Chicken Rates Hike: మటన్‌ ధరతో నాటు కోడి పోటీ.. చికెన్ తిందామంటే కల్తీ భయం | బిజినెస్

Last Updated:Mar 27, 2026 4:18 PM IST Chicken Rates: చిత్తూరు జిల్లాలో మండుతున్న ఎండలకు తోడు చికెన్ ధరలు కూడా పోటీ పడుతున్నాయి. భారీగా పెరిగిన ధరలతో మాంసాహార ప్రియులకు గట్టి దెబ్బ తగిలింది. ముఖ్యంగా ఉమ్మడి చిత్తూరు జిల్లాలో చికెన్ ధరలు ఒక్కసారిగా ఆకాశాన్నంటడంతో సామాన్య ప్రజలు రుచి చూడాలంటేనే జంకుతున్నారు. + Chicken Rates వేసవి సీజన్‌లో మండిపోతున్న నాటుకోడి ధరలు పెరిగిన కోళ్ల దానా ధరలతో తగ్గిన కోళ్ల పెంపకం…

Read More

Sri Rama Navami: పులులు ఉన్నా అనవసరం.. ఆ దట్టమైన అడవిలో ఉన్న రాములోరి కళ్యాణం చూడాల్సిందే.. పోటెత్తిన భక్తులు.. | ఈస్ట్ గోదావరి వార్తలు (East Godavari News)

Last Updated:Mar 27, 2026 4:28 PM IST పోలవరం జిల్లా రంపచోడవరం నియోజకవర్గం దేవీపట్నం సమీప రామదుర్గం రాయదుర్గం రామాలయంలో సీతారాముల కళ్యాణం కోసం గిరిజనులు అడవి మార్గంలో పాదయాత్ర. + దట్టమైన అడవి కొండల్లో రాములోరి ఆలయం పెద్ద ఎత్తున భద్రత నడుమ చేరుకుంటున్న గిరిజను అసలే దట్టమైన అడవి, ఆ అడవిలో కొండలు, ఆ కొండపై రాములవారి గుడి, ఆలయానికి సాధారణ రోజుల్లో వెళ్లాలంటే ఏమోగానీ, రాములోరి కళ్యాణానికి మాత్రం కచ్చితంగా వెళ్లాలని…

Read More

Urban Development: ఆ జిల్లాలో కొన్నేళ్లుగా ఉన్న సమస్యలకు శాశ్వత పరిష్కారం.. రూ. 2700 కోట్లతో అభివృద్ధి పనులకు శ్రీకారం.. | చిత్తూరు వార్తలు (Chittoor News)

Last Updated:Mar 27, 2026 10:32 PM IST పలమనేరు లో AmaranaathaReddy రూ 8.72 కోట్లు తో ఆరోగ్య సదుపాయాలు, 52 Village Clinics Urban Health Centres, వాటర్ గ్రిడ్ తో తాగునీటి శాశ్వత పరిష్కారం. + కొన్ని ఏళ్లుగా లోటున్న వాటర్ గ్రిడ్ కు శ్రీకారం… రూ.2700 కోట్లతో  పనులు ప్రారం ప్రజలందరికీ మెరుగైన ఆరోగ్యం, స్వచ్ఛమైన తాగునీరు అందించడమే కూటమి ప్రభుత్వ ప్రధాన లక్ష్యం” అని పలమనేరు శాసనసభ్యులు అమరనాథరెడ్డి స్పష్టం…

Read More

CM Chandrababu: ప్రధానిగా మోదీ ఉండటం ఓ అద్భుతమైన వరం.. చంద్రబాబు సంచలన ట్వీట్ | ఆంధ్రప్రదేశ్ వార్తలు

Last Updated:Mar 27, 2026 10:32 PM IST CM Chandrababu: పెట్రోల్‌, డీజిల్‌పై ఎక్సైజ్‌ సుంకం తగ్గింపును ఆంధ్రప్రదేశ్ స్వాగతిస్తోందని సీఎం చంద్రబాబు పేర్కొన్నారు. సవాళ్ల సమయంలోనే నిజమైన నాయకత్వం వెలుగులోకి వస్తుందని ఆయన అన్నారు. క్లిష్ట పరిస్థితుల్లో దేశానికి స్థిరత్వాన్ని అందిస్తున్న ప్రధాని నరేంద్ర మోదీ నాయకత్వం దేశానికి ఒక వరమని అభివర్ణించారు. chandrababu CM Chandrababu: పెట్రోల్‌, డీజిల్‌పై ఎక్సైజ్‌ సుంకం తగ్గింపును ఆంధ్రప్రదేశ్ స్వాగతిస్తోందని సీఎం చంద్రబాబు పేర్కొన్నారు. సవాళ్ల సమయంలోనే…

Read More

Peddi Movie: చరణ్ కటౌట్ చూసి ఫ్యాన్స్ పూనకాలు.. పెద్ది దెబ్బతో మెగా హీరోలు అందరూ మటాష్.. | ఈస్ట్ గోదావరి వార్తలు (East Godavari News)

Last Updated:Mar 27, 2026 9:11 PM IST రామ్ చరణ్ పుట్టినరోజు సందర్భంగా ఏపీలో అభిమానులు సేవా కార్యక్రమాలు, భారీ కేక్ కటింగ్, పెద్ది మూవీ పోస్టర్లతో సందడి చేస్తూ మాస్ అవతార్ పై భారీ ఆశలు వ్యక్తం చేశారు. + News18 మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్ పుట్టినరోజు సందర్భంగా ఏపీలో ఆయన అభిమానులు పెద్ద ఎత్తున ఆయన పేరుపై సేవా కార్యక్రమాలు నిర్వహించారు. ముఖ్యంగా ఆ జిల్లాలో నిర్వహించిన సేవాకార్యక్రమాలు…

Read More

Top 10 News Today: ఈరోజు టాప్ 10 వార్తలు.. హర్మూజ్ జలసంధి క్లోజ్ నుంచి ధురందర్ రూ.1000 కోట్లు వసూళ్ల వరకు | ఆంధ్రప్రదేశ్ వార్తలు

పశ్చిమాసియాలో యుద్ధం ముదురుతున్న నేపథ్యంలో అత్యంత కీలకమైన ‘హార్ముజ్ జలసంధి’ని మూసివేస్తున్నట్లు ఇరాన్ ప్రకటించింది. దీంతో ప్రపంచవ్యాప్తంగా చమురు సంక్షోభం తలెత్తే ప్రమాదం కనిపిస్తోంది. ఇప్పటికే వేలాది మంది ప్రాణాలు కోల్పోయిన ఈ పోరులో, ముడి చమురు ధర బ్యారెల్‌కు 200 డాలర్లకు చేరుతుందన్న ఇరాన్ హెచ్చరికలతో ప్రపంచ దేశాలు అత్యవసర చమురు నిల్వలను బయటకు తీసేందుకు సిద్ధమవుతున్నాయి. 2. వైభవంగా రాములోరి కల్యాణోత్సవం.. భద్రాచలంలో శ్రీసీతారాముల కల్యాణోత్సవం రామనామ స్మరణల మధ్య అత్యంత వైభవంగా జరిగింది….

Read More

Cultural Festival: ఏయూ శతాబ్ది వేడుకల్లో విదేశీ కళా వైభవం.. ఖండంతరాల సంస్కృతిని పరిచయం చేసిన అంతర్జాతీయ విద్యార్థులు. | విశాఖపట్నం వార్తలు (Visakhapatnam News)

Last Updated:Mar 27, 2026 4:52 PM IST ఆంధ్ర యూనివర్సిటీ శతాబ్ధి ఉత్సవాల్లో భాగంగా బీచ్ రోడ్ కన్వెన్షన్ సెంటర్ లో 57 దేశాల 1150 మంది విద్యార్థుల అంతర్జాతీయ సాంస్కృతిక విభావరి ఆకట్టుకుంది. + విశాఖలో ఘనంగా అంతర్జాతీయ విద్యార్థుల సాంస్కృతి సంబరాలు ఆంధ్ర యూనివర్సిటీలో శ‌తాబ్ధి ఉత్స‌వాల‌లో భాగంగా అంతర్జాతీయ విద్యార్థుల సాంస్కృతిక ఉత్సవం ఘనంగా జరిగింది. కార్యక్రమంలో 57 దేశాల‌కు చెందిన 1150 మంది విద్యార్థులు పాల్గొన్నారు. ఆయా దేశాలకు చెందిన…

Read More

APSSDC Jobs: యువతకు గోల్డెన్ ఛాన్స్.. నెలకు రూ. 1.30 లక్షల జీతంతో ఉద్యోగం.. ఈ అవకాశం మిస్ కావద్దు! |

ఈ ఉద్యోగంలో అత్యంత ఆకర్షణీయమైన విషయం జీతం. నెలకు సుమారు QAR 5250 (మన రూపాయల్లో సుమారు రూ.1,30,000 పైగా) అందిస్తారు. అంతేకాకుండా ఇది టాక్స్ ఫ్రీ జీతం కావడం వల్ల మీ ఆదాయం మొత్తం మీకే లభిస్తుంది. అదనంగా, కంపెనీ వసతి, వైద్య సేవలు, రవాణా సదుపాయాలు ఉచితంగా అందిస్తుంది. వీసా, విమాన ప్రయాణ ఖర్చులను కంపెనీ భరిస్తుంది. Source link

Read More

Raghu Rama Krishna Raju: ఏపీ డిప్యూటీ స్పీకర్‌పై మహిళలు దాడి..! కారులో కూర్చుంటే కూడా వదల్లేదు, వీడియో ఇదిగో | ట్రెండింగ్

Last Updated:Mar 27, 2026 5:09 PM IST Raghu Rama Krishna Raju: ప్రతిపక్షంలో ఉన్నప్పుడు రఘురామకృష్ణంరాజుపై దాడి జరిగింది. ఇప్పుడు అధికారంలో ఉన్నప్పటికి దాడికి యత్నించారు. ఆంధ్రప్రదేశ్ శాసనసభ డిప్యూటీ స్పీకర్‌గా ఉన్న రఘురామకృష్ణంరాజుతో పాటు ఆయన అనుచరులపై దాడి జరిగింది. + Raghu Rama Krishna Raju Viral Video: ప్రతిపక్షంలో ఉన్నప్పుడు రఘురామకృష్ణంరాజుపై దాడి జరిగింది. ఇప్పుడు అధికారంలో ఉన్నప్పటికి దాడికి యత్నించారు. ఆంధ్రప్రదేశ్ శాసనసభ డిప్యూటీ స్పీకర్‌గా ఉన్న రఘురామకృష్ణంరాజుతో…

Read More

Yogi Vemana Jathara 2026: యోగి వేమన అక్కడి వాళ్లకు దేవుడు.. 3రోజుల పాటు ప్రజాకవి పేరుతో జాతర |

ఈ సంవత్సరం మార్చి29,30,31 మూడు రోజులపాటు బ్రహ్మాండంగా జరుగుతుంది. జాతర విశేషాలు మహాశక్తి పూజ (కుంభము పోయుట) తో ప్రారంభమై బండ్లు తిరుగుట, పానక వందర్యము, ఉట్ల తిరునాళ్ల, అగ్ని సేవ,గొడుగుల మెరువునతో ముగుస్తుంది. గ్రామదేవతలు, గ్రామదేవుళ్లకు జరిపించినట్లుగా ఘనంగా ఈజాతరను నిర్వహిస్తారు. Source link

Read More