Food Analysis Lab: శ్రీవారి భక్తుల ఆరోగ్యానికి భరోసా.. తిరుమలలో అత్యాధునిక ఫుడ్ అనాలిసిస్ ల్యాబ్‌ను ప్రారంభించిన సీఎం! |

ఈ ల్యాబ్‌లో 6,000 చదరపు అడుగులు రసాయన విశ్లేషణకు, మరో 6,000 చదరపు అడుగులు సూక్ష్మజీవ విశ్లేషణకు కేటాయించారు. GC/GC-MS, HPLC/LC-MS, AAS/ICP-MS వంటి అత్యాధునిక పరికరాలతో పాటు ఫైబర్, ప్రోటీన్, ఫ్యాట్ అనలైజర్లు, బ్యూటిరో రిఫ్రాక్టోమీటర్, యూవీ-విజిబుల్ స్పెక్ట్రోఫోటోమీటర్ వంటి పరికరాలు అందుబాటులో ఉన్నాయి. ఇవి ఆహారం నీటి నాణ్యతను ఖచ్చితంగా అంచనా వేయడంలో కీలక పాత్ర పోషించనున్నాయి. Source link

Read More

Live News: దేశంలో ప్రతి 45 రోజులకు ఓ ఎయిర్ పోర్ట్ ప్రారంభం.. అభివృద్ధిలో దూసుకుపోతున్న భారత్ | ఆంధ్రప్రదేశ్ వార్తలు

Live News Today: దేశంలో ఎన్డీఏ ప్రభుత్వం అభివృద్ధికి వేగం పెంచుతోంది. అన్ని రాష్ట్రాల్లో పాత విమానాశ్రయాలను ఆధునీకరిస్తూ, కొత్త ఎయిర్‌పోర్టులను కూడా నిర్మిస్తోంది. ప్రతి 45 రోజులకు ఒక విమానాశ్రయాన్ని ప్రారంభిస్తూ, దేశీయ మరియు అంతర్జాతీయ కనెక్టివిటీని బలోపేతం చేస్తోంది. కేంద్రమంత్రి రామ్మోహన్ నాయుడు నేతృత్వంలో అవసరమైన ప్రాంతాల్లో కొత్త ఎయిర్‌పోర్టుల నిర్మాణానికి శ్రీకారం చుడుతున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, భారత్ ప్రపంచంలోనే అత్యంత సురక్షిత దేశాలలో ఒకటిగా ఎదుగుతోందని తెలిపారు. దేశం సుస్థిర…

Read More

Navratri 2026: నవరాత్రుల వేళ దుర్గమాతకు లవంగాలతో ఇలా పూజ చేస్తే.. మీ లైఫ్‌లో అంతా పాజిటివ్ వైబ్సే |

మీరు ఆర్థిక ఇబ్బందులను ఎదుర్కొంటూ, ఉపశమనం పొందలేకపోతే, నవరాత్రులలో లవంగాల పరిహారాలను ప్రయత్నించాలి. రెండు లవంగాలు, 5 పోకచెక్కలు, 5 యాలకులను ఎరుపు లేదా పసుపు రంగు వస్త్రంలో కట్టండి. ఆ తర్వాత దానిని ఒక గుడిలో ఉంచి ప్రతిరోజూ పూజలు చేయండి. నవరాత్రుల చివరి రోజున దానిని మీ సేఫ్‌లో ఉంచండి. ఇలా చేయడం వల్ల ఆర్థిక ఇబ్బందుల నుండి ఉపశమనం లభిస్తుంది. Source link

Read More

Nara Lokesh: గోదావరిలో ఐదుగురు ఇంజనీరింగ్ విద్యార్థుల జలసమాధి.. ప్రగాఢ సానుభూతి వ్యక్తం చేసిన నారా లోకేశ్ | ఆంధ్రప్రదేశ్ వార్తలు

Last Updated:Mar 21, 2026 9:03 AM IST ఈ విషాద ఘటనపై రాష్ట్ర మంత్రి నారా లోకేశ్ స్పందించారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. నారా లోకేశ్ Nara Lokesh: వరుస సెలవులు రావడంతో అమరావతిలోని ఓ ప్రైవేట్ ఇంజనీరింగ్ కళాశాలలో చదువుతున్న మిత్రబృందం భద్రాచలం పర్యటనకు వెళ్లారు. ఉగాది సందర్భంగా స్వామివారిని దర్శించుకుని, సరదాగా సమయం గడిపేందుకు పోలవరం జిల్లా ఎటపాక, కుక్కునూరు మండలాల మధ్య ఉన్న గోదావరి రేవుకు చేరుకున్నారు. నది…

Read More

Tirumala Temple: మనవడి పుట్టినరోజు వేళ.. తిరుమల శ్రీవారి సేవలో నారా కుటుంబం.. వీడియో చూశారా.. |

Last Updated:Mar 21, 2026 11:25 AM IST నారా చంద్రబాబునాయుడు కుటుంబంతో తిరుమలలో శ్రీవేంకటేశ్వరస్వామి దర్శనం, నారా దేవాన్ష్ పుట్టినరోజు సందర్భంగా ప్రత్యేక పూజలు, టీటీడీ నుంచి తీర్థప్రసాదాలు. + మనవడి పుట్టినరోజు వేళ.. తిరుమల శ్రీవారిని దర్శించుకున్న సీఎం చంద్రబాబు..! ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు శనివారం ఉదయం తిరుమల శ్రీవేంకటేశ్వరస్వామివారిని దర్శించుకున్నారు. తన మనవడు నారా దేవాన్ష్ పుట్టినరోజును పురస్కరించుకుని ఆయన తన సతీమణి భువనేశ్వరి, కుమారుడు రాష్ట్ర మంత్రి నారా…

Read More

CM Chandrababu Naidu: దేవాన్ష్ పుట్టినరోజున తిరుమలకు ఏపీ సీఎం భారీ విరాళం.. ఎంత ఇచ్చారో తెలుసా.. | ఆంధ్రప్రదేశ్ వార్తలు

Last Updated:Mar 21, 2026 9:28 AM IST తిరుమలలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కుటుంబం భక్తిశ్రద్ధలతో శ్రీవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించింది. మనవడు దేవాన్ష్ పుట్టినరోజు సందర్భంగా అన్నదానానికి భారీ విరాళం అందించడం విశేషంగా నిలిచింది. News18 కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వర స్వామి కొలువై ఉన్న తిరుమల గిరులు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కుటుంబం రాకతో ఆధ్యాత్మిక శోభను సంతరించుకున్నాయి. తన మనవడు నారా దేవాన్ష్ పుట్టినరోజును పురస్కరించుకుని,…

Read More

Nellore Accident: ఛీ ఛీ మానవత్వం మంటగలిసింది.. రక్తపు మడుగులో ఉన్న లారీ డ్రైవర్‌ను వదిలేసి కూల్‌డ్రింక్‌ బాటిళ్ల కోసం ఎగబడ్డ జనం! | ఆంధ్రప్రదేశ్ వార్తలు

Last Updated:Mar 21, 2026 9:07 AM IST నెల్లూరు జిల్లాలో జరిగిన రోడ్డు ప్రమాదం మానవత్వంపై ప్రశ్నలు లేవనెత్తింది. గాయపడిన వారిని వదిలి కూల్‌డ్రింక్ బాటిళ్ల కోసం జనం పోటీ పడటం తీవ్ర విమర్శలకు దారితీసింది. News18 నెల్లూరు జిల్లాలో జరిగిన ఒక రోడ్డు ప్రమాదం, దానికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారుతూ సమాజపు పోకడపై అనేక ప్రశ్నలను సంధిస్తోంది. మానవత్వం మంటగలిసిపోయిందని, తోటి మనిషి ప్రాణం కంటే కొన్ని కూల్…

Read More

Gas Cylinder Shortage in Anakapalli | గ్యాస్ సిలిండ‌ర్ కోసం జనాల తిప్పలు

ఆంధ్రప్రదేశ్‌లోని అనకాపల్లి జిల్లాలో గ్యాస్ సిలిండర్ కోసం ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. చోడ‌వ‌రం మరియు రావికమతం మండలాల్లో గ్యాస్ కోసం ప్రజలు ఎండలో గంటల తరబడి క్యూలో నిలబడాల్సి వస్తోంది. సుమారు 500 మీటర్ల వరకు పొడవైన క్యూలైన్‌లో నిలబడి సిలిండర్ కోసం పడిగాపులు కాచాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఈ ఘటన స్థానికంగా ఆందోళన కలిగిస్తోంది. Source link

Read More

Vijayawada: విజయవాడలో అమానుషం.. మతిస్థిమితం లేని ఇద్దరు బాలికలపై యువకుడి ఘాతుకం.. తినుబండారాల ఆశ చూపి.. | ఆంధ్రప్రదేశ్ వార్తలు

Last Updated:Mar 21, 2026 6:37 AM IST అభంశుభం తెలియని, మానసిక స్థితి సరిగ్గా లేని ఇద్దరు మైనర్ బాలికలను లక్ష్యంగా చేసుకున్న ఒక కామాంధుడు, వారిపై పలుమార్లు అత్యాచారానికి పాల్పడ్డాడు. తన పైశాచిక ఆనందం కోసం ఆ బాలికల బలహీనతను ఆసరాగా చేసుకున్న ఆ యువకుడి ఉదంతం నగరంలో తీవ్ర కలకలం రేపుతోంది. ప్రతీకాత్మక చిత్రం Vijayawada: కృష్ణా నదీ తీరాన ఉన్న రామలింగేశ్వరనగర్ ప్రాంతంలో అత్యంత దారుణమైన ఘటన వెలుగు చూసింది. అభంశుభం…

Read More

Vijayawada Weather Forecast: ఒకవైపు ఉక్కపోతతో కూడిన ఎండ.. మరోవైపు ఉరుములతో వర్షం.. విజయవాడ వెదర్ రిపోర్ట్ ఇదే! | ఆంధ్రప్రదేశ్ వార్తలు

Last Updated:Mar 21, 2026 4:43 AM IST ఉదయం నుండి ఎండ తీవ్రత ఎక్కువగా ఉన్నప్పటికీ, సాయంత్రానికి వాతావరణం అనూహ్యంగా మారే అవకాశం ఉందని వాతావరణ విశ్లేషణలు చెబుతున్నాయి. వాతావరణ కేంద్రం సమాచారం ప్రకారం.. విజయవాడలో సాధారణంగానే తేమ శాతం ఎక్కువగా ఉంటుంది. ప్రతీకాత్మక చిత్రం Vijayawada Weather Forecast: ఆంధ్రప్రదేశ్ రాజకీయ, వ్యాపార రాజధాని విజయవాడలో వేసవి సెగలు అప్పుడే మొదలయ్యాయి. కృష్ణా నదీ తీరాన ఉన్న ఈ నగరంలో ఈ శనివారం వాతావరణం…

Read More