Top 10 News: నేటి టాప్ పది వార్తలు మీకోసం.. రెండు నిమిషాల్లో చదివేయండి
సీఎం రేవంత్ కాళేశ్వరం అవినీతి ఆరోపణలు, పవన్ కల్యాణ్ సైనస్ సర్జరీ విజయవంతం, అమరావతి పై రాజకీయ వాదోపవాదాలు, ఇరాన్ భారత్ నౌకలపై కాల్పుల దర్యాప్తు. Source link
సీఎం రేవంత్ కాళేశ్వరం అవినీతి ఆరోపణలు, పవన్ కల్యాణ్ సైనస్ సర్జరీ విజయవంతం, అమరావతి పై రాజకీయ వాదోపవాదాలు, ఇరాన్ భారత్ నౌకలపై కాల్పుల దర్యాప్తు. Source link
Last Updated:Apr 20, 2026 10:42 PM IST ఏపీలో పల్లా శ్రీనివాసరావు మరోసారి తెలుగుదేశం రాష్ట్ర అధ్యక్షుడు, నారా లోకేష్ టీడీపీ జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్గా బాధ్యతలు స్వీకరించగా నేతలు హర్షం వ్యక్తం చేశారు ఏపీలో మరోసారి ఆయనకే టిడిపి రాష్ట్ర అధ్యక్షులు పదవి అప్పగించిన ముఖ్యమంత్రి చంద్రబ ఏపీలో రెండోసారి తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షుడిగా పల్లా శ్రీనివాస రావుకి బాధ్యతలు అప్పగించారు. తనపై నమ్మకముంచి రెండోసారి తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షుడిగా బాధ్యతలు అప్పగించిన…
Last Updated:Apr 20, 2026 9:50 PM IST విజయనగరం తెర్లాం పోక్సో కేసులో ముడిదానా హరికృష్ణకు 20 ఏళ్ల జైలు, 3 వేల జరిమానా, బాధితురాలికి 5 లక్షల పరిహారం, ఎస్పీ మహిళల భద్రతపై హెచ్చరిక ప్రేమ, పెళ్లి పేరుతో మైనర్ బాలికను మోసం చేసిన నిందితుడికి 20 ఏళ్ల జైలు శిక్ష విజయనగరం జిల్లా తెర్లాం పోలీస్ స్టేషన్ పరిధిలో నమోదైన పోక్సో కేసులో నిందితుడికి 20 సంవత్సరాల కఠిన కారాగార శిక్ష విధిస్తూ…
నెత్తురూడుతున్న జాతీయ రహదారి, వారంలో ఆరు మంది మృతి, వరుస ప్రమాదాలతో భయానకం సృష్టిస్తున్న 219 జాతీయ రహదారి. రాత్రిoబవళ్ళు పోలీస్ శాఖ అవగాహన, ట్రాఫిక్ నియంత్రణ చర్యలు, డ్రంక్ అండ్ డ్రైవ్ చెకింగ్లు, హెల్మెట్ అవగాహనఇలా అనేక కార్యక్రమాలు చేపడుతున్నా ప్రమాదాలు మాత్రం భయాన్ని సృష్టిస్తున్నాయి. ఎందుకు ఇలా జరుగుతుందని ప్రజలు జుట్టు పీకొంటున్నారు. Source link
Last Updated:Apr 20, 2026 7:44 PM IST బడల్ నిసార్ యాసీన్ ఖాన్ 140 రోజులుగా విరామం లేకుండా SIMS హాస్పిటల్ వద్ద పేదలకు ఉచిత అన్నదానం, తన జీతంతోనే ఖర్చు చేసి నిస్వార్థ సేవ కొనసాగిస్తున్నారు + అన్నదాన ప్రభు…100 రోజుల నిత్య అన్నదానం ఎవరు ఆకలితో ఉండకూడదు… మానవ సేవయే మాధవ సేవగా భావించి, ఆకలితో ఉన్నవారికి అన్నం పెట్టడమే పరమార్థంగా జీవిస్తున్న వ్యక్తులు ఈ సమాజంలో అరుదుగా ఉంటారు. అటువంటి అరుదైన…
Last Updated:Apr 20, 2026 6:34 PM IST Simhachalam Temple:సింహాచలంలో ఘనంగా లక్షలాది భక్తులు విచ్చేసి శ్రీ వరాహ లక్ష్మీనరసింహస్వామి నిజరూప దర్శనం చేసుకుంటున్నారు. నిజరూప దర్శనం చేసుకోవడం తాము ఎంతో పుణ్యం చేసుకొని ఉంటామని భక్తులు అంటున్నారు. ఏడాది పొడవున సుగంధభరిత చందనంలో కొలువుండే సింహాద్రి నాథుడు ఒక్కరోజు మాత్రమే తన నిజ రూపదర్శనం భక్తులకు గావిస్తారు. + సింహాచలంలో ఘనంగా అప్పన్న నిజరూప దర్శనం..! వివిధ ప్రాంతాల నుండి లక్షలాది భక్తులు Simhachalam…
తిరుమల: తెలుగు రాష్ట్రాల్లో ప్రముఖ విద్యా సంస్థల ఛైర్మన్ భాష్యం రామకృష్ణ సోమవారం తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు జన్మదినోత్సవం సందర్భంగా ఆయన ఈ దర్శనం చేశారు. ఈ సందర్భంగా రామకృష్ణ, టీటీడీకి రూ.44 లక్షల విరాళాన్ని అందజేసి, శ్రీవారి పేరు మీద భక్తులకు అన్నప్రసాద వితరణ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. శ్రీవారి రంగనాయకుల మండపంలో వేదపండితులు ఆయనకు వేదాశీర్వచనం అందించారు. ఆలయ అధికారులు తీర్థప్రసాదాలు, పట్టువస్త్రాలతో సత్కరించారు. ముఖ్యమంత్రి చంద్రబాబు…
Last Updated:Apr 14, 2026 1:19 PM IST Tirupati: టెంపుల్ సిటీగా పేరున్న తిరుపతి నగరంలో సోమవారం అర్ధరాత్రి సమయంలో లీలా మహల్ సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. రోడ్డు పక్కన ఆపి ఉంచిన ఒక ఆటోను వేగంగా వచ్చిన కారు ఢీకొనడంతో ఈ ప్రమాదం సంభవించింది. + Tirupati Tirupati: టెంపుల్ సిటీగా పేరున్న తిరుపతి నగరంలో సోమవారం అర్ధరాత్రి సమయంలో లీలా మహల్ సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. రోడ్డు…
Last Updated:Apr 20, 2026 2:46 PM IST Astrology Predictions: సింహరాశి వారికి రుద్ర సంవత్సరంలో అనేక మార్పులు, అవకాశాలతో పాటు సవాళ్లతో కూడుకొని ఉంటుంది. వృత్తిలో విజయం లభిస్తుంది. కానీ సంబంధాలు , ఆరోగ్యంలో బ్యాలెన్స్ చేసుకోవాలి. ఏదైనా పని చేసే ముందు ఆలోచించి నిర్ణయం తీసుకోవడం మంచిది. ఇంతకీ రుద్రసంవత్సరం ఎప్పుడో తెలుసా..? Source link
Last Updated:Apr 20, 2026 2:46 PM IST కోయంబత్తూరులో సీఎం చంద్రబాబు ఎన్డీఏ తరపున ప్రచారం చేశారు. అధికార డీఎంకే, ఇండీ కూటమిపై తీవ్ర విమర్శలు చేశారు. మహిళా రిజర్వేషన్ అడ్డుకున్న కాంగ్రెస్, డీఎంకేలను ద్రోహులని అన్నారు. News18 తమిళనాడులోని కోయంబత్తూరులో ఎన్డీఏ తరపున ప్రచారం చేస్తున్న ముఖ్యమంత్రి చంద్రబాబు.. ఇండీ కూటమి లక్ష్యంగా నిప్పులు చెరిగారు. మహిళా బిల్లు, డీ-లిమిటేషన్ ప్రక్రియను వ్యతిరేకించడం ద్వారా కాంగ్రెస్, డీఎంకే పార్టీలు మహిళా లోకానికి తీరని ద్రోహం…