శత వసంతాల సరస్వతీ నిలయం – Visalaandhra

భైరవపట్నం జడ్పీ ఉన్నత పాఠశాలలో ముగిసిన శతాబ్ధి వేడుకలుస్ఫూర్తి నింపిన పూర్వ విద్యార్థుల సందేశాలుఅలరించిన చిన్నారుల సాంస్కృతిక ప్రదర్శనలువిశాలాంధ్ర-విజయవాడ: సరస్వతీ నిలయంలో శత వసంతోత్సవాలు అంగరంగ వైభవంగా జరిగాయి. ప్రధానోపాధ్యాయుడు, పాఠశాల నిర్వహణ కమిటీ పర్యవేక్షణలో ఉపాధ్యాయులు, గ్రామస్థుల సహాయ సహకారాలతో మూడు రోజుల పాటు నిర్వహించిన శతాబ్ధి వేడుకలు గురువారం ముగిశాయి. 1926, బ్రిటీష్ పాలనలో ఏలూరు జిల్లా (పూర్వపు కష్ణా) మండవల్లి మండలం భైరవపట్నంలో మండల పరిషత్ పాఠశాలగా అంకురార్పణ జరిగింది. దినదిన పరివర్తనతో నేడు…

Read More

Flexi Controversy: కూటమి కలహాలు.. ఫ్లెక్సీపై సీఎం ఫొటో మిస్సింగ్.. టీడీపీ-జనసేన మధ్య తోపులాట..! flexi dispute in pithapuram tension between tdp. | ఈస్ట్ గోదావరి వార్తలు (East Godavari News)

Last Updated:Apr 21, 2026 10:32 PM IST పిఠాపురంలో PMJAY కార్యక్రమం ఫ్లెక్సీలో N చంద్రబాబు ఫొటో లేకపోవడంతో టిడిపి జనసేన నేతల మధ్య వాగ్వాదం తోపులాట, పోలీసులు జోక్యం, కూటమి విభేదాలు బహిర్గతం. + పిఠాపురంలో వర్మ వర్సెస్ జనసేన పైట్  డిప్యూటీ సీఎం Pawan Kalyan ప్రాతినిధ్యం వహిస్తున్న పిఠాపురం నియోజకవర్గంలో మిత్రపక్షాలైన Telugu Desam Party, Jana Sena Party మధ్య విభేదాలు మరోసారి బహిర్గతమయ్యాయి. ఓ ప్రభుత్వ కార్యక్రమంలో ఏర్పాటు…

Read More

Miracle Fertility Well: మహావిష్ణు నాభి నుండి పుట్టిన బావి ఇది.. పిల్లలు లేని వాళ్లు, పెళ్లి కాని వాళ్లు ఈ నీళ్లతో స్నానం చేస్తే శుభం |

2000 సంవత్సరాల కిందటి నాటి ఈ బొటని బావిలో స్నానం చేస్తే సమస్యలు తీరుతాయని భక్తులు నమ్మకం. సంతానం లేని వారికి సంతానం, వివాహం కాని వారికి వివాహం, ముఖ్యంగా విద్య, ఉద్యోగం వంటి సమస్యలు ఉన్నవారు సైతం ఇక్కడికి వచ్చిన ఈ బొటన బావిలో స్నానం చేయడం ద్వారా వారి సమస్యలు తొలగిపోయినట్లుగా చెబుతున్నారు. స్వయంగా దేవతలే ఇక్కడ అక్షరాలు రాసినట్లుగా అద్భుతమైన చరిత్ర ఉంది. ఇంతకీ ఈ దివ్యస్తలంగా భావించే బొటన బావి, ఆలయం…

Read More

చిత్తూరులో దారుణం: ఏబీఎన్ జర్నలిస్ట్ దారుణ హత్య

ఆంధ్రప్రదేశ్‌లోని చిత్తూరు జిల్లాలో దారుణ ఘటన చోటుచేసుకుంది. ఏబీఎన్ ఆంధ్రజ్యోతి మీడియా సంస్థలో పనిచేస్తున్న జర్నలిస్ట్ జగన్మోహన్ రెడ్డిని గుర్తుతెలియని దుండగులు దారుణంగా హత్య చేశారు. వి. కోట పట్టణంలో ఈరోజు ఉదయం ఈ సంఘటన జరిగింది. వివరాల ప్రకారం, జగన్మోహన్ రెడ్డి రోజూలాగే ఉదయం మార్నింగ్ వాక్‌కు వెళ్లారు. అదే సమయంలో ద్విచక్ర వాహనంపై వచ్చిన ఇద్దరు వ్యక్తులు ఆయనపై కత్తులతో దాడి చేసి, అక్కడికక్కడే హత్య చేసి పరారయ్యారు. ఈ ఘటన స్థానికంగా తీవ్ర…

Read More

ట్రంప్ నాన్చుడు…తొలగని ఉత్కంఠ – Visalaandhra

ఇరాన్‌తో ఒప్పందంపై వీడని ప్రతిష్టంభనవాషింగ్టన్: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇరాన్‌తో చర్చలపై ఎటూ తేల్చక నాన్చుడు ధోరణి ప్రదర్శిస్తున్నారు. యుద్ధ విరమణను మరో 60 రోజులు పొడిగించేందుకు, హోర్మూజ్ జలసంధిని తిరిగి తెరిపించేందుకు ఉద్దేశించిన ఒప్పందంపై ప్రతిష్టంభన కొనసాగుతోంది. శ్వేతసౌధంలోని సిచ్యుయేషన్ రూమ్‌లో తన సలహాదారులతో సమావేశమైన ట్రంప్…ఒప్పందంపై ఎలాంటి తుది నిర్ణయం తీసుకోలేదు. రెండు గంటల పాటు జరిగిన ఈ సమావేశంలో ఇరాన్ అణుశుద్ధి కార్యక్రమంపైనే ఎక్కువ చర్చ జరిగింది. ఈ అణు కార్యక్రమాన్ని…

Read More

Severe Heatwave Grips Andhra Pradesh Districts |ఏపీలో భానుడి భగభగలు..బయటకు రావొద్దు..!?

పోలవరం సహా పశ్చిమగోదావరి జిల్లాల్లో 45 డిగ్రీలకు పైగా ఉష్ణోగ్రతలు నమోదవుతూ ఎప్పుడూ లేనివిధంగా వడగాల్పులు ప్రజలను తీవ్రంగా ఇబ్బందిపెడుతున్నాయి. Source link

Read More

Best Egg Laying Chicken Breeds: సంవత్సరం అంతా గుడ్లు పెట్టే కోళ్లు ఇవే.. లాభాలు బాటలో అక్కడి రైతులు | బిజినెస్

Last Updated:Apr 09, 2026 4:18 PM IST తక్కువ ఖర్చుతో ఎక్కువ లాభాలు ఇచ్చే కోళ్ల పెంపకం + Best Egg Laying Chicken Breeds Best Egg Laying Chicken Breeds: సంవత్సరం పొడవునా గుడ్లు పెట్టే కోళ్లను పెంచడం ద్వారా రైతులు అదనపు ఆదాయాన్ని పొందవచ్చు. అంతే కాకుండా కుటుంబానికి అవసరమైన పౌష్టికాహారాన్ని కూడా సులభంగా అందించవచ్చు.శ్రీకాకుళం జిల్లా ఆమదాలవలస కృషి విజ్ఞాన కేంద్రానికి చెందిన పశుసంవర్ధన శాఖ , మత్యశాఖ శాస్త్రవేత్త…

Read More

వేధించిన ప్రతి అధికారి శిక్ష అనుభవించక తప్పదు….

పోలీసు అధికారులకు అంబటి వార్నింగ్ ముఖ్యమంత్రి చంద్రబాబుపై వ్యాఖ్యల కేసులో వేంపల్లి పోలీస్ స్టేషన్‌లో విచారణ ముగిసిన అనంతరం మాజీ మంత్రి, వైసీపీ నేత అంబటి రాంబాబు పోలీసు అధికారులను ఉద్దేశించి తీవ్ర వ్యాఖ్యలు చేశారు. సుమారు రెండు గంటల పాటు సాగిన ఈ విచారణ తర్వాత, ఆయన మీడియా ముందు తన ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తూ పోలీసులకు బహిరంగ హెచ్చరికలు జారీ చేశారు. రాబోయే కాలంలో మళ్లీ జగన్ ప్రభుత్వమే వస్తుందని ధీమా వ్యక్తం చేసిన…

Read More

ఏఆర్ పోలీస్ సిబ్బందికి వీక్లీ పరేడ్‌లో భాగంగా యోగా సెషన్

విశాలాంధ్ర అనంతపురం టౌన్ : ​జిల్లా ఎస్పీ పి.జగదీష్ ఆదేశాల మేరకు…బుధవారం వీక్లీ పరేడ్‌లో భాగంగా స్థానిక పోలీస్ పరేడ్ మైదానంలో ఏఆర్ పోలీస్ సిబ్బందికి ప్రత్యేక యోగా సెషన్‌ నిర్వహించారు. ఏఆర్ అదనపు ఎస్పీ ఇలియాస్ బాషా మరియు ఏఆర్ డీఎస్పీ నీలకంఠేశ్వరరెడ్డిల ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… ​శాంతిభద్రతల పరిరక్షణలో నిరంతరం ఒత్తిడితో కూడిన విధులను నిర్వహించే పోలీస్ అధికారులు, సిబ్బంది శారీరక దృఢత్వం, మానసిక ఉల్లాసం కోసమే…

Read More

కాంగో, ఉగాండాలో ఆరోగ్య అత్యవసర పరిస్థితి

విజృంభిస్తోన్న ఎబోలా వైరస్ఉగాండా: ఆఫ్రికాలోని కాంగోలో ‘ఎబోలా’ వైరస్ విజృంభిస్తోంది. అక్కడ ఈ ప్రాణాంతక వ్యాధి సోకి ఇప్పటికే 88 మంది మృతి చెందారు. మరో 300 మందకిపైగా ఈ వైరస్ బారిన పడినట్లు అధికారులు తెలిపారు. పొరుగున ఉన్న ఉగాండాలోనూ ఈ వైరస్ ఆనవాళ్లు బయటపడ్డాయి. దీనితో కాంగో, ఉగాండాలో ఆరోగ్య అత్యవసర స్థితిని విధిస్తున్నట్లు ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచఓ) ప్రకటించింది. కాంగో పొరుగు దేశాల్లో ఈ వ్యాధి వ్యాప్తి చెందే ప్రమాదం ఉందని…

Read More