మన్యంలో అరాచకం – Visalaandhra

. సామాజిక బహిష్కరణలు… మూకుమ్మడి దాడులు… పంటకు నిప్ప్పు. కళ్లప్పగించి చూస్తున్న పోలీసు, రెవెన్యూ యంత్రాంగం. రాష్ట్రపతి భవన్, ఎస్టీ కమిషన్ నోటీసులు పట్టించుకోని వైనం. రంపచోడవరంలో పనిచేయని గిరిజన చట్టాలు, ప్రత్యేక రక్షణ వ్యవస్థ. నిందితులను అరెస్ట్ చేయాలి: గిరిజన సంఘాల డిమాండ్ విశాలాంధ్ర బ్యూరో -రంపచోడవరం: గిరిజన చట్టాలు, ప్రత్యేక రక్షణ వ్యవస్థ ఉన్న ఏజెన్సీ ప్రాంతంలో చట్టం చుట్టపుచూపుగా మారింది. పోలవరం జిల్లా రంపచోడవరం మండలంలో కొన్ని కుటుంబాలను లక్ష్యంగా చేసుకొని జరుగుతున్న…

Read More

UPI: విజయవాడ యానిమల్ పబ్ నిందితుడిని పట్టించిన యూపీఐ.. మూడు రాష్ట్రాలు తిరిగినా దొరికిపోయిన సందీప్! | ఆంధ్రప్రదేశ్ వార్తలు

Last Updated:Apr 05, 2026 5:38 AM IST సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించి నిందితుడిని బళ్ళారిలో అదుపులోకి తీసుకున్న కృష్ణలంక పోలీసులు, నేర పరిశోధనలో డిజిటల్ ఆధారాల ప్రాముఖ్యతను మరోసారి చాటిచెప్పారు. ప్రతీకాత్మక చిత్రం UPI: ఎంతటి నేరగాడైనా ఏదో ఒక చిన్న తప్పు చేసి తీరుతాడనే పోలీసుల నానుడి మరోసారి నిజమైంది. విజయవాడలోని ఓ పబ్‌లో జరిగిన హత్యాయత్నం కేసులో ప్రధాన నిందితుడు సందీప్, పోలీసుల కళ్లు గప్పి మూడు రాష్ట్రాల్లో నెల రోజులుగా తిరిగినా,…

Read More

Cyclone Horacio: సముద్రంలో అతి తీవ్ర తుపాను.. రైతులకు వాతావరణ అలర్ట్..! |

ప్రపంచంలో ఇప్పుడు చాలా దేశాల్లో పంటలు పండించే విధానాలను మార్చుకొంటున్నారు. ఆరు బయట పొలాల్లో సాగు మానేసి.. భవనాల్లో సాగు చేపడుతున్నారు. దీని వల్ల తుపాన్లు, వర్షాలు, వడగళ్ల సమస్యలేవీ ఉండవు. చీడ పీడల సమస్య ఉండదు. 2, 3 రెట్లు ఎక్కువ దిగుబడి ఉంటుంది. పంట పూర్తిగా రైతు కంట్రోల్‌లో ఉంటుంది. భవనం లోపల ఎంత వేడి ఉండాలి, ఎన్ని ఎరువులు వెయ్యాలి, ఎంత నీరు అందించాలి.. అంతా రైతు కంట్రోల్ లోనే ఉంటుంది. ఇండియాలో…

Read More

ఈ అమ్మాయిలు నిజం కాదు.. జాగ్రత్త : సజ్జనార్ హెచ్చరిక

‘‘ఒంటరిగా ఉన్నారా? ఇంకెందుకు ఆలస్యం.. ఈ యాప్ ఇన్‌స్టాల్ చేసుకోండి. అందమైన అమ్మాయిలు, ఆంటీలతో సరదాగా మాట్లాడండి. మీ రంగు, రూపంతో మాకు పనిలేదు’’ అంటూ అమ్మాయిలు చెబుతున్నట్లుగా ఉన్న వీడియోల పట్ల అప్రమత్తంగా ఉండాలని హైదరాబాద్ సీపీ సజ్జనార్ హెచ్చరించారు. ఈ వీడియోల్లో ఆకర్షణీయంగా కనిపిస్తున్న అమ్మాయిలు నిజం కాదని, అవన్నీ ఏఐ సాయంతో సృష్టించిన వీడియోలు అని తెలిపారు. యువత ఒంటరితనాన్ని ఆసరాగా చేసుకుని సైబర్ నేరగాళ్లు హానీట్రాప్ చేస్తున్నారని ఈ మేరకు ఆయన…

Read More

Inter Exams: అడ్డదారిలో పాస్ అవ్వాలని విద్యార్థి పన్నాగం.. ఇన్విజిలేటర్ అప్రమత్తతతో బయటపడ్డ బాగోతం | ఆంధ్రప్రదేశ్ వార్తలు

Last Updated:Mar 06, 2026 7:04 AM IST మరొకరికి బదులుగా పరీక్ష రాసేందుకు వచ్చిన ఒక యువకుడు ఇన్విజిలేటర్ల అప్రమత్తతతో అడ్డంగా దొరికిపోయాడు. ఈ ఘటన నందిగామ ప్రాంతంలో తీవ్ర చర్చనీయాంశంగా మారింది. ప్రతీకాత్మక చిత్రం Inter Exams: విద్యా వ్యవస్థలో పారదర్శకతను దెబ్బతీస్తూ, అడ్డదారిలో ఉత్తీర్ణత సాధించాలనుకున్న ఒక విద్యార్థి ప్రయత్నం వికటించింది. మరొకరికి బదులుగా పరీక్ష రాసేందుకు వచ్చిన ఒక యువకుడు ఇన్విజిలేటర్ల అప్రమత్తతతో అడ్డంగా దొరికిపోయాడు. ఈ ఘటన నందిగామ ప్రాంతంలో…

Read More

Heatwave Warning: ఈనెల 19 నుంచి మే 31 వరకు సమ్మర్ లాక్ డౌన్.. బయట అడుగు పెడితే ఇంటికి వచ్చి ఈ పని చేయాల్సిందే.. |

శరీరంలోని నీటి శాతం తగ్గిపోకుండా ఉండటానికి నీరు ఎక్కువగా తాగాలి. మజ్జిగ, పెరుగు, నిమ్మరసం, కొబ్బరి నీళ్లు వంటి సహజ సిద్ధమైన పానీయాలకు ప్రాధాన్యత ఇవ్వండి. ఇంట్లోకి గాలి ధారాళంగా వచ్చేలా కిటికీలు, తలుపులు తెరిచి ఉంచండి. ఎండ తీవ్రతకు అడవుల్లోని లేదా బయట ఉండే పాములు, తేళ్లు వంటివి చల్లదనం కోసం ఇళ్లలోకి వచ్చే అవకాశం ఉంది. కాబట్టి మూలల్లో, చెప్పుల స్టాండ్ల దగ్గర తలుపుల చాటున తనిఖీ చేసుకుంటూ అప్రమత్తంగా ఉండాలి. Source link

Read More

ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం..మూడు నుంచి నాలుగుకు పెరిగిన పంచాయతీల కేటగిరీలు

ఏపీలో గ్రామ పంచాయతీల స్వరూపాన్ని మారుస్తూ రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. పంచాయతీల పునర్‌వర్గీకరణకు అనుమతిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఇప్పటివరకు మూడు రకాలుగా ఉన్న పంచాయతీలను, ఇకపై జనాభా, వార్షిక ఆదాయం ఆధారంగా నాలుగు కేటగిరీలుగా విభజించింది. ఇందులో భాగంగా పట్టణ లక్షణాలు సంతరించుకుంటున్న పెద్ద గ్రామాలను గుర్తిస్తూ కొత్తగా రూర్బన్ (రూరల్ + అర్బన్) పంచాయతీ కేటగిరీని ప్రవేశపెట్టింది. గ్రామీణ ప్రాంతాల్లో మెరుగైన పరిపాలన, పౌర సేవలు అందించడమే లక్ష్యంగా ఈ మార్పులు చేసినట్లు ప్రభుత్వం…

Read More

ఉత్తరాంధ్ర గ్లోబల్ డెస్టినేషన్‌గా మారింది..! Kinjarapu Rammohan Naidu unveils AP Global Vision. | విశాఖపట్నం వార్తలు (Visakhapatnam News)

Last Updated:Mar 21, 2026 6:33 PM IST CII స్వర్ణాంధ్ర ప్రదేశ్ కాన్ఫరెన్స్ లో కింజరాపు రామ్మోహన్ నాయుడు ఆంధ్రప్రదేశ్ Vision 2020 స్వర్ణాంధ్ర 2047 పోలవరం విశాఖ స్టీల్ ఉత్తరాంధ్ర అభివృద్ధి పై విశ్వాసం వ్యక్తం చేశారు బలహీనతలను బలంగా మార్చుతూ గ్లోబల్ డెస్టినేషన్ గా ఉత్తరాంధ్ర విశాఖపట్నం కేంద్రంగా నిర్వహించిన సీఐఐ స్వర్ణాంధ్ర ప్రదేశ్ కాన్ఫరెన్స్‌లో ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి దిశపై ఆసక్తికర వ్యాఖ్యలు వినిపించాయి. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న కేంద్ర…

Read More

ఇరాన్ నౌకలను సీజ్

ముంబయి : ముంబైకి 100 నాటికల్ మైళ్ల దూరంలో చమురు అక్రమ రవాణాను గుర్తించి మూడు నౌకలను సీజ్ చేసినట్లు భారత కోస్ట్ గార్డ్ అధికారులు ఎక్స్ వేదికగా పోస్ట్ చేశారు. నడి సముద్రంలో చమురు స్మగ్లింగ్కు పాల్పడుతుండగా… భారత కోస్ట్ గార్డ్ సిబ్బంది ఇటీవల అడ్డుకున్న సంగతి విధితమే. ఈ క్రమంలో సీజ్ చేసిన మూడు నౌకలకు ఇరాన్ తో సంబంధాలు ఉన్నట్లు తెలుస్తోంది. అమెరికా ఆంక్షలు జాబితాలో ఈ మూడు నౌకలు ఉన్నాయని అధికార…

Read More

తెలంగాణ విద్యార్థులకు బంపర్ ఆఫర్‌.. నెలకు రూ.2,000 స్టైఫండ్‌తో పాటు ఫ్రీ భోజనం!

తెలంగాణ రాష్ట్ర అభివృద్ధి దిశగా మరో కీలక ముందడుగు పడింది. ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క శాసనసభలో రూ.3,24,234 కోట్ల భారీ అంచనాతో 2026-27 వార్షిక బడ్జెట్‌ను ప్రవేశపెట్టారు.అంబేద్కర్ ఆలోచనలకు అనుగుణంగా సామాజిక, ఆర్థిక న్యాయం లక్ష్యంగా ఈ బడ్జెట్‌ను రూపొందించినట్లు ఆయన స్పష్టం చేశారు.ముఖ్యంగా విద్యా రంగానికి అధిక ప్రాధాన్యతనిస్తూ పలు కీలక నిర్ణయాలు ప్రకటించారు. ఈసారి విద్యా రంగానికి ప్రభుత్వం రూ.26,674 కోట్ల భారీ కేటాయింపులు చేసింది.విద్యార్థుల సంక్షేమాన్ని దృష్టిలో ఉంచుకుని పలు…

Read More