Gold Silver Rates: పసిడి ప్రియులకు భారీ ఊరట.. పెరిగినట్లే పెరిగి మళ్లీ తగ్గిన బంగారం ధరలు.. ప్రస్తుత ధరలు ఇవే |

24 క్యారట్ 10 గ్రాముల బంగారం ధర రూ.2,120 తగ్గి రూ. 1,46,670 నుంచి రూ.1,44,550కి చేరింది. ఆభరణాల కోసం వాడే 22 క్యారట్ బంగారం 10 గ్రాములకు రూ.1,950 తగ్గి రూ.1,34,450 నుంచి రూ.1,32,500కి చేరింది. 18 క్యారట్ బంగారం ధర రూ.1600 తగ్గి రూ.1,10,010 నుంచి రూ.1,08,410కి చేరింది. Source link

Read More

Adulterated Milk: రాజమండ్రి కల్తీ పాల ఘటన.. ఎన్‌హెచ్‌ఆర్సీ తీవ్ర ఆగ్రహం.. అసలేం చెప్పిందంటే? | ఆంధ్రప్రదేశ్ వార్తలు

Last Updated:Mar 26, 2026 5:36 PM IST Rajamahendravaram Adulterated Milk: రాజమహేంద్రవరం కల్తీ పాల ఘటనలో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈ ఘటనలో ఇప్పటికే 16 మంది మృతి చెందిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో జాతీయ మానవ హక్కుల కమిషన్ (ఎన్‌హెచ్‌ఆర్సీ) తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. MILK Rajamahendravaram Adulterated Milk: రాజమహేంద్రవరం కల్తీ పాల ఘటనలో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈ ఘటనలో ఇప్పటికే 16 మంది మృతి చెందిన…

Read More

Devices That Give Instant Weather Alerts | వాతావరణం మారితే అలర్ట్ ఇచ్చే పరికరాలు ఇవే ! | #local18V

ప్రతి ఇంటికి ప్రతి ఒక్కరికి వాతావరణ సమాచారాన్ని అందించే దిశగా భారత వాతావరణ శాఖ ముందుకు వెళుతుందని విశాఖపట్నంలోని వాతావరణ శాఖ అధికారి జగన్నాథ్ కుమార్ తెలిపారు. గతంతో పోలిస్తే ప్రస్తుతం టెక్నాలజీ బాగా పెరిగిందని అంటున్నారు. దీంతో ప్రజలకు వాతావరణం తాజా పరిస్థితులు అందరికీ తెలియపరుస్తున్నామని అంటున్నారు. ఈ వాతావరణం కొలిచేందుకు అనేక పరికరాలు ఉపయోగిస్తామని అంటున్నారు. వాటిలో కొన్ని లోకల్ 18కి వివరించారు. #WeatherAlert #SmartGadgets #WeatherUpdate Source link

Read More

Sri Talupulamma: లైన్ లేకుండా దర్శనం.. తలుపులమ్మ దేవస్థానంలో డిజిటల్ సేవలు మొదలు..! | ఈస్ట్ గోదావరి వార్తలు (East Godavari News)

Last Updated:Mar 26, 2026 10:11 PM IST Sri Talupulamma లోవ క్షేత్రం భక్తి ప్రకృతి సోయగాలతో ఆకట్టుకుంటూ ఆధునిక డిజిటల్ సిస్టమ్ PhonePe పేమెంట్లతో దర్శన సేవలు అందిస్తూ మరింత ప్రసిద్ధి చెందుతోంది. + తలుపులమ్మలోవక్షేత్రంలో డిజిటల్ మిషన్స్ భక్తుల రద్దీరీత్యా ప్రారంభించిన కలెక్టర్ ఉత్తరాంధ్రలో భక్తి, ప్రకృతి సోయగాలు కలిసిన పవిత్ర స్థలంగా పేరుగాంచిన శ్రీ తలుపులమ్మ (Sri Talupulamma) అమ్మవారి ఆలయం లోవ క్షేత్రం ఇటీవలి కాలంలో మరింత ఆకర్షణీయంగా మారుతోంది….

Read More

150 దేశాలు.. 2000 స్టాంపులు.. విశాఖలో వన్యప్రాణుల అరుదైన ప్రదర్శన..! Rare wildlife stamps unveiled at Visakhapatnam Biodiversity Park. | విశాఖపట్నం వార్తలు (Visakhapatnam News)

Last Updated:Mar 26, 2026 10:35 PM IST Visakhapatnam Biodiversity Park లో వన్యప్రాణుల సంరక్షణపై అరుదైన పోస్టల్ స్టాంపుల ఎగ్జిబిషన్ ఆకర్షణ. రామమూర్తి మంతా సేకరణ యువతలో అవగాహన పెంపు లక్ష్యం. + News18 వన్యప్రాణుల సంరక్షణపై అవగాహన కల్పించడమే లక్ష్యంగా విశాఖపట్నంలో అరుదైన ప్రదర్శన ఆకట్టుకుంటోంది. ప్రపంచవ్యాప్తంగా 150 దేశాలకు చెందిన 2000కుపైగా వినూత్న వన్యప్రాణుల పోస్టల్ స్టాంపులను ఒకేచోట సమీకరించి Visakhapatnam Biodiversity Park లో ఏర్పాటు చేసిన ఈ ఎగ్జిబిషన్…

Read More

Annamayya district | శ్రీరేణుకా ఎల్లమ్మ జాతరలో రికార్డింగ్ డ్యాన్సుల రచ్చ..

అన్నమయ్య జిల్లా తంబళ్లపల్లి నియోజకవర్గం, ఎర్రంరెడ్డిపల్లి గ్రామంలో వెలసిన శ్రీరేణుకా ఎల్లమ్మ అమ్మవారి తిరునాళ్ల మహోత్సవంలో అపశ్రుతి చోటుచేసుకుంది. భక్తిశ్రద్ధలతో జరగాల్సిన జాతరలో కొందరు నిర్వాహకులు నిబంధనలకు విరుద్ధంగా రికార్డింగ్ డ్యాన్సులను ఏర్పాటు చేశారు. యువతులతో అసభ్యకరంగా నృత్యాలు చేయించడంపై గ్రామస్తులు, భక్తులు మండిపడుతున్నారు. పవిత్రమైన ఆలయ ప్రాంగణంలో ఇటువంటి అశ్లీల ప్రదర్శనలు సంస్కృతిని మంటగలుపుతున్నాయని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ ఘటనపై పోలీసుల పర్యవేక్షణ లోపించిందని విమర్శలు వినిపిస్తున్నాయి. Source link

Read More

రజత కాంతుల్లో ఒంటిమిట్ట.. బ్రహ్మోత్సవాల కోసం అద్భుత అలంకరణలు..!

ఒంటిమిట్ట Sri Kodandarama Swamy Temple బ్రహ్మోత్సవాలు విద్యుత్ అలంకరణలతో వెలుగుల హరివిలాసం సృష్టించి ఏప్రిల్ 1 Sri Sitaramula Kalyana Mahotsavamకు సిద్ధం. Source link

Read More

Top 10 News: ప్రపంచవ్యాప్తంగా జరిగిన నేటి టాప్ 10 వార్తలు మీకోసమే.. ఇప్పుడే చూడండి |

మార్కాపురం జిల్లా రాయవరం వద్ద ప్రైవేట్ బస్సు, టిప్పర్ ఢీకొన్న ఘోర ప్రమాదంలో 14 మంది సజీవ దహనం కాగా, మరో 28 మంది తీవ్రంగా గాయపడ్డారు. ఈ విషాద ఘటనపై ఏపీ క్యాబినెట్ సంతాపం ప్రకటించడమే కాకుండా, మృతుల కుటుంబాలకు రూ. 5 లక్షలు, గాయపడిన వారికి రూ. 2 లక్షల చొప్పున ఎక్స్‌గ్రేషియా అందజేయాలని ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదేశించారు. 2. సీఎంలతో రేపు మోదీ సమావేశం పశ్చిమాసియా యుద్ధం వల్ల దేశంపై పడే ప్రభావంపై…

Read More

Vadapalli Venkanna Swamy Temple | రికార్డు స్థాయిలో వాడపల్లి వెంకన్న హుండీ ఆదాయం | #local18V

ఏపీలో మరోతిరుపతిగా పేరుగాంచిన కోనసీమ వాడపల్లి చందన రూపుడైన వెంకటేశ్వరస్వామికి రికార్డు స్థాయిలో ఆదాయం సమకూరింది, గత 27 రోజులకు గాను 1 కోటి 80 లక్షలకు పైగా ఆదాయం సమకూర్నట్లుగా దేవస్థానం అధికారులు వెల్లడించారు, నిజానికి మహాలక్ష్మిదేవి స్వామి వారికి సిరులు కురిపిస్తుంది అన్నవిధంగా వాడపల్లి వెంకటేశ్వర స్వామివారి ఆదాయం ప్రతి మాసానికి పెరిగిపోతూ వస్తుందని చెప్పుకోవచ్చు. తాజాగా ఆదాయ వివరాలు, బంగారం, వెండి, వివరాలు ఏవిధంగా ఉన్నాయి భక్తులు ఏమంటున్నారు ఒకసారి క్లుప్తంగా చూద్దాం…

Read More

Rayalaseema Famous Food | రాయలసీమలో వైరల్ అవుతున్న గుంత ఆమ్లెట్! | #local18V

రాయలసీమ అనగానే మసాలా కారమే గుర్తుకు వస్తాయి అందులోనూ ప్రత్యేకంగా వంటల్లో అధికంగా వేస్తుంటారు మసాలాలు రాయలసీమలో. అయితే ప్రస్తుతం రాయలసీమ ప్రాంతంలో చాలా ఫేమస్ అయిన గుంత ఆమ్లెట్ అది కూడా బొగ్గుల మీద వేసే ఆమ్లెట్ ని లోకల్ 18 మీ ముందుకు తెస్తోంది… శ్రీ సత్యసాయి జిల్లా కుటాగుల ప్రాంతానికి చెందిన సాదిక్ అనే యువకుడు గత మూడు సంవత్సరాలుగా సాయంత్రం సమయాలలో బొగ్గుల మీద వేసే గుంత ఆమ్లెట్లు అమ్ముతూ ఉపాధి…

Read More