వలలో పడిన అరుదైన చేప.. ఒక్కోటి లక్షన్నర.. ఒక్క వేటతో మత్స్యకారుల అదృష్టం మారింది..! Rare kichidi fish found in Rare kichidi fish found in Antarvedi. | ఈస్ట్ గోదావరి వార్తలు (East Godavari News)

Last Updated:Mar 21, 2026 9:48 PM IST అంబేద్కర్ కోనసీమ అంతర్వేది పల్లెపాలెం వద్ద మత్స్యకారుల వలలో అరుదైన కిచిడి చేపలు రెండు చిక్కి, ఒక్కోటి 35 కిలోలు, రూ 1.5 లక్షలకు అమ్ముడై సంచలనం. + కోనసీమలో మత్స్యకారులకు కాసులు కురిపించిన చేప ఇదే సముద్రంలో వేటకు వెళ్లే మత్స్యకారుల జీవితంలో అదృష్టం ఎప్పుడు ఎలా తిరుగుతుందో చెప్పలేం. కొన్ని రోజులు వల వేసినా ఒక్క చేప కూడా దొరకక నిరాశ మిగులుతుంటే, మరికొన్ని…

Read More

క్యూల్లో నిలబడాల్సిన అవసరం లేదు.. ఒక్క క్లిక్‌తో ఆ దేవస్థానంలో దర్శనం టికెట్..!

అన్నవరం శ్రీ వీరవెంకట సత్యనారాయణ స్వామివారి దేవస్థానంలో డిజిటల్ మిషన్లు, WhatsApp 9552300009 ద్వారా టికెట్లు, రథోత్సవ సేవలు సులభతరం చేశారు. Source link

Read More

AP Rain Alert: ఆ జిల్లాల వారు బీ కేర్ ఫుల్.. రాబోయే 48 గంటల్లో ఏపీకి భారీ వర్ష సూచన |

భారతీయ వాతావరణ కేంద్రం(ఐఎండీ), ఏపీ విపత్తు నిర్వహణ సంస్థ తెలిపిన వివరాల ప్రకారం, ఆంధ్రప్రదేశ్‌లో ఉపరితల ఆవర్తన ప్రభావంతో రాబోయే 48 గంటల పాటు పిడుగులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. ముఖ్యంగా అల్లూరి సీతారామరాజు, మన్యం పార్వతీపురం, తూర్పుగోదావరి, కాకినాడ, గుంటూరు, ఎన్టీఆర్, ఏలూరు, ప్రకాశం, పల్నాడు జిల్లాలో పిడుగుల పడే అవకాశం ఎక్కువగా ఉందని హెచ్చరించింది. Source link

Read More

ఉరుములు, ఈదురుగాలులతో.. మరో 5 రోజులు వర్షాలే.. వర్షాలు.. వాతావరణ శాఖ కీలక హెచ్చరిక..! Thunder lightning and gusty winds for 5 days in AP. | విశాఖపట్నం వార్తలు (Visakhapatnam News)

Last Updated:Mar 21, 2026 7:21 PM IST ఆంధ్రప్రదేశ్ లో రానున్న ఐదు రోజులు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు ఉరుములు పిడుగులు ఈదురుగాలులు వీచే అవకాశం ఉందని విశాఖ వాతావరణ శాఖ అధికారి జగన్నాథ కుమార్ హెచ్చరిక ఏపీలో మరో 5రోజులపాటు వర్షాలు..! వాతావరణ శాఖ హెచ్చరిక తెలుగు రాష్ట్రాల్లో రానున్న ఐదు రోజుల పాటు వాతావరణ పరిస్థితులు పూర్తిగా మారనున్నాయి. తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు, ఉరుములు, పిడుగులతో కూడిన జల్లులు కురిసే…

Read More

Fishermen Hit Jackpot with Rare Fish Catch | మత్స్యకారులను మహారాజుగా మార్చిన అరుదైన చేప | #local18V

కొన్నికొన్ని చాపలు ఊహించిన విధంగా మత్స్యకారుల తలరాతలు మార్చేస్తాయి, మరికొన్నిసార్లు అసలు చాపలుపడక నిరాశ సైతం మిగులుస్తాయి. చూడటానికి ఆకాశం అంతా ఉన్న చాప అయినా పనికిరాని పరిస్థితులు కొన్నిసార్లు ఎదురైతే,అతి చిన్న చేపల సైతం కొన్నిసార్లు వేలాది రూపాయలు మత్స్యకారులకు కురిపిస్తాయని చెప్పుకోవచ్చు. తాజాగా ఆజిల్లా సముద్రతీర ప్రాంతంలో దొరికిన ఒకచాప ఊహించిన విధంగా మత్స్యకారుడుకు లక్షలాదిరుపాయలు తెచ్చి పెట్టింది. చాపఅంటే తినడమే కాదు అనేక రకాలుగా ఉపయోగపడుతుందని ఈ చేపను కొనుగోలు చేసిన నిర్వాహకులు…

Read More

Top 10 News Today: నేటి టాప్ టెన్ న్యూస్.. ప్రపంచవ్యాప్తంగా జరిగిన టాప్ 10 వార్తలు ఇవే

Top 10 News Today: మార్చి 21వ తేదీకి సంబంధించిన టాప్ టెన్ వార్తలు ఇప్పుడు చూద్దాం. ప్రపంచం మొత్తం జరిగిన టాప్ 10 వార్తలు ఇప్పుడు మీ కోసం. Source link

Read More

ఆరు నెలలు నీటిలో.. ఆరు నెలలు వెలుపల.. గండి పోచమ్మ జాతర ఘనంగా ప్రారంభం..! Gandi Pochamma Jatara splendor devotion. | ఈస్ట్ గోదావరి వార్తలు (East Godavari News)

Last Updated:Mar 21, 2026 3:44 PM IST గోదావరి తీరంలోని గండి పోచమ్మ ఆలయంలో ఉగాది అనంతరం జాతర వైభవంగా సాగి, గిరిజన భక్తి, పాపికొండల పర్యాటకంతో కలిసి ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తోంది. + జలదిగ్బంధంలో ఉండే గండిపోచమ్మ ఉత్సవాలు ఆంధ్రప్రదేశ్‌లో ఉగాది పండుగ చుట్టూ గ్రామదేవతల ఉత్సవాలు ప్రతి ప్రాంతంలో ప్రత్యేకతను సంతరించుకుంటాయి. అయితే గోదావరి తీరంలో ఉన్న ఒక దివ్యక్షేత్రంలో మాత్రం ఈ వేడుకలు మరింత వైవిధ్యంగా, భక్తి పరవశంతో సాగుతాయి. అడవి…

Read More

విశాఖ రైల్వే జోన్‌కు గ్రీన్ సిగ్నల్.. 2026 ఏప్రిల్ 1 నుంచి ఫుల్ ఆపరేషన్స్..! Center reveals South Coast Railway Zone. | విశాఖపట్నం వార్తలు (Visakhapatnam News)

Last Updated:Mar 21, 2026 4:17 PM IST విశాఖపట్నం కేంద్రంగా SCoR జోన్ 2026 ఏప్రిల్ 1 నుంచి ప్రారంభం. ముడసర్లోవలో 12 అంతస్తుల హెడ్ ఆఫీస్ నిర్మాణం, 15 వేలకుపైగా ఉద్యోగాలు, ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి బలం. విశాఖ రైల్వే జోన్ కార్యకలాపాలు త్వరలో ప్రారంభం ఆంధ్రప్రదేశ్‌కు ఎంతోకాలంగా ఎదురుచూస్తున్న విశాఖపట్నం కేంద్రంగా సౌత్ కోస్ట్ రైల్వే (SCoR) జోన్ ఏర్పాటు ప్రక్రియ కీలక దశకు చేరుకుంది. 2026 ఏప్రిల్ 1 నాటికి ఈ జోన్…

Read More

Food Analysis Lab: శ్రీవారి భక్తుల ఆరోగ్యానికి భరోసా.. తిరుమలలో అత్యాధునిక ఫుడ్ అనాలిసిస్ ల్యాబ్‌ను ప్రారంభించిన సీఎం! |

ఈ ల్యాబ్‌లో 6,000 చదరపు అడుగులు రసాయన విశ్లేషణకు, మరో 6,000 చదరపు అడుగులు సూక్ష్మజీవ విశ్లేషణకు కేటాయించారు. GC/GC-MS, HPLC/LC-MS, AAS/ICP-MS వంటి అత్యాధునిక పరికరాలతో పాటు ఫైబర్, ప్రోటీన్, ఫ్యాట్ అనలైజర్లు, బ్యూటిరో రిఫ్రాక్టోమీటర్, యూవీ-విజిబుల్ స్పెక్ట్రోఫోటోమీటర్ వంటి పరికరాలు అందుబాటులో ఉన్నాయి. ఇవి ఆహారం నీటి నాణ్యతను ఖచ్చితంగా అంచనా వేయడంలో కీలక పాత్ర పోషించనున్నాయి. Source link

Read More

Live News: దేశంలో ప్రతి 45 రోజులకు ఓ ఎయిర్ పోర్ట్ ప్రారంభం.. అభివృద్ధిలో దూసుకుపోతున్న భారత్ | ఆంధ్రప్రదేశ్ వార్తలు

Live News Today: దేశంలో ఎన్డీఏ ప్రభుత్వం అభివృద్ధికి వేగం పెంచుతోంది. అన్ని రాష్ట్రాల్లో పాత విమానాశ్రయాలను ఆధునీకరిస్తూ, కొత్త ఎయిర్‌పోర్టులను కూడా నిర్మిస్తోంది. ప్రతి 45 రోజులకు ఒక విమానాశ్రయాన్ని ప్రారంభిస్తూ, దేశీయ మరియు అంతర్జాతీయ కనెక్టివిటీని బలోపేతం చేస్తోంది. కేంద్రమంత్రి రామ్మోహన్ నాయుడు నేతృత్వంలో అవసరమైన ప్రాంతాల్లో కొత్త ఎయిర్‌పోర్టుల నిర్మాణానికి శ్రీకారం చుడుతున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, భారత్ ప్రపంచంలోనే అత్యంత సురక్షిత దేశాలలో ఒకటిగా ఎదుగుతోందని తెలిపారు. దేశం సుస్థిర…

Read More