నర్సరీ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఘనంగా సర్ ఆర్ధర్ కాటన్ జయంతి వేడుకలు

విశాలాంధ్ర – కడియం : ధవలేశ్వరం వద్ద కాటన్ దొర నిర్మించిన బ్యారేజీ వలన గోదావరి పరివాహక ప్రాంతం సస్యశ్యామలంగా మారిందని పలువురు నర్సరీ రంగ పెద్దలు పేర్కొన్నారు. కడియం మండలం, కడియపులంక సర్ ఆర్థర్ కాటన్ నర్సరీ ఫార్మర్స్ అసోసియేషన్ నందు, అధ్యక్షులు పాలకవర్గ సభ్యుల ఆధ్వర్యంలో, కాటన్ దొర 223 వ జయంతి వేడుకలు శుక్రవారం ఘనంగా నిర్వహించారు. కాటన్ దొర విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. కేక్ కటింగ్ చేసి పంచిపెట్టారు….

Read More

Top 10 News Today: నేటి టాప్ పది వార్తలు మీకోసం.. రెండు నిమిషాల్లో చదివేయండి

పవన్ విజయ్ పోలికలపై ఆగ్రహం, చంద్రబాబు జొన్నగిరి గోల్డ్ ఫీల్డ్ లక్ష్యాలు, జూన్ 21 నీట్ రీఎగ్జామ్, పెట్రోల్ డీజిల్ ధరలు, రూపాయి పతనం, మోదీ యూఏఈ పర్యటన. Source link

Read More

రైతు కందరెడ్డి ఆధ్వర్యంలో ఘనంగా కాటన్ జయంతి వేడుకలు

— పదిమంది రైతు కూలీ కుటుంబాలకు 20 లక్షల పంపిణీ విశాలాంధ్ర – కడియం : ధవళేశ్వరం ఆనకట్ట నిర్మాణంతో గోదావరి డెల్టాను సస్యశ్యామలం చేసి, తెలుగు రైతాంగానికి అపారమైన సేవలు అందించిన సర్ ఆర్థర్ కాటన్ పేరు యుగాల పాటు చిరస్థాయిగా నిలిచిపోతుందని సత్తి భాస్కర రెడ్డి (కంద రెడ్డి) అన్నారు. కడియం మండలం, దుళ్ల గ్రామంలో, కంద రెడ్డి ఆధ్వర్యంలో సర్ ఆర్థర్ కాటన్ 223 వ జయంతి వేడుకలు శుక్రవారం ఘనంగా నిర్వహించారు….

Read More

మందులు కొనడానికి కూడా డబ్బుల్లేవు సార్.. కలెక్టర్ హృదయాన్ని కదిలించిన మహిళ ఆవేదన..! | ఈస్ట్ గోదావరి వార్తలు (East Godavari News)

Last Updated:May 15, 2026 9:57 PM IST కాకినాడలో ఒక నెల ఒక గ్రామం కార్యక్రమంలో దివ్యాంగురాలు చందక గౌరీ శ్రీ పింఛన్ నిలిపివేతపై విలపించగా, కలెక్టర్ ఎం.ఎం. హరేంద్ర ప్రసాద్ వెంటనే పరిష్కారం హామీ ఇచ్చారు + News18 గ్రామీణ ప్రాంతాల్లో ప్రజల సమస్యలను నేరుగా తెలుసుకుని వెంటనే పరిష్కారం చూపాలనే ఉద్దేశంతో రాష్ట్ర ప్రభుత్వం ప్రారంభించిన ఒక నెల – ఒక గ్రామం – నాలుగు సందర్శనలు” కార్యక్రమం కాకినాడ జిల్లాలో భావోద్వేగ…

Read More

కే నాగలాపురం సుంకులాపరమేశ్వరి ఆలయ నూతన కమిటీ ప్రమాణస్వీకారం

హాజరైన ఎంపీ బస్తిపాటి నాగరాజు ఎమ్మెల్యే బొగ్గుల దస్తగిరివిశాలాంధ్ర-గూడూరు: కర్నూలు జిల్లా గూడూరు మండలం కె నాగలాపురం గ్రామ శ్రీ సుంకుల పరమేశ్వరి ఆలయ అభివృద్ధికి నిరంతరం కృషి చేస్తామని నూతన ఆలయ కమిటీ చైర్మన్, ఆలయ నిర్మాణ దాత సేతుపతి రాజ్ కుమార్, వైస్ చైర్మన్ ఏ.గోపాల్ రెడ్డి మరియు సభ్యులు పేర్కొన్నారు. శుక్రవారం ఆలయం ప్రాంగణం నందు సుంకుల పరమేశ్వరి ఆలయం కార్యనిర్వణాధికారి రాధాకృష్ణ ఆధ్వర్యంలో నూతన కమిటీ సభ్యులు ప్రమాణ స్వీకారం చేయగా…

Read More

గోదావరి జిల్లాల దేవుడు కాటన్ దొర.. 100 ఏళ్లు గడిచినా ప్రజల గుండెల్లో చిరస్థాయి..ఆయన కథ ఇదే..! sir arthur cotton birth anniversary celebrations. |

గోదావరి జిల్లాల ప్రజలు దేవుడిగా కొలిచే మహానుభావుడు Sir Arthur Cotton జయంతి సందర్భంగా తూర్పుగోదావరి, కోనసీమ జిల్లాల్లో భావోద్వేగ దృశ్యాలు కనిపించాయి. రాజమండ్రి కేంద్రంగా ప్రారంభమైన ఈ వేడుకల్లో ప్రజాప్రతినిధులు, అధికారులు, మహిళలు, స్థానికులు పెద్ద ఎత్తున పాల్గొని కాటన్ దొర విగ్రహాలకు పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. రహదారిపై వెళ్తూ ఆయన విగ్రహానికి చేతులు జోడించి నమస్కరించే ప్రజలను చూస్తే గోదావరి ప్రజల హృదయంలో కాటన్ దొరకు ఉన్న స్థానం ఎంత గొప్పదో అర్థమవుతుంది….

Read More

ప్రశాంతి నిలయంలో శ్రీ సత్యసాయి సమాధిని దర్శించుకున్న కేంద్ర మంత్రి రాజనాథ్ సింగ్,ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు..

సత్యసాయి మహాసమాధి వద్ద ఆధ్యాత్మిక చింతనలో కేంద్ర రక్షణ మంత్రి విశాలాంధ్ర–పుట్టపర్తి: ప్రముఖ ఆధ్యాత్మిక కేంద్రం ప్రశాంతి నిలయంలోని శ్రీ సత్యసాయి మహాసమాధిని కేంద్ర రక్షణ మంత్రి రాజనాథ్ సింగ్, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు శుక్రవారం దర్శించుకున్నారు. పుట్టపర్తిలో ఏర్పాటు చేయనున్న యుద్ధ విమానాల తయారీ ప్రాజెక్టు భూమిపూజ కార్యక్రమానికి విచ్చేసిన కేంద్ర రక్షణ మంత్రి రాజనాథ్ సింగ్, ముఖ్యమంత్రి చంద్రబాబుతో కలిసి ప్రశాంతి మందిరానికి చేరుకుని కొద్దిసేపు ఆధ్యాత్మిక చింతనలో మునిగిపోయారు.ప్రశాంతి నిలయానికి…

Read More

Pawan Kalyan: సీఎం విజయ్‌పై సంచలన వ్యాఖ్యలు చేసిన డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ | ఆంధ్రప్రదేశ్ వార్తలు

Last Updated:May 15, 2026 8:10 PM IST తమిళనాడు సీఎం విజయ్‌తో తనను పోల్చడం సరికాదని ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ స్పష్టం చేశారు. రెండు రాష్ట్రాల రాజకీయ పరిస్థితులు వేరని, గతాన్ని దృష్టిలో ఉంచుకునే తాను అడుగులు వేస్తున్నానని ఆయన మంగళగిరిలో జరిగిన సమావేశంలో తేల్చి చెప్పారు. News18 జనసేన పార్టీ కార్యాలయంలో నేడు కార్యకర్తలతో ఏర్పాటు చేసిన సమావేశంలో డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ కీలక వ్యాఖ్యలు చేశారు. విజయ్ ముఖ్యమంత్రి…

Read More

మహిళలకు ఉచిత హోమియో మందుల పంపిణీ…

విశాలాంధ్ర నందిగామ:-వ్యవసాయ కూలీలు వివిధ రకాల మహిళా కార్మికులకు నందిగామ భాను హోమియోకేర్ డాక్టర్ భాను ప్రసాద్ సౌజన్యం లో ఉచిత హోమియో మందులను శుక్రవారం అనాసాగరం గ్రామ తెలుగుదేశం పార్టీ నాయకులు దుగ్గిదేవి గోపికృష్ణ ఆధ్వర్యంలో అందజేయడం జరిగింది ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వడదెబ్బ నివారణ మందులను ప్రతి ఒక్కరు ముందుగా తీసుకోవాలని సూచించారు హోమియో మందులు వడదెబ్బ నివారణ కు గురికాకుండా ఉండవచ్చు అని సూచించారు కార్యక్రమంలో మహిళా కార్మికులు విరివిగా పాల్గొన్నారు…

Read More

Fuel Saving India: సైకిల్ యాత్రతో పొదుపు సందేశం.. మోదీ చెప్పారని కాదన్న భూమన కరుణాకర్ రెడ్డి |

Last Updated:May 15, 2026 2:21 PM IST Viral Video: దేశ ఆర్థిక పరిస్థితులు, రాబోయే ఆర్థిక మాంద్యం నేపథ్యంలో ప్రజలకు పొదుపు అవసరంపై కీలక సందేశం ఇచ్చారు టీటీడీ మాజీ చైర్మన్ భూమన కరుణాకర్‌రెడ్డి. ప్రధాని చేసిన హెచ్చరికలను ప్రతి భారతీయుడు సీరియస్‌గా తీసుకోవాల్సిన అవసరం ఉందని ఆయన పేర్కొన్నారు. + fuel saving India Viral Video: దేశ ప్రజలు దుబారా(అనవసరమైన ఖర్చులు) తగ్గించుకోవాలి. ఆర్ధికంగా స్థిరపడాలంటే, ఆదాయం పెంచుకోవాలంటే కొన్ని…

Read More