Headlines

రాష్ట్రంలో కొత్తగా 96 కోర్టులు

విశాలాంధ్ర బ్యూరో – అమరావతి: రాష్ట్రంలో న్యాయ వ్యవస్థను బలోపేతం చేసేందుకు, పెండింగ్ కేసుల భారాన్ని తగ్గించేందుకు ప్రభుత్వం కొత్తగా 96 కోర్టుల ఏర్పాటుకు అనుమతి ఇచ్చింది. ఇందులో జిల్లా సెషన్స్ జడ్జి స్థాయి కోర్టులు 12, సివిల్ జడ్జి (సీనియర్ డివిజన్) కోర్టులు 25, సివిల్ జడ్జి (జూనియర్ డివిజన్) కోర్టులు 59 ఉన్నాయి. రాష్ట్రంలో ప్రస్తుతం జిల్లా సెషన్స్ జడ్జి కోర్టులు 176 ఉండగా, అదనంగా కేటాయించిన 12తో కలిపి ఆ సంఖ్య 188కి…

Read More

రక్త పోటు నియంత్రణపై అవగాహన – Visalaandhra

రిటైర్డ్ కంటి జిల్లా అంతత్వ అధికారి సంకారపు నరసింహులువిశాలాంధ్ర ధర్మవరం:: రక్తపోటు నియంత్రణపై అవగాహన అందరికీ ఉండాలని రిటైర్డ్ కంటి జిల్లా అందత్వ నివారణ అధికారి డాక్టర్ సంకారపు నరసింహులు తెలిపారు. ఈ సందర్భంగా ప్రపంచ రక్తపోటు నియంత్రణపై అవగాహన మాసోస్తవం పురస్కరించుకొని పలు విషయాలు తెలియజేశారు. మనిషిని నిశ్శబ్దంగా దెబ్బతీసేది అధిక రక్త పోటూ అని తెలియజేశారు. అధిక రక్తపోటును సైలెంట్ కిల్లర్ గా మనిషి జీవితాన్ని దెబ్బ తీస్తుందని . ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి క్రమం…

Read More

అనంతబాబును కస్టడీలోకి తీసుకున్న పోలీసులు – Visalaandhra

డ్రైవర్ సుబ్రహ్మణ్యం హత్య కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్న వైసీపీ నేత, ఎమ్మెల్సీ అనంతబాబును పోలీసులు ఈరోజు తమ కస్టడీలోకి తీసుకున్నారు. కోర్టు అనుమతితో రాజమండ్రి సెంట్రల్ జైలు నుంచి ఆయనను భారీ భద్రత నడుమ కాకినాడకు తరలించారు. ఈ ప్రయాణంలో ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు పటిష్టమైన బందోబస్తు ఏర్పాటు చేశారు. అనంతబాబును ఒక్కరోజు కస్టడీలోకి తీసుకునేందుకు కోర్టు అనుమతించిన సంగతి తెలిసిందే.కాకినాడలోని సర్పవరం పోలీస్ స్టేషన్‌లో అనంతబాబును ప్రత్యేక బృందం విచారిస్తోంది. ముఖ్యంగా…

Read More

చేనేత పరిశ్రమను ఆదుకునేంతవరకు మా పోరాటాలు ఆగవు..

చేనేత కార్మిక సంఘం నాయకులువిశాలాంధ్ర ధర్మవరం;; చేనేత పరిశ్రమను ఆదుకునేంతవరకు మా పోరాటాలు ఆగవు అని ఏపీ చేనేత కార్మిక సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు వెంకటనారాయణ తెలిపారు. ఈ సందర్భంగా రాష్ట్ర కమిటీ ఇచ్చిన పిలుపుమేరకు చేనేతల న్యాయమైన డిమాండ్ల సాధనకై చలో మంగళగిరి చేనేత గర్జన కార్యక్రమంలో ఆదివారం మంగళగిరిలో ధర్మవరం నియోజకవర్గ తరఫున అధిక సంఖ్యలో చేనేత కార్మిక సంఘం నాయకులు, కార్మికులు వెళ్లడం జరిగింది. ఈ సందర్భంగా మంగళగిరిలో వేలాదిమంది చేనేత నాయకులు,…

Read More

తాడిపత్రి లో జోరుగా మట్కా దందా …

పేదల నివాస ప్రాంతాలే లక్ష్యంగా మట్కా నిర్వహణ… మట్కా మహమ్మారి కాటులో తాడిపత్రి పేదలు ఆన్లైన్, వాట్సాప్లలో మట్కా నిర్వహణ. విశాలాంధ్ర – తాడిపత్రి: పేద, మధ్యతరగతి, ధనిక అనే తేడా లేకుండా ప్రతి మనిషి ఆశాజీవి. అయితే ఆ ఆశనే ఆయుధంగా చేసుకుని మట్కా నిర్వాహకులు పేదలను లక్ష్యంగా చేసుకుంటున్నారని ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. “ఒక్క రూపాయికి 90 రూపాయలు” అనే ఆశ చూపిస్తూ తాడిపత్రి పట్టణంలోని పేద ప్రాంతాల్లో మట్కా కార్యకలాపాలు విస్తరిస్తున్నాయి. రోజంతా కష్టపడి…

Read More

LPG Price Hike: గ్యాస్ సిలిండర్ ధరలు మరింత పెరుగుతాయా? కేంద్రం ప్లాన్ ఎలా ఉంది? |

ఇప్పుడు మన ఇళ్లలో సిలిండర్ కొంటే.. మన జేబుల్లోంచీ రూ.60లు అదనంగా వెళ్లిపోతున్నాయి. ఇది ఎవరి పాపం? దీనికి ఎవరు బాధ్యులు? ఇరాన్ మన పక్కన లేదు. మనకు దాదాపు 3వేల కిలోమీటర్ల అవతల ఉంది. కానీ మనకు ఇప్పుడు గ్యాస్ సిలిండర్లు దొరకట్లేదు. మనం ఇప్పుడు ఏదైనా హోటల్‌కి వెళ్లి దోసె ఆర్డర్ ఇస్తే.. “సారీ సార్, గ్యాస్ లేదు” అని వినాల్సి వస్తోంది. సిలిండర్లకు ఇలా విపరీతంగా కొరత ఉన్నప్పటికీ.. గుడ్ న్యూస్ ఒకటుంది….

Read More

ఆకాశాన్నంటిన నిమ్మకాయల ధరలు.. కిలో రెండు వందలు

ఆంధ్రప్రదేశ్‌లో నిమ్మకాయల ధరలు ఒక్కసారిగా భారీగా పెరిగి వినియోగదారులను ఆశ్చర్యానికి గురిచేస్తున్నాయి. ముఖ్యంగా నెల్లూరు జిల్లాలోని గూడూరు మార్కెట్‌లో ధరలు రికార్డు స్థాయికి చేరుకున్నాయి. అక్కడ 50 కిలోల నిమ్మకాయల బస్తా ధర ఏకంగా 10 వేల రూపాయల వరకు పలుకుతోంది. గత కొన్ని రోజులుగా ధరలు క్రమంగా పెరుగుతూ ఈ స్థాయికి చేరడం గమనార్హం.గత వారంతో పోల్చితే నిమ్మకాయల ధరలు గణనీయంగా పెరిగాయి. క్రితం వారం కిలో నిమ్మకాయలు 130 నుంచి 150 రూపాయల మధ్య…

Read More

రాజారెడ్డి జీన్స్.. జగన్ జీన్స్ రెండూ ఒకటే’.. యనమల తీవ్ర విమర్శలు..! YS Jagan Mohan Reddy criticism | ఈస్ట్ గోదావరి వార్తలు (East Godavari News)

Last Updated:May 22, 2026 10:51 PM IST యనమల రామకృష్ణుడు కాకినాడలో వైఎస్ జగన్ మోహన్ రెడ్డిపై రాజారెడ్డి జీన్స్ వ్యాఖ్యలు చేస్తూ, ఫ్యాక్షన్, అవినీతి, కుటుంబ రాజకీయాల ఆరోపణలు చేసి ఆర్థిక దుస్థితికి జగన్‌ను కారణమని అన్నారు + News18 యనమల రామకృష్ణుడు మరోసారి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డిపై తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. రాజారెడ్డి జీన్స్, జగన్ జీన్స్ రెండూ ఒకటే అంటూ ఘాటు వ్యాఖ్యలు…

Read More

తిరుమలలో రాజకీయ ప్రచారం కలకలం.. విజయ్ ఫొటోతో విజిల్ ఊదిన మహిళ..! political vigil controversy in tirumala video with vijay photo goes viral. |

Last Updated:Apr 19, 2026 10:32 PM IST తిరుమలలో Tamilaga Vettri Kazhagamకు మద్దతుగా విజిల్ ఊదిన మహిళా భక్తురాలు, విజిల్‌పై Vijay ఫొటోతో రాజకీయ ప్రచారం వీడియో వైరల్, టీటీడీపై భద్రత ప్రశ్నలు. + విజయ్ ఫొటోతో ఉన్న విజిల్‌తో తిరుమలలో ప్రచారం..! తిరుమలలో మరోసారి భక్తుల అత్యుత్సాహం చర్చనీయాంశంగా మారింది. పవిత్రక్షేత్రంగా పేరుగాంచిన ఈ ప్రదేశంలో నియమ నిబంధనలు మరింత కట్టుదిట్టంగా ఉన్నప్పటికీ, కొందరు భక్తులు వాటిని లెక్కచేయకుండా ప్రవర్తించడం ఆందోళన కలిగిస్తోంది….

Read More

Ugadi Brahmotsavam 2026: మలన్న దర్శనం కోసం ఎండలో వందల కిలో మీటర్ల కాలినడక.. శ్రీశైలంకి కన్నప్పలు |

Last Updated:Mar 14, 2026 10:54 PM IST Ugadi Brahmotsavam 2026: ఏపీలోని ద్వాదశ జ్యోతిర్గింగ క్షేత్రంగా శ్రీభ్రమరాంభిక మల్లికార్జునస్వామి కొలువైన ఆలయంగా విరాజిల్లుతోంది. అయితే ఏటా శివరాత్రి ఉత్సవాలతో పాటు శ్రీశైలంలో ఉగాది మహోత్సవాలు ఘనంగా జరుగుతాయి. ఈ ఉగాది మహోత్సవాలు ఈఏడాది మార్చి 16 నుండి 20వ తేది వరకు కొనసాగుతాయి. + Ugadi Brahmotsavam 2026 Ugadi Brahmotsavam 2026: ఆంధ్రప్రదేశ్‌లోని ద్వాదశ జ్యోతిర్గింగ క్షేత్రంగా శ్రీభ్రమరాంభిక మల్లికార్జునస్వామి కొలువైన ఆలయంగా…

Read More