Weather: ఏపీ, తెలంగాణకు పిడుగుల వర్షాలు, ఈదురు గాలులు.. భారత వాతావరణ శాఖ హెచ్చరిక |

ఆంధ్రప్రదేశ్, రాయలసీమ, యానాంలో ఏప్రిల్ 28, 29 అక్కడక్కడా తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయి అని భారత వాతావరణ శాఖ (IMD) తెలిపింది. వర్షాలతోపాటూ.. మెరుపులు, పిడుగులు కూడా పడతాయని హెచ్చరించింది. అలాగే ఈదురు గాలుల వేగం గంటకు 30 నుంచి 50 కిలోమీటర్లుగా ఉంటుందని IMD అంచనా వేసింది. ఇవే పరిస్థితులు తెలంగాణలో ఏప్రిల్ 26 నుంచి 29 వరకూ ఉంటాయి. కర్ణాటక, కేరళలో కూడా వర్షాలు, వడగళ్లు పడతాయని IMD తెలిపింది. Source…

Read More

Mann Ki Baat: నేడు ప్రధాని మోదీ మన్ కీ బాత్ 133వ ఎపిసోడ్.. దేశ ప్రజలకు ప్రత్యేక సందేశం |

ప్రధాని నరేంద్ర మోదీ ప్రతీ నెలా చివరి ఆదివారం దేశ ప్రజలతో మన్ కీ బాత్ రేడియో కార్యక్రమం ద్పారా మాట్లాడతారు. ఇప్పుడు ఎన్నికల సమయంలో ఇవాళ ఆయన కీలక సందేశం ఇవ్వనున్నారు. ఉదయం 11 గంటలకు ఈ ప్రత్యేక సందేశాన్ని ఈ కార్యక్రమంలో ఇస్తారు. అలాగే దేశవ్యాప్తంగా జరుగుతున్న పరిణామాలు, అభివృద్ధి, కొత్త స్టార్టప్స్, కొత్త ఆలోచనల గురించి దేశ ప్రజలతో పంచుకుంటారు. ప్రతిసారి లాగానే ఈ 133వ ఎపిసోడ్ గురించి కూడా ప్రజల్లో మంచి…

Read More

Tirupati: తిరుపతి జిల్లాలో ఘోరం.. ఒకే కుటుంబంలో ఐదుగురు బలి.. నాన్న చనిపోవద్దు అని వేడుకున్న పిల్లలు.. మిస్టరీగా మారిన మరణాలు | ఆంధ్రప్రదేశ్ వార్తలు

Last Updated:Apr 23, 2026 10:38 AM IST కన్నతల్లిని, కట్టుకున్న భార్యను హతమార్చిన ఓ వ్యక్తి, ఆపై తన ఇద్దరు బిడ్డలతో కలిసి రైలు కింద పడి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. కేవలం కొన్ని గంటల వ్యవధిలో జరిగిన ఈ ఐదు మరణాలు యావత్ జిల్లాను దిగ్భ్రాంతికి గురిచేశాయి. మోహన్ భార్య, బిడ్డలు Tirupati: తిరుపతి జిల్లాలో బుధవారం ఒక భయంకరమైన విషాదం చోటుచేసుకుంది. ఏ పాపం తెలియని ఒక కుటుంబం మొత్తాన్ని మృత్యువు కబళించింది. కన్నతల్లిని,…

Read More

Mobile Phones Recovery: రూ.9 కోట్లు 55 లక్షల 40 వేలు విలువైన 4607 సెల్ ఫోన్లను రికవరీ.. మన పోలీసులు వాటిని ఏం చేశారో తెలుసా..? | చిత్తూరు వార్తలు (Chittoor News)

Last Updated:Apr 23, 2026 10:58 AM IST Mobile Phones Recovery: చిత్తూరు జిల్లా పోలీసుల ఆధ్వర్యంలో నిర్వహించిన మొబైల్ రికవరీ మేళాలో సుమారు రూ.1 కోటి 20 వేల విలువైన 501 సెల్ ఫోన్లను తిరిగి స్వాధీనం చేసుకున్నారు. + Mobile Phones Recovery Mobile Phones Recovery: చిత్తూరు జిల్లా పోలీసుల ఆధ్వర్యంలో నిర్వహించిన మొబైల్ రికవరీ మేళాలో సుమారు రూ.1 కోటి 20 వేల విలువైన 501 సెల్ ఫోన్లను తిరిగి…

Read More

Tirumala: తిరుమలలో శ్రీవేంకటేశ్వర మ్యూజియం రెడీ.. కొండపై మరో విజిటింగ్ స్పాట్ |

Last Updated:Apr 23, 2026 12:37 PM IST Tirumala Museum: తిరుమలలో టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ సంస్థ సౌజన్యంతో చేపట్టిన శ్రీవేంకటేశ్వర మ్యూజియం ఆధునీకరణ పనులు తుది దశకు చేరుకున్నాయని టీటీడీ అదనపు ఈవో శ్రీ సి.హెచ్. వెంకయ్య చౌదరి వెల్లడించారు. + తుది దశకు చేరుకున్న మ్యూజియం బ్రహ్మోత్సవాల్లో సీఎం చేతులమీదుగా ప్రారంభం  Tirumala Museum: తిరుమలలో టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ సంస్థ సౌజన్యంతో చేపట్టిన శ్రీవేంకటేశ్వర మ్యూజియం ఆధునీకరణ పనులు తుది దశకు…

Read More

తిరుమలలో పద్మావతి పరిణయోత్సవ వేడుకలు వైభవంగా కొనసాగుతున్నాయి.

తిరుమల నారాయణగిరి: శ్రీ పద్మావతి శ్రీనివాస పరిణయోత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. ఏప్రిల్ 27 వరకు ఈ ఉత్సవాలు కొనసాగుతాయి. నారాయణగిరి ఉద్యానవనాలు భూలోక వైకుంఠంగా సుహాసిలమయ్యాయి. దశావతార, అష్టలక్ష్మి మండపాలు పుష్పాలంకృతమై కళకళలాడుతున్నాయి. కలియుగంలో ధర్మసంస్థాపనార్థం వెలసిన శ్రీ వేంకటేశ్వరుడు నిత్యోత్సవ ప్రియుడని భక్తులు విశ్వసిస్తారు. ఈ వేడుకల్లో శ్రీవారిని నవ వరుడిగా, పద్మావతి దేవిని నవ వధువుగా దర్శించడం అరుదైన పుణ్యఫలంగా భావిస్తారు. వైశాఖ శుద్ధ దశమి రోజున జరిగిన దివ్య కల్యాణానికి గుర్తుగా ప్రతి…

Read More

లంబసింగిలో చెక్‌డ్యామ్ ప్రారంభం.. 147 ఎకరాలకు నీరు, అడవి పరిరక్షణకు అడుగు..! | విశాఖపట్నం వార్తలు (Visakhapatnam News)

Last Updated:Apr 25, 2026 10:35 PM IST నూతిబందలో సిఫా ట్రస్ట్ చెక్‌డ్యామ్ ప్రారంభం, 147 ఎకరాలకు సాగునీరు, పి. మల్లిఖార్జునరావు అడవి సంరక్షణ, ఆదివాసీ సంక్షేమానికి కట్టుబాటు, గ్రామ ఆర్థిక బలోపేతం + అడవి మనకు తల్లి లాంటిది మనమే కాపాడుకుందాం  అడవి మనకు తల్లి లాంటిదని, దానిని కాపాడుకోవడం ప్రతి ఒక్కరి బాధ్యత అని ఏపీ రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు పి. మల్లిఖార్జునరావు పిలుపునిచ్చారు. చింతపల్లి మండలం, లంబసింగి పంచాయతీ పరిధిలోని నూతిబంద…

Read More

History of Annavaram Satyanarayana Swamy Kalyanam | అన్నవరం సత్యనారాయణ స్వామి కళ్యాణం..

అన్నవరం వీరవెంకట సత్యనారాయణ స్వామివారి వార్షిక కళ్యాణ మహోత్సవాలు అత్యంత ఘనంగా ప్రారంభం కానున్నాయి. అనంతలక్ష్మి సత్యవతి సమేత సత్యనారాయణ స్వామివారి కళ్యాణ మహోత్సవాలు అంటే ఒక్క తెలుగు రాష్ట్రాన్నించే కాదు దేశ విదేశాన్నించి సైతం భక్తులు హాజరవుతూ ఉంటారు, అందుకు తగ్గట్టుగా రత్నగిరి కొండలపై పెద్ద ఎత్తున ఏర్పాట్లు జరుగుతూ ఉంటాయి. వాడపల్లి ఈవో చక్రధర్ రావు అన్నవరం ఇన్చార్జి ఈవోగా బాధ్యతలు తీసుకున్న తరుణంలో అత్యంత ఘనంగా ఏర్పాట్లు పర్యవేక్షిస్తున్నారు. స్వామివారి కళ్యాణంతో పాటు…

Read More

ప్రపంచ ‘క్వాంటం వ్యాలీ’గా అమరావతి: సీఎం చంద్రబాబు | ఆంధ్రప్రదేశ్ వార్తలు

Last Updated:Apr 25, 2026 8:11 PM IST ముంబైలో జరిగిన ఈటీ అవార్డ్స్ ఫర్ కార్పొరేట్ ఎక్సలెన్స్ 2025లో ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు బిజినెస్ రిఫార్మర్ ఆఫ్ ది ఇయర్ అవార్డు, అమరావతిని క్వాంటం వ్యాలీగా అభివృద్ధి దిశగా ప్రణాళికలు వివరించారు News18 ముంబైలో ప్రతిష్టాత్మకంగా జరిగిన ఈటీ అవార్డ్స్ ఫర్ కార్పొరేట్ ఎక్సలెన్స్-2025 వేడుకల్లో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు అరుదైన గౌరవాన్ని అందుకున్నారు. దేశ వ్యాప్తంగా ఉన్న అగ్రశ్రేణి వ్యాపారవేత్తలు, విధాన నిర్ణేతలు…

Read More

Extra Marital Affair: భర్త, ప్రియుడితో పాటు ఓ రౌడీషీటర్.. ఈ ఆంటీ ఎంతకి తెగించిందో తెలిస్తే.. | ట్రెండింగ్

Last Updated:Apr 24, 2026 12:23 PM IST Extra Marital Affair : వివాహేతర సంబంధాలు, అక్రమ సంబంధాలు పెట్టుకునే కొందరికి మూడు ముళ్ల బంధం ముళ్ల కంచెగా మారుతోంది. జీవితాంతం కలిసి ఉంటానని భర్తతో వేసిన ఏడు అడుగులు, పెళ్లి నాటి ప్రమాణాలను ఇట్టే మర్చిపోతున్నారు కొందరు వివాహిత మహిళలు. తమ శారీరక సుఖం,వ్యామోహంతో ఏర్పడిన పరిచయాలను చూసి మురిసిపోతున్నారు. Shocking Extra Marital Affair Extra Marital Affair : వివాహేతర సంబంధాలు,…

Read More