల్లికార్జున స్వామి వారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించిన ఆయన, ఆలయ ప్రాంగణంలో జరిగిన పల్లకీ సేవలో స్వయంగా పాల్గొన్నారు.#HarshMalhotra #SrisailamTemple #apnews



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *