విరోధులుగా కాదు… మిత్రులుగా ఉందాం

. సుస్థిర బంధాన్ని పటిష్ఠపర్చుకుందాం. తైవాన్ విషయంలో తేడా రానివ్వద్దు. హోర్మూజ్‌ను తెరవడమే శ్రేయస్కరం. ట్రంప్‌తో భేటీలో జిన్‌పింగ్ బీజింగ్: తమ మధ్య శత్రుత్వం వద్దని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌తో చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్ అన్నారు. అమెరికా, చైనా మిత్రదేశాలుగా ఉండటం అందరికీ ప్రయోజనకరమని చెప్పారు. ట్రంప్ చైనా పర్యటనలో భాగంగా ఆ దేశ రాజధాని బీజింగ్‌లోని గ్రేట్ హాల్ ఆఫ్ ది పీపుల్‌లో ఇద్దరు అధినేతలు భేటీ అయ్యారు. తొమ్మిదేళ్ల తర్వాత బీజింగ్‌లో ట్రంప్…

Read More

CM Chandrababu cut vehicles following fuel guidelines | చంద్రబాబు కాన్వాయ్లో నాలుగే కార్లు!

ప్రధాని ఇచ్చిన పొదుపు సూత్రాన్ని అనుసరించి, ముఖ్యమంత్రి చంద్రబాబు నేడు కేవలం నాలుగు కార్లతో సచివాలయానికి వెళ్లి కేబినెట్ మీటింగ్ నిర్వహించారు, సామర్ధ్యాన్ని ప్రదర్శిస్తూ సాదాసీదా విధానాన్ని పాటించారు. Source link

Read More

శబరిమల కేసులో తీర్పు రిజర్వు – Visalaandhra

న్యూదిల్లీ: శబరిమల ఆలయం సహా వివిధ మతపరమైన ప్రదేశాల్లో మహిళల ప్రవేశంపై వివక్ష, మతస్వేచ్ఛపై దాఖలైన పిటిషన్లపై తీర్పును సుప్రీంకోర్టు రిజర్వు చేసింది. ఈ నెల 29లోపు లిఖితపూర్వక వాదనలకు అంగీకారం తెలిపింది. సీజేఐ జస్టిస్ సూర్యకాంత్ నేతృత్వంలో తొమ్మిది మంది సభ్యులతో కూడిన రాజ్యాంగ ధర్మాసనం ఈ కేసును రెండువారాలకు పైగా విచారణ జరిపింది. సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా, సీనియర్ న్యాయవాదులు సి.ఎస్. వైద్యనాథన్, అభిషేక్ సింఘ్వి, ముకుల్ రోహత్గీ, ఇందిరా జైసింగ్‌ల వాదనలను…

Read More

Vizag Beach: ఆ బీచ్‌లో సముద్రపు గవ్వలతో డెకరేషన్ వస్తువులు.. చూస్తేనే ఫుల్ ఖుషి అవుతారంతే | బిజినెస్

Last Updated:May 14, 2026 3:09 PM IST Vizag Beach: విశాఖపట్నం వచ్చే పర్యాటకులను సాగర తీర అందాలతో పాటు , సముద్రపు గవ్వలతో తయారు చేసిన అలంకరణ వస్తువులు స్వాగతం పలుకుతాయి. సముద్రంలో దొరికే గవ్వలతో రకరకాల వస్తువులు ఇక్కడ తయారు చేసి వస్తువులను అమ్ముతుంటారు. + Vizag Beach Vizag Beach: విశాఖపట్నం వచ్చే పర్యాటకులను సాగర తీర అందాలతో పాటు , సముద్రపు గవ్వలతో తయారు చేసిన అలంకరణ వస్తువులు స్వాగతం…

Read More

ఇక మూడో దశ ఎస్‌ఐఆర్ : ఈసీ

న్యూదిల్లీ: మూడో దశ ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (ఎస్‌ఐఆర్)కు కేంద్ర ఎన్నికల సంఘం ప్రకటన జారీ చేసింది. ఏపీ, తెలంగాణతో పాటు 16 రాష్ట్రాలు, మూడు కేంద్రపాలిత ప్రాంతాల్లో ఈ ప్రక్రియ నిర్వహించనుంది. తెలుగు రాష్ట్రాలతో పాటు కర్నాటక, మహారాష్ట్ర, అరుణాచల్ ప్రదేశ్, హర్యానా, జార్ఖండ్, మణిపూర్, మేఘాలయ, మిజోరం, నాగాలాండ్, ఒడిశా, పంజాబ్, సిక్కిం, ఉత్తరాఖండ్, త్రిపుర ఉన్నాయి. ఈ దశలో 3.94 లక్షల మందికిపైగా బూత్ స్థాయి అధికారులు 36.73 కోట్ల…

Read More

May Flowers Garden: అందరిని ఆకర్షిస్తున్న మే ఫ్లవర్స్.. ఈ ఒక్క నెల మాత్రమే కనిపిస్తాయి తెలుసా | ట్రెండింగ్

Last Updated:May 14, 2026 3:09 PM IST May Flowers Garden: అంబేద్కర్ కోనసీమ జిల్లా ముమ్మిడివరం గున్నేపల్లి గ్రామంలో రిటైర్డ్ ఉద్యోగి గంటి సత్యనారాయణమూర్తి నివాసంలో అధిక సంఖ్యలో ఈ మే పుష్పాలు కనిపిస్తున్నాయి. + May Flowers May Flowers Garden: ఎండాకాలం అందులో మాఘమాసం వచ్చిందంటే చాలు మే మాసంలో మాత్రమే వికసించే ఆ పుష్పాలు అక్కడక్కడ కనిపిస్తూ ఉంటాయి. ఇక ఆ పుష్పాలను మే మాసం పుష్పాలుగా ఏపీలో…

Read More

బంగారు రుణాలపై ఆర్‌బీఐ ఆంక్షలు – Visalaandhra

. రూ.2.50 లక్షలు దాటితే ఐటీ రిటర్న్స్. ముడి బంగారం, బిస్కెట్లపై రుణం ఇవ్వరు. 22 క్యారెట్ల ఆధారంగానే విలువ లెక్కింపు. మధ్యతరగతి వర్గాల్లో ఆందోళన విశాలాంధ్రబ్యూరో – అమరావతి: అత్యవసర సమయంలో ఇంట్లో బంగారాన్ని తాకట్టు పెట్టి సులభంగా రుణం పొందే రోజులు ఇక కష్టంగా మారే పరిస్థితి కనిపిస్తోంది. రిజర్వు బ్యాంక్ తీసుకొచ్చిన తాజా నిబంధనలతో గోల్డ్ లోన్‌ల ప్రక్రియ మరింత కఠినంగా మారింది. ఇప్పటికే విజయవాడ రీజియన్ పరిధిలోని వివిధ బ్యాంకులు ఈ…

Read More

Top 10 News: గల్లీ నుంచి ఢిల్లీ వరకు.. నేటి టాప్ పది వార్తలు మీకోసం

ఏపీ కేబినెట్ ఖర్చు తగ్గింపు చర్యలు, కేటీఆర్ కు ఏసీబీ సమన్లు, యూపీ వానల్లో 89 మృతి, ఏపీ తెలంగాణలో వర్షాలు, అలీ హిందువులకు క్షమాపణ, రామ్ దర్శకుడిగా మారనున్నట్టు సమాచారం. Source link

Read More

లేగ దూడల ప్రదర్శన .. – Visalaandhra

జిల్లా పశు గనాభివృద్ధి అధికారి వెంకటేష్విశాలాంధ్ర ధర్మవరం;; మండల పరిధిలోని రావులచెరువు గ్రామం లో జిల్లా పశుగానబీవృధి సంస్థ వారి ఆధ్వర్యంలో లేగ దూడల(పెయ్యా దూడలు) ప్రదర్శన నిర్వహించడం జరిగిందని జిల్లా వాసు గణాభివృద్ధి అధికారి వెంకటేష్ తెలిపారు. అనంతరం వారు మాట్లాడుతూ ఇందులో భాగంగా సుమారు 37 దూడలు ఈ శిబిరమునకు పాడి రైతులు తీస్కొని రావడం జరిగింది అని తెలిపారు.వచ్చినట్వాంటి లేగ దూడలకు నట్టల నివారణ తాగించి, ప్రతి దూడకు ఖనిజ లవన మీశ్రమ…

Read More

SIR in AP and Telangana: మరోసారి ఓటర్ల జాబితా ప్రక్షాళన.. ఈసీ కీలక నిర్ణయం.. ఏపీ, తెలంగాణలో ఎప్పుడంటే ? |

Last Updated:May 14, 2026 4:50 PM IST ఏపీ, తెలంగాణలో ఓటర్ల జాబితా సవరణకు కేంద్ర ఎన్నికల సంఘం షెడ్యూల్ ఖరారు చేసింది. ఏపీలో జూన్ 15 నుంచి జూలై 14 వరకు.. తెలంగాణలో జూన్ 25 నుంచి జూలై 24 వరకు ఇంటింటి సర్వే చేపట్టనున్నారు. News18 దేశవ్యాప్తంగా ఓటర్ల జాబితా సవరణకు సంబంధించి కేంద్ర ఎన్నికల సంఘం గురువారం కీలక ప్రకటన చేసింది. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సహా 16 రాష్ట్రాలు, మూడు కేంద్రపాలిత…

Read More