Simhachalam Temple: సింహాద్రి అప్పన్న భక్తులకు శుభవార్త.. రేపటి నుంచే ‘చందన ప్రసాదం’ పంపిణీ! ధర ఎంతంటే.. | విశాఖపట్నం వార్తలు (Visakhapatnam News)
Last Updated:Apr 27, 2026 12:01 PM IST సింహాచలంలో అక్షయ తృతీయ చందనోత్సవం తర్వాతి చందన ప్రసాదం 2026 ఏప్రిల్ 28 ఉదయం 8 నుంచి కౌంటర్లలో విక్రయం, ఒక్క ప్యాకెట్ ధర 10 రూపాయలు, ఒక్క భక్తికి ఒక్క ప్యాకెట్, ఆధార్ తప్పనిసరి News18 సింహాచల పుణ్యక్షేత్రంలో అత్యంత పవిత్రంగా భావించే ‘చందన ప్రసాదం’ పంపిణీకి సంబంధించి ఆలయ అధికారులు కీలక ప్రకటన చేశారు. ఉత్తరాంధ్ర ప్రజల ఆరాధ్య దైవం, కోరిన కోర్కెలు తీర్చే…


