Nara Lokesh | ఎన్టీఆర్ స్పోర్ట్స్ కాంప్లెక్స్కు నారా లోకేష్ శ్రీకారం

మంత్రి నారా లోకేష్ తిరుపతిలో ఎన్టీఆర్ స్పోర్ట్స్ కాంప్లెక్స్ను ప్రారంభించారు. ఈ ఆధునిక క్రీడా సముదాయం ద్వారా యువతకు మెరుగైన క్రీడా వసతులు అందుబాటులోకి రానున్నాయి. రాష్ట్రంలో క్రీడా అభివృద్ధికి ఇది ఒక ముఖ్యమైన ముందడుగు అని ఆయన పేర్కొన్నారు. Source link

Read More

శ్రీవారి దర్శనం పేరుతో భారీ మోసం.. సోషల్ మీడియా స్కామ్.. ఇద్దరు అరెస్ట్..! Tirupati VIP darshan scam. |

Last Updated:Apr 15, 2026 2:55 PM IST తిరుపతి లో శ్రీవారి వీఐపీ దర్శనం పేరుతో సోషల్ మీడియా లో మోసం, ఇద్దరు అరెస్ట్, యూపీఐ ద్వారా డబ్బులు దోచుకున్నట్టు పోలీసుల వెల్లడి, టిటిడి అధికారిక వెబ్‌సైట్ ద్వారానే టికెట్లు సూచన సోషల్ మీడియాలో శ్రీవారి దర్శనం పేరుతో మోసం ఇద్దరు అరెస్ట్..! తిరుపతి పేరుతో, శ్రీవారి దర్శనం పేరుతో సోషల్ మీడియాలో జరుగుతున్న మోసాలకు పోలీసులు చెక్ పెట్టారు. అమాయక భక్తుల విశ్వాసాన్ని ఆయుధంగా…

Read More

Chittoor leopard: నగరంలోకి చిరుత ఎంట్రీ.. కాలనీలో కలకలం, ప్రజల్లో టెన్షన్..! leopard roaming in chittoor city rescue operation causes tension. |

Last Updated:Apr 19, 2026 3:36 PM IST చిత్తూరు దొడ్డిపల్లి జగనన్న లేఔట్‌లో గాయపడిన చిరుత పులి సంచారం కలకలం, కాలనీ భయంతో వణుకు, అటవీశాఖ అప్రమత్తం, తిరుపతి నుంచి రెస్క్యూ బృందం రానుంది + చిత్తూరు నగరంలో చిరుత కలకలం..! చిత్తూరు నగరంలో ఊహించని ఘటన కలకలం రేపుతోంది. నగర నడిబొడ్డునే చిరుత పులి సంచారం కనిపించడంతో ప్రజలు ఒక్కసారిగా భయాందోళనకు గురయ్యారు. నగరానికి సమీపంలోని దొడ్డిపల్లి ప్రాంతంలోని జగనన్న లేఔట్‌లో గత మూడు…

Read More

Srivari Sevaks: తిరుమలలో “తిరునామధారణ” సేవ.. శ్రీవారి చిహ్నం వెనుక ఉన్న ఆధ్యాత్మిక రహస్యాలివే! |

తిరుమలలోని అనేక ప్రాంతాల్లో టీటీడీ తిరునామ సేవను ఉచితంగా అందిస్తోంది. వైకుంఠం క్యూ కాంప్లెక్స్-1, క్యూ కాంప్లెక్స్-2, గొల్లమండపం, రామ్ భగీచా, బేడి ఆంజనేయస్వామి ఆలయం, కల్యాణకట్ట, సుపథం, వరాహస్వామి ఆలయం, నాలుగు మాడ వీధులు, అన్నప్రసాద కేంద్రం, విశ్రాంతి గృహాలు వంటి ప్రాంతాల్లో భక్తులకు తిరునామధారణ చేస్తున్నారు. ఈ సేవ కోసం రోజుకు రెండు షిప్టుల్లో దాదాపు 168 మంది శ్రీవారి సేవకులు విధులు నిర్వహిస్తున్నారు. Source link

Read More

Visakhapatnam: పోలెండ్‌లో విశాఖ వాసి కన్నుమూత.. స్వదేశానికి మృతదేహం రప్పించేందుకు ఎంపీ భరత్ చొరవ! | ఆంధ్రప్రదేశ్ వార్తలు

Last Updated:Apr 19, 2026 4:47 AM IST కంపెనీ ప్రతినిధులు, సహచరులు ఆయనను స్థానిక ఆసుపత్రిలో చేర్పించి చికిత్స అందించినప్పటికీ, ఫలితం లేకపోయింది. పరిస్థితి విషమించడంతో ఈ నెల 4వ తేదీన ప్రసాద్ బాబు తుదిశ్వాస విడిచారు. ప్రసాద్ (ఫైల్ ఫోటో) Visakhapatnam: మెరుగైన ఉపాధి కోసం, కుటుంబానికి అండగా నిలవాలనే ఆశతో ఏడు సముద్రాలు దాటి వెళ్లిన ఓ విశాఖ వాసి, విదేశీ గడ్డపైనే ప్రాణాలు విడిచారు. విశాఖపట్నం జిల్లా భీమిలి మండలం రేవడిపాలెం…

Read More

Road Accident: అనకాపల్లి జిల్లాలో ఘోర ప్రమాదం.. హైవేపై బోల్తా పడ్డ ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు.. 12 మంది ఘోరంగా.. | విశాఖపట్నం వార్తలు (Visakhapatnam News)

Last Updated:Apr 19, 2026 8:57 AM IST అనకాపల్లి జిల్లా నక్కపల్లి వద్ద ప్రైవేటు ట్రావెల్స్ బస్ కాలువలో బోల్తా, 36 మందిలో పలువురికి తీవ్ర గాయాలు, 12 మందికి స్వల్ప గాయాలు, డ్రైవర్ నిద్రమత్తే కారణమని అనుమానం అనకాపల్లి జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం..! బస్సు బోల్తా 12 మందికి గాయాలు అనకాపల్లి జిల్లాలో తెల్లవారుజామున ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. గాఢ నిద్రలో అప్పుడే మేల్కొంటున్న ప్రయాణికులు ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు. అనకాపల్లి జిల్లా నక్కపల్లి…

Read More

Weather Report: ఏపీ, తెలంగాణకు పిడుగుల వర్షాలు.. ఈదురు గాలులతో అల్లకల్లోల వాతావరణం |

ఇవాళ వానలతోపాటూ.. ఎండలూ ఎక్కువగానే ఉంటాయి. తెలంగాణలో ఉష్ణోగ్రత 40 నుంచి 42 డిగ్రీల సెల్సియస్ ఉంటుంది. నల్గొండ, మహబూబ్‌నగర్, కరీంనగర్, జగిత్యాల, నిజామాబాద్, ఖమ్మం, గద్వాల ప్రాంతాల్లో ఎండ ఎక్కువగా ఉంటుంది. ఏపీలో ఉష్ణోగ్రత 38 డిగ్రీల సెల్సియస్ నుంచి 43 డిగ్రీల సెల్సియస్ వరకూ ఉంటుంది. ముఖ్యంగా రాయలసీమలో వేడి ఎక్కువగా ఉంటుంది. ఒంగోలు నుంచి తిరుపతి వరకూ, హిందూపురం నుంచి కర్నూలు వరకూ అంతటా వేడి ఎక్కువగానే ఉంటుంది. కొన్ని ప్రాంతాలు మధ్యాహ్నం…

Read More

Hindu Rituals: గుడికి వెళ్లొచ్చిన తర్వాత కాళ్లుచేతులు కడగవచ్చా, కడగకూడదా? పండితులు ఏమంటున్నారంటే…

వేద పండితుడు నేతేటి బాల సూర్య సుబ్రమణ్య శర్మ ప్రకారం దేవాలయం నుంచి వచ్చాక ఇలా చేస్తే దైవిక శక్తి నిలుస్తుందని అంటున్నారు. Source link

Read More

TTD Services: "మూగ నోముతో వచ్చాం.. నవ్వు నోముతో వెళ్తున్నాం".. టిటిడి శ్రవణం ద్వారా వినికిడి లోపం ఉన్న పిల్లలకు కొత్త జీవితం..

TTD Services: టిటిడి జేఈవో డా ఎ శరత్ శ్రీ వేంకటేశ్వర శ్రవణం సేవలను ప్రశంసించారు, ప్రచారం విస్తరణ, 2026 27 అడ్మిషన్లు, ఆధునిక వసతులపై అధికారులకు సూచనలు చేశారు Source link

Read More

AP: ఏపీ రైల్వే రంగానికి భారీ ఊతం.. నిడదవోలు-దువ్వాడ మధ్య మరో 2 లైన్లు.. రూ. 9,889 కోట్లతో కేంద్రం గ్రీన్ సిగ్నల్! | ఆంధ్రప్రదేశ్ వార్తలు

ప్రాజెక్టు ముఖ్యాంశాలు వార్త కథనం ప్రకారం.. ఈ ప్రాజెక్టు మొత్తం 198 కిలోమీటర్ల మేర విస్తరించి ఉంటుంది. ప్రస్తుతం ఉన్న రెండు లైన్లు ఇప్పటికే 130 శాతం సామర్థ్యంతో నడుస్తుండటంతో, రైళ్ల రాకపోకల్లో తీవ్ర జాప్యం జరుగుతోంది. కొత్తగా నిర్మించే 3, 4 లైన్ల వల్ల ఈ రద్దీ గణనీయంగా తగ్గనుంది. కవర్ అయ్యే జిల్లాలు: ఈ లైన్లు తూర్పు గోదావరి, కోనసీమ, కాకినాడ, అనకాపల్లి, మరియు విశాఖపట్నం జిల్లాల గుండా వెళ్తాయి. కీలక నిర్మాణాలు: ఈ…

Read More