తిరుమలలో ఇంధన కొరత: టీటీడీ జోక్యం, భక్తుల కోసం ప్రత్యేక చర్యలు.

తిరుమలలో ఇంధన కొరత ఏర్పడిన నేపథ్యంలో టీటీడీ అప్రమత్తమైంది. అదనపు ఈవో శ్రీ వెంకయ్య చౌదరి స్వయంగా పరిస్థితిని సమీక్షించారు. పెట్రోల్ బంకులను ఆకస్మికంగా తనిఖీ చేస్తూ, నిల్వల వివరాలను తెలుసుకున్నారు. భక్తులకు ఇబ్బంది కలగకుండా తగిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ప్రస్తుతం హెచ్‌పీ పెట్రోల్ బంకులో సుమారు 1000 లీటర్ల పెట్రోల్, 3000 లీటర్ల డీజిల్ నిల్వలు ఉన్నట్లు అధికారులు వెల్లడించారు. సాయంత్రానికి మరిన్ని ట్యాంకర్ల ద్వారా ఇంధనం సరఫరా జరగనుంది. ఇంధన సరఫరాను సమర్థవంతంగా…

Read More

Andhra University: సచిన్ చెప్పిన సక్సెస్ మంత్రం.. ఏయూ వేదికగా యువతకు సూచనలు | ఆంధ్రప్రదేశ్ వార్తలు

Last Updated:Apr 27, 2026 8:47 PM IST Andhra University: విశాఖపట్నం ఆంధ్రా యూనివర్సిటీ శతాబ్ది ముగింపు వేడుకల్లో సచిన్ టెండూల్కర్, సి.పి. రాధాకృష్ణన్, నారా చంద్రబాబు నాయుడు తదితరులు పాల్గొని యువతకు ప్రేరణాత్మక సందేశాలు ఇచ్చారు. విశాఖపట్నంలోని చారిత్రక ఆంధ్రా యూనివర్సిటీ (Andhra University) శతాబ్ది ఉత్సవాల ముగింపు వేడుకలు సోమవారం అత్యంత వైభవంగా జరిగాయి. ఏయూ ఇంజినీరింగ్ కాలేజీ గ్రౌండ్స్‌లో నిర్వహించిన ఈ చారిత్రక ఘట్టానికి దేశం గర్వించదగ్గ క్రికెట్ దిగ్గజం, ‘క్రికెట్…

Read More

Buddhist site: షాకింగ్ డిస్కవరీ.. ఎవరూ ఊహించని చోట బయటపడ్డ బౌద్ధ కట్టడాలు .. వీడియో ఇదిగో..! Buddhist site Andhra Pradesh. | ఈస్ట్ గోదావరి వార్తలు (East Godavari News)

Last Updated:Apr 27, 2026 6:28 PM IST అనకాపల్లి జిల్లాలో గెడ్డపాలెం కొండపై ప్రాచీన బౌద్ధ గృహాలు, స్తూపాలు, శిల్పాలు బయటపడి చరిత్రకారులను ఆకట్టుకుంటున్నాయి, పర్యాటక కేంద్రంగా మారే అవకాశం ఉంది + News18 ఆంధ్రప్రదేశ్‌లో మరోసారి చరిత్ర తన ఉనికిని గుర్తు చేసింది. ఇప్పటికే పలు ప్రాంతాల్లో బౌద్ధ ఆనవాళ్లు వెలుగులోకి వస్తుండగా, తాజాగా అనకాపల్లి జిల్లాలో ఒక కొండపై బయటపడిన గృహాలు, స్తూపాలు చరిత్రకారులను ఆశ్చర్యానికి గురిచేస్తున్నాయి. సాధారణంగా కనిపించే ఒక కొండ…

Read More

Tiger: ఏపీలో టైగర్ టూర్ ఆగట్లేదు.. రాజమండ్రికి రిలీఫ్.. రంపచోడవరానికి టెన్షన్.. ప్రజల్లో భయం..! operation tiger in rampachodavaram forests tension. | ఈస్ట్ గోదావరి వార్తలు (East Godavari News)

Last Updated:Apr 27, 2026 7:18 PM IST రాజమండ్రి పరిసరాల్లో సంచరించిన పెద్దపులి రంపచోడవరం వైపు కదలడంతో భయం, అటవీశాఖ ఆపరేషన్ టైగర్ ప్రారంభం, పూణే నిపుణులు, పిసిసిఎఫ్ చలపతిరావు పర్యవేక్షణ + పులిగొడవ ఇక ముగిసినట్టేనా, రంపచోడవరం అడవిలో మత్తు గనులతో రెడీ రాజమండ్రి పరిసరాల్లో కొన్నిరోజులుగా ప్రజలను ఉక్కిరిబిక్కిరి చేసిన పెద్దపులి ఇప్పుడు తన దారి మార్చింది. పాండవులమెట్ట సమీప కొండల్లో తిష్టవేసిన ఈ పులి, గత 24 గంటల్లోనే రంపచోడవరం వైపు…

Read More

Andhra University: విశాఖ అభివృద్ధి అన్‌స్టాపబుల్.. ఏయూ సభలో చంద్రబాబు బిగ్ స్టేట్‌మెంట్ | ఆంధ్రప్రదేశ్ వార్తలు

Last Updated:Apr 27, 2026 6:09 PM IST Andhra University: ఆంధ్ర యూనివర్సిటీ శతాబ్ది ఉత్సవాల్లో సీఎం నారా చంద్రబాబు నాయుడు పాల్గొని వర్సిటీ గ్లోబల్ హబ్‌గా ఎదిగిందని, విశాఖలో గూగుల్ డేటా సెంటర్ రాబోతోందని తెలిపారు. ఆంధ్ర విశ్వవిద్యాలయం (Andhra University) వందేళ్ల ప్రస్థానాన్ని పూర్తి చేసుకోవడం ఒక అద్భుతమైన చారిత్రక ఘట్టమని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కొనియాడారు. విశాఖపట్నంలో వైభవంగా జరుగుతున్న ఏయూ శతాబ్ది ఉత్సవాల్లో ఆయన ముఖ్య అతిథిగా…

Read More

CM Chandrababu at Andhra University Celebrations | ఆంధ్రా యూనివర్సిటీ సెంచరీ సెలెబ్రేషన్స్ | N18V

విశాఖపట్నంలో ఆంధ్రా యూనివర్సిటీ శతాబ్ది ఉత్సవాలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఉపరాష్ట్రపతి C. P. రాధాకృష్ణన్, ఆంధ్రప్రదేశ్. గవర్నర్ S. అబ్దుల్ నజీర్, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పాల్గొన్నారు.#cmchandrababu #andhrauniversity #vizag Source link

Read More

అనాథ పిల్లలకు బంగారు భవిష్యత్తు.. టీటీడీ బాల మందిరంలో ఉచిత విద్య, వసతి! Sri Venkateswara Bala Mandir admissions. |

తిరుపతిలోని శ్రీ వెంకటేశ్వర బాల మందిరం అనాథలు, నిరాశ్రయ పిల్లలకు నిజమైన ఆశ్రయంగా నిలుస్తోంది. 1943లో స్థాపించబడిన ఈ సంస్థను తిరుమల తిరుపతి దేవస్థానం నిర్వహిస్తూ, ఎంతో మంది పిల్లల జీవితాలను మార్చే దిశగా కీలక పాత్ర పోషిస్తోంది. ఇక్కడ పిల్లలకు కేవలం ఆశ్రయం మాత్రమే కాదు, ఆహారం, విద్య, పునరావాసం ఇలా అన్నీ అందించి వారికి భవిష్యత్తుకు బలమైన పునాది వేస్తోంది. Source link

Read More

Tiger operation underway in Rampachodavaram forests | రంపచోడవరం అడవుల్లో ఆపరేషన్ పులి

రాజమండ్రి నుంచి రంపచోడవరం అడవులకు చేరిన ట్రాకింగ్ పులిని సురక్షితంగా పట్టుకునేందుకు అటవీ శాఖ నాలుగు బృందాలతో ఆపరేషన్ టైగర్ కొనసాగిస్తోంది ప్రజల్లో ఆందోళన కొనసాగుతుండగా అధికారులు నిరంతరం పర్యవేక్షణ చేస్తూ భద్రత పెంచుతున్నారు. Source link

Read More

Andhra Pradesh Petrol Diesel Shortage: పెట్రోల్, డీజిల్ కొరతపై చంద్రబాబు అలర్ట్.. సాయంత్రానికి సాధారణ స్థితి.. ఆందోళన వద్దన్న సీఎం | ఆంధ్రప్రదేశ్ వార్తలు

అధికారులు ముఖ్యమంత్రికి వివరించినట్లు, రాష్ట్రంలోని 4,510 పెట్రోల్ బంకుల్లో సుమారు 421 బంకులు తాత్కాలికంగా మూతపడ్డాయి. సాధారణ రోజుల్లో రోజుకు 6,330 కిలోలీటర్ల పెట్రోల్, 9,048 కిలోలీటర్ల డీజిల్ అమ్మకాలు జరుగుతుండగా, శనివారం ఒక్కరోజే డిమాండ్ 50 శాతం పైగా పెరిగి 10,345 కిలోలీటర్ల పెట్రోల్, 14,156 కిలోలీటర్ల డీజిల్ విక్రయాలు నమోదయ్యాయి. ఇంధన సరఫరా 10 శాతం పెరిగినప్పటికీ ‘ప్యానిక్ బయింగ్’ కారణంగా ఈ సమస్య ఏర్పడిందని అధికారులు తెలిపారు. ఇవి కూడా చదవండి: PM…

Read More

హైదరాబాద్, విశాఖపట్నంలో అమెజాన్ నౌ సేవలు ప్రారంభం… ఇన్‌స్టామార్ట్, బ్లింకిట్‌కు గట్టి పోటీ | Amazon to expand quick commerce service Amazon Now | టెక్ న్యూస్

Last Updated:Apr 27, 2026 1:07 PM IST అమెజాన్ ఇండియా తన అమెజాన్ నౌ క్విక్ కామర్స్ సేవను 100 నగరాలకు, 1000కి పైగా మైక్రో ఫుల్‌ఫిల్‌మెంట్ కేంద్రాలకు విస్తరించేందుకు రూ 2800 కోట్ల పెట్టుబడి పెడుతోంది. Amazon Now: హైదరాబాద్, విశాఖపట్నంలో అమెజాన్ నౌ సేవలు ప్రారంభం… ఇన్‌స్టామార్ట్, బ్లింకిట్‌కు గట్టి పోటీ (ప్రతీకాత్మక చిత్రం) ఇంట్లో కూర్చునే క్షణాల్లోనే కిరాణా సరుకులు, ఫుడ్, అవసరమైన వస్తువులు డెలివరీ అవుతున్న ఈ కాలంలో, అమెజాన్…

Read More