దిగ్బంధనం తొలగించే వరకు చర్చలుండవ్

స్పష్టం చేసిన ఇరాన్ అధ్యక్షుడు సౌద్ దుబాయ్: అమెరికా-ఇరాన్ మలి విడత చర్చలపై ఇంకా అనిశ్చితి కొనసాగుతోంది. దిగ్బంధనం తొలగించే వరకూ చర్చలు జరపబోమని ఇరాన్ స్పష్టం చేస్తోంది. ఇరాన్ అధ్యక్షుడు మసౌద్ పెజెష్కియాన్‌కు పాకిస్థాన్ ప్రధాన మంత్రి షెహబాజ్ షరీఫ్ ఫోన్ చేశారు. ప్రాంతీయంగా ప్రస్తుతం నెలకొన్న పరిస్థితులపై వారిద్దరూ చర్చించారు. ఇరాన్ శాంతినే కోరుకుంటోందని పెజెష్కియాన్ ఈ సందర్భంగా స్పష్టం చేశారు. అయితే దిగ్బంధనం సహా నిర్వహణ పరమైన అడ్డంకులన్నింటినీ అమెరికా తొలగిస్తేనే… మళ్లీ…

Read More

‘ఏక్‌దిన’పై నాకు నమ్మకం ఉంది: అమీర్ ఖాన్

హైదరాబాద్: ‘ఏక్ దిన’ కథపై తనకు నమ్మకం ఉందని బాలీవుడ్ నటుడు, నిర్మాత అమీర్ ఖాన్ అన్నారు. సినిమా ప్రేక్షకులకు నచ్చుతుందో లేదో తెలియదు. కానీ, దీని విషయంలో చిత్రబృందం మాత్రం సంతోషంగా ఉందన్నారు. అమీర్ ఖాన్ నిర్మాతగా… తన కుమారుడు జునైద్ ఖాన్, సాయి పల్లవి జంటగా రూపొందించిన చిత్రం ‘ఏక్ దిన’. తెలుగులో ‘ఒక రోజు’ టైటిల్‌తో రానుంది. సునీల్ పాండే తెరకెక్కించిన ఈ సినిమా మే 1న ప్రేక్షకుల ముందుకు వస్తోంది. తాజాగా…

Read More

మోదీ, దీదీ దొందూదొందే: రాహుల్ గాంధీ

కోల్‌కతా: పేదలను పక్కన పెట్టి, పెద్దలను పెంచడంలో ప్రధాని మోదీ, ముఖ్యమంత్రి మమత ఒకే దోరణితో నడుస్తున్నారని కాంగ్రెస్ అగ్ర నేత రాహుల్ గాంధి విమర్వించారు. వీరిద్దరూ అధికారం కోసం ఎంతటిదానికైనా తెగిస్తారని ధ్వజమెత్తారు. హుగ్లీ జిల్లా సెరాంపోర్‌లో ఎన్నికల ర్యాలీని ఉద్దేశించి రాహుల్ ప్రసంగిస్తూ ‘మోదీ తనను తాను దేశభక్తునిగా చెప్ప్పుకుంటారు కానీ దేశాన్ని అమ్మేస్తున్నారు’ అని ఎద్దేవా చేశారు. పశ్చిమ బెంగాల్‌లో మమతా బెనర్జీ ధనికులకు అండగా నిలుస్తున్నారే తప్ప పేదలకు కాదని, కేంద్రంలో…

Read More

‘వాలా 2’ అందరికీ కనెక్ట్ అవుతుంది: సాయిదుర్గా తేజ్

హైదరాబాద్: తెలుగు ప్రేక్షకులు దక్షిణాది భాషల సినిమాలను చాలా వరకు ఆదిరిస్తారు. తమిళ, మలయాళ, కన్నడ అనువాద చిత్రాలు బాగా ప్రజాదరణ పొందాయి. అదే మాదిరి ‘వాలా 2’ హిట్టయ్యిందని అంటున్నారు హీరో సాయిదుర్గా తేజ్. హషిర్ హెచ్, అలన్ బిన్ సిరాజ్, బిజు కుట్టన్ ప్రధాన పాత్రధారులుగా సావిన్ ఎసఏ తెరకెక్కించిన మలయాళ చిత్రాన్ని ‘వాలా 2’ పేరుతో తెలుగు ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చారు నిర్మాత సాహు గారపాటి. ఈ నేపథ్యంలోనే శనివారం హైదరాబాద్‌లో సక్సెస్‌మీట్…

Read More

ఏపీ గవర్నర్ అబ్దుల్ నజీర్‌కు అస్వస్థత.. ఆసుపత్రిలో చేరిక!

తెల్లవారుజామున తీవ్ర కడుపు నొప్పితో బాధపడ్డ వైనంమణిపాల్ ఆసుపత్రిలో చికిత్స అందిస్తున్న వైద్యులుఆంధ్రప్రదేశ్ గవర్నర్ అబ్దుల్ నజీర్ ఈ తెల్లవారుజామున అస్వస్థతకు గురయ్యారు. బెంగళూరు పర్యటన ముగించుకుని అర్ధరాత్రి 2 గంటలకు విజయవాడ చేరుకున్న ఆయనకు, తెల్లవారుజామున 4.30 గంటల సమయంలో తీవ్రమైన కడుపు నొప్పి రావడంతో వెంటనే మణిపాల్ ఆసుపత్రికి తరలించారు. ప్రయాణంలో విమానం ఆలస్యం కావడం, విశ్రాంతి లేకపోవడం వల్ల ఈ సమస్య తలెత్తి ఉండవచ్చని భావిస్తున్నారు. ప్రస్తుతం వైద్యులు ఆయనకు చికిత్స అందిస్తున్నారని,…

Read More

లేబర్‌ కోడ్లను రద్దు చేసే వరకు విశ్రమించం

నేటి నుండి జరిగే ఏఐటియుసి మహాసభలకు వేలాదిగా తరలిరండి -ఏఐటీయూసీ రాష్ట్ర నేతలు రవీంద్రనాథ్, వెంకటసుబ్బయ్య విశాలాంధ్ర-తిరుపతి: కేంద్ర ప్రభుత్వం కార్మికులను కట్టుబానిసలుగా మార్చేలా తీసుకొచ్చిన నాలుగు లేబర్‌ కోడ్లను తక్షణమే రద్దు చేయాలని, కార్మిక హక్కుల పరిరక్షణ కోసం సమరశీలం పోరాటాలకు సిద్ధమని ఏఐటీయూసీ రాష్ట్ర అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు రవీంద్రనాథ్, వెంకటసుబ్బయ్య పిలుపునిచ్చారు. తిరుపతి నగరంలో ఈ నెల 26, 27, 28 తేదీలలో నిర్వహించనున్న ఏఐటీయూసీ 18వ రాష్ట్ర మహాసభల సందర్భంగా నాయకులు…

Read More

ఘనంగా ఎంపీపీ స్కూల్‌ 4 వార్షికోత్సవం

విశాలాంధ్ర – కడియం : మండల కేంద్రమైన కడియం గ్రామం మేకలదిబ్బ ప్రాంతంలోని ప్రాథమిక పాఠశాలఉ4 లో వార్షికోత్సవ వేడుకలు శుక్రవారం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన ఎంపీపీ వెలుగుబంటి ప్రసాద్ మాట్లాడుతూ విద్యార్థుల ఉజ్వల భవిష్యత్తే దేశ ప్రగతికి పునాది అని పేర్కొన్నారు. వేసవి సెలవుల్లో విద్యార్థులు సెల్‌ఫోన్లకు బానిసలుగా మారకుండా క్రీడలు, కరాటే, యోగా వంటి కార్యకలాపాలపై ఆసక్తి పెంపొందించుకోవాలని సూచించారు. అలాగే మంచి పుస్తకాలు చదువుతూ సమయాన్ని సద్వినియోగం…

Read More

నర్సరీ రైతులకు తక్కువ ధరలకే మొక్కల కవర్లు

విశాలాంధ్ర – కడియం : ఇటీవల మార్కెట్లో మొక్కల కవర్లు ధరలను ఆకస్మికంగా పెంచడంతో రైతులు ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. ఇది గమనించిన తూర్పు గోదావరి జిల్లా, కడియపులంక సర్ ఆర్థర్ కాటన్ నర్సరీ ఫార్మర్స్ అసోసియేషన్ వారు రైతులకు అండగా నిలిచారు. 25 కేజీల మొక్కల కవర్ల బస్తాలను కేవలం రూ.3800కే రైతులకు అందజేసి రైతులపై ఆర్థిక భారం తగ్గిస్తున్నారు. ఇదే విధంగా దేశంలోని కొన్ని రాష్ట్రాల్లో జరుగుతున్న ఎన్నికలు ఏప్రిల్ 28, 2026 నాటికి పూర్తికానున్నాయి….

Read More

ఫాల్కే ఫిలిం ఫెస్టివల్‌కు The 3rd ఎంపిక

శ్రీకాళహస్తికి చెందిన సీనియర్ జర్నలిస్టు, రచయిత కె.ఎ. మునిసురేష్ పిళ్లె తొలిసారిగా దర్శకత్వం వహిస్తూ రూపొందించిన షార్ట్ ఫిలిం The 3rd న్యూఢిల్లీలో ఏప్రిల్ 30న జరిగే 16వ దాదాసాహెబ్ ఫాల్కే ఫిలిం ఫెస్టివల్ 2026 లో స్క్రీనింగ్ కు ఎంపికైంది. భారత చలనచిత్ర పితామహుడిగా అందరూ కీర్తించే దాదాసాహెబ్ ఫాల్కే జయంతి సందర్భంగా ప్రతి ఏటా ఏప్రిల్ 30న ఢిల్లీలో ఈ ఫెస్టివల్ జరుగుతుంటుంది. ఈ ఏడాది చిత్రోత్సవానికి తెలుగులో సురేష్ పిళ్లె రూపొందించిన ఈ…

Read More

భిన్నమైన సన్నివేశాలతో ‘టాక్సిక’

దర్శకురాలు గీతూపై ప్రశంసలు కురిపించిన హీరో యశ్హైదరాబాద్: రాకింగ్ స్టార్ యశ్ హీరోగా గీతూ మోహన్‌దాస్ దర్శకత్వంలో రానున్న భారీ బడ్జెట్ యాక్షన్ థ్రిల్లర్ చిత్రం ‘టాక్సిక’. టీజర్ విడుదలైన నాటి నుంచి ఈ సినిమాపై విపరీతమైన చర్చ నడుస్తోంది. మార్చిలో విడుదల కావాల్సిన ఈ సినిమా కొన్ని సన్నివేశాలు చిత్రీకరణ కారణంగా వాయిదా పడింది. జూన్ 4న విడుదల కానున్నట్లు చిత్ర బందం తాజాగా వెల్లడించింది. కన్నడ, తెలుగు, తమిళ, హిందీ, మలయాళంలో విడుదల అవుతుంది….

Read More