ఉరవకొండ శాఖా గ్రంథాలయంలో వేసవి శిక్షణా తరగతుల ముగింపు

విశాలాంధ్ర, ఉరవకొండ ( అనంతపురం జిల్లా) : విద్యార్థుల్లో పుస్తక పఠనంపై ఆసక్తిని పెంపొందించడంతో పాటు వారి సృజనాత్మకత, వ్యక్తిత్వ వికాసాన్ని అభివృద్ధి చేయడమే లక్ష్యంగా ఆంధ్రప్రదేశ్ పౌర గ్రంథాలయ శాఖ ఆధ్వర్యంలో ఉరవకొండ శాఖా గ్రంథాలయంలో నిర్వహించిన వేసవి శిక్షణా తరగతులు (సమ్మర్ క్యాంప్) శనివారం ఘనంగా ముగిశాయి. ఏప్రిల్ 28 నుంచి జూన్ 6 వరకు కొనసాగిన ఈ శిక్షణా కార్యక్రమంలో పెద్ద సంఖ్యలో విద్యార్థులు పాల్గొని వివిధ విద్యా, సాంస్కృతిక, వ్యక్తిత్వ వికాస…

Read More

పిల్లల పార్కు కు మరమ్మత్తులు – Visalaandhra

విశాలాంధ్ర – కడియం : మండల కేంద్రమైన కడియం ఆర్టీసీ బస్టాండ్ సమీపంలో, పశువుల హాస్పిటల్ పక్కన నిర్మించిన “జగనన్న బాలల ఆనంద వేదిక” పిల్లల పార్కులో శిధిలావస్థకు చేరుకున్న ఆట పరికరాలకు శనివారం మరమ్మత్తులు చేపట్టారు. దివంగత ఎన్ వెంకట రెడ్డి జ్ఞాపకార్థం, శ్రీరామదాసు పేపర్ బోర్డు సౌజన్యంతో కడియం పశువుల హాస్పిటల్ పక్కన, సుమారు ఐదు సంవత్సరాల క్రితం, బాధ్యత సేవా సంస్థ ఆధ్వర్యంలో, వైసీపీ రాష్ట్ర కార్యదర్శి గిరజాల బాబు పర్యవేక్షణలో ఈ…

Read More

మానవాళి మనుగడకు పర్యావరణ పరిరక్షణ ఎంతో కీలకం..

సీనియర్ సివిల్ జడ్జి టి. వెంకటేశ్వర్లువిశాలాంధ్ర ధర్మవరం;; మానవాళి మనుగడకు పర్యావరణ పరిరక్షణ ఎంతో కీలకము అని సీనియర్ సివిల్ జడ్జ్ వెంకటేశ్వర్లు తెలిపారు.ఆంధ్రప్రదేశ్ హైకోర్టు వారి ఆదేశాల మేరకు, ధర్మవరం కోర్టు ప్రాంగణంలో ప్రపంచ పర్యావరణ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమం సీనియర్ సివిల్ జడ్జి చైర్మన్ మండల్ లీగల్ సర్వీసెస్ కమిటీ ధర్మవరం వెంకటేశ్వర్లు ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం నిర్వహించడం జరిగింది. తదుపరి న్యాయమూర్తులు కోర్టు ప్రాంగణంలో మొక్కలు నాటారు. అనంతరం వారు…

Read More

టీమిండియాలోకి వైభవ్ సూర్యవంశీ..

భారత క్రికెట్‌లో ఓ యువ సంచలనం సరికొత్త చరిత్ర సృష్టించాడు. కేవలం 15 ఏళ్ల వయసులోనే అద్భుతమైన బ్యాటింగ్‌తో ప్రపంచ దృష్టిని ఆకర్షించిన వైభవ్ సూర్యవంశీ, ఏకంగా భారత సీనియర్ జట్టులో చోటు దక్కించుకున్నాడు. ఐర్లాండ్, ఇంగ్లండ్ పర్యటనలతో పాటు ఆసియా క్రీడల కోసం ప్రకటించిన భారత టీ20 జట్లలోనూ అతడికి స్థానం లభించింది. దీంతో భారత పురుషుల సీనియర్ జట్టుకు ఎంపికైన అత్యంత పిన్నవయస్కుడిగా వైభవ్ రికార్డు సృష్టించాడు. ఈ సందర్భంగా బీసీసీఐ చీఫ్ సెలక్టర్…

Read More

హెచ్‌-1బీ వీసా వ్యవస్థలో మార్పులు?.. అమెరికా కాంగ్రెస్‌లో కీలక బిల్లు

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి వలస విధానాలపై కఠిన వైఖరిని అవలంబిస్తున్న నేపథ్యంలో హెచ్‌-1బీ వీసాలకు సంబంధించిన కీలక పరిణామం చోటుచేసుకుంది.హెచ్‌-1బీ వీసా వ్యవస్థను గ్రీన్‌కార్డు పొందేందుకు దుర్వినియోగం చేస్తున్నారంటూ ఆరోపిస్తూ, ఆ విధానంలో మార్పులు తీసుకురావాలని కోరుతూ అమెరికా కాంగ్రెస్‌లో ఓ రిపబ్లికన్‌ సభ్యుడు కొత్త ముసాయిదా బిల్లును ప్రవేశపెట్టారు.రిపబ్లికన్‌ కాంగ్రెస్‌ సభ్యుడు చిప్‌ రాయ్‌ గురువారం ఃఅమెరికన్‌ వైట్‌-కాలర్‌ వర్కర్‌ జాబ్స్‌ః పేరుతో ఈ బిల్లును సభ ముందుంచారు.ఈ బిల్లులో…

Read More

సహారా ఎడారిలో ఘోర విషాదం.. దాహంతో 49 మంది మృతి

నైజర్‌లోని సహారా ఎడారిలో ట్రక్కు మొరాయించి 49 మంది మృతిపొరుగు దేశంలోని ఉత్సవాలకు వెళ్లి వస్తుండగా ఘోర ప్రమాదం50 కిలోమీటర్లు నడిచి ఇద్దరు ప్రాణాలతో బయటపడటంతో వెలుగులోకి ఘటనమృతదేహాలను అక్కడే సామూహిక ఖననం చేసిన అధికారులుపశ్చిమాఫ్రికా దేశమైన నైజర్‌లోని సహారా ఎడారిలో అత్యంత విషాదకర సంఘటన చోటుచేసుకుంది. ప్రయాణిస్తున్న ట్రక్కు మార్గమధ్యంలో సాంకేతిక లోపంతో నిలిచిపోవడంతో, తాగునీరు లభించక 49 మంది ప్రాణాలు కోల్పోయారు. ఉత్తర నైజర్‌లోని అగడెజ్ ప్రాంతంలో ఈ ఘోర ఉదంతం వెలుగుచూసింది. అధికారిక…

Read More

కాంగ్రెస్‌కు ‘ఆత్మనిర్భర్ భారత’ గిట్టదు

నిరాశావాదులు వాళ్లు అంటూ రాహుల్‌కు మోదీ చురకలున్యూఢిల్లీ: కాంగ్రెస్ పార్టీకి ‘ఆత్మనిర్భర్ భారత’ అంటే గిట్టదని ప్రధాని నరేంద్ర మోదీ విమర్శించారు. లోక్‌సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీపైన, కాంగ్రెస్ పార్టీపైనా గుజరాత్‌లోని సూరత్‌లో శుక్రవారం జరిగిన బహిరంగ సభలో ధ్వజమెత్తారు. దేశంలో కొందరు నిరాశావాదులు ఉన్నారనీ, ‘అత్మనిర్భర్ భారత’ ప్రచారాన్ని, దేశ దృఢ సంకల్పన్ని విమర్శించడమే వీళ్లు పనిగా పెట్టుకున్నారని అన్నారు. ఇతర దేశాలపై ఆధారపడం వల్ల ఏ దేశం తాను నిజంగా సాధించాల్సిన అభివృద్ధిని…

Read More

మా ప్రభుత్వంలో పేపర్ లీకులు లేవు: కేజ్రీవాల్

న్యూదిల్లీ: తమ పార్టీ దిల్లీలో అధికారంలో ఉన్న పదేళ్లపాటు ఎటువంటి పేపర్ లీక్‌లు చోటుచేసుకోలేదని ఆప్ అధినేత, దిల్లీ మాజీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ అన్నారు. బీజేపీ అధికారంలోకి రాగానే ఈ లీక్‌లు మొదలయ్యాయని ఆయన ఆక్షేపించారు. దేశంలో తరచూ తలెత్తుతున్న ప్రశ్నాపత్రాల లీకేజీ వ్యవహారాలపై ఆయన మరోసారి మండిపడ్డారు. ప్రశ్నాపత్రాల లీక్ వెనుక బిలియన్ల విలువ చేసే వ్యాపారాలు నడుస్తున్నాయని, ఇందులో చాలా పెద్ద వ్యక్తుల హస్తం ఉందని ఆరోపించారు. బీజేపీ అధికారంలో ఉన్న రాష్ట్రాల్లోనే…

Read More

ప్రకృతి పరిరక్షణ సామాజిక బాధ్యత – Visalaandhra

జిల్లా కలెక్టర్ ఓ.ఆనంద్, అనంతపురం అర్బన్ ఎమ్మెల్యే దగ్గుపాటి వెంకటేశ్వర ప్రసాద్..విశాలాంధ్ర -అనంతపురం టౌన్ : సమాజంలోని ప్రతి ఒక్కరూ ప్రకృతి, పర్యావరణ పరిరక్షణ సామాజిక బాధ్యతగా గుర్తించాలని జిల్లా కలెక్టర్ ఓ.ఆనంద్ మరియు అనంతపురం అర్బన్ ఎమ్మెల్యే దగ్గుపాటి వెంకటేశ్వర ప్రసాద్ ప్రజలకు పిలుపునిచ్చారు. ప్రపంచ పర్యావరణ దినోత్సవంలో భాగంగా శుక్రవారం నగరంలోని అనంతపురం కలెక్టరేట్ నుంచి ఉప్పరపల్లిలోని యాక్సియన్ ఫ్రాటర్నా ఎకాలజీ సెంటర్ వరకు నిర్వహించిన అవగాహన ర్యాలీని జిల్లా కలెక్టర్ ఓ.ఆనంద్ మరియు…

Read More

వెన్నుపోటుకు బ్రాండ్ అంబాసిడర్ వైఎస్ జగన్

విశాలాంధ్ర – పెద్దకడబూరు (కర్నూలు) : వెన్నుపోటుకు బ్రాండ్ అంబాసిడర్ వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అని టీడీపీ రైతు విభాగం రాష్ట్ర అధికార ప్రతినిధి నరవ రమాకాంతరెడ్డి, జిల్లా అధికార ప్రతినిధి నరవ శశిరేఖ అన్నారు. శుక్రవారం పెద్దకడబూరులో వారు విలేకరులతో మాట్లాడుతూ ఒక్క ఛాన్స్ అని అధికారంలోకి వచ్చి, ముఖ్యమంత్రి అయిన మరుక్షణం మద్యపాన నిషేధం అంటూ కల్తీ మద్యంతో వెన్నుపోటు, పేదవాడికి అన్నం పెట్టే అన్నా క్యాంటీన్లు రద్దు చేసి నిరుపేదలకు వెన్నుపోటు,…

Read More