బయట అడుగు పెట్టాలంటే భయం.. ఎండలతో ఉక్కిరిబిక్కిరి అవుతున్న ప్రజలు..! anantapuram heatwave temperatures soar to 44 degrees. | అనంతపురం వార్తలు (Anantapuram News)

Last Updated:Apr 10, 2026 7:30 PM IST అనంతపురం ఉమ్మడి జిల్లాలో ఉష్ణోగ్రతలు 42 నుంచి 44 డిగ్రీలకు చేరి జనజీవనం దెబ్బతింది, డీహైడ్రేషన్ సన్‌స్ట్రోక్ కేసులు పెరుగుతున్నాయని వైద్యులు హెచ్చరిక ఎండలు బాబోయ్ ఎండలు ఎండలు… ఉమ్మడి అనంతపురం జిల్లాలో వేసవి ఎండలు భగ్గుమంటున్నాయి. మధ్యాహ్నం 12 గంటలు దాటితే చాలు, రోడ్లన్నీ నిర్మానుష్యంగా మారిపోతున్నాయి. ఉదయం 10 గంటల నుంచే సూర్యుడు తన తాపాన్ని చూపించడం ప్రారంభించడంతో ప్రజలు బయటకు రావడానికి భయపడుతున్నారు….

Read More

Amazing Performance by Woman in Volleyball | వాలీబాల్ పోటీల్లో సత్తా చాటిన మహిళలు | #local18V

ఏపీ వ్యాప్తంగా ఉన్న అనేక మహిళాజట్లు ఈ వాలీబాల్ పోటీల్లో పాల్గొనడంతో, ప్రతిరోజు ఆ ప్రాంతంలో ఒక పండుగ వాతావరణం నెలకొందిని చెప్పుకోవచ్చు. రాత్రి సమయంలో సైతం విద్యుత్ కాంతులు ఏర్పాటు చేసి వాలీబాల్ మ్యాచ్లు జరిగే విధంగా నిర్వాహకులు ఏర్పాటు చేయడంతో, అనేకమంది మహిళ క్రీడాకారులు వారి సత్తా చూపారు. మొత్తానికి ఫైనల్ మ్యాచ్ గత అర్ధరాత్రి తో ముగిసింది. ఫైనల్ పోరులో ఐసిఎఫ్ జట్టు అద్భుత ప్రదర్శనతో విజేతగా నిలిచి ఐదు లక్షల నగదు…

Read More

Mittal Steel Plant: నక్కపల్లి స్టీల్ ప్లాంట్ శంకుస్థాపనకు సర్వం సిద్ధం.. అనకాపల్లి భవిష్యత్తు మార్చే ‘గేమ్ ఛేంజర్’.. | విశాఖపట్నం వార్తలు (Visakhapatnam News)

Last Updated:Mar 23, 2026 1:41 PM IST అనకాపల్లి లో మిత్తల్ స్టీల్ ప్లాంట్ శంకుస్థాపనతో ఉత్తరాంధ్ర పారిశ్రామిక హబ్ దిశగా. నారా చంద్రబాబు నాయుడు, కొణిదెల పవన్ కళ్యాణ్, నారా లోకేష్ హాజరు. + నక్కపల్లి స్టీల్ ప్లాంట్ శంకుస్థాపనకు సర్వం సిద్ధం..! టిడిపి రాష్ట్ర అధ్యక్షులు అనకాపల్లి జిల్లా పారిశ్రామిక చరిత్రలో రేపు ఒక సువర్ణ అధ్యాయం ప్రారంభం కానుంది. పాయకరావుపేట నియోజకవర్గంలోని నక్కపల్లి మండలంలో ప్రతిష్టాత్మకమైన మిత్తల్ స్టీల్ ప్లాంట్ శంకుస్థాపన…

Read More

గల్ఫ్‌పై ఇరాన్ దాడులు ఊహించలేదు: ట్రంప్

వాషింగ్టన్: గల్ఫ్ దేశాలపై ఇరాన్ దాడులు చేస్తుందని తాము ఊహించలేదని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ వెల్లడించారు. దీనిని హఠాత్పరిణామంగా వర్ణించారు. ఖతార్, సౌదీ అరేబియా, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్, బహ్రెయిన్, కువైత్‌పై ఇరాన్ ప్రతిదాడులు తమను షాక్‌కు గురిచేశాయని ట్రంప్ చెప్పారు. పశ్చిమాసియాలోని ఈ దేశాల మీద ఇరాన్ దాడులు చేస్తుందని ఏ మాత్రం ఊహించలేదని, ఆ ఆలోచన కూడా రాలేదని అన్నారు. తమ దాడులను ఇరాన్ తీవ్రస్థాయిలో ప్రతిఘటించిందని తెలిపారు. ఇరాన్ సైనిక సామర్థ్యాలను…

Read More

Health Tips: ఉల్లిపాయ రోజూ తింటే ఏమౌతుంది..? డాక్టర్ చెప్పేది తప్పక తెలుసుకోవాలి |

Last Updated:Feb 19, 2026 4:55 PM IST Health Tips: ఉల్లిపాయలు కేవలం రుచినిచ్చేవి మాత్రమే కాదు.ఆరోగ్యం, అందానికి కూడా ఒక సూపర్ ఫుడ్. ప్రతిరోజూ ఉల్లిపాయలను మితంగా తినడం వల్ల చర్మం మెరుస్తుంది, జుట్టు ఒత్తుగా పెరుగుతుంది. గుండె జబ్బులను రాకుండా కంట్రోల్ చేస్తుంది. Source link

Read More

కార్మికులు రాజకీయ చైతన్యంతో ఉద్యమించాలి – Visalaandhra

తిరుపతిలో జరిగే ఏఐటియుసి రాష్ట్ర మహాసభలు జయప్రదం చేయాలి సిపిఐ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు పి హరినాథ్ రెడ్డి పిలుపు కార్మికులు తమ సమస్యల పరిష్కారం కోసం, హక్కుల సాధన కోసం పోరాడుతూనే రాజకీయ చైతన్యంతో ప్రభుత్వాల తీరుపై ఉద్యమాలు నిర్వహించాలని పిలుపునిచ్చారు. ఏఐటీయూసీ తిరుపతి నగర పదవ మహాసభలు స్థానిక గంధమనేని శివయ్య కృష్ణారెడ్డి భవన్ లో కె వై రాజా అధ్యక్షతన జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరైన హరినాథ్ రెడ్డి మాట్లాడుతూ…

Read More

కనుల పండువగా ఆస్కార్ అవార్డుల ప్రదానోత్సవం

‘వన్ బ్యాటిల’ ఉత్తమ చిత్రంతో పాటు 6 అవార్డులులాసఏంజెల్స్: 98వ ఆస్కార్ (2026) అవార్డుల ప్రదానోత్సవం లాస్ ఏంజెల్స్‌లోని డాల్బీ థియేటర్‌లో కనుల పండువగా జరిగింది. ఈ ఏడాది ‘వన్ బ్యాటిల్ ఆఫ్టర్ అనదర’ చిత్రం ఉత్తమ చిత్రంగా నిలిచి సత్తా చాటింది. ఈ సినిమా ఏకంగా 6 విభాగాల్లో ఆస్కార్ పురస్కారాలను కైవసం చేసుకుంది. రికార్డు స్థాయిలో 16 నామినేషన్లు పొందిన ‘సిన్నర్స’ చిత్రం కేవలం నాలుగు అవార్డులతోనే సరిపెట్టుకుంది.పాల్ థామస్ అండర్సన్ దర్శకత్వం వహించిన…

Read More

Strange Weather in srikakulam district | ఆ జిల్లాలో వింత వాతావరణం.. ఒకే రోజు ఎండ, వాన! | #local18V

శ్రీకాకుళం జిల్లాలో ప్రస్తుతం కనిపిస్తున్న వాతావరణ పరిస్థితులు పూర్తిగా భిన్నంగా మారిపోయాయి. ఒకే రోజులో మూడు రకాల వాతావరణ పరిస్థితులు కనిపించడం ప్రజలను ఆశ్చర్యానికి గురిచేస్తోంది. వేకువ జామున మంచు కమ్ముకుని చల్లని వాతావరణం ఉండగా, మధ్యాహ్నం సమయానికి మండే ఎండలు వేధిస్తున్నాయి. ఇక సాయంత్రం వేళల్లో మేఘాలు కమ్ముకుని వర్షాలు కురవడం ప్రత్యేకంగా నిలుస్తోంది. మార్చి నెల ప్రారంభం నుంచే ఎండలు పెరిగాయి. ఉదయం నుండి మధ్యాహ్నం వరకు సూర్యుడు తీవ్రంగా మండిపడటంతో రోడ్లపైకి రావడానికి…

Read More

అంతా రెప్పపాటులో జరిగిపోయింది

. గంగవరంలో ఘోర రోడ్డు ప్రమాదం. ఐదుగురు మృతి. మృతులు బెంగుళూరు వాసులు. అందరూ ఒకే కుటుంబానికి చెందిన వారు.. అతివేగమే ప్రమాడానికి కారణం విశాలాంధ్ర – గంగవరం : మండలంలోని వై ఎస్ ఆర్ కూడలి సమీపంలో బుధవారం ఉదయం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. బెంగుళూరు కు చెందిన ఓ కుటుంబం బుధవారం ఉదయం తిరుమలకు వెళ్ళుతుండగా మార్గమద్యంలో ప్రమాదం జరిగింది. రోడ్డు పై వెళుతున్న లారిని వెనక భాగంలో కారు దీకోంది. దీనితో…

Read More

నో గ్యాస్.. పండ్లే గతి – Visalaandhra

*కేంద్ర ప్రభుత్వంపై సీపీఐ నారాయణ సెటైర్లు (విశాలాంధ్ర-తిరుపతి) : సీపీఐ జాతీయ కమిటీ కంట్రోల్ బోర్డు ఛైర్మన్ డాక్టర్ కనకాల నారాయణ మరోసారి వార్తల్లో నిలిచారు. ఎప్పుడూ సీరియస్ రాజకీయాలే కాకుండా, అప్పుడప్పుడు తనదైన చమత్కారంతో సామాన్యుల సమస్యలను వెలుగులోకి తెచ్చే నారాయణ… తాజాగా వంట గ్యాస్ కొరతపై వినూత్నంగా స్పందించారు. ఇంట్లో గ్యాస్ లేకపోవడంతో వంట వండుకునే పరిస్థితి లేదని, అందుకే పండ్లే తింటూ బతకాల్సి వస్తోందని ఆయన ఆవేదన వ్యక్తం చేస్తూనే, కేంద్ర ప్రభుత్వంపై…

Read More