వచ్చే ఏడాది నుంచి ఆన్లైన్లో నీట్ : ధర్మేంద్ర ప్రధాన్
నీట్ యూజీ 2026 (NEET UG 2026) పేపర్ లీక్, పరీక్ష రద్దు అనంతరం వెల్లువెత్తుతున్న నిరసనల మధ్య కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది! వైద్య కళాశాలల్లో ప్రవేశాల కోసం జరిపే ఈ నీట్ (నేషనల్ ఎలిజిబులిటీ కమ్ ఎంట్రెన్స్ టెస్ట్) పరీక్షను వచ్చే ఏడాది నుంచి (2027) కంప్యూటర్ ఆధారంగా (ఆన్లైన్) నిర్వహించనున్నట్టు కేంద్ర విద్యా శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ శుక్రవారం ప్రకటించారు. ఈ నేపథ్యంలో కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్…


