నేడు ‘దివ్యాంగ శక్తి’ ప్రారంభం

. రాష్ట్రమంతటా ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం. 40 శాతానికిపైగా వైకల్యముంటే వర్తింపు. 12.76 లక్షల మందికి లబ్ధి విశాలాంధ్ర బ్యూరో-అమరావతి:దివ్యాంగులకు కూటమి ప్రభుత్వం ఉగాది కానుక ప్రకటించింది. ఏపీఎస్ ఆర్టీసీ బస్సుల్లో దివ్యాంగులకు ఉచిత ప్రయాణం సౌకర్యం కల్పిస్తూ ‘దివ్యాంగ శక్తి’ పథకాన్ని సీఎం చంద్రబాబు బుధవారం అమరావతిలో ప్రారంభించనున్నారు. నియోజకవర్గాలలో స్థానిక ఎమ్మెల్యేలు ఈ పథకాన్ని ప్రారంభిస్తారు. గతేడాది డిసెంబర్ 3న అంతర్జాతీయ దివ్యాంగుల దినోత్సవం సందర్భంగా ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పిస్తామని సీఎం…

Read More

అంతర్జాతీయ మహిళా దినోత్సవం శుభాకాంక్షల – Visalaandhra

విశాలాంధ్ర – ఏలూరు : స్థానిక జిల్లా పరిషత్తు చైర్ పర్సన్ ఛాంబర్లో శనివారం అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా ఉమ్మడి జిల్లా మహిళలు అందరికీ జిల్లా పరిషత్ చైర్ పర్సన్ ఘంటా పద్మశ్రీ శుభాకాంక్షలను తెలియ జేశారు.ఈ సందర్భంగా ఉమ్మడి జిల్లా పరిషత్తు చైర్ పర్సన్ ఘంటా పద్మశ్రీ మాట్లాడుతూ మహిళలు కుటుంబం, సమాజం, దేశం, రాష్ట్ర అభివృద్ధిలో కీలక పాత్ర పోషిస్తున్నారని ఆమె పేర్కొన్నారు. విద్య, ఆరోగ్యం, ఆర్థిక రంగాలు మరియు ప్రజా పరిపాలనలో…

Read More

కదిరి శ్రీ ఖాద్రీ లక్ష్మీనరసింహ స్వామి దర్శనాల్లో మార్పులు.. భక్తులకు అలర్ట్..! new darshan timings at kadiri lakshmi narasimha swamy temple | అనంతపురం వార్తలు (Anantapuram News)

Last Updated:Apr 14, 2026 7:33 PM IST కదిరి శ్రీ ఖాద్రి లక్ష్మీనరసింహ స్వామి ఆలయంలో అంతరాలయ దర్శనం సోమవారం నుంచి శుక్రవారం ఉదయం 6 నుంచి 6.45 వరకు, అభిషేకాలు సాధారణ రోజుల్లో 7కి, శని ఆదివారాలు పండుగలకు 5కి ప్రారంభం కదిరి లక్ష్మి నరసింహ స్వామి దర్శన వేళల్లో మార్పులు… ఆంధ్రప్రదేశ్‌లోని శ్రీ సత్యసాయి జిల్లా కదిరిలో వెలసిన శ్రీ ఖాద్రీ లక్ష్మీనరసింహ స్వామి ఆలయం భక్తి, భయం, భక్తజన సముద్రంతో ఎప్పుడూ…

Read More

Nagababu Sensational Comments | పిఠాపురంలో విభేదాలపై నాగబాబు కీలక వ్యాఖ్యలు!

పిఠాపురంలో నెలకొన్న అంతర్గత విభేదాలను పార్టీ అధిష్ఠానం పరిశీలించి పరిష్కరిస్తుందని నాగబాబు తెలిపారు. అధిష్ఠానం తీసుకునే నిర్ణయాలను క్రమశిక్షణతో అమలు చేస్తామని చెప్పారు. తమ నాయకుడు చెప్పిందే తుది నిర్ణయమని నాగబాబు స్పష్టం చేశారు. Source link

Read More

గడ్డపోతారం మున్సిపాలిటీలో బీఆర్ఎస్ విజయం, నందికొండ కాంగ్రెస్ కైవసం

తెలంగాణ మున్సిపల్ ఎన్నికల ఫలితాలు వెలువడుతున్నాయి. 7 కార్పొరేషన్లు, 116 మున్సిపాలిటీల్లో ఈ నెల 11న పోలింగ్ జరిగింది. ఓట్ల లెక్కింపు ఉదయం ప్రారంభమైంది. సంగారెడ్డి జిల్లా గడ్డపోతారం మున్సిపాలిటీలో బీఆర్ఎస్ ఘన విజయం సాధించింది. ఇక్కడ 18 వార్డులు ఉండగా 14 స్థానాలను బీఆర్ఎస్ గెలుచుకుంది. 3 వార్డుల్లో కాంగ్రెస్, ఒక వార్డులో స్వతంత్ర అభ్యర్థి విజయం సాధించారు. ఈ మున్సిపాలిటీ కొత్తగా ఏర్పడింది. నల్గొండ జిల్లా నందికొండ మున్సిపాలిటీని కాంగ్రెస్ పార్టీ కైవసం చేసుకుంది….

Read More

CM Chandrababu Naidu: దేవాన్ష్ పుట్టినరోజున తిరుమలకు ఏపీ సీఎం భారీ విరాళం.. ఎంత ఇచ్చారో తెలుసా.. | ఆంధ్రప్రదేశ్ వార్తలు

Last Updated:Mar 21, 2026 9:28 AM IST తిరుమలలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కుటుంబం భక్తిశ్రద్ధలతో శ్రీవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించింది. మనవడు దేవాన్ష్ పుట్టినరోజు సందర్భంగా అన్నదానానికి భారీ విరాళం అందించడం విశేషంగా నిలిచింది. News18 కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వర స్వామి కొలువై ఉన్న తిరుమల గిరులు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కుటుంబం రాకతో ఆధ్యాత్మిక శోభను సంతరించుకున్నాయి. తన మనవడు నారా దేవాన్ష్ పుట్టినరోజును పురస్కరించుకుని,…

Read More

మార్చి నుంచే మండిపోతున్న ఎండలు.. ఈ జిల్లాల్లో వడగాలుల అలర్ట్..! Heat intensity increases in the state from March to May Prakhar Jain | విశాఖపట్నం వార్తలు (Visakhapatnam News)

మార్చి నెలలో శ్రీకాకుళం, ప్రకాశం, మార్కాపురం, కర్నూలు, నంద్యాల, అనంతపురం, శ్రీసత్యసాయి, అన్నమయ్య, కడప జిల్లాల్లో సాధారణం కంటే ఎక్కువ ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉందన్నారు. అలాగే కృష్ణా, గుంటూరు, బాపట్ల, పల్నాడు, మార్కాపురం జిల్లాల్లో వడగాలులు ఎక్కువ రోజులు వీచవచ్చని పేర్కొన్నారు. మార్చి నుంచి మే వరకు పరిశీలిస్తే శ్రీకాకుళం, ఎన్టీఆర్, కృష్ణా, గుంటూరు, బాపట్ల, పల్నాడు, ప్రకాశం, మార్కాపురం, నెల్లూరు, కర్నూలు, నంద్యాల, అనంతపురం, శ్రీసత్యసాయి, అన్నమయ్య, కడప, చిత్తూరు, తిరుపతి జిల్లాల్లోని కొన్ని…

Read More

ఇరాక్‌లో అమెరికా మహిళా జర్నలిస్ట్ కిడ్నాప్

బాగ్దాద్: అమెరికాకు చెందిన ఫ్రీలాన్స్ మహిళా జర్నలిస్ట్ షెల్లీ కిటెల్సన్‌ను ఇరాక్‌లో దుండగులు కిడ్నాప్ చేయడం తీవ్ర కలకలం రేపుతోంది. ఈ ఘటనకు సంబంధించిన వీడియో తాజాగా వెలుగులోకి రావడంతో విషయం అంతర్జాతీయంగా చర్చనీయాంశమైంది. బాగ్దాద్ నగరంలోని ఓ హోటల్ బయట ఆమెను గుర్తు తెలియని వ్యక్తులు అపహరించినట్లు ఇరాక్ అంతర్గత వ్యవహారాల మంత్రిత్వశాఖ స్పష్టం చేసింది. ప్రస్తుతం ఆమె ఆచూకీ కోసం పోలీసులు విస్తృతంగా గాలింపు చర్యలు చేపట్టారు. ఈ కిడ్నాప్ కేసులో ఒక అనుమానితుడిని…

Read More

పెట్రోల్ ధరల పెంపుపై రేవంత్ ఆగ్రహం.. మోదీ ప్రభుత్వంపై విమర్శల వెల్లువ

సీఎం రేవంత్ రెడ్డి కేంద్ర ప్రభుత్వం తాజాగా తీసుకున్న పెట్రోల్, డీజిల్ ధరల పెంపు నిర్ణయంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. నరేంద్ర మోదీ నాయకత్వంలోని కేంద్ర ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం ఏమాత్రం సమర్థనీయం కాదని ఆయన పేర్కొన్నారు. ఇంధన ధరల పెంపు అనేక రంగాలపై ప్రతికూల ప్రభావం చూపుతుందని, నిత్యావసర వస్తువుల ధరలు పెరిగి సామాన్య ప్రజలపై తీవ్ర భారం పడుతుందని ఆందోళన వ్యక్తం చేశారు. ఈ మేరకు సీఎం రేవంత్‌రెడ్డి సోషల్ మీడియా…

Read More

Gangamma Jathara: స్టేట్‌లో ఇదే వెరైటీ జాతర.. పుష్ప2 సినిమా స్టైల్లో ఉంటది | చిత్తూరు వార్తలు (Chittoor News)

Last Updated:Apr 14, 2026 5:30 PM IST Gangamma Jathara: ఏడాది పొడవున ఆంధ్రప్రదేశ్‌లో అనేక ప్రాంతాల్లో జాతరలు, ఉత్సవాలు జరుగుతూనే ఉంటాయి. కాని పలమనేరు గంగమ్మ జాతర అంటే రాష్టంలోనే ఫేమస్ జాతరగా పేరుంది. + Gangamma Jathara Gangamma Jathara: ఏడాది పొడవున ఆంధ్రప్రదేశ్‌లో అనేక ప్రాంతాల్లో జాతరలు, ఉత్సవాలు జరుగుతూనే ఉంటాయి. కాని పలమనేరు గంగమ్మ జాతర అంటే రాష్టంలోనే ఫేమస్ జాతరగా పేరుంది. జాతర సమయంలో ఇక్కడ నిర్వహించే కార్యక్రమాలు 14 రోజుల…

Read More