News Desk

పొదుపు చేద్దాం – Visalaandhra

. ప్రజల్లో అవగాహన పెంచుదాం. వారానికి ఒకరోజు ‘నో వెహికల్ డే’. ఏసీలు 26 డిగ్రీలకే పరిమితం. మంత్రులతో ముఖ్యమంత్రి చంద్రబాబు. నిర్లక్ష్యం తగదంటూ అధికారులపై సీఎం ఆగ్రహం విశాలాంధ్ర – సచివాలయం: రాష్ట్రం ఆర్థికంగా ఎదగాలంటే పరిపాలనలో క్రమశిక్షణ, ప్రజా ప్రతినిధుల్లో పొదుపు మంత్రం నిరంతరం ప్రతిబింబించాలని… దేశం క్లిష్ట పరిస్థితుల్లో ఉన్నప్పుడు పాలకులు సామాన్యుడిలా ఆలోచించినప్పుడే నిజమైన మార్పు సాధ్యమని ముఖ్యమంత్రి చంద్రబాబు తెలిపారు. గురువారం జరిగిన కేబినెట్ భేటీ అనంతరం మంత్రులతో ప్రస్తుత…

Read More

AP and Telangana News Live: ఏపీ, తెలంగాణ లైవ్ అప్‌డేట్స్.. ఇక్కడ చూడండి! | తెలంగాణ వార్తలు

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, ఇండియాలో ఇవాళ ఏ కార్యక్రమాలు జరిగితే వాటినీ, రోజువారీ అప్‌డేట్స్ అన్నీ ఇక్కడ మనం తెలుసుకుందాం. ఏపీలో ఏం జరుగుతుంది? తెలంగాణ పరిస్థితేంటి? ఇండియా, ఇంటర్నేషనల్‌గా ఏం జరుగుతోందో ఎప్పటికప్పుడు తెలుసుకుందాం. న్యూస్ బ్రేకింగ్స్, అప్‌డేట్స్ అన్నీ మినిట్ టు మినిట్ అప్‌డేట్స్ కింద ఉన్నాయి. చూడండి. Source link

Read More

ఉద్యోగులకు 2 శాతం డీఏ పెంపు

విజయ్ సర్కారు ప్రకటన చెన్నై: తమిళనాడు ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన జోసెఫ్ విజయ్ పాలనలో వేగంగా ముందుకు కదులుతున్నారు. సమస్యల పరిష్కారంపై దృష్టి సారించారు. బడులు, గుడుల వద్ద మద్యం దుకాణాలు రద్దు చేయడంతో పాటు అనేక చర్యలు తీసుకున్నారు. తాజాగా ప్రభుత్వ ఉద్యోగులు, ఉపాధ్యాయులకు బొనాంజా ప్రకటించారు. కరవు భత్యం (డీఏ)లో 2 శాతం పెంచుతున్నట్లు గురువారం ప్రకటించారు. దీంతో డీఏ 58 శాతం నుంచి 60 శాతానికి పెరిగింది. ఇది 2026 జనవరి 1…

Read More

Heavy Rains: సంద్రంలో అల్పపీడనం.. రానున్న 3 రోజులు భారీ వర్షాలు.. ఈదురు గాలులు, ఉరుములు, మెరుపులతో దంచుడే..

Andhra Pradesh and Telangana Weather Alert: నైరుతి, పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం ప్రభావంతో తెలుగు రాష్ట్రాల్లో వాతావరణం ఒక్కసారిగా మారబోతోంది. ఒకవైపు పలు జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షాలు కురిసే అవకాశం ఉండగా, మరోవైపు ఎండల తీవ్రత కూడా పెరగనుంది. Source link

Read More

ఇది ప్రజాస్వామ్యమేనా?

ఈసీల నియామకంపై సుప్రీం ప్రశ్న న్యూదిల్లీ: భారత ఎన్నికల సంఘం ప్రధాన కమిషనర్, కమిషనర్ల నియామకంపై సుప్రీంకోర్టు గురువారం కీలక వ్యాఖ్యలు చేసింది. ఎన్నికల కమిషనర్ల నియామక ప్రక్రియలో ప్రజాస్వామ్యం ఎక్కడుందని జస్టిస్ దీపాంకర్ దత్తా ప్రశ్నించారు. ప్రధానమంత్రి, ప్రతిపక్ష నేత, కేబినెట్ మంత్రితో కూడిన కమిటీ ప్రధాన ఎన్నికల కమిషనర్, కమిషనర్ల నియామకంపై నిర్ణయం తీసుకుంటోంది. నియామక ప్రక్రియపై దాఖలైన పిటిషన్ విచారణ సందర్భంగా జస్టిస్ దత్తా కీలక ప్రశ్నలు సంధించారు. సీబీఐ డైరెక్టర్ నియామక…

Read More

Crime News: విశాఖలో ఘోరం.. బంగారం, డబ్బు కోసం మహిళ కాళ్లు చేతులు కట్టేసి.. ఆపై ఏం చేశారంటే.. | విశాఖపట్నం వార్తలు (Visakhapatnam News)

Last Updated:May 15, 2026 4:22 AM IST Crime News: విశాఖ అక్యయ్యపాలెం శ్రీనివాసనగర్‌లో ఒంటరి మహిళ పార్వతి హత్య, బంగారు ఆభరణాలు నగదు దోపిడీ, ఏసీపీ లక్ష్మణమూర్తి నేతృత్వంలో పోలీసులు దర్యాప్తు, సీసీటీవీ పరిశీలన News18 విశాఖ నగరంలో శాంతిభద్రతలపై మరోసారి ప్రశ్నలు తలెత్తేలా ఒక అమానుష ఘటన వెలుగులోకి వచ్చింది. అక్యయ్యపాలెం పరిధిలోని శ్రీనివాసనగర్‌లో ఒంటరిగా ఉన్న ఒక మహిళను దుండగులు అత్యంత పాశవికంగా హతమార్చారు. కేవలం కొన్ని బంగారు ఆభరణాలు, నగదు…

Read More

ఉద్యాన పంటలకు రాయలసీమ కేంద్రం – Visalaandhra

. రాష్ట్రంలో రూ.2 లక్షల కోట్ల పరిశ్రమలు. ఉన్నత విద్యాశాఖలో 1,523 పోస్టులు. విద్యుత్ సంస్థల్లో 629 అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ పోస్టులు. పెట్టుబడుల ఆకర్షణకు సీఎఫఈ గడువు 6 నెలల పొడిగింపు. రాష్ట్ర మంత్రివర్గం ఆమోదం విశాలాంధ్ర బ్యూరో – అమరావతి: ఏఐపీబీ ఆమోదించిన రూ.2 లక్షల కోట్ల పెట్టుబడులు పెట్టే 25 ప్రాజెక్టులతో పాటు ఉద్యోగాల కల్పనకు సంబంధించిన కీలక అంశాలకు రాష్ట్ర కేబినెట్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. పరిశ్రమలు, సమాచార సాంకేతిక, ఇంధన, ఆరోగ్య,…

Read More

అంధకారంలో క్యూబా – Visalaandhra

ఇంధన నిల్వలన్నీ ఖాళీఅమెరికా చర్యలతో సంక్షోభంహవానా: క్యూబా అంధకారంలో చిక్కుకుంది. అక్కడి ఇంధన నిల్వలన్నీ ఖాళీ అయ్యాయి. అమెరికా ఆంక్షలు, దిగ్బంధనాలతో ద్వీపదేశంలో చమురు సంక్షోభం ముదిరింది. డీజిల్ లభించడం లేదని క్యూబా విద్యుత్, గనుల మంత్రి వెల్లడించారు. రాజధాని హవానా అంధకారంలో చిక్కుకున్నట్లు తెలిపారు. 20`22 గంటలు చిమ్మచీకటిలో ప్రజలు గడపాల్సి వస్తున్నదన్నారు. ఇప్పటికే ఆహారం, ఇంధనం, మందుల కొరత ఉండటంతో ప్రజలు నానా కష్టాలు పడుతున్నారని ఆయన తీవ్ర స్థాయిలో ఆవేదన వ్యక్తంచేశారు. చాలా…

Read More

విరోధులుగా కాదు… మిత్రులుగా ఉందాం

. సుస్థిర బంధాన్ని పటిష్ఠపర్చుకుందాం. తైవాన్ విషయంలో తేడా రానివ్వద్దు. హోర్మూజ్‌ను తెరవడమే శ్రేయస్కరం. ట్రంప్‌తో భేటీలో జిన్‌పింగ్ బీజింగ్: తమ మధ్య శత్రుత్వం వద్దని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌తో చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్ అన్నారు. అమెరికా, చైనా మిత్రదేశాలుగా ఉండటం అందరికీ ప్రయోజనకరమని చెప్పారు. ట్రంప్ చైనా పర్యటనలో భాగంగా ఆ దేశ రాజధాని బీజింగ్‌లోని గ్రేట్ హాల్ ఆఫ్ ది పీపుల్‌లో ఇద్దరు అధినేతలు భేటీ అయ్యారు. తొమ్మిదేళ్ల తర్వాత బీజింగ్‌లో ట్రంప్…

Read More

CM Chandrababu cut vehicles following fuel guidelines | చంద్రబాబు కాన్వాయ్లో నాలుగే కార్లు!

ప్రధాని ఇచ్చిన పొదుపు సూత్రాన్ని అనుసరించి, ముఖ్యమంత్రి చంద్రబాబు నేడు కేవలం నాలుగు కార్లతో సచివాలయానికి వెళ్లి కేబినెట్ మీటింగ్ నిర్వహించారు, సామర్ధ్యాన్ని ప్రదర్శిస్తూ సాదాసీదా విధానాన్ని పాటించారు. Source link

Read More