News Desk

Excise Department Destroys Seized Drugs at Jindal Waste Plant | 2,348 కేజీల గంజాయి ధ్వంసం

విశాఖపట్నం: మాదకద్రవ్యాల నియంత్రణలో భాగంగా ప్రొహిబిషన్ & ఎక్సైజ్ శాఖ కీలక చర్యలు చేపట్టింది. వివిధ ఎన్డిపిఎస్ (NDPS) కేసుల్లో పట్టుబడిన అక్రమ మాదకద్రవ్యాలను విశాఖలోని జిందాల్ వేస్ట్ మేనేజ్మెంట్ ప్లాంట్లో అధికారులు శాస్త్రీయంగా ధ్వంసం చేశారు. ఎన్ఫోర్స్మెంట్ మరియు ప్రొహిబిషన్ ఎక్సైజ్ డైరెక్టర్ శ్రీ రాహుల్ దేవ్ శర్మ పర్యవేక్షణలో ఈ ప్రక్రియ జరిగింది. గంజాయి మరియు ఇతర నిషేధిత పదార్థాల అక్రమ రవాణాపై ఉక్కుపాదం మోపుతామని, యువత జీవితాలను నాశనం చేసే ఇలాంటి చర్యలను…

Read More

పెంచిన పెట్రోల్, డీజల్ ధరలను తగ్గించాలి

ఎన్నికల ముందు ప్రధానమంత్రి మోడీ ఇచ్చిన హామీలు నిలబెట్టుకోవాలి ముదిగుబ్బ సిపిఐ పార్టీ మండల నాయకులు చల్లా శ్రీనివాసులు విశాలాంధ్ర ముదిగుబ్బ;; దేశవ్యాప్తంగా శుక్రవారం నుంచి అనూహ్యంగా పెంచిన పెట్రోల్, డీజిల్ ధరలను వెంటనే తగ్గించి , ఇటీవల ముగిసిన ఎన్నికల ముందు ప్రధానమంత్రి తాను ఇచ్చిన హామీని నిలబెట్టుకోవాలనిసిపిఐ పార్టీ ముదిగుబ్బ మండల కార్యదర్శి చల్లా శ్రీనివాసులు శుక్రవారం ఒక ప్రకటనలో డిమాండ్ చేశారు. అనంతరం వారు మాట్లాడుతూ దేశవ్యాప్తంగా శుక్రవారం నుంచి పెట్రోల్ డీజిల్…

Read More

Wadapalli Tirupati Temple | వాడపల్లితిరుపతి ఆలయానికి మూడుకోట్ల ఆదాయం

ఏపీలో మరో తిరుపతిగా పేరుగాంచిన వాడపల్లి వెంకటేశ్వర స్వామి ఆదాయం మూడు కోట్లకు పైగా చేరింది, ఈ ఆదాయం రికార్డులకే రికార్డు అంటూ దేవస్థానం అధికారులే స్వయంగా ప్రకటించారు. గోదావరి జిల్లాల్లో కోనసీమ ప్రాంతంలో చందన రూపిడిగా స్వయంభుగా వెలిసిన, వాడపల్లి వెంకటేశ్వర స్వామివారి దివ్య క్షేత్రం మరో తిరుపతిగా ఏపీలో రోజురోజుకు అభివృద్ధి చెందుతుంది. Source link

Read More

పుట్టపర్తిలో స్టెల్త్ ఫైటర్ జెట్ ప్రాజెక్టుకు భూమిపూజ…

పుట్టపర్తిలో ఏఎంసీఏ ప్రాజెక్టుకు శంకుస్థాపనకేంద్ర మంత్రి రాజ్‌నాథ్ సింగ్‌తో కలిసి పాల్గొన్న సీఎం చంద్రబాబురూ.15,803 కోట్ల పెట్టుబడితో ఐదో తరం యుద్ధ విమానాల తయారీఆంధ్రప్రదేశ్‌ను రక్షణ, వైమానిక రంగంలో కీలక కేంద్రంగా మార్చే దిశగా శుక్రవారం భారీ ముందడుగు పడింది. శ్రీ సత్యసాయి జిల్లా పుట్టపర్తిలో సుమారు రూ.15,803 కోట్ల భారీ వ్యయంతో ఏర్పాటు చేయనున్న అడ్వాన్స్‌డ్ మీడియం కంబాట్ ఎయిర్‌క్రాఫ్ట్ (ఏఎంసీఏ) ప్రాజెక్టుకు కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్, ముఖ్యమంత్రి చంద్రబాబు శంకుస్థాపన…

Read More

ప్రభుత్వ ఉద్యోగం కావాలా..? అయితే ఈ గేమ్ తప్పక నేర్చుకోండి.. కాకినాడ స్పోర్ట్స్ అథారిటీ కీలక సూచనలు..! free volleyball coaching Kakinada. | ఈస్ట్ గోదావరి వార్తలు (East Godavari News)

Last Updated:May 15, 2026 2:49 PM IST వాలీబాల్ ద్వారా ప్రభుత్వ కొలువులు… అథార్టీ అధికారులు చెబుతున్న వాస్తవ విషయాలు + News18 ప్రస్తుతం పోటీ ప్రపంచంలో ప్రభుత్వ ఉద్యోగం సంపాదించడం యువతకు పెద్ద సవాలుగా మారింది. చదువుతో పాటు స్పోర్ట్స్ కోటా ద్వారా కూడా ఉద్యోగ అవకాశాలు పెరుగుతున్న నేపథ్యంలో కాకినాడ జిల్లా స్పోర్ట్స్ డెవలప్మెంట్ అథారిటీ యువతకు ఓ ప్రత్యేక అవకాశాన్ని అందిస్తోంది. ముఖ్యంగా వాలీబాల్ గేమ్‌పై దృష్టి పెట్టాలని, ఇది ఆరోగ్యంతో…

Read More

జూన్‌ 21న మళ్లీ నీట్ పరీక్ష.. ఎన్‌టీఏ వెల్లడి

దేశవ్యాప్తంగా లక్షలాది మంది విద్యార్థులు ఎదురుచూస్తున్న నీట్ యూజీ (NEET-UG) 2026 రీ-ఎగ్జామినేషన్ తేదీని నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (ఎన్టీఏ) ఖరారు చేసింది. జూన్ 21న ఈ పరీక్షను తిరిగి నిర్వహించనున్నట్టు అధికారికంగా ప్రకటించింది. ఈ మేరకు తమ అధికారిక ‘ఎక్స్’ (ట్విట్ట‌ర్‌) ఖాతా ద్వారా ఎన్టీఏ వెల్లడించింది. రీఎగ్జామ్‌కు సంబంధించి అధికారిక మార్గాల్లో వచ్చే సమాచారాన్నే విశ్వసించాలని విద్యార్థులను ఎన్‌టీఏ కోరింది. హాల్‌టికెట్‌, ఇతరత్రా వివరాలను త్వరలోనే వెల్లడించనుంది. దేశవ్యాప్తంగా వైద్య కళాశాలల్లో ఎంబీబీఎస్, బీడీఎస్‌…

Read More

AP Gold News: ఏపీలో భారీ బంగారు గనీ.. తవ్వే కొద్ది పసిడి రాసులు.. చంద్రబాబు కీలక ప్రకటన.. | ఆంధ్రప్రదేశ్ వార్తలు

ఆంధ్రప్రదేశ్‌ను దేశ రక్షణ, ఏరోస్పేస్ రంగాల్లో కీలక కేంద్రంగా తీర్చిదిద్దే దిశగా మరో పెద్ద అడుగు పడింది. శ్రీసత్యసాయి జిల్లా పుట్టపర్తిలో అడ్వాన్స్డ్ మీడియం కంబాట్ ఎయిర్‌క్రాఫ్ట్ (AMCA) ఇంటిగ్రేషన్ మరియు ఫ్లైట్ టెస్టింగ్ ప్రాజెక్టుకు రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సంయుక్తంగా శంకుస్థాపన చేశారు. ఈ ప్రాజెక్టుతో పాటు రక్షణ రంగానికి సంబంధించిన పలు అనుబంధ ప్రాజెక్టుల శిలాఫలకాలను కూడా వర్చువల్‌గా ఆవిష్కరించారు. దేశ రక్షణ సామర్థ్యాన్ని మరింత బలోపేతం…

Read More

సనాతన ధర్మంపై వ్యాఖ్యలు.. ఉదయనిధి స్టాలిన్ వివరణ

ప్రజలు దేవాలయాలకు వెళ్లకూడదనేది తన వ్యాఖ్యల అర్థం కాదన్న ఉదయనిధికుల వ్యవస్థను మాత్రమే తాను వ్యతిరేకిస్తున్నానని వ్యాఖ్యతమిళనాడు అసెంబ్లీలో డీఎంకే శాసనసభాపక్ష నేత ఉదయనిధి స్టాలిన్‌ సనాతన ధర్మంపై చేసిన వ్యాఖ్యలు మళ్ళీ రాజకీయ దుమారాన్ని రేపుతున్నాయి. అసెంబ్లీలో ఆయన మాట్లాడుతూ, ప్రజలను విభజించే సనాతన ధర్మాన్ని నిర్మూలించాలని వ్యాఖ్యానించారు. దీనిపై తీవ్ర విమర్శలు రావడంతో, ఆయన తన వ్యాఖ్యలపై వివరణ ఇచ్చారు. సనాతన ధర్మాన్ని నిర్మూలించాలనడం అంటే ప్రజలు దేవాలయాలకు వెళ్లకూడదని అర్థం కాదని ఉదయనిధి…

Read More

Tirumala Temple: శ్రీవారి దర్శనం టికెట్ల పేరుతో భక్తులకు టోకరా.. టీటీడీ ఉద్యోగిగా నమ్మించి లక్షల దోపిడీ.. కేటుగాడు అరెస్ట్! |

Last Updated:May 15, 2026 12:36 PM IST Tirumala Temple: తిరుమల దర్శన టికెట్ల పేరుతో భక్తులను మోసగించిన బొడపాటి నవీన్ చౌదరిని తిరుపతి పోలీసులు అరెస్ట్ చేసి, రూ.45 వేల నగదు, రెడ్ మీ ఫోన్ స్వాధీనం చేసుకున్నారు News18 తిరుమల క్షేత్రానికి వచ్చే భక్తుల భక్తిని ఆసరాగా చేసుకుని, దర్శన టికెట్లు ఇప్పిస్తామని నమ్మబలికి వేలాది రూపాయలు కాజేస్తున్న ఓ కేటుగాడిని తిరుపతి జిల్లా పోలీసులు ఎట్టకేలకు కటకటాల వెనక్కి నెట్టారు. పవిత్రమైన…

Read More

వచ్చే ఏడాది నుంచి ఆన్‌లైన్‌లో నీట్‌ : ధర్మేంద్ర ప్రధాన్‌

నీట్​ యూజీ 2026 (NEET UG 2026) పేపర్​ లీక్, పరీక్ష రద్దు అనంతరం వెల్లువెత్తుతున్న నిరసనల మధ్య కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది! వైద్య కళాశాలల్లో ప్రవేశాల కోసం జరిపే ఈ నీట్​ (నేషనల్​ ఎలిజిబులిటీ కమ్ ఎంట్రెన్స్​ టెస్ట్​) పరీక్షను వచ్చే ఏడాది నుంచి (2027) కంప్యూటర్​ ఆధారంగా (ఆన్​లైన్) నిర్వహించనున్నట్టు కేంద్ర విద్యా శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ శుక్రవారం ప్రకటించారు. ఈ నేపథ్యంలో కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్…

Read More