హోర్ముజ్ జల సంధి పై గందరగోళం

తెహ్రాన్ : ఇరాన్- అమెరికా రెండు వారాల కాల్పుల విరమణ కు అంగీకరించిన సంగతి తెలిసిందే. దీనితో తాత్కాలికంగా యుద్ధం ముగిసినట్లు కనిపించింది. అయితే లెబనాన్ పై ఇజ్రాయిల్ దాడులతో పరిస్థితి మళ్ళీ మొదటికి వచ్చేలా కనిపిస్తోంది. అమెరికా ఒప్పందం షరతులకు లోబడి హోర్మోజ్ ను తెరిచిన తెహ్రాన్… లెబనాన్ లో దాడులకు ప్రతిగా ఆ జలసంధిని తిరిగి మూసేసింది. ‘ సముద్ర భద్రత సూత్రాలకు అనుగుణంగా సీమైన్స్ నుంచి రక్షణ కోసం హోర్మోజ్ జల సంధి…

Read More

Pawan Kalyan: AU శతాబ్ది వేడుకల్లో సెంటర్ ఆఫ్ ఎట్రాక్షన్‌గా పవన్ కల్యాణ్.. డిప్యూటీ సీఎం అంటే ఇంత ఇష్టమా..! | విశాఖపట్నం వార్తలు (Visakhapatnam News)

Last Updated:Apr 09, 2026 9:19 AM IST AU Centenary Celebrations: ఆంధ్ర విశ్వవిద్యాలయం శతాబ్ది ఉత్సవాల్లో భాగంగా నిర్వహించిన మెగా కల్చరల్ ఫెస్ట్ ముగింపు వేడుకలకు ముఖ్య అతిథిగా పవన్ కళ్యాణ్ హజరయ్యారు. ఈ సందర్భంగా విద్యార్ధులను ఉద్దేశించి ఏం చెప్పారో తెలుసా..? Pawan Kalyan AU Centenary Celebrations: యువత ఏ ఒక్క భావజాలాన్ని గుడ్డిగా నమ్మవద్దు. ఎవరి ఐడియాలజీని గుడ్డిగా నమ్మి ప్రభావితం కావద్దు. మీరు ప్రభావితం అయిన భావజాలం ఈ…

Read More

ప్రపంచ శాంతికి ఇది గొప్ప దినం

డొనాల్డ్ ట్రంప్వాషింగ్టన్: ఇరాన్‌తో కాల్పుల విరమణ ఒప్పందం ప్రకటించిన అమెరకా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, తాజాగా ఈ పరిణామాన్ని ప్రపంచ శాంతికి అతిపెద్ద రోజుగా అభివర్ణించారు. ఇరాన్‌తో పాటు ప్రపంచ దేశాలన్నీ శాంతిని కోరుకుంటున్నాయని ఆయన తెలిపారు. ఈ మేరకు ఆయన ట్రూత్ సోషల్‌లో పోస్ట్ చేశారు. ‘పశ్చిమాసియాలో ఇది సువర్ణాధ్యాయం కాబోతోంది. ఇది జరగాలని ఇరాన్ కోరుకుంటోంది. వారికి ఇక చాలు అనిపించింది. అలాగే, ప్రపంచం మొత్తం కూడా యుద్ధం ఆగిపోవాలనే కోరుకుంటోంది. హోర్మూజ్ జలసంధిలో…

Read More

తెలిసిన వాళ్లే అని నెల నెలా చిట్టి కడుతున్నారా?.. అయితే జాగ్రత్త.. | ఆంధ్రప్రదేశ్ వార్తలు

Last Updated:Apr 09, 2026 8:45 AM IST మీరు పైసా పైసా కూడబెట్టే ఆలోచనలో ఉంటే కొందరు చీటీ వ్యాపారులు మిమ్మల్ని ఎలా మోసం చేయాలనే ప్లాన్లు వేస్తున్నారు. తాజాగా అలాంటి ఘటన ఒకటి జరిగింది…. ఏఐ చిత్రం పరవాడలో చీటీ మోసం కేసు సంచలనం సృష్టిస్తోంది. పైసా పైసా కూడబెట్టి పెట్టుబడులు పెట్టిన ప్రజలను కోట్ల రూపాయల మేర మోసం చేసి పరారైన తాజా మాజీ ఉప సర్పంచి బండారు రామారావు, ఆయన…

Read More

ఆహార భద్రత డొల్ల! – Visalaandhra

. ప్రజల ప్రాణాలతో కల్తీరాయుళ్ల చెలగాటం. మామూళ్ల మత్తులో ఫుడ్ సేఫ్టీ అధికారులు. 28వ స్థానానికి దిగజారిన ఏపీ ర్యాంకింగ్. ఎఫఎసఓలు, ఏఎఫ్‌సీలు విజిటింగ్‌లకే పరిమితం. 30 శాతం లైసెన్సులు లేకుండానే వ్యాపారం విశాలాంధ్ర – సచివాలయం: రాష్ట్రంలో ఆహార భద్రత వ్యవస్థ అపహాస్యమవుతోంది. ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతున్న కల్తీరాయుళ్లను కట్టడి చేయాల్సిన యంత్రాంగం నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తోంది. హోటళ్లు, రెస్టారెంట్లు, వీధి ఆహార కేంద్రాల్లో నాణ్యతలేని పదార్థాల వాడకం విచ్చలవిడిగా పెరుగుతుంటే, ఫుడ్ సేఫ్టీ అధికారులు…

Read More

Assembly Elections 2026 Voting Live: పోలింగ్ ప్రారంభం.. అసోం, కేరళ, పుదుచ్చేరిలో గెలుపెవరిది? తేల్చనున్న 5.24 కోట్ల ఓటర్లు |

హైదరాబాద్: అసోం, కేరళ, పుదుచ్చేరి అసెంబ్లీల ఎన్నికలు ఉదయం 7 గంటలకు ప్రారంభమయ్యాయి. సాయంత్రం 6 గంటల వరకు ఒకే దశలో పోలింగ్ ఉంది. అసోంలో 126, కేరళలో 140, పుదుచ్చేరిలో 30 కలిపి మొత్తం 296 సీట్లకు పోలింగ్ జరుగుతోంది. 5.24 కోట్లకు పైగా ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకుంటున్నారు. ఎన్నికల సంఘం సురక్షితమైన, పారదర్శకమైన ఎన్నికలు నిర్వహిస్తోంది. హైదరాబాద్‌ సహా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ వాసులు కూడా ఈ ఎన్నికల్ని ఆసక్తిగా చూస్తున్నారు. ఎందుకంటే…..

Read More

అసెంబ్లీ పోరుకుసర్వం సిద్ధం

న్యూదిల్లీ: దేశవ్యాప్తంగా రాజకీయ ఆసక్తిని రేకెత్తిస్తున్న అసెంబ్లీ ఎన్నికల పర్వంలో మరో కీలక ఘట్టానికి రంగం సిద్ధమైంది. గురువారం రెండు రాష్ట్రాలు, ఒక కేంద్రపాలిత ప్రాంతంలో ఒకే విడతలో పోలింగ్ జరగనుంది. అసోం, కేరళ రాష్ట్రాలతో పాటు పుదుచ్చేరి కేంద్రపాలిత ప్రాంత ప్రజలు తమ తీర్పును ఇవ్వనున్నారు. మూడు ప్రాంతాల్లో కలిపి 6.1 కోట్లకు పైగా ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. ఈ ఎన్నికలు ప్రాంతీయ, జాతీయ పార్టీలకు ఒక అగ్నిపరీక్షగా మారనున్నాయి. తమిళనాడు, పశ్చిమ…

Read More

Maila Cyclone: అరి వీర భయంకరంగా మైలా తుపాను.. ఏపీ, తెలంగాణకు ఉరుములతో వర్షాలు!

Maila Cyclone: పసిఫిక్‌ మహా సముద్రంలో మైలా తుపాను భయంకర రూపం సంతరించుకుంది. ఐతే.. దాని ప్రభావం భారత్‌పై ప్రస్తుతానికి లేదు! కానీ ఏప్రిల్ 9న ఏపీ-తెలంగాణలో ఉరుముల వర్షాలు, హీట్‌వేవ్ అలర్ట్ ఉంది. వివరాలు తెలుసుకుందాం. Source link

Read More

లూలుకు భూకేటాయింపుపైవెనక్కి తగ్గిన ప్రభుత్వం

విశాలాంధ్ర బ్యూరో – అమరావతి: విజయవాడలో లూలు గ్రూపుకు భూముల కేటాయింపుపై కూటమి ప్రభుత్వం వెనక్కి తగ్గింది. విజయవాడలోని ఆర్‌టీసీ స్థలాన్ని లూలు మాల్‌కు కేటాయింపును సవాలు చేస్తూ దాఖలైన పిల్‌పై హైకోర్టు బుధవారం విచారణ జరిపింది. ఈ క్రమంలో లూలు మాల్‌కు కేటాయించిన భూమిని రద్దు చేసుకుంటున్నామని ఉన్నత న్యాయస్థానానికి ప్రభుత్వం తెలిపింది. త్వరలోనే రద్దుకు సంబంధించిన ఉత్తర్వులు జారీ చేస్తామని కోర్టుకు తెలిపింది. విజయవాడ నడిబొడ్డున పాత బస్టాండుగా వ్యవహరించే గవర్నర్‌పేట ఆర్‌టీసీ డిపోకు…

Read More

Mounika Murder Case Twist: గాజువాకలో మౌనిక హత్య కేసు మరో సంచలనం.. అసలు మ్యాటర్‌తో పోలీసులు షాక్.. సీసీటీవీ ఫుటేజీలో వీడియోలు… | ఆంధ్రప్రదేశ్ వార్తలు

Last Updated:Apr 09, 2026 5:51 AM IST తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన గాజువాకలో మౌనిక హత్య కేసులు ఒక్కో నిజం బయటకి వస్తుంది. తాజాగా పోలీసుల విచారణలో వెలుగులోకి వచ్చిన విషయం అందరికి షాక్‌కు గురి చేస్తుంది.. Visakhapatnam Gajuwaka Murder Case Twist Shocking Revelations in Mounika Case CCTV Clues Expose Truth విశాఖపట్నం గాజువాకలో జరిగిన మౌనిక హత్య కేసు రోజురోజుకు కొత్త మలుపులు తీసుకుంటోంది. ఈ కేసులో…

Read More