భారత్‌పై ఆంక్షలు పెట్టినవారికే దెబ్బ

పశ్చిమదేశాలకు పుతిన్ చురకమాస్కో: భారత్‌పై ఆంక్షలు పెట్టి ఇబ్బంది పెట్టాలని చూస్తే… అవి వారికే తిప్పికొడతాయని రష్యా అధ్యక్షుడు పుతిన్ పశ్చిమాసియా దేశాలకు హెచ్చరించారు. ‘భారత్ సార్వభౌమాధికార దేశం. ప్రధాని మోదీ నాయకత్వంలోని భారత్‌కు ఆంక్షల పేరిట ఎవరైనా బెదిరింపులకు పాల్పడితే…అవి వారికే ఎదురుదెబ్బలవుతాయి. భారతదేశానికి బయటి నుంచి ఎలాంటి ఒత్తిళ్లు వచ్చినప్పటికీ…తన జాతీయ ప్రయోజనాలకు అనుగుణంగానే వ్యవహరించిందని పుతిన్ వ్యాఖ్యానించారు. రష్యాతో భారత్ సంబంధాలు ఎప్పటికీ కొనసాగుతాయన్నారు. ‘భారత ప్రజలకు అనుకూలమైన ఉత్పత్తులను ఎంచుకోవడానికి ఆ…

Read More

ఇరాన్ రాడార్ కేంద్రాలపై అమెరికా దాడి

వాషింగ్టన్: సంఘర్షణను ముగించేందుకు అమెరికా`ఇరాన్ మధ్య చర్చలు కొనసాగుతున్నప్పటికీ…దాడులు మాత్రం ఆగడం లేదు. ఇరు దేశాల మధ్య మరోసారి ఘర్షణలు చోటుచేసుకున్నాయి. హోర్మూజ్ జలసంధి సమీపంలో ఇరాన్ డ్రోన్‌లు ప్రయోగించింది. దీనిపై ఆగ్రహం వ్యక్తంచేసిన అగ్రరాజ్యం…ఇరాన్‌కు చెందిన తీరప్రాంత నిఘా రాడార్ కేంద్రాలే లక్ష్యంగా దాడులు నిర్వహించింది. హోర్మూజ్‌లో నౌకల రవాణాకు ఇరాన్ డ్రోన్ దాడులు ముప్పుగా మారాయని యూఎస్ సెంట్రల్ కమాండ్ పేర్కొంది. తెహ్రాన్‌కు చెందిన నాలుగు డ్రోన్‌లను కూల్చివేశామని వెల్లడించింది. దీని తర్వాత గోరుఖ్,…

Read More

రాష్ట్రపతి పాలన నివారించేందుకే ఒప్పుకున్నాం – Visalaandhra

టీవీకేకు డీఎంకే కూటమి పక్షాలు మద్దతుపై స్టాలిన్ వివరణచెన్నై: తమిళనాడులో టీవీకే ప్రభుత్వ ఏర్పాటుకు కాంగ్రెస్ సహా డీఎంకే కూటమి పక్షాలు మద్దతు ఇవ్వడంపై మాజీ ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ స్పందించారు. రాష్ట్రంలో రాష్ట్రపతి పాలన విధించడాన్ని నివారించాలనే ఉద్దేశంతోనే టీవీకేకు మద్దతిచ్చేందుకు తమ కూటమిలోని భాగస్వామ్య పక్షాలను అనుమతించామని పేర్కొన్నారు. ఏఐఏడీఎంకే పార్టీకి చెందిన కొందరు నేతలు డీఎంకేలో చేరిక సందర్భంగా చెన్నైలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో స్టాలిన్ ఈ విధంగా మాట్లాడారు.‘టీవీకేతో వెళ్లే విషయాన్ని…

Read More

పల్ల వెంకన్న చారిటబుల్ ట్రస్ట్ సేవలు ఆదర్శనీయం

–జిల్లా విద్యాశాఖాధికారి విశాలాంధ్ర – కడియం : పల్ల వెంకన్న చారిటబుల్ ట్రస్ట్ సేవలు ఆదర్శనీయమని తూర్పుగోదావరి జిల్లా విద్యాశాఖాధికారి కె వాసుదేవరావు అన్నారు. దివంగత పల్ల వెంకన్న 90 వ జయంతి సందర్భంగా కడియపులంకలో ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం జరిగిన కార్యక్రమంలో వాసుదేవరావు మాట్లాడుతూ జిల్లా విద్యాశాఖకు పల్ల వెంకన్న చారిటబుల్ ట్రస్ట్ అందిస్తున్న సహాయ సహకారాలు విలువ కట్టలేనివని పేర్కొన్నారు. ఉత్తమ ర్యాంకులు సాధించిన విద్యార్థులను ప్రోత్సహిస్తూ 1,…

Read More

చిన్నారుల, మహిళల భద్రతే మా కర్తవ్యం

.- డిఎస్పీ ఎ శివప్రియ, సిఐ అల్లు వెంకటేశ్వరరావు విశాలాంధ్ర – కడియం : చిన్నారులు మహిళల భద్రతే మా కర్తవ్యం అని రాజమహేంద్రవరం సౌత్ జోన్ డిఎస్పి ఎ శివప్రియ, కడియం సిఐ అల్లు వెంకటేశ్వరరావు పేర్కొన్నారు. జిల్లా డిఎస్పి డి నరసింహ కిషోర్ ఆదేశాల మేరకు, కడియం మండలం, కడియపులంక శ్రీ సత్యదేవా నర్సరీలో, శుక్రవారం సాయంత్రం చిన్నారులు మహిళల భద్రతా చట్టాలపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ చిన్నారులు,…

Read More

శ్రీసత్యదేవ నర్సరీ సందర్శించిన మాచర్ల ఎమ్మెల్యే జూలకంటి బ్రహ్మానందరెడ్డి

విశాలాంధ్ర – కడియం : కూటమి ప్రభుత్వం నర్సరీ రంగ అభివృద్ధికి విశేషంగా కృషి చేస్తుందని మాచర్ల ఎమ్మెల్యే జూలకంటి బ్రహ్మానందరెడ్డి అన్నారు. కడియం మండలం కడియపులంక శ్రీ సత్యదేవ నర్సరీని శుక్రవారం ఆయన సందర్శించారు. ఆయనకి సత్యదేవ నర్సరీ మేనేజింగ్ డైరెక్టర్ పుల్లా పెద్దసత్యనారాయణ, సప్తగిరి నర్సరీ రైతు కుప్పాల దుర్గారావు లు శ్రీ మోక్షగుండం విశ్వేశ్వరయ్య మామిడి మొక్కతో ఆహ్వానం పలికారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కూటమి ప్రభుత్వంలో నర్సరీరంగం పర్యాటకంగా మరింత…

Read More

భూములను నష్టపోయిన రైతన్నలకు తక్షణమే నష్టపరిహారం అందించండి..

ముదిగుబ్బ సిపిఐ పార్టీ మండల కార్యదర్శి చల్లా శ్రీనివాసులువిశాలాంధ్ర ముదిగుబ్బ/ధర్మవరం : ధర్మవరం నియోజకవర్గంలోని ముదిగుబ్బ మండల కేంద్రంలో నాలుగు కిలోమీటర్ల దూరంలో గుట్టంపల్లి తాండ గ్రామం వద్ద జరుగుతున్న జిల్లేడు బండ ప్రాజెక్టు నిర్మాణంలో భాగంగా భూములను నష్టపోయిన రైతన్నలకు తక్షణమే నష్టపరిహారం అందించాలని ముదిగుబ్బ సిపిఐ మండల కార్యదర్శి చల్లా శ్రీనివాసులు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా వారు విలేకరులతో మాట్లాడుతూ ముదిగుబ్బ,బుక్కపట్నం మండలాల పరిధిలోని పలు గ్రామాలకు సాగునీరు, త్రాగునీరు అందించడంలో…

Read More

ఫ్యాక్షన్‌కు దూరంగా ఉండి ప్రశాంత జీవనం గడపాలి…

జిల్లా ఎస్పీ సతీష్ కుమార్విశాలాంధ్ర ధర్మవరం;; ఫ్యాక్షన్ కు దూరంగా ఉండి ప్రశాంతమైన జీవనమును గ్రామ ప్రజలు గడపాలని ఇలా ఎస్పీ సతీష్ కుమార్ తెలిపారు. ఈ సందర్భంగా ఫ్యాక్షన్ ప్రభావిత ఓబులనాయనపల్లి గ్రామంలో ఎస్పీ పర్యటించారూ. ప్రజలతో నేరుగా మాట్లాడి స్థానిక పరిస్థితులను తెలుసుకున్నారు. గ్రామంలో నెలకొన్న శాంతిభద్రతల పరిస్థితులపై అధికారులను అడిగి తెలుసుకోవడంతో పాటు ప్రజల అభిప్రాయాలు, సమస్యలను స్వయంగా విన్నారు.ముఖ్యంగా మహిళలతో ప్రత్యేక సమావేశం నిర్వహించి గ్రామంలో గత పరిస్థితులు, ప్రస్తుతం నెలకొన్న…

Read More

ప్రజలు నుండి స్వీకరించిన ప్రతి అర్జీని సంబంధిత అధికారులు శాశ్వత పరిష్కారం చూపాలి

నిడమర్రులో స్వీకరించిన అర్జీలు 45 ఏలూరు జిల్లా జాయింట్ కలెక్టర్: అభిషేక్ గౌడ(ఏలూరు జిల్లా) : విశాలాంధ్ర – నిడమర్రు:మూడవ విడత ఒక నెల – ఒక నియోజకవర్గం – నాలుగు పర్యటనలుఁ కార్యక్రమంలో ఏలూరు జిల్లా జాయింటు కలెక్టరు డాక్టర్ యం జె అభిషేక్ గౌడ, ఉంగుటూరు శాసనసభ్యులు పత్సమట్ల ధర్మరాజు సంయుక్తంగా పాల్గొన్నారు.నిడమర్రు తహశీల్దారు కార్యాలయ సమావేశ మందిరంలో శనివారం నిర్వహించారు.నిడమర్రు గ్రామానికి సంబంధించిన మూడవవిడత కార్యక్రమంలోజె సి ,ఎమ్మెల్యే ప్రజలు నుండి అర్జీలను…

Read More

భూమి వివాదంలో ఘర్షణ.. మహిళకు తీవ్ర గాయాలు

విశాలాంధ్ర – నార్పల :- మండల పరిధిలోని బండ్లపల్లి గ్రామంలో భూమి వివాదం రెండు కుటుంబాల మధ్య ఘర్షణకు దారితీసింది. ఈ ఘటనలో ఓ మహిళ తీవ్రంగా గాయపడింది.గ్రామానికి చెందిన నాగభూషణ రెడ్డి, నారాయణరెడ్డి మధ్య కొంతకాలంగా భూమికి సంబంధించిన వివాదం కొనసాగుతోంది. శనివారం ఈ వివాదం విషయంలో ఇరువర్గాల మధ్య వాగ్వాదం చోటుచేసుకోగా పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. ఈ క్రమంలో నాగభూషణ్ రెడ్డి, సాయి భూషణ్ రెడ్డి కలిసి నారాయణరెడ్డి కుటుంబ సభ్యులపై దాడి చేసినట్లు…

Read More