10th Class Toppers: రాష్ట్రం మొత్తానికి దిమ్మతిరిగే గిఫ్ట్ ఇచ్చిన ఎమ్మెల్యే.. ఆ జిల్లా టెన్త్ టాపర్లకు అరుదైన బహుమతి.. అదేంటో తెలిస్తే షాక్ అవుతారు.. | చిత్తూరు వార్తలు (Chittoor News)

Last Updated:May 03, 2026 10:19 AM IST శ్రీకాళహస్తి ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డి, స్టేట్ టాపర్లు జస్మిత, సాయి పూజిత, మోహిత్ చరణ్‌లకు ఒక్కొక్కరికి 3 సెంట్ల భూమి బహుమతిగా ప్రకటించి సంచలనం సృష్టించారు News18 శ్రీకాళహస్తి నియోజకవర్గ ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డి పదో తరగతి టాపర్లకు ప్రకటించిన బహుమతి ఇప్పుడు ఆంధ్రప్రదేశ్‌లో, ముఖ్యంగా ఉమ్మడి చిత్తూరు జిల్లాలో పెద్ద సంచలనంగా మారింది. సాధారణంగా ఎవరైనా విద్యార్థులు అత్యుత్తమ ప్రతిభ కనబరిస్తే వారికి…

Read More

పిసిపిఎన్డిటి అమలులో మహిళా పోలీసులు భాగస్వామ్యం కావాలి

జిల్లా ఇన్చార్జ్ వైద్యాధికారి శ్రీనివాస్ రెడ్డి విశాలాంధ్ర -అనంతపురం : టౌన్ లింగ నిర్ధారణ నిషేధి చట్టం అమలులో స్వర్ణ వార్డుల్లో పనిచేస్తున్న మహిళా సంక్షేమ సిబ్బంది, మహిళా పోలీసులు భాగస్వాములు కావాలని జిల్లా ఇంచార్జ్ వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ శ్రీనివాస్ రెడ్డి పేర్కొన్నారు. జిల్లా కలెక్టర్ ఆదేశాలతో మంగళవారం స్థానిక డీఎంహెచ్వో కార్యాలయంలోని కాన్ఫరెన్స్ హాల్లో గర్భస్థ శిశు లింగ నిర్ధారణ నిషేధ చట్టంపై మహిళా పోలీస్ లకు శిక్షణా కార్యక్రమాన్ని ఆయన ప్రారంభించారు….

Read More

Housing Scheme: సొంత ఇల్లు కోసం చూస్తున్న వారికి శుభవార్త.. వచ్చే నెలలో మీ అకౌంట్‌లోకే రూ.2.39 లక్షలు.. రెడీగా ఉండండి.. | ఆంధ్రప్రదేశ్ వార్తలు

Last Updated:Mar 24, 2026 10:13 PM IST ఈ పథకం ద్వారా ఇల్లు నిర్మించుకునే ప్రతి లబ్ధిదారుకు సుమారు రూ.2.39 లక్షల వరకు ఆర్థిక సహాయం అందించబడుతుంది. ఈ సహాయం వల్ల పేద కుటుంబాలు సులభంగా తమ సొంత ఇల్లు నిర్మించుకునే అవకాశం ఉంటుంది. New House: కొత్తగా ఇల్లు కట్టుకోవాలనుకునే వారికి భారీ ఊరట.. ప్రభుత్వం బంపర్ బొనాంజా! రాష్ట్ర ప్రభుత్వం పేదల గృహ కలను సాకారం చేయడానికి పలు దశల్లో చర్యలు తీసుకుంటోంది….

Read More

మీనాక్షి నటరాజన్ పై తెలంగాణలో ఎలాంటి కేసులు లేవు: సీఎం రేవంత్ రెడ్డి

మధ్యప్రదేశ్‌లో రాజ్యసభ ఎన్నికలుకాంగ్రెస్ నేత మీనాక్షి నటరాజన్ నామినేషన్ తిరస్కరణమధ్యప్రదేశ్‌ నుంచి రాజ్యసభకు పోటీ చేస్తున్న కాంగ్రెస్ నాయకురాలు మీనాక్షి నటరాజన్ నామినేషన్‌ను తిరస్కరించడంపై తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తీవ్రంగా స్పందించారు. ఇది బీజేపీ పన్నిన కుట్ర అని, ఆ పార్టీ సీట్ల దొంగతనానికి పాల్పడిందని ఆయన తీవ్ర స్థాయిలో విమర్శించారు. భారత ప్రజాస్వామ్య చరిత్రలో ఇదొక చీకటి రోజని, ప్రజాస్వామ్యంపై జరిగిన దాడిగా అభివర్ణించారు.మీనాక్షి నటరాజన్‌పై తెలంగాణలో ఎలాంటి క్రిమినల్ కేసులు లేవని రేవంత్…

Read More

పెట్రోల్ ధరల పెంపుపై రేవంత్ ఆగ్రహం.. మోదీ ప్రభుత్వంపై విమర్శల వెల్లువ

సీఎం రేవంత్ రెడ్డి కేంద్ర ప్రభుత్వం తాజాగా తీసుకున్న పెట్రోల్, డీజిల్ ధరల పెంపు నిర్ణయంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. నరేంద్ర మోదీ నాయకత్వంలోని కేంద్ర ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం ఏమాత్రం సమర్థనీయం కాదని ఆయన పేర్కొన్నారు. ఇంధన ధరల పెంపు అనేక రంగాలపై ప్రతికూల ప్రభావం చూపుతుందని, నిత్యావసర వస్తువుల ధరలు పెరిగి సామాన్య ప్రజలపై తీవ్ర భారం పడుతుందని ఆందోళన వ్యక్తం చేశారు. ఈ మేరకు సీఎం రేవంత్‌రెడ్డి సోషల్ మీడియా…

Read More

ఠారెత్తిస్తున్న ఎండలు – Visalaandhra

. కంభంలో 45.7… కొమ్మిపాడులో 45.1. 227 మండలాల్లో 41కి పైగా గరిష్ట ఉష్ణోగ్రతలు విశాలాంధ్ర బ్యూరో-అమరావతి:రాష్ట్రంలో ఎండలు ఠారెత్తిస్తున్నాయి. దాదాపు అన్ని జిల్లాల్లోనూ ఎండల తీవ్రత రోజురోజుకూ పెరుగుతోంది. సోమవారం మార్కాపురం జిల్లా కంభంలో 45.7, నెల్లూరు జిల్లా కొమ్మిపాడులో 45.1 డిగ్రీల గరిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదు కాగా, 20 జిల్లాల పరిధిలోని 227 మండలాల్లో 41 డిగ్రీలకు పైగా నమోదయ్యాయి. ఏప్రిల్ నెలలోనే ఇలా ఉంటే ఇక మే నెలలో మరెంత తీవ్రంగా ఉంటాయోనని…

Read More

Shocking News: చనిపోతానంటూ భర్తను బెదిరించిన భార్య.. తర్వాత ఏం జరిగిందో తెలిసి అంతా షాక్ | ట్రెండింగ్

Last Updated:Mar 12, 2026 4:26 PM IST Shocking News: భార్యభర్తల మధ్య ఉన్న గొడవలకు అభం శుభం తెలియని వాళ్ల పిల్లలు బలైపోతున్న పరిస్థితులు అధికమవుతున్నాయి. తాజాగా ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లాలో ఓ చిన్నారి ప్రాణం పోవడానికి తల్లిదండ్రులు కారణమయ్యారు. + భర్తను బెదిరించేందుకు భార్య స్కెచ్ . ఆస్కెచ్ లో పడి చిన్నారి మృతి Shocking News: భార్యాభర్తల మధ్య గొడవలు హత్యలకు, ఆత్మహత్యలకు కారణమవుతున్నాయి. అనుమానం, ఆధిపత్య ధోరణి, ఆర్ధిక…

Read More

అట్టహాసంగా ఎన్టీఆర్ భరోసా పింఛన్ల పంపిణీ

ఎన్టీఆర్ భరోసా పింఛన్లు అవ్వాతాతలకు వరం విశాలాంధ్ర – పెద్దకడబూరు (కర్నూలు) : మండల పరిధిలోని వివిధ గ్రామాలలో శనివారం ఎన్టీఆర్ భరోసా పింఛన్ల పంపిణీ అట్టహాసంగా జరిగింది. పెద్దకడబూరు గ్రామంలో టీడీపీ రైతు విభాగం రాష్ట్ర అధికార ప్రతినిధి నరవ రమాకాంతరెడ్డి, జిల్లా అధికార ప్రతినిధి నరవ శశిరేఖ, సీనియర్ నాయకులు బసలదొడ్డి ఈరన్న, మండల అధ్యక్షులు గవిగట్టు మల్లికార్జున, జిల్లా ప్రధాన కార్యదర్శి కోడిగుడ్ల ఏసేపు, మండల ఉపాధ్యక్షులు నల్లమల విజయ్ కుమార్ అవ్వాతాతలకు…

Read More

Mann Ki Baat: నేడు ప్రధాని మోదీ మన్ కీ బాత్ 133వ ఎపిసోడ్.. దేశ ప్రజలకు ప్రత్యేక సందేశం |

ప్రధాని నరేంద్ర మోదీ ప్రతీ నెలా చివరి ఆదివారం దేశ ప్రజలతో మన్ కీ బాత్ రేడియో కార్యక్రమం ద్పారా మాట్లాడతారు. ఇప్పుడు ఎన్నికల సమయంలో ఇవాళ ఆయన కీలక సందేశం ఇవ్వనున్నారు. ఉదయం 11 గంటలకు ఈ ప్రత్యేక సందేశాన్ని ఈ కార్యక్రమంలో ఇస్తారు. అలాగే దేశవ్యాప్తంగా జరుగుతున్న పరిణామాలు, అభివృద్ధి, కొత్త స్టార్టప్స్, కొత్త ఆలోచనల గురించి దేశ ప్రజలతో పంచుకుంటారు. ప్రతిసారి లాగానే ఈ 133వ ఎపిసోడ్ గురించి కూడా ప్రజల్లో మంచి…

Read More

APSRTC: ఏపీ ఆర్టీసీ ఉద్యోగులకు ప్రభుత్వం శుభవార్త

AP and Telangana News Live Updates: ఇవాళ ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో ఉన్న అప్‌డేట్స్, బ్రేకింగ్ న్యూస్ ఇక్కడ తెలుసుకుందాం. అలాగే దేశవ్యాప్తంగా, అంతర్జాతీయంగా జరుగుతున్న అప్‌డేట్స్ మొత్తం ఇక్కడ చూద్దాం. Source link

Read More