Today Top 10 News: ఎన్నికల ముందే విజయ్‌కు భారీ షాక్.. చంద్రబాబుకు చుక్కలు చూపిస్తా అంటున్న జగన్ | తెలంగాణ వార్తలు

గురువారం కేరళ, అస్సాం పాటు కేంద్రపాలిత ప్రాంతమైన పుదుచ్చేరిలోనూ అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. మూడు అసెంబ్లీలకూ గురువారం ఒకే విడతలో పోలింగ్‌ జరగనుంది. ఇందుకు కేంద్ర ఎన్నికల సంఘం ఇప్పటికే అన్ని ఏర్పాట్లూ చేసింది. కేరళలో 140, అస్సాంలో 126, పుదుచ్చేరిలో 40 అసెంబ్లీ స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి. మే 4న ఓట్ల లెక్కింపు జరిపి ఫలితాలను వెల్లడించనున్నారు. . ఎన్నికల ముందే విజయ్‌కు భారీ షాక్: తమిళనాడు అసెంబ్లీ ఎన్నికలకు ముందే.. టీవీకేకు భారీ షాక్‌…

Read More

మరింత తగ్గిన బంగారం, వెండి ధరలు..

బంగారం, వెండి లోహాల ధరలను గణనీయంగా తగ్గిస్తుందని నిపుణులు భావిస్తున్నారు. పది గ్రాముల బంగారం ధర మళ్లీ లక్ష రూపాయల దిగువకు వస్తుందని అంచనాలు వెలువడుతున్నాయి.అంతర్జాతీయ వాణిజ్య లావాదేవీల సెటిల్‌మెంట్లు డాలర్లలో నిర్వహించేందుకు రష్యా సిద్ధమవుతుండడం బంగారం, వెండి లోహాల ధరలను గణనీయంగా తగ్గిస్తుందని నిపుణులు భావిస్తున్నారు. పది గ్రాముల బంగారం ధర మళ్లీ లక్ష రూపాయల దిగువకు వస్తుందని అంచనాలు వెలువడుతున్నాయి. ఈ నేపథ్యంలో బంగారం ధర సోమవారం గ్రాముకు రూ.1300కు పైగా తగ్గింది. ఈ…

Read More

భూమినే జలాశయంగా మార్చాలి.. ప్రజలకు సీఎం చంద్రబాబు పిలుపు

AP and Telangana News Live Updates: ఇవాళ ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో ఉన్న అప్‌డేట్స్, బ్రేకింగ్ న్యూస్ ఇక్కడ తెలుసుకుందాం. అలాగే దేశవ్యాప్తంగా, అంతర్జాతీయంగా జరుగుతున్న అప్‌డేట్స్ మొత్తం ఇక్కడ చూద్దాం. Source link

Read More

ఇరాక్‌లో అమెరికా మహిళా జర్నలిస్ట్ కిడ్నాప్

బాగ్దాద్: అమెరికాకు చెందిన ఫ్రీలాన్స్ మహిళా జర్నలిస్ట్ షెల్లీ కిటెల్సన్‌ను ఇరాక్‌లో దుండగులు కిడ్నాప్ చేయడం తీవ్ర కలకలం రేపుతోంది. ఈ ఘటనకు సంబంధించిన వీడియో తాజాగా వెలుగులోకి రావడంతో విషయం అంతర్జాతీయంగా చర్చనీయాంశమైంది. బాగ్దాద్ నగరంలోని ఓ హోటల్ బయట ఆమెను గుర్తు తెలియని వ్యక్తులు అపహరించినట్లు ఇరాక్ అంతర్గత వ్యవహారాల మంత్రిత్వశాఖ స్పష్టం చేసింది. ప్రస్తుతం ఆమె ఆచూకీ కోసం పోలీసులు విస్తృతంగా గాలింపు చర్యలు చేపట్టారు. ఈ కిడ్నాప్ కేసులో ఒక అనుమానితుడిని…

Read More

Tiger Roaming Creating Fear In Kakinada | కాకినాడ జిల్లాలో పెద్దపులి దాడి

కాకినాడ జిల్లా ఏలేశ్వరం పరిసర గ్రామాల్లో పెద్దపులి ప్రవేశించి పశువులను హతమర్చడంతో అటవీశాఖ అధికారులు కదలికలను గమనిస్తూ గ్రామ ప్రజలను అప్రమత్తంగా ఉండాలని హెచ్చరిస్తున్నారు. Source link

Read More

హెచ్‌-1బీ వీసా వ్యవస్థలో మార్పులు?.. అమెరికా కాంగ్రెస్‌లో కీలక బిల్లు

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి వలస విధానాలపై కఠిన వైఖరిని అవలంబిస్తున్న నేపథ్యంలో హెచ్‌-1బీ వీసాలకు సంబంధించిన కీలక పరిణామం చోటుచేసుకుంది.హెచ్‌-1బీ వీసా వ్యవస్థను గ్రీన్‌కార్డు పొందేందుకు దుర్వినియోగం చేస్తున్నారంటూ ఆరోపిస్తూ, ఆ విధానంలో మార్పులు తీసుకురావాలని కోరుతూ అమెరికా కాంగ్రెస్‌లో ఓ రిపబ్లికన్‌ సభ్యుడు కొత్త ముసాయిదా బిల్లును ప్రవేశపెట్టారు.రిపబ్లికన్‌ కాంగ్రెస్‌ సభ్యుడు చిప్‌ రాయ్‌ గురువారం ఃఅమెరికన్‌ వైట్‌-కాలర్‌ వర్కర్‌ జాబ్స్‌ః పేరుతో ఈ బిల్లును సభ ముందుంచారు.ఈ బిల్లులో…

Read More

గరుకుపాలెంలో పోషణ పక్వాడా ముగింపు కార్యక్రమం

విశాలాంద్ర వలేటివారిపాలెం.(ప్రకాశం జిల్లా ) : కందుకూరు ప్రాజెక్టుపరిధిలో ని వలేటివారిపాలెం మండలం సిడిపిఓ కే ఉషారాణి సూచనల మేరకు తొమ్మిదవ తేదీ నుంచి 23వ తేదీ వరకు జరుగుతున్న పోషణ పక్వాడా ముగింపు కార్యక్రమం గరుకుపాలెం అంగన్వాడీ సెంటర్లో స్థానిక కార్యకర్త అమర జ్యోతి అధ్యక్షతన నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిదులుగా సూపర్వైజర్ సునీత మరియు స్కూల్ టీచర్, ఏఎన్ఎం పాల్గొన్నారు. 8వ పోషణ పక్వాడ కార్యక్రమం లో భాగంగా అవగాహన సదస్సులు నిర్వహించడం జరిగినది…

Read More

రైతులకు పట్టాదార్ పాసు పుస్తకాలు పంపిణీ..

గొట్లూరు గ్రామపంచాయతీలో 1,149 మంది రైతులకు పట్టాదార్ పాసు పుస్తకాలు పంపిణీవిశాలాంధ్ర ధర్మవరం;; మండల పరిధిలోని గొట్లూరు గ్రామపంచాయతీలో ప్రభుత్వ, కలెక్టర్ ఆదేశాల మేరకు 1,149 మంది రైతులకు పట్టాదార్ పాసు పుస్తకాలను తహసిల్దార్ సురేష్ బాబు ఆధ్వర్యంలో పంపిణీ చేశారు. ఈ సందర్భంగా సురేష్ బాబు మాట్లాడుతూ రాజముద్ర తో కూడిన, ప్రభుత్వం పంపిణీ చేసిన పట్టాదారు పాసుపుస్తకాలు అర్హులైన రైతులకు, రీ సర్వేలో భాగంగా పంపిణీ చేయడం జరిగిందన్నారు. ఈ సందర్భంగా తాసిల్దార్ సురేష్…

Read More

అమెరికా టీ-20 ప్రపంచకప్‌ జట్టులో నంద్యాల జిల్లా కుర్రాడు

వృత్తిరీత్యా అమెరికాలో స్థిరపడిన నంద్యాల జిల్లా సంజామల మండలం కలమలపురి గ్రామానికి చెందిన ముక్కమల్ల నాగేశ్వర్‌ రెడ్డి-లక్ష్మి దంపతుల కుమారుడు ముక్కమల్ల సాయితేజ అంతర్జాతీయ క్రికెట్‌లో మరో కీలక అడుగు వేశాడు.టీ20 ప్రపంచకప్‌ తొలి మ్యాచ్‌లో భాగంగా భారత్‌తో జరిగిన పోరులో అమెరికా (యుఎస్‌ఏ) జట్టు తరఫున అతడు మైదానంలోకి దిగాడు.చిన్నతనం నుంచే క్రికెట్‌పై అపారమైన ఆసక్తి కలిగిన సాయితేజ, చదువుతో పాటు హైదరాబాద్‌లోని వీవీఎస్‌ లక్ష్మణ్‌ క్రికెట్‌ అకాడమీలో శిక్షణ పొందుతూ తన ఆటను మెరుగుపరుచుకున్నాడు….

Read More

ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం..మూడు నుంచి నాలుగుకు పెరిగిన పంచాయతీల కేటగిరీలు

ఏపీలో గ్రామ పంచాయతీల స్వరూపాన్ని మారుస్తూ రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. పంచాయతీల పునర్‌వర్గీకరణకు అనుమతిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఇప్పటివరకు మూడు రకాలుగా ఉన్న పంచాయతీలను, ఇకపై జనాభా, వార్షిక ఆదాయం ఆధారంగా నాలుగు కేటగిరీలుగా విభజించింది. ఇందులో భాగంగా పట్టణ లక్షణాలు సంతరించుకుంటున్న పెద్ద గ్రామాలను గుర్తిస్తూ కొత్తగా రూర్బన్ (రూరల్ + అర్బన్) పంచాయతీ కేటగిరీని ప్రవేశపెట్టింది. గ్రామీణ ప్రాంతాల్లో మెరుగైన పరిపాలన, పౌర సేవలు అందించడమే లక్ష్యంగా ఈ మార్పులు చేసినట్లు ప్రభుత్వం…

Read More