ఆ గ్రామంలో ఐస్‌క్రీమ్ అమ్మితే రూ.5000 ఫైన్.. గిరిపుత్రుల వినూత్న నిర్ణయం వైరల్..! Rs 5000 fine imposed on ice cream. | ఈస్ట్ గోదావరి వార్తలు (East Godavari News)

Last Updated:Mar 20, 2026 8:43 PM IST గూడూరు గ్రామం ఐస్‌క్రీమ్ బండ్లపై రూ.5000 జరిమానా విధిస్తూ, పిల్లల ఆరోగ్యం కోసం కఠిన నిర్ణయం తీసుకుంది. గ్రామ సరిహద్దుల్లో బ్యానర్లు ఏర్పాటు చేసి అమలు చేస్తున్నారు. + ఐస్ క్రీమ్ అమ్మితే 5000 ఫైన్.. అడవిలో గిరిపుత్రుల నిర్ణయం వామ్మో.. ఒక గ్రామం తీసుకున్న నిర్ణయం ఇప్పుడు అందరినీ ఆశ్చర్యానికి గురిచేస్తోంది. ఎండాకాలం రాగానే పిల్లలు చల్లని పదార్థాలవైపు ఆకర్షితులవుతారని తెలుసుకున్న గ్రామస్థులు, ఆరోగ్యాన్ని కాపాడుకోవాలనే…

Read More

10వ తరగతి నుంచి B.Tech వరకు.. అందరికీ జాబ్ ఛాన్స్! మార్చి 25న భారీ జాబ్ మేళా ఎక్కడంటే..! Job Fair in Amaravati on October 25. |

ఈ జాబ్ మేళాకు హాజరయ్యే అభ్యర్థుల వయస్సు 18 నుంచి 30 సంవత్సరాల మధ్య ఉండాలి. విద్యార్హతల విషయంలో కూడా విస్తృత అవకాశాలు కల్పించారు. పదో తరగతి, ఇంటర్, ఐటీఐ, డిప్లొమా, ఏదైనా డిగ్రీ, బీటెక్, అలాగే ఏఎన్ఎం, జీఎన్ఎం, నర్సింగ్ పూర్తి చేసిన అభ్యర్థులు ఈ జాబ్ మేళాకు హాజరుకావచ్చు. జిల్లాలోని అర్హులైన నిరుద్యోగ యువత అందరూ ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని కోరుతున్నారు. Source link

Read More

2500 ఏళ్ల చరిత్ర.. పాండవులతో సంబంధం ఉన్న దేవాలయం.. ఎక్కడ ఉందంటే..? Tripurantaka Swami Temple Spirituality. |

Last Updated:Mar 20, 2026 6:40 PM IST త్రిపురాంతక స్వామి దేవాలయం విజయనగరం జిల్లా జామి గ్రామంలో ఉంది. మహాభారతంతో సంబంధం ఉన్న ఈ ఆలయం చారిత్రక, ఆధ్యాత్మిక విశేషాలతో భక్తులను ఆకర్షిస్తోంది. + శ్రీ శ్రీశ్రీ స్వర్ణా కర్షణ రాజరాజేశ్వరీ సమేత త్రిపురాంతక స్వామివారిదేవాలయం విశి ఆంధ్రప్రదేశ్‌లోని అనేక ప్రాచీన దేవాలయాల్లో ప్రత్యేక స్థానం సంపాదించుకున్న క్షేత్రంగా త్రిపురాంతక స్వామి దేవాలయం నిలుస్తోంది. విజయనగరం జిల్లా జామి గ్రామంలో వెలసిన ఈ ఆలయం ఆధ్యాత్మికతతో…

Read More

చెట్లు కింద ఉండొద్దు, జాగ్రత్తగా ఉండండి.. Light rains and thunderstorms for next three days. | విశాఖపట్నం వార్తలు (Visakhapatnam News)

Last Updated:Mar 20, 2026 4:56 PM IST ఆంధ్రప్రదేశ్‌లో వర్షాలు కొనసాగుతాయని వాతావరణ శాఖ హెచ్చరించింది. రానున్న మూడు రోజుల్లో పిడుగులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉంది. + ఏపీలో ఈ జిల్లాలకు వర్షాలు..! ఈ పంటలకు భారీ డ్యామేజ్..! రైతులు అప్రమత్తంగా ఉండాలి ఆంధ్రప్రదేశ్‌లో వర్షాల ప్రభావం ఇంకా కొనసాగనున్నట్లు వాతావరణ శాఖ హెచ్చరించింది. మరో మూడు రోజుల పాటు రాష్ట్రంలో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు, ఉరుములు, పిడుగులతో కూడిన జల్లులు…

Read More

Elephant Herd Enters Village in Manyam District | మాన్యం జిల్లాలో ఏనుగుల గుంపు హ‌ల్‌చ‌ల్‌

ఆంధ్రప్రదేశ్‌లోని అల్లూరి సీతారామ రాజు జిల్లా (మాన్యం జిల్లా)లో ఏనుగుల గుంపు హల్‌చల్ చేసింది. జియ్యమ్మవలస మండలంలోని సింగనాపురం గ్రామం మధ్యలోంచి ఏనుగుల గుంపు వెళ్లడంతో గ్రామస్తులు భయంతో పరుగులు తీశారు. Source link

Read More

Heavy Rains in AP for Next 3 Days | ఏపీలో మరో 3 రోజులు వర్షాలు.. రైతులకు హెచ్చరిక! | #local18V

ఆంధ్రప్రదేశ్‌లో వచ్చే మూడు రోజులపాటు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. ప్రస్తుతం తూర్పుగోదావరి, కృష్ణ, అల్లూరి సీతారామరాజు జిల్లాల్లో భారీ వర్షాలు పడుతున్నాయి.#aprains #farmers #heavyrains Source link

Read More

Grocery Prices: బయట మార్కెట్‌తో పోలిస్తే అక్కడ సగం రేటే.. కందిపప్పు, బియ్యం, నూనె ఏదైనా..! | బిజినెస్

Last Updated:Mar 20, 2026 2:33 PM IST Visakhapatnam: యుద్ధం కారణంగా బహిరంగ మార్కెట్లో కందిపప్పు ధరలు, బియ్యం ధరలు పెరుగుతూ చాలామందికి అందనంత దూరంలో ఉన్నాయి. ఆ ధరల్ని కాస్త తగ్గిస్తూ ప్రభుత్వం చర్యలు తీసుకుంది. అక్కడ భారీగా తగ్గింపు ధరలే నిత్యవసరాలు అందుబాటులో ఉన్నాయి. + Visakhapatnam Visakhapatnam: ఇరాన్- ఇజ్రాయెల్ యుద్ధ ప్రభావం పాక్షికంగా నిత్యవసరాలపై కూడా పడుతోంది. నిత్యం ఇంట్లో కావలసిన ఆహార పదార్ధాలైన బియ్యం, కందిపప్పు నూనె…

Read More

Free Bus Scheme: దివ్యాంగులకు అదిరిపోయే వార్త.. ఈ 5 బస్సులతో పాటు ఏసీ బస్సులో ఉచిత ప్రయాణం! | ఈస్ట్ గోదావరి వార్తలు (East Godavari News)

Last Updated:Mar 20, 2026 1:25 PM IST రాష్ట్రవ్యాప్తంగా దివ్యాంగులకు ఉచిత బస్సు పథకాన్ని చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్, నారా లోకేష్ ప్రారంభించారు. కాకినాడలో ఐదు రకాల బస్సులు ఉచితం. 40% పైగా వైకల్యం ఉన్నవారికి మాత్రమే అర్హత. + ఈ ఐదు బస్సులతో పాటు ఏసీ బస్సు సైతం రాయితీతో వికలాంగులకు అవకాశం వివరాలు ఇవే రాష్ట్రవ్యాప్తంగా దివ్యాంగులకు దివ్యాంగ శక్తి పథకం ద్వారా ఉచిత బస్సు ప్రయాణ కార్యక్రమాన్ని గోదావరి జిల్లాలో…

Read More

Success Story: ఆ చాయ్‌ టేస్ట్‌కి 50 ఏళ్ల హిస్టరీ ఉంది.. టీ తాగడానికి మైళ్ల దూరం నుండి వస్తుంటారు | బిజినెస్

Last Updated:Mar 20, 2026 12:05 PM IST Success Story: టీ అలవాటు నూటిలో 99శాతం మందికి ఉంటుంది. అయితే అన్నీ చోట్ల టేస్టీ టీ దొరకదు. కాని తాగక తప్పదు. ఆ విధంగా టీ అలవాటు అయిపోయింది. కాని అక్కడ దొరికే చాయ్ మాత్రం మరెక్కడ దొరకదంటున్నారు దాని రుచి చూసిన వాళ్లు. + ఇక్కడ టి తాగడం కోసం కిలోమీటర్ల దూరం నుండి వస్తారు.. Success Story: తండ్రి నుండీ వారసత్వం…

Read More

Tirumala Temple: శ్రీవారిని దర్శించుకున్న కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి.. ప్రధాని మోదీ కోసం ప్రత్యేక ప్రార్థనలు.. |

Last Updated:Mar 20, 2026 10:29 AM IST కేంద్ర మంత్రి జి. కిషన్ రెడ్డి తిరుమల శ్రీవేంకటేశ్వర స్వామిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఉగాది సందర్భంగా దేశం సుభిక్షంగా ఉండాలని, రైతులకు మంచి పంటలు పండాలని ప్రార్థించారు. + శ్రీవారిని దర్శించుకున్న కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి..! కలియుగ ప్రత్యక్ష దైవం, భూలోక వైకుంఠం తిరుమల శ్రీవేంకటేశ్వర స్వామివారిని కేంద్ర మంత్రి జి. కిషన్ రెడ్డి దర్శించుకున్నారు. తెలుగు నూతన సంవత్సర ఆది పర్వదినమైన…

Read More