Rayalaseema Famous Food | రాయలసీమలో వైరల్ అవుతున్న గుంత ఆమ్లెట్! | #local18V

రాయలసీమ అనగానే మసాలా కారమే గుర్తుకు వస్తాయి అందులోనూ ప్రత్యేకంగా వంటల్లో అధికంగా వేస్తుంటారు మసాలాలు రాయలసీమలో. అయితే ప్రస్తుతం రాయలసీమ ప్రాంతంలో చాలా ఫేమస్ అయిన గుంత ఆమ్లెట్ అది కూడా బొగ్గుల మీద వేసే ఆమ్లెట్ ని లోకల్ 18 మీ ముందుకు తెస్తోంది… శ్రీ సత్యసాయి జిల్లా కుటాగుల ప్రాంతానికి చెందిన సాదిక్ అనే యువకుడు గత మూడు సంవత్సరాలుగా సాయంత్రం సమయాలలో బొగ్గుల మీద వేసే గుంత ఆమ్లెట్లు అమ్ముతూ ఉపాధి…

Read More

Strange Climate in Vizag | విశాఖలో వింత వాతావరణం.. ఒక్కరోజులో రెండు సీజన్లు! | #local18V

విశాఖ ఇతర ప్రాంతాల్లో వింతైన వాతావరణం.. ఉదయం ఎండ.. మధ్యాహ్నం వరకు వడగాలుపులు.. సాయంత్రం వర్షం ఆ తర్వాత కాస్త చలి.. ప్రస్తుతం ఏపీలోని చాలా ప్రాంతాల్లో ఇదే పరిస్థితి.. వాతావరణంలో అనూహ్య మార్పుల కారణంగా ఇలా.. ఉష్ణోగ్రతలలో కూడా 34 దాటని వైనం.. మరికొద్ది రోజులు ఇలాగే ఉంటుందన్న వాతావరణ శాఖ..! ఏప్రిల్ తర్వాత వాతావరణ పరిస్థితి మారే అవకాశం.. విశాఖపట్నం తో పాటు ఆంధ్రప్రదేశ్ లోని చాలా ప్రాంతాల్లో కాస్త వింతైన వాతావరణం ఇటీవల…

Read More

Tirupati Train: శ్రీవారి భక్తులకు గుడ్ న్యూస్… విశాఖపట్నం, తిరుపతి మధ్య మరో రెగ్యులర్ ట్రైన్ |

రైలు నెంబర్ 18507 విశాఖపట్నం నుంచి తిరుపతి మధ్య ఏప్రిల్ 1 నుంచి ప్రతి బుధవారం అందుబాటులో ఉంటుంది. ఈ రైలు బుధవారం సాయంత్రం 7 గంటలకు విశాఖపట్నంలో బయలుదేరితే మరుసటి రోజు ఉదయం 9.30 గంటలకు తిరుపతి చేరుకుంటుంది. దారిలో దువ్వాడ, అనకాపల్లి, ఎలమంచిలి, అన్నవరం, సామర్లకోట, రాజమండ్రి, నిడదవోలు, తణుకు, భీమవరం టౌన్, కైకలూరు, గుడివాడ, విజయవాడ, తెనాలి, చీరాల, ఒంగోలు, నెల్లూరు, గూడూరు, శ్రీకాళహస్తి, రేణిగుంట స్టేషన్లలో ఆగుతుంది. (ప్రతీకాత్మక చిత్రం) Source…

Read More

Big Breaking: ముదురుతున్న యుద్ధం.. రేపు అన్ని రాష్ట్రాల సీఎంలతో పీఎం మోదీ సమీక్ష | ఆంధ్రప్రదేశ్ వార్తలు

Live News Today: రేపు(శుక్రవారం) అన్ని రాష్ట్రాల సీఎంలతో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సమీక్ష నిర్వహించనున్నారు. పశ్చిమాసియా సంక్షోభంపై ముఖ్యమంత్రులతో చర్చించనున్నారు. అన్ని రాష్ట్రాల సీఎంలతో వర్చువల్‌గా ఈ సమీక్ష జరనుంది. ఐఆర్‌సీటీసీకి భారీ జరిమానా:  రైలు నెం 21896 వందే భారత్ ఎక్స్‌ప్రెస్ లో అందించిన ఆహార పదార్థాలలో పురుగు కనిపించిందని 15.03.2026న ఒక ప్రయాణికుడు ఫిర్యాదు చేయగా, బోర్డు దానిని చాలా తీవ్రంగా పరిగణించింది. ఈ సంఘటన ఐఆర్‌సీటీసీ వైపు నుంచి సరైన పర్యవేక్షణ…

Read More

Bus Accident: మార్కాపురం ఘోర రోడ్డు ప్రమాదం.. మృతుల కుటుంబాలకు ఎక్స్‌గ్రేషియో ప్రకటించిన సీఎం చంద్రబాబు | ఆంధ్రప్రదేశ్ వార్తలు

Last Updated:Mar 26, 2026 3:15 PM IST Markapuram Bus Accident: మార్కాపురం జిల్లా రాయవరం వద్ద జరిగిన విషాదకర బస్సు ప్రమాదంపై రాష్ట్ర కేబినెట్ సమీక్ష నిర్వహించింది. మృతులకు గాఢ సంతాపం వ్యక్తం చేస్తూ, వారి కుటుంబాలకు సానుభూతి తెలిపింది. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మృతుల కుటుంబాలకు ఒక్కొక్కరికి రూ.5 లక్షల చొప్పున, గాయపడిన వారికి రూ.2 లక్షల చొప్పున పరిహారం ప్రకటించారు. cbn Markapuram Bus Accident: మార్కాపురం జిల్లా రాయవరం వద్ద…

Read More

Horrific Road Accident in Markapuram | మార్కాపురంలో ఘోర రోడ్డు ప్రమాదం.. | #local18shorts

మార్కాపురంలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాద స్థలాన్ని ఎమ్మెల్యే కందుల నారాయణరెడ్డి స్వయంగా సందర్శించి, బాధితులకు అందుతున్న సహాయక చర్యలను దగ్గరుండి పర్యవేక్షించారు. క్షతగాత్రులను వెంటనే ఆసుపత్రికి తరలించేలా అధికారులను ఆదేశించడమే కాకుండా, బాధిత కుటుంబాలకు అండగా ఉంటామని ఈ సందర్భంగా ఆయన భరోసా ఇచ్చారు.#roadaccident #markapuram #apnews Source link

Read More

Mega Job Mela: డిప్లొమా, డిగ్రీ, బీటెక్, MBA చేసిన వారికి జాబ్ ఆపర్చునిటీ.. అక్కడ మెగా జాబ్ మేళా |

అర్హతల విషయానికి వస్తే, SSC, ఇంటర్, డిప్లొమా, ఐటీఐ, డిగ్రీ, బీటెక్, ఎంబీఏ వంటి విద్యార్హతలు ఉన్నవారు ఈ జాబ్ మేళాకు హాజరు కావచ్చు. 18 నుండి 30 సంవత్సరాల మధ్య వయస్సు గల అభ్యర్థులు ఈ అవకాశాన్ని వినియోగించుకోవచ్చు. వేర్వేరు విద్యార్హతలకు అనుగుణంగా ఉద్యోగాలు అందుబాటులో ఉండటం విశేషం. Source link

Read More

Weather: అతి తీవ్ర తుపాను.. వాతావరణంలో పెను మార్పులు.. మనకు భారీ వర్షాలు!

Weather: నాసా అంచనా వేసిందే జరుగుతోంది. వాతావరణంలో అతి భయంకరమైన మార్పులు వస్తున్నాయి. దీని వల్ల భారీ వర్షాలు కురిసేందుకు అనుకూల పరిస్థితులు ఏర్పడుతున్నాయి. ఇప్పుడు ఈ తీవ్ర తుపాను.. వాతావరణ అధికారులను ఆశ్చర్యపరుస్తోంది. Source link

Read More

Gas Shortage: ఆ జిల్లాలో గ్యాస్ కష్టాలు.. ఓటీపీ వచ్చినా సిలిండర్ అందడం లేదు.. ఏజెన్సీల వద్ద భారీ క్యూలు! |

Last Updated:Mar 26, 2026 10:41 AM IST విజయనగరం పట్టణంలో గ్యాస్ సిలిండర్ల కొరతతో స్వామి గ్యాస్ ఏజెన్సీ వద్ద క్యూలు పెరిగి అసంతృప్తి చెలరేగగా తహసీల్దార్ కూర్మనాథరావు తనిఖీలు చేసి పది రోజుల్లో సమస్య పరిష్కార భరోసా ఇచ్చారు. + గ్యాస్ సిలిండర్ల కోసం క్యూలలో ప్రజలు పడిగాపులు విజయనగరం పట్టణంలో గ్యాస్ సిలిండర్ల కొరత తీవ్రంగా మారడంతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. ఉదయం నుంచే గ్యాస్ ఏజెన్సీల వద్ద భారీ క్యూలలో నిలబడుతూ…

Read More

AP Bus Accidents: మృత్యుశకటాలుగా మారిన ట్రావెల్స్ బస్సులు.. ఏపీలో పెరుగుతున్న ప్రమాదాలు | ఆంధ్రప్రదేశ్ వార్తలు

తెలుగు మీడియా సంస్థలు వెల్లడించిన నివేదికల ప్రకారం, రెండు ఏళ్లలో ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా సుమారు 350కి పైగా ప్రధాన బస్సు ప్రమాదాలు జరిగాయి. ఈ ప్రమాదాల్లో ఇప్పటివరకు 360 మందికి పైగా ప్రయాణికులు మరణించగా, 2,500 మందికి పైగా తీవ్రంగా గాయపడ్డారు. గాయపడిన వారిలో వందలాది మంది శాశ్వత వికలాంగులుగా మారడం విషాదకరం. రాష్ట్రంలోని జాతీయ రహదారులు (NH-16, NH-44), మారుమూల ఘాట్ రోడ్లు ఈ ప్రమాదాలకు ప్రధాన కేంద్రాలుగా మారాయి. మృతుల్లో ఎక్కువ శాతం యువకులు,…

Read More