నెతన్యాహుకు వ్యతిరేకంగా ఏకమైన ప్రతిపక్షం
కొత్త పార్టీ ప్రకటించినఇజ్రాయిల్ మాజీ ప్రధానులుటెలఅవీవ్: ఇజ్రాయిల్లో కీలక రాజకీయ పరిణామం చోటుచేసుకుంది. రాబోయే పార్లమెంట్ ఎన్నికలలో ప్రస్తుత ప్రధాని బెంజమిన్ నెతన్యాహును ఓడించ డమే లక్ష్యంగా ఇద్దరు మాజీ ప్రధానులు ఏకమై కొత్త రాజకీయ పార్టీని స్థాపించారు. నెతన్యాహుకు రాజకీయ ప్రత్యర్థులైన మాజీ ప్రధానులు నఫ్తాలి బెన్నెట్, యైర్ లాపిడ్లు తమ పార్టీలైన యెష్ అటిడ్ (యైర్ లాపిడ్), బెన్నెట్ 2026 (నఫ్తాలి బెన్నెట్)ను విలీనం చేశారు. ఈ కొత్త పార్టీకి ‘టుగెదర్, లెడ్ బై…


