Pawan Kalyan: ఇక ఏపీ వ్యాప్తంగా గ్రీన్ షాప్స్.. డీసీఎం పవన్ కళ్యాణ్ ఆదేశాలు.. అవేంటి, లాభాలేంటి?

Andhra Pradesh: ఆరోగ్యం కుదుటపడిన తర్వాత డీసీఎం పవన్ కళ్యాణ్ మరింత యాక్టివ్ అయ్యారు. ముఖ్యంగా ఆయన పంచాయతీ రాజ్ శాఖ కార్యకలాపాలన్నీ పారదర్శకంగా నిర్వహించేలా చెయ్యాలనుకుంటున్నారు. అలాగే గ్రీన్ షాప్ ఆదేశాలు ఇచ్చారు. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి. Source link

Read More

ట్రంప్ నిర్వాకం… ఇరాన్ చమురుపై మళ్లీ ఆంక్షలు

పెట్రో ఎగుమతులు నిలిపివేసిన ఇరాన్ వాషింగ్టన్: చమురు మంటలు చల్లారడం లేదు. పశ్చిమాసియా ఉద్రిక్తతల కారణంగా ఇప్పటికే ప్రపంచం ఇంధన సంక్షోభంతో సతమతమవుతోంది. ఈ క్రమంలో ఇరాన్ చమురుపై అమెరికా మరిన్ని ఆంక్షలు విధించింది. తెహ్రాన్‌పై ఆర్థిక ఒత్తిడిని పెంచేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. యూఎస్ ట్రెజరీ కార్యదర్శి స్కాట్ బెసెంట్ బుధవారం ఆంక్షలను ప్రకటించారు. ఇరాన్, రష్యా చమురు కొనుగోళ్లకు సంబంధించి ఉన్న ఆంక్షలు ఇటీవల అమెరికా సడలించిన సంగతి తెలిసిందే. ఈ సడలింపును…

Read More

ఈ 3 రోజుల్లో ఆ అమ్మవారిని దర్శిస్తే.. యమబాధలు కూడా దూరమవుతాయట..! talupulamma chaitra fair concluded grandly in lovakotturu. | ఈస్ట్ గోదావరి వార్తలు (East Godavari News)

Last Updated:Apr 18, 2026 8:33 PM IST కాకినాడ లోవ అటవీ ప్రాంతం లోవకొత్తూరులో తలుపులమ్మ చైత్ర జాతర వైభవంగా జరిగింది, రథోత్సవం సహా మూడు రోజుల వేడుకలకు లక్షలాది భక్తులు హాజరయ్యారు + ఈమూడురోజుల్లో అమ్మవారిని దర్శిస్తే యమబాధలు పోయే ఆలయం మీది కొండకోనల్లో అటవీ సోయగాల మధ్య వెలసిన తలుపులమ్మ అమ్మవారి క్షేత్రంలో చైత్ర మాస జాతర మహోత్సవాలు ఈ ఏడాది కూడా అంగరంగ వైభవంగా సాగాయి. ప్రకృతి మధ్యలో స్వయంభుగా వెలసిన…

Read More

Easter Celebrations: గోదావరి జిల్లాలో ఈస్టర్ వేడుకలు.. సమాధి తోటల వద్ద భక్తిశ్రద్ధలతో ప్రత్యేక ప్రార్థనలు! | ఈస్ట్ గోదావరి వార్తలు (East Godavari News)

Last Updated:Apr 05, 2026 1:31 PM IST ఏపీలో ఈస్టర్ వేడుకలు ఘనంగా, కాకినాడ రాజమండ్రి గోదావరి జిల్లాల్లో క్రిస్టియన్స్ సమాధులను పూలతో అలంకరించి ప్రత్యేక ప్రార్థనలు, ర్యాలీలు నిర్వహించారు + ఏపీలో సమాధుల పండుగ అసలు విషయం ఇదే ఏపీ వ్యాప్తంగా క్రైస్తవులు ఈస్టర్ పండుగ సమాధి మందిరాలు వద్ద ఘనంగా నిర్వహిస్తున్నారు. పెద్దల స్మృతులు గుర్తుచేసుకుంటూ సమూదుల్ని ఒక మందిరాలుగా అందంగా పువ్వులతో అలంకరించి, ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. లోక శాంతికోసం ప్రభువైన…

Read More

ఫలితాలే ముఖ్యం…

సీఎం అధ్యక్షతన కీలక సమీక్షా సమావేశంలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్సీఎం చంద్రబాబు నాయుడు అధ్యక్షతన మంత్రులు, వివిధ శాఖల కార్యదర్శులతో కీలక సమీక్షా సమావేశం సోమవారం ప్రారంభమైంది. సీఎస్ కె.విజయానంద్ స్వాగతోపన్యాసం చేశారు. ఈ సమావేశంలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ.. పల్లె పండగ కార్యక్రమం కింద గత ఏడాది రూ.2,500 కోట్లు మంజూరు చేస్తే, ఇప్పుడు 2.0 కింద రూ.5,700 కోట్లు, అడివితల్లి బాటకు రూ.1,005 కోట్లు, సాస్కికి రూ.2,123 కోట్లు.. మొత్తం…

Read More

Weather Alert: రాష్ట్రంలో వింత వాతావరణం.. చలి, ఎండల దోబూచులాటలో పెరుగుతున్న వ్యాధులు.. వైద్యుల కీలక సూచనలివే! | ఈస్ట్ గోదావరి వార్తలు (East Godavari News)

Last Updated:Feb 15, 2026 3:48 PM IST ఆంధ్రప్రదేశ్‌లో గోదావరి, విశాఖ ఏజెన్సీ ప్రాంతాల్లో వింత వాతావరణం, పొగమంచు, ఎండ మార్పులతో వైరల్ ఫీవర్స్, డెంగ్యూ, మలేరియా వ్యాప్తి, మంగాదేవి సూచనలు కీలకం. + News18 ఆంధ్రప్రదేశ్‌లో ప్రస్తుతం వింతైన వాతావరణం నెలకొంది. చలికాలం ముగిసి వేసవి కాలంలోకి అడుగుపెడుతున్న ఈ సంధి కాలంలో ప్రకృతి తన విశ్వరూపాన్ని ప్రదర్శిస్తోంది. క్యాలెండర్ ప్రకారం ఎండాకాలం ప్రారంభమైనప్పటికీ, క్షేత్రస్థాయిలో పరిస్థితులు అందుకు భిన్నంగా ఉన్నాయి. ఉదయం 9…

Read More

మంగళగిరిలో కాజ ఈస్ట్ లేక్ పార్క్‌ను ప్రారంభించిన మంత్రి లోకేశ్‌

కేంద్ర మంత్రి పెమ్మసానితో కలిసి ప్రారంభించిన మంత్రి నారా లోకేశ్‌రూ.3.3 కోట్ల సెల్ కాన్ సీఎస్ఆర్ నిధులతో పార్క్ నిర్మాణంమంగళగిరి నియోజకవర్గ ప్రజలకు ఆహ్లాదకరమైన వాతావరణం, ఆరోగ్యకరమైన జీవనశైలిని అందించే లక్ష్యంతో మరో కీలక ముందడుగు పడింది. నియోజకవర్గంలో అభివృద్ధి పనులకు చిరునామాగా నిలుస్తున్న రాష్ట్ర ఐటీ, విద్యా శాఖ మంత్రి నారా లోకేశ్‌, తన ఆలోచనలకు అనుగుణంగా మరో బృహత్తర కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. మంగళగిరి మండలం కాజ గ్రామంలో రూ.3.3 కోట్ల వ్యయంతో ఆధునిక…

Read More

Today Top 10 News: ఈరోజు టాప్ 10 వార్తలు.. తెలుగు రాష్ట్రాలు, జాతీయం, అంతర్జాతీయం వార్తలు

Today Top 10 News: మార్చి 14వ తేదీ వార్తలు మీ కోసమే. తెలుగు రాష్ట్రాలు, జాతీయ, అంతర్జాతీయ వార్తలు చిన్నగా. ఈరోజు ఉదయం నుంచి జరుగుతున్న ప్రపంచ వార్తలు న్యూస్18 తెలుగులో మీ కోసం ఇప్పుడు. Source link

Read More

శ్రీకాకుళం జెమ్స్‌కు అంతర్జాతీయ గుర్తింపు.. ఇంగ్లాండ్ రాయల్ కాలేజ్ నుంచి అరుదైన గౌరవం..! GEMS Hospital Royal College of Surgeons recognition. | శ్రీకాకుళం వార్తలు (Srikakulam News)

Last Updated:May 07, 2026 10:03 PM IST శ్రీకాకుళం జెమ్స్ హాస్పిటల్ ఇంగ్లాండ్ రాయల్ కాలేజ్ ఆఫ్ సర్జన్స్ గుర్తింపు పొందింది, సి.సి.ఆర్.ఎల్.ఎస్.పి. కోర్సు ప్రారంభించి 16 మంది వైద్యులకు ప్రాక్టికల్ శిక్షణ ఇచ్చింది + News18 తెలుగు రాష్ట్రాల వైద్య రంగంలో శ్రీకాకుళం జిల్లా మరో అరుదైన ఘనతను తన ఖాతాలో వేసుకుంది. అంతర్జాతీయ స్థాయిలో అత్యంత ప్రతిష్టాత్మకంగా భావించే ఇంగ్లాండ్‌కు చెందిన రాయల్ కాలేజ్ ఆఫ్ సర్జన్స్ నుంచి గుర్తింపు పొందిన తొలి…

Read More

Bamboo Water Bottles | ప్లాస్టిక్కు చెక్… వెదురు వాటర్ బాటిల్స్ ట్రెండ్ | #local18v

విజయనగరం జిల్లా రాజాం పట్టణంలో పర్యావరణ పరిరక్షణకు మరో ముందడుగు పడింది. జీఎంఆర్ వరలక్ష్మీ ఫౌండేషన్ ఆధ్వర్యంలో గ్రీన్ మీ ఏకో ఇంటర్నేషనల్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ వెదురు ఆధారిత ఉత్పత్తుల తయారీని ప్రారంభించింది. ప్లాస్టిక్ వినియోగాన్ని తగ్గించేందుకు ఈ సంస్థ చేపట్టిన చర్యలు విశేషంగా నిలుస్తున్నాయి. సంస్థ ఫౌండర్ పవన్ కుమార్ తెలిపిన వివరాల ప్రకారం, ప్రస్తుతం వెదురు కలపతో స్టీల్, రాగి పదార్థాలను కలిపి వాటర్ బాటిల్స్ తయారు చేస్తున్నారు. Source link

Read More