వచ్చే ఏడాదికల్లా భూ రికార్డుల ప్రక్షాళన
. కరెన్సీ నోట్ల తరహాలో పాస్ పుస్తకాలకు భద్రతా చర్యలు. రెవెన్యూ శాఖలో సమÖల మార్పులు చేపట్టాం. సంక్షేమంఅభివృద్ధి సుపరిపాýనే లక్ష్యం. ‘మీ భూమి- మీ హక్కు సభలో సీఎం చంద్రబాబు విశాలాంధ్ర – పెనుమంట్ర: రాష్ట్రంలో 2027 నాటికి భూ రికార్డులను పూర్తిస్థాయిలో ప్రక్షాళన చేసి ప్రజలకు అందుబాటులో ఉంచుతామని ముఖ్యమంత్రి చంద్రబాబు స్పష్టం చేశారు. పశ్చిమగోదావరి జిల్లా పెనుగొండ మండలం సిద్ధాంతంలో సోమవారం జరిగిన ‘మీ భూమి – మీ హక్కు’ కార్యక్రమంలో సీఎం…


