News Desk

May Flowers Bloom Spectacle in AP | ఆ ఇంట్లో వెయ్యి మే పుష్పాలు.. స్పెషల్ గార్డెన్

ముమ్మిడివరం గున్నేపల్లి గ్రామంలో రిటైర్డ్ ఉద్యోగి నివాసంలో వందల మే పుష్పాలు పూయడం ద్వారా ఆ ప్రాంతం ఆకర్షణగా మారింది, ప్రజలు ఫోటోలు తీసుకోవడానికి తరలివస్తున్నారు. Source link

Read More

Relative Blackmails Girl: బరితెగించిన బాబాయ్.. హాలిడేస్‌కి ఇంటికొచ్చిన ఇంటర్ చదువుతున్న అమ్మాయిపై.. | ట్రెండింగ్

Last Updated:May 15, 2026 12:25 PM IST Tirupati: విషం చిమ్మే పాములు, రక్తం తాగే క్రూరమృగాలు కూడా చేయనంత దారుణాలకు ఒడిగడుతున్నారు కొందరు మానవ మృగాలు. తండ్రి వయసున్న ఓ కామాంధుడు కన్నబిడ్డ వరసయ్యే బాలికపై తన కామవాంఛ తీర్చుకున్నాడు. Shocking POCSO Case Tirupati:  విషం చిమ్మే పాములు, రక్తం తాగే క్రూరమృగాలు కూడా చేయనంత దారుణాలకు ఒడిగడుతున్నారు కొందరు మానవ మృగాలు. తండ్రి వయసున్న ఓ కామాంధుడు కన్నబిడ్డ వరసయ్యే…

Read More

నూతన ఎస్బిఐ రీజినల్ మేనేజర్ గా కె రమేష్ బాబు పదవీ బాధ్యతలు స్వీకరణ

విశాలాంధ్ర ధర్మవరం : నూతన ఎస్బిఐ రీజినల్ మేనేజర్ గా కె. రమేష్ బాబు బుధవారం పదవి బాధ్యతలు స్వీకరించారు. వీరు అనంతపురం నుంచి బదిలీగా ధర్మవరం కు రావడం జరిగింది. గతంలో ఉన్న శశిధర్ అనంతపురంకు బదిలీ అయ్యారు. అనంతరం రమేష్ బాబు మాట్లాడుతూ బ్యాంకు కస్టమర్లకు అన్ని విధాల తన సహాయ సహకారాలను అందిస్తానని, వారి అభివృద్ధి బాటే మా లక్ష్యము అని తెలిపారు. బ్యాంకు కస్టమర్లకు ఎటువంటి సమస్యలు ఎదురైనను తాను పరిష్కరిస్తానని…

Read More

ఉత్తరాంధ్రపై సీఎం ఫోకస్.. నరసన్నపేట సభలో భారీ హామీలకు అవకాశం..! Chandrababu Naidu Narasannapeta visit. |

Last Updated:May 15, 2026 8:15 PM IST ఆంధ్రప్రదేశ్ సీఎం N. Chandrababu Naidu నరసన్నపేట పర్యటనపై ఆసక్తి, రైతు సంక్షేమం, సాగునీటి, మౌలిక వసతులు, ములపేట పోర్టు, TDP బలోపేతంపై కీలక ప్రకటనలు ఆశలు Source link

Read More

వాల్మీకి ప్రతిభా అవార్డ్స్ కు దరఖాస్తు చేసుకోండి..

ధర్మవరం వాల్మీకి ఉద్యోగుల సంఘంవిశాలాంధ్ర ధర్మవరం::శ్రీసత్యసాయి జిల్లా వాల్మీకి ఉద్యోగుల సంఘం 2025- 26 సం,, ప్రతిభ అవార్డ్స్ కార్యక్రమం, ధర్మవరం శిరిడి సాయిబాబా కళ్యాణమండపం నందు ధర్మవరం నియోజకవర్గ వాల్మీకి ఉద్యోగుల సంఘం ఆధ్వర్యంలో మే 31 వ తేదీ ఆదివారం ఘనంగా నిర్వహించుటకు సిద్దమైంది.సత్యసాయి జిల్లా వ్యాప్తంగా ఉన్న వాల్మికులు విద్యార్థులు దరఖాస్తు చేసుకోవచ్చును అని వాల్మీకి ఉద్యోగుల సంఘం వారు తెలిపారు. ప్రతిభాఅవార్డులకోసం* దరఖాస్తు చేసుకొనే విద్యార్థులు పదవ తరగతిప్రభుత్వ పాఠశాలల్లో 450మార్కులు…

Read More

మంత్రి మల్లాడికి యానంలో ఘన స్వాగతం.. గోదావరిలో బోట్లతో మత్స్యకారుల సందడి..! Malladi Krishna Rao Yanam celebrations,. | ఈస్ట్ గోదావరి వార్తలు (East Godavari News)

Last Updated:May 15, 2026 8:32 PM IST యానం లో మంత్రి అయిన Malladi Krishna Rao కు ఘన స్వాగతం, భారీ ర్యాలీలు, గోదావరిలో మత్స్యకారుల పడవలతో ప్రత్యేక స్వాగతం, అభివృద్ధి హామీలతో ప్రజల్లో ఉత్సాహం + News18 కేంద్రపాలిత ప్రాంతమైన యానం శుక్రవారం సంబరాలతో కళకళలాడింది. యానం ఎమ్మెల్యే Malladi Krishna Rao మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన అనంతరం తొలిసారి సొంత గడ్డపై అడుగుపెట్టడంతో ప్రజలు భారీ ఎత్తున తరలివచ్చి ఘన…

Read More

నర్సరీ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఘనంగా సర్ ఆర్ధర్ కాటన్ జయంతి వేడుకలు

విశాలాంధ్ర – కడియం : ధవలేశ్వరం వద్ద కాటన్ దొర నిర్మించిన బ్యారేజీ వలన గోదావరి పరివాహక ప్రాంతం సస్యశ్యామలంగా మారిందని పలువురు నర్సరీ రంగ పెద్దలు పేర్కొన్నారు. కడియం మండలం, కడియపులంక సర్ ఆర్థర్ కాటన్ నర్సరీ ఫార్మర్స్ అసోసియేషన్ నందు, అధ్యక్షులు పాలకవర్గ సభ్యుల ఆధ్వర్యంలో, కాటన్ దొర 223 వ జయంతి వేడుకలు శుక్రవారం ఘనంగా నిర్వహించారు. కాటన్ దొర విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. కేక్ కటింగ్ చేసి పంచిపెట్టారు….

Read More

Top 10 News Today: నేటి టాప్ పది వార్తలు మీకోసం.. రెండు నిమిషాల్లో చదివేయండి

పవన్ విజయ్ పోలికలపై ఆగ్రహం, చంద్రబాబు జొన్నగిరి గోల్డ్ ఫీల్డ్ లక్ష్యాలు, జూన్ 21 నీట్ రీఎగ్జామ్, పెట్రోల్ డీజిల్ ధరలు, రూపాయి పతనం, మోదీ యూఏఈ పర్యటన. Source link

Read More

రైతు కందరెడ్డి ఆధ్వర్యంలో ఘనంగా కాటన్ జయంతి వేడుకలు

— పదిమంది రైతు కూలీ కుటుంబాలకు 20 లక్షల పంపిణీ విశాలాంధ్ర – కడియం : ధవళేశ్వరం ఆనకట్ట నిర్మాణంతో గోదావరి డెల్టాను సస్యశ్యామలం చేసి, తెలుగు రైతాంగానికి అపారమైన సేవలు అందించిన సర్ ఆర్థర్ కాటన్ పేరు యుగాల పాటు చిరస్థాయిగా నిలిచిపోతుందని సత్తి భాస్కర రెడ్డి (కంద రెడ్డి) అన్నారు. కడియం మండలం, దుళ్ల గ్రామంలో, కంద రెడ్డి ఆధ్వర్యంలో సర్ ఆర్థర్ కాటన్ 223 వ జయంతి వేడుకలు శుక్రవారం ఘనంగా నిర్వహించారు….

Read More

మందులు కొనడానికి కూడా డబ్బుల్లేవు సార్.. కలెక్టర్ హృదయాన్ని కదిలించిన మహిళ ఆవేదన..! | ఈస్ట్ గోదావరి వార్తలు (East Godavari News)

Last Updated:May 15, 2026 9:57 PM IST కాకినాడలో ఒక నెల ఒక గ్రామం కార్యక్రమంలో దివ్యాంగురాలు చందక గౌరీ శ్రీ పింఛన్ నిలిపివేతపై విలపించగా, కలెక్టర్ ఎం.ఎం. హరేంద్ర ప్రసాద్ వెంటనే పరిష్కారం హామీ ఇచ్చారు + News18 గ్రామీణ ప్రాంతాల్లో ప్రజల సమస్యలను నేరుగా తెలుసుకుని వెంటనే పరిష్కారం చూపాలనే ఉద్దేశంతో రాష్ట్ర ప్రభుత్వం ప్రారంభించిన ఒక నెల – ఒక గ్రామం – నాలుగు సందర్శనలు” కార్యక్రమం కాకినాడ జిల్లాలో భావోద్వేగ…

Read More