కరాటే లో సరికొత్త చరిత్ర సృష్టించిన సిరిపి వెంకటేష్ కరాటే అకాడమీ విద్యార్థులు..

విశాలాంధ్ర ధర్మవరం ; కరాటే లో సరికొత్త చరిత్ర సృష్టించడం జరిగిందని కరాటే అకాడమీ నిర్వాహకులు శిరిపి వెంకటేష్ తెలిపారు. వారు మాట్లాడుతూ హైదరాబాద్‌లోని గచ్చిబౌలి ఇండోర్ స్టేడియం వేదికగా జరిగిన ప్రతిష్టాత్మక ‘లార్జెస్ట్ కరాటే డిస్‌ప్లే’ కార్యక్రమంలో సిరిపి వెంకటేష్ కరాటే అకాడమీ విద్యార్థులు సరికొత్త చరిత్ర సృష్టించడం ఎంతో సంతోషించదగ్గ విషయమని తెలిపారు. గిన్నిస్ వరల్డ్ రికార్డ్‌ లక్ష్యంగా నిర్వహించిన ఈ భారీ ప్రదర్శనలో మాస్టర్ సిరిపి వెంకటేష్ సారథ్యంలో 13 మంది విద్యార్థులు…

Read More

మిత్రుడి వర్ధంతి లో అన్నదాన కార్యక్రమం..

25వ వార్డ్ మాజీ మున్సిపల్ కౌన్సిలర్ మేడాపురం వెంకటేష్విశాలాంధ్ర ధర్మవరం; మాజీ 25వ వార్డ్ మున్సిపల్ కౌన్సిలర్ మేడాపురం వెంకటేష్ ప్రియ మిత్రుడు కీర్తిశేషులు కొమ్మూరు మల్లికార్జున రెడ్డి మృతి చెంది సంవత్సరమైన సందర్భంగా ప్రథమ వర్ధంతి వేడుకలను కుటుంబ సభ్యులతో కలిపి మేడాపురం వెంకటేష్ కూడా నిర్వహించారు. ఈ సందర్భంగా పట్టణంలోని సాయిబాబా ఆలయంలో అన్నదాన కార్యక్రమాన్ని వారు నిర్వహించారు. ఈ అన్నదాన కార్యక్రమంలో సుమారు 1000 మందికి అన్నదానం నిర్వహించడం జరిగిందని మేడాపురం వెంకటేష్…

Read More

క్రీడలలో మెరిసిన యశోద పాఠశాల విద్యార్థి హర్షవర్ధన్

విశాలాంధ్ర ధర్మవరం; అనంతపురం పట్టణంలోని హైదరాబాద్ పబ్లిక్ స్కూల్ నందు ఏప్రిల్ 26, 27వ తేదీలలో జరిగిన ఐదవ సౌత్ జోన్ షూటింగ్ బాల్ పోటీలకు హర్షవర్ధన్ ఆంధ్రప్రదేశ్ జట్టు మొదటి స్థానమును కైవసం చేసుకున్నారు. ఈ సందర్భంగా డైరెక్టర్ పృథ్వీరాజ్, ప్రిన్సిపాల్ అనూప్ కుమార్ మాట్లాడుతూ ఈ సౌత్ జోన్ షూటింగ్ బాల్ పోటీలకు ఆరు రాష్ట్రాలు పాల్గొనడం జరిగిందని, ఫైనల్ స్కోర్ పాండిచ్చేరితో ఆంధ్ర ప్రదేశ్ జట్టు పాల్గొనడం జరిగిందన్నారు. తదుపరి ఆంధ్రప్రదేశ్ జట్టు…

Read More

ఉచిత యోగ సమ్మర్ క్యాంపును సద్వినియోగం చేసుకోండి..

యోగా అసోసియేషన్, సాంస్కృతిక మండలివిశాలాంధ్ర ధర్మవరం;; ఉచిత యోగ సమ్మర్ క్యాంపును సద్వినియోగం చేసుకోవాలని యోగా గురువులు గాజుల సోమేశ్వర్ రెడ్డి, కట్టా రవి కుమార్, సాంస్కృతిగా మండలి అధ్యక్షులు సత్రశాల ప్రసన్నకుమార్, కార్యదర్శి సోలిగాల వెంకటేశ్వర్లు తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పట్టణంలోని వివిధ ప్రాంతాలలో గల సింధూర్ నిత్య ధ్యాన యోగా కేంద్రం.. కళా జ్యోతి సర్కిల్, శివ సాయి యోగా కేంద్రం శివానగర్ యశోద కిడ్స్ కాన్సెప్ట్ స్కూల్ ఆర్టీసీ బస్టాండ్…

Read More

ఆంధ్రజ్యోతి జర్నలిస్టు హత్యపై రాజాం జర్నలిస్టులు ఆగ్రహం

విశాలాంధ్ర-రాజాం(విజయనగరం జిల్లా): ‘ఆంధ్రజ్యోతి’ రిపోర్టర్ జగన్మోహన్ రెడ్డి హత్యను ఖండిస్తూ రాజాం ప్రెస్ క్లబ్ సభ్యులు ఆందోళన చేపట్టారు. ప్రెస్ క్లబ్ నుంచి అంబేడ్కర్ సెంటర్ వరకు ర్యాలీ నిర్వహించి మానవహారం చేపట్టి నిరసన తెలిపారు. జర్నలిస్టులపై దాడులు ప్రజాస్వామ్యానికి ముప్పని పేర్కొంటూ, భద్రత కోసం ప్రత్యేక చట్టం తీసుకురావాలని డిమాండ్ చేశారు. హత్యకు పాల్పడిన నిందితులను కఠినంగా శిక్షించాలని, బాధిత కుటుంబానికి తక్షణ ఆర్థిక సహాయం అందించాలని కోరుతూ తహశీల్దార్ రాజశేఖర్‌కు వినతిపత్రం అందజేశారు. Source…

Read More

నార్పల శాఖా గ్రంథాలయంలో సమ్మర్ క్యాంప్ ప్రారంభం…

విశాలాంధ్ర – నార్పల:- ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ లైబ్రరీల ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న వేసవి విజ్ఞాన శిబిరాలు–2026లో భాగంగా నార్పల శాఖా గ్రంథాలయంలో సమ్మర్ క్యాంప్ ప్రారంభించారు. ఏప్రిల్ 28 నుంచి జూన్ 6 వరకు నిర్వహించనున్న ఈ శిబిరంలో విద్యార్థులకు పలు విద్యా, సృజనాత్మక కార్యక్రమాలు చేపడుతున్నారు.ఈ నేపథ్యంలో బుధవారం సమ్మర్ ఓరియెంటేషన్ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మొత్తం 15 మంది విద్యార్థులు పాల్గొన్నారు. విద్యార్థులకు గ్రంథాలయ వినియోగం, పుస్తకాల ప్రాముఖ్యత, కథలు, చిత్రలేఖనం, గణితం, సైన్స్,…

Read More

తాడిపత్రిలో ఏసీబీ దాడులు: లంచం తీసుకుంటూ పట్టుబడ్డ విఆర్ఓ…

విశాలాంధ్ర-తాడిపత్రి: తాడిపత్రిలో అవినీతి నిరోధక శాఖ (ACB) అధికారులు ఆకస్మిక దాడులు నిర్వహించి లంచం తీసుకుంటున్న విఆర్ఓను పట్టుకున్నారు. ఏసీబీ డీఎస్పీ ప్రసాద్ రెడ్డి, సీఐలు హమీద్ ఖాన్, రామకృష్ణ ఈ విషయాన్ని వెల్లడించారు.బుధవారం తహసీల్దార్ కార్యాలయం వద్ద ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో డీఎస్పీ ప్రసాద్ రెడ్డి మాట్లాడుతూ—ఆలూరు గ్రామపంచాయతీ పరిధిలోని ఆవుల తిప్పాయపల్లి గ్రామానికి చెందిన రైతు వై. ప్రభాకర్ రెడ్డి భూమి మిగులు భూముల జాబితాలో చేరిందని తెలిపారు. ఈ భూమి పూర్వీకుల…

Read More

పెన్నహోబిలంలో ఘనంగా ధ్వజారోహణం – బ్రహ్మోత్సవాలకు శ్రీకారం

విశాలాంధ్ర, ఉరవకొండ (అనంతపురం జిల్లా) : అనంతపురం జిల్లాలో ప్రముఖ పుణ్యక్షేత్రంగా విరాజిల్లుతున్న ఉరవకొండ మండలం పెన్నహోబిలంలోని శ్రీ లక్ష్మీ నరసింహస్వామి దేవస్థానంలో బ్రహ్మోత్సవాలు భక్తి శ్రద్ధల మధ్య ఘనంగా ప్రారంభమయ్యాయి. ఉత్సవాల ఆరంభంతో క్షేత్రం మొత్తం భక్తులతో కిక్కిరిసి ఆధ్యాత్మిక వాతావరణం నెలకొంది. బ్రహ్మోత్సవాల్లో ప్రధాన ఘట్టమైన గరుడపట ధ్వజారోహణం బుధవారం వేద పండితుల మంత్రోచ్చారణల నడుమ శాస్త్రోక్తంగా నిర్వహించారు. కార్యక్రమానికి ముందు అర్చకులు ప్రధాన ఆలయంలోని మూలవిరాట్‌తో పాటు ఉత్సవ మూర్తులకు ప్రత్యేక పూజలు,…

Read More

పాత్రికేయుడి హత్య అమానుషం – Visalaandhra

దోషులను కఠినంగా శిక్షించాలివిశాలాంధ్ర -తనకల్లు : చిత్తూరు జిల్లా వి.కోటలో ఆంధ్రజ్యోతి పాత్రికేయుడు జగన్మోహన్ రెడ్డి దారుణ హత్య ఆమానుషమని దోషు లను కఠినంగా శిక్షించాలని మండల పాత్రికేయులు మండల కేంద్రంలోని తహశీల్దార్ కార్యాలయంలో మంగళవారం డిప్యూటీ తహశీల్దారు మల్లికార్జునరావుకు వినతిపత్రం అందజేశారు.ఈ సందర్భంగా ఆంధ్రజ్యోతి విలేఖరి శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ, ప్రజల సమస్యలను వెలుగులోకి తీసుకువచ్చే పాత్రికేయులు సమాజానికి అద్దం లాంటివారని, ప్రభుత్వం–ప్రజల మధ్య వారధిగా పనిచేస్తున్న వారిపై ఇలాంటి దాడులు జరగడం తీవ్ర ఆందోళనకరమని అన్నారు….

Read More

బీఆర్ఎస్ ఎన్నారై కమిటీలన్నీ రద్దు

పార్టీని క్షేత్రస్థాయి నుంచి ప్రక్షాళన చేసే దిశగా కేసీఆర్ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఎన్నారై కమిటీలన్నీ రద్దుసభ్యత్వాల నమోదు తర్వాత కొత్త కమిటీల నియామకంబీఆర్ఎస్ పార్టీని క్షేత్రస్థాయి నుంచి ప్రక్షాళన చేయాలన్న అధినేత కేసీఆర్ వ్యూహంలో భాగంగా ఇప్పుడు ఎన్నారై విభాగంలో కూడా పెను మార్పులు చోటుచేసుకున్నాయి. పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌ తో సుదీర్ఘంగా చర్చించిన అనంతరం, ప్రపంచవ్యాప్తంగా ఉన్న అన్ని బీఆర్ఎస్ ఎన్నారై కమిటీలను రద్దు చేస్తున్నట్లు పార్టీ గ్లోబల్ కో-ఆర్డినేటర్ మహేశ్ బిగాల ప్రకటించారు.పార్టీని మరింత…

Read More