హర్మూజ్ జలసంధి నుంచి వెనక్కి మరలుతున్న నౌకలు

ఇరాన్, అమెరికా దేశాల మధ్య కాల్పుల విరమణ ఒప్పందం నేపథ్యంలో మొదట ఇరాన్ హర్మూజ్ జలసంధిని తెరిచింది. కానీ లెబనాన్‌పై ఇజ్రాయెల్ దాడి నేపథ్యంలో పరిస్థితులు మరోసారి ఉద్రిక్తంగా మారియి. హర్మూజ్ జలసంధిని మళ్లీ మూసివేస్తున్నట్లు ఇరాన్ ప్రకటించింది. దీనితో జలసంధిని దాటేందుకు వచ్చిన నౌకలు తిరుగుముఖం పట్టాయి. ఈ మేరకు అంతర్జాతీయ మీడియాలో కథనాలు వచ్చాయి. అమెరికా, ఇరాన్ దేశాలు కాల్పుల విరమణను ప్రకటించిన తర్వాత పలు నౌకలు హర్మూజ్ జలసంధిని దాటాయి. గ్రీక్‌కు చెందిన…

Read More

పలమనేరు ట్రాన్స్కోలో మామూళ్ల మాఫియా..? రైతుల రక్తం తాగుతున్న అవినీతి యంత్రాంగం..! regular scam in palamaneru spdcl farmers angry | చిత్తూరు వార్తలు (Chittoor News)

Last Updated:Apr 09, 2026 2:39 PM IST పలమనేరు ఎస్పీడీసీఎల్ పరిధిలో భారీ అవినీతి ఆరోపణలు, మామూళ్లు ఇస్తేనే ట్రాన్స్ఫార్మర్లు సర్వీసులు, జేఎల్ఎం సంజు నాయక్ వీడియోతో ఉద్రిక్తత, రైతులు ధర్నా, విచారణ హామీ మాత్రమే + పలమనేరు ఏపి ఎస్పీ డీ సీ ఎల్ పరిధిలో రాజ్యమేలుతున్న అవినీతి పట్టిచుకొని ఉన్నతాధిక పలమనేరు ఎస్పీడీసీఎల్ సబ్‌డివిజన్ పరిధిలో అవినీతి రాజ్యం నడుస్తోందని రైతులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. విద్యుత్ స్తంభం ఎక్కే హెల్పర్…

Read More

భూపోరాటాల యోధుడు కామ్రేడ్ చండ్ర రాజేశ్వరరావు

సీఆర్, చదువుల రామయ్యలాంటి మహణీయుల స్పూర్తితో ముందుకు పోవాలి: కె రామకృష్ణ విశాలాంధ్ర బ్యూరో – కర్నూలు : కామ్రేడ్ చండ్రరాజేశ్వరరావు పేద బడుగు బలహీన వర్గాల అభ్యున్నతికోసం, కష్టజీవుల కోసం అలుపెరుగని పోరాటం చేసి భూపోరాటాల యోధుడని సీపీఐ జాతీయ కార్యదర్శి కె రామకృష్ణ కొనియాడారు. గురువారం సీఆర్ భవన్లో కామ్రేడ్ చండ్రరాజేశ్వరరావు 32వ వర్ధంతి వేడుక ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి సీపీఐ నగర కార్యదర్శి పీ రామకృష్ణారెడ్డి అధ్యక్షత వహించారు. ఈ సందర్భంగా…

Read More

AP News: అమరావతి ఆగదు.. జగన్ మావిగన్‌కి సీఎం చంద్రబాబు స్ట్రాంగ్ కౌంటర్ | ఆంధ్రప్రదేశ్ వార్తలు

ఈ కార్యక్రమం రైతుల భూమి హక్కులను రక్షించడంతో పాటు, ఆంధ్రప్రదేశ్‌లో భూమి సంస్కరణలకు కొత్త మలుపు తెస్తుందని అధికారులు చెబుతున్నారు. వేమూరు ప్రాంతంలో రైతులు ఉత్సాహంగా పాల్గొన్నారు. ఇది కేవలం ఒక జిల్లా కార్యక్రమం కాదు.. రాష్ట్రవ్యాప్తంగా 1.12 కోట్ల పాస్‌బుక్స్ పంపిణీ లక్ష్యంగా ముందుకు వెళ్తున్న టీడీపీ ప్రభుత్వ మేజర్ స్టెప్‌గా చూస్తున్నారు. చంద్రబాబు మాట్లాడుతూ, “ప్రాంతాలు, కులాలతో రాజకీయాలు చేస్తే గెలవలేము. ఒక్క పైసా అవినీతి లేకుండా పాస్‌బుక్స్ ఇస్తున్నాం” అని స్పష్టం చేశారు….

Read More

విజయ్ విగ్రహంతో ప్రచారం.. తమిళనాడు ఎన్నికల్లో వినూత్న ట్రెండ్..

తమిళనాడులో ఎన్నికల సందడి రోజురోజుకు పెరుగుతోంది. ఈ నెల 23న అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో అన్ని పార్టీలు ప్రచారాన్ని వేగవంతం చేశాయి.అధికారంలో ఉన్న DMK ప్రభుత్వాన్ని ఎదుర్కొంటూ NDA కూటమి, అలాగే నటుడు విజయ్ స్థాపించిన TVK పార్టీలు గట్టిగా పోటీ పడుతున్నాయి.రాష్ట్రంలోని అన్ని నియోజకవర్గాల్లో TVK అభ్యర్థులను రంగంలోకి దింపుతూ విజయ్ తన శక్తిమేర ప్రచారం కొనసాగిస్తున్నారు.ఈ ఎన్నికల ప్రచారంలో ఆసక్తికరమైన సంఘటన చోటుచేసుకుంది.TVK పార్టీకి చెందిన ఒక అభ్యర్థి, విజయ్ తన నియోజకవర్గానికి…

Read More

Tirumala Temple: తిరుమలలో ప్రముఖుల సందడి.. శ్రీవారి సేవలో ఎంపీలు, ఎమ్మెల్యేలు, నటుడు సప్తగిరి.. |

Last Updated:Apr 09, 2026 1:02 PM IST తిరుమలలో విఐపీ దర్శనాలు కలిశెట్టి అప్పలనాయుడు అమరావతి ఏకైక రాజధానికి మద్దతు ఇచ్చిన నేతలకు శ్రీవారి తీర్థప్రసాదం ఇవ్వాలని నిర్ణయం, సప్తగిరి కూడా దర్శనం + శ్రీవారిని దర్శించుకున్న  పలువురు ప్రముఖులు..! సకల లోకాలను కాపాడే ఆ వేంకటేశ్వరుడి సన్నిధిలో ప్రతిరోజూ ఏదో ఒక విశేషం జరుగుతూనే ఉంటుంది. కలియుగ ప్రత్యక్ష దైవంగా కొలిచే తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామివారిని దర్శించుకునేందుకు సామాన్య భక్తులతో పాటు దేశవ్యాప్తంగా…

Read More

నల్లమల అడవిలో కార్చిచ్చు.. – Visalaandhra

అదుపులోకి తెచ్చేందుకు అటవీ శాఖ తీవ్ర యత్నంనంద్యాల జిల్లా, మహానంది మండలం పరిధిలోని నల్లమల అటవీ ప్రాంతంలో కార్చిచ్చు చెలరేగింది. బుధవారం రాత్రి దయ్యాలతిప్ప, మోకాళ్ల తిప్ప, మోటు వంటి అటవీ ప్రాంతాల్లోకి మంటలు చెలరేగాయి. మంటలు అదుపులోకి రాకుండా విస్తరిస్తూనే ఉన్నాయి. సమాచారం అందుకున్న అటవీ శాఖ అధికారులు, సిబ్బంది హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపులోకి తెచ్చేందుకు తీవ్రంగా శ్రమిస్తున్నారు. అయితే, ప్రమాదం జరిగిన ప్రాంతం ఎత్తైన కొండలపై ఉండటం, కాలినడకన వెళ్లేందుకు…

Read More

Vizag Shocking Crime: అందుకే మౌనికను చంపి ముక్కలు చేశా.. కస్టడీలో కక్కిన నిజాలు ఇవే | ట్రెండింగ్

Last Updated:Apr 09, 2026 11:55 AM IST Viral News: ఒక మనిషి సాటి మనిషిని అత్యంత కిరాతకంగా చంపారంటే వాళ్ల వల్ల హాని మనకు హాని జరుగుతుందనే భయం అయినా ఉండాలి..? లేదంటే వాళ్ల వల్లమ పరువు పోతుందనే కారణం అయినా అయి ఉండాలి. విశాఖపట్నం ఎల్వీనగర్‌లో పది రోజుల క్రితం మౌనిక అనే యువతి హత్య కేసు విచారణలో పోలీసులు నిందితుడ్ని లోతుగా ప్రశ్నిస్తే .. నమ్మలేని నిజాలు కక్కాడు రవీంద్ర. +…

Read More

‘పెద్ది’ సినిమాలోకి మరో నాయిక?

హైదరాబాద్: రామ్‌చరణ్ కథానాయకుడిగా తెరకెక్కుతున్న ‘పెద్ది’ సినిమాలో ఓ ప్రత్యేక గీతాన్ని త్వరలోనే తెరకెక్కించ నున్నారు. అందుకు సంబంధించిన సన్నాహాలు జరుగుతున్నాయి. ఆ క్రమంలోనే రామ్ చరణ్‌తో కలిసి ఆ పాటకు డ్యాన్స్ చేసే కథానాయకను ఎంపిక చేయడంపై చిత్ర బందం దష్టి పెట్టింది. ఇప్పటికే పలువురు కథానాయికల పేర్లు ప్రచారంలోకి వచ్చాయి. తాజాగా… తెలంగాణ తెలుగమ్మాయి మానస వారణాసి కూడా ఈ రేసులోకి వచ్చింది. ఇటీవలే ప్రేక్షకుల ముందుకొచ్చిన ‘కపుల్ ఫ్రెండ్లీ’ సినిమాతో ఆకట్టుకున్నారు మానస…

Read More

Macherla Suicide: సాగర్ కాల్వలో తేలిన మృతదేహాలు.. ఒకే చున్నీతో కట్టబడి ఉన్న తల్లీబిడ్డలు.. అసలేం జరిగింది? |

Last Updated:Apr 09, 2026 10:52 AM IST మాచర్లలో విషాదం, అనారోగ్యంతో చిన్న కూతురు యశ్విక మృతితో మానసిక వేదనకు గురైన అమరేశ్వరి, మూడేళ్ల లలితశ్రీతో కలిసి సాగర్ కుడి కాల్వలో దూకి ఆత్మహత్య ప్రతీకాత్మక చిత్రం జీవితంలో ఎన్ని కష్టాలు ఎదురైనా భరించవచ్చు కానీ, కళ్ళముందే కన్నబిడ్డ ప్రాణాలు విడవడం ఏ తల్లికైనా నరకప్రాయం. అప్పటివరకు పాలుతాగిన పసికందు అనారోగ్యంతో అనంతలోకాలకు వెళ్లిపోతే, ఆ కడుపుకోతను భరించడం ఎవరికైనా అసాధ్యం. అచ్చం అటువంటి మానసిక…

Read More