ఇండియా కూటమిపై రాష్ట్రవ్యాప్త నిరసనలకు సీఎం చంద్రబాబు పిలుపు

మహిళా బిల్లును అడ్డుకున్న ఇండియా కూటమిపై నిరసనలు చేపట్టాలని చంద్రబాబు పిలుపుఈ నెల 30లోగా రాష్ట్ర, జిల్లా, మండల స్థాయిలో ఆందోళనలు చేయాలని ఆదేశంస్త్రీ శక్తి పేరుతో సదస్సులు నిర్వహించి వాస్తవాలు వివరించాలని సూచనడీలిమిటేషన్ సాకుతో కాంగ్రెస్, టీఎంసీ, డీఎంకే బిల్లును అడ్డుకున్నాయని ఆరోపణఎన్డీఏ మహిళా పక్షపాతి అని.. ఇండియా కూటమి మహిళా వ్యతిరేకి అని వ్యాఖ్యపార్లమెంట్‌లో మహిళా రిజర్వేషన్ బిల్లును ఇండియా కూటమి పక్షాలు అడ్డుకున్నాయని ఆరోపిస్తూ రాష్ట్రవ్యాప్తంగా నిరసన కార్యక్రమాలు చేపట్టాలని సీఎం చంద్రబాబు…

Read More

రాజాం ఎంపీడీవో సేవలకు పురస్కారం

విశాలాంధ్ర-రాజాం (విజయనగరం జిల్లా) : జాతీయ పంచాయతీ రాజ్ దినోత్సవాన్ని పురస్కరించుకుని విజయనగరం జిల్లా పరిషత్ కార్యాలయంలో శుక్రవారం నిర్వహించిన కార్యక్రమంలో రాజాం ఎంపీడీవో వావిలపల్లి శ్రీనివాసరావుకు ఉత్తమ సేవలకు గాను ప్రశంసా పత్రం అందజేశారు. జిల్లా పరిషత్ చైర్మన్ చేతుల మీదుగా ఈ సన్మానం జరిగింది. గ్రామీణ అభివృద్ధి కార్యక్రమాల అమలు, సంక్షేమ పథకాల పారదర్శక నిర్వహణ, ప్రజలకు సమర్థవంతమైన సేవలు అందించడంలో ఆయన చూపిన కృషిని గుర్తిస్తూ ఈ పురస్కారం అందించారు. ఈ సందర్భంగా…

Read More

రూ.250 కోట్ల విలువచేసే పంచాయతీ భూముల కేటాయింపులపై లోకాయుక్త గర్జన

తీర్మానాల పేరుతో దోపిడీ? ఉరవకొండలో భారీ భూకుంభకోణం వెలుగులోకి ఫోటో వివరాలు వెల్లడిస్తున్న ఎంపీడీవో రవి ప్రసాద్ విశాలాంధ్ర, ఉరవకొండ (అనంతపురం జిల్లా): ఉరవకొండ మేజర్ గ్రామపంచాయతీలో కోట్లాది రూపాయల విలువైన ప్రభుత్వ భూముల కేటాయింపుల వ్యవహారం తీవ్ర వివాదానికి దారితీసింది. గ్రామపంచాయతీ సమావేశాల్లో తీసుకున్న తీర్మానాలను ఆధారంగా చేసుకుని, 1995 నుంచి 2021 వరకు సుమారు రూ.250 కోట్ల విలువ చేసే భూములను నిబంధనలకు విరుద్ధంగా కేటాయించినట్లు సంచలన ఆరోపణలు వెలుగులోకి వచ్చాయి.ఈ భూములను వివిధ…

Read More

పంచాయతీరాజ్ దినోత్సవం సందర్భంగా పంచాయతీ కార్మికులకు ఘన సన్మానం

విశాలాంధ్ర ఉరవకొండ (అనంతపురం జిల్లా) : పంచాయతీరాజ్ దినోత్సవం పురస్కరించుకొని శుక్రవారం ఉరవకొండ పంచాయతీ కార్యాలయంలో పంచాయతీ కార్మికులను ఘనంగా సన్మానించారు. పంచాయతీ స్పెషల్ ఆఫీసర్ మరియు ఎంపీడీవో రవి ప్రసాద్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో కార్మికుల సేవలను కొనియాడారు. గ్రామ శుభ్రత, పారిశుధ్యం, ప్రజా సేవల నిర్వహణలో పంచాయతీ కార్మికుల పాత్ర ఎంతో ముఖ్యమని అధికారులు పేర్కొన్నారు. వారి అహర్నిశల శ్రమతోనే గ్రామాల అభివృద్ధి సాధ్యమవుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఈవోఆర్డీ సతీష్ కుమార్,…

Read More

పప్పూరు పంచాయతీలో సర్వేలను పరిశీలించిన ఎంపీడీవో మమతా దేవి…

విశాలాంధ్ర – నార్పల: – మండల పరిధిలోని బి. పప్పూరు గ్రామపంచాయతీలో జరుగుతున్న సమగ్ర కుటుంబ సర్వేతో పాటు జనగణన పనులను ఎంపీడీవో మమతా దేవి శుక్రవారం పరిశీలించారు.ఈ సందర్భంగా ఆమె స్థానిక పంచాయతీ కార్యాలయంలో సిబ్బందితో సర్వే వివరాలను అడిగి తెలుసుకున్నారు. పంచాయతీ పరిధిలో ఎలాంటి సమస్యలు ఉన్నాయో సమీక్షించి, పారిశుద్ధ్య పనులు నిరంతరం నిర్వహించాలని, అలాగే గ్రామాల్లో నీటి ఎద్దడి లేకుండా చర్యలు తీసుకోవాలని సూచించారు.అనంతరం ఆర్డబ్ల్యూఎస్ ఇంజనీర్ జనార్ధన్‌తో కలిసి పప్పూరు గ్రామంలో…

Read More

28న రాష్ట్ర స్థాయి శాప్ లీగ్ ఫుట్ బాల్ టోర్నమెంట్ ను పక్కాగా నిర్వహించాలి

: జేసి సి.విష్ణు చరణ్ విశాలాంధ్ర అనంతపురం టౌన్ : రాష్ట్రస్థాయి శాప్ లీగ్ ఫుట్ బాల్ టోర్నమెంట్ 2026ను ఈనెల ఏప్రిల్ 28 నుండి 30వ తేదీ వరకు అనంతపురం జిల్లా కేంద్రంలో ఆర్డిటి స్టేడియం నందు నిర్వహించనున్న నేపథ్యంలో అన్ని ఏర్పాట్లు పకడ్బందీగా చేయాలని అధికారులను జిల్లా సంయుక్త కలెక్టర్ సి. విష్ణు చరణ్ ఆదేశించారు. శుక్రవారం స్థానిక కలెక్టరేట్ లోని మినీ కాన్ఫరెన్స్ హాల్ నందు రాష్ట్ర స్థాయి శాప్ లీగ్ ఫుట్బాల్…

Read More

కొలతల ప్రకారమే వేతనాలు..ఏపీఓ దయాసాగర్

విశాలాంద్ర వలేటివారిపాలెం(ప్రకాశం జిల్లా ) : ఉపాధిహామీ పథకంలో కొలతలప్రకారమే వేతనాలు ఉంటాయని ఏపీఓ దయాసాగర్ అన్నారు. శుక్రవారం వలేటివారిపాలెం మండలంలోని చుండి గ్రామ పంచాయతీ లో జరుగుచున్న ఉపాధిహామీ పనులను ఏపీఓ దయాసాగర్ పరిశీలించారు. ఈ సందర్బంగా కూలీల హాజరును స్వయంగా పరిశీలించారు.ముందుగా ఎన్ ఎం ఎం ఎస్ యాప్ ద్వారా నమోదు అయిన కూలీల హాజరును క్షేత్రస్థాయిలో ఉన్న కూలీల సంఖ్యతో సరిచూశారు. అనంతరం పనుల నాణ్యతను కొలతలను పర్యవేక్షించారు.ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ…

Read More

ఇంకా ఆలస్యం చేయొద్దు.. ఇరాన్‌కు ట్రంప్‌ అల్టిమేటం

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, ఇరాన్‌తో కొనసాగుతున్న యుద్ధంపై కీలక వ్యాఖ్యలు చేశారు. అణ్వాయుధాలను ఉపయోగించే ఆలోచన తనకు లేదని స్పష్టం చేస్తూ, టెహ్రాన్‌ త్వరగా ఒప్పందానికి రావాలని హెచ్చరించారు. వైట్‌హౌస్‌లో జరిగిన మీడియా సమావేశంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. ఇరాన్‌పై యుద్ధంలో అణ్వాయుధాలు వినియోగించే ప్రణాళిక లేదని ట్రంప్‌ స్పష్టం చేశారు.ఁఅణ్వాయుధం ఎందుకు ఉపయోగించాలి? సంప్రదాయ యుద్ధ పద్ధతులతోనే మేము ఇప్పటికే వారిని బలహీనపరిచాం. నేను దాన్ని ఉపయోగించను. ఎవరూ, ఎప్పుడూ అణ్వాయుధాలను ఉపయోగించకూడదుఁ…

Read More

కొత్త AI మిథోస్ కలకలం.. బ్యాంకర్లకు నిర్మలా సీతారామన్ హెచ్చరిక

ముప్పును ఎదుర్కొనేందుకు పటిష్ఠమైన యంత్రాంగాన్ని ఏర్పాటు చేయాలని బ్యాంకులకు ఆదేశంక్లాడ్ మిథోస్ అనే అత్యంత శక్తిమంతమైన ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) మోడల్ వల్ల భారత బ్యాంకింగ్ రంగానికి పొంచి ఉన్న సైబర్ ముప్పుపై కేంద్ర ప్రభుత్వం అప్రమత్తమైంది. ఈ నేపథ్యంలో కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ గురువారం వివిధ బ్యాంకుల అధిపతులతో ఉన్నతస్థాయి సమావేశం నిర్వహించారు. ఈ భేటీలో ఐటీ శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ కూడా పాల్గొన్నారు.ఆంత్రోపిక్ అనే AI స్టార్టప్ అభివృద్ధి చేసిన…

Read More

దేవదాయ శాఖ ఏసీ శాంతి మళ్లీ ఏసీబీ కస్టడీకి…

ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో సస్పెన్షన్‌కు గురైన దేవదాయ శాఖ అసిస్టెంట్ కమిషనర్ (ఏసీ) కలింగిరి శాంతిని అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) అధికారులు మరోసారి కస్టడీలోకి తీసుకుని విచారిస్తున్నారు. ఆమె విచారణకు సహకరించడం లేదని ఏసీబీ చేసిన విజ్ఞప్తి మేరకు, విజయవాడ ఏసీబీ కోర్టు రెండు రోజుల కస్టడీకి అనుమతి ఇచ్చింది. దీంతో ఇవాళ‌ ఉదయం విజయవాడ జిల్లా జైలులో ఉన్న శాంతిని అధికారులు అదుపులోకి తీసుకున్నారు. ముందుగా విజయవాడ ప్రభుత్వ ఆసుపత్రిలో వైద్య పరీక్షలు…

Read More