Rain Alert: రాష్ట్రంలో మరో 5 రోజుల పాటు వర్షాలు.. 45డిగ్రీల టెంపరేచర్ దాటిన టైమ్‌లో పిడుగులాంటి వార్త | విశాఖపట్నం వార్తలు (Visakhapatnam News)

Last Updated:May 01, 2026 4:37 PM IST Rain Alert: తెలుగు రాష్ట్రాల్లో ఇప్పటికే ఓవైపు వేసవి తాపం 45 డిగ్రీలు దాటిపోవడంతో జనం తట్టుకోలేకపోతున్నారు. ఈపరిస్థితుల్లో వాతావరణశాఖ మరో పిడుగులాంటి వార్త తెలిపింది. + Rain Alert Rain Alert: తెలుగు రాష్ట్రాల్లో ఇప్పటికే ఓవైపు వేసవి తాపం 45 డిగ్రీలు దాటిపోవడంతో జనం తట్టుకోలేకపోతున్నారు. ఈపరిస్థితుల్లో వాతావరణశాఖ మరో పిడుగులాంటి వార్త తెలిపింది. రానున్న ఐదు రోజులు పాటు ఆంధ్రప్రదేశ్‌లో పలుచోట్ల విస్తారంగా…

Read More

నృత్య కళను విస్తరించడమే నా ధ్యేయం..

మానస నృత్య కళాకేంద్రం గురువు మానసవిశాలాంధ్ర ధర్మవరం:: నృత్య కళను విస్తరించడమే నా ధ్యేయము అని మానస నృత్య కళాకేంద్రం గురువు మానస తెలిపారు. ఈ సందర్భంగా ఇటీవల చిత్తూరు జిల్లా శ్రీ కాణిపాక వరసిద్ధి దేవాలయము నందు’శ్రీ కాణిపాక విగ్నేశ్వరునికి నృత్య నీరాజనం అనే కార్యక్రమాన్ని నిర్వహించడంలో భాగంగా, శ్రీ సత్య సాయి జిల్లా ధర్మవరం ఎస్బిఐ కాలనీకి చెందిన నాట్య కళాకారిణి మానస వారి శిష్య బృందం ఆధ్వర్యంలో విగ్నేశ్వరునికి నృత్యాలను చిన్నారులు చేసిన…

Read More

Today Top 10 News: నోబెల్ శాంతి బహుమతి రేసులో ట్రంప్.. ‘ఇరాన్‌తో చేసేది యుద్ధమే కాదు’

Today Top 10 News: ఈరోజు దేశవ్యాప్తంగా చోటుచేసుకున్న ముఖ్య పరిణామాలు ప్రజల దృష్టిని ఆకర్షిస్తున్నాయి. రాజకీయాలు, ఆర్థిక వ్యవహారాలు, టెక్నాలజీ, రాష్ట్రాల పరిణామాలు ఇలా పలు రంగాల్లో కీలక సంఘటనలు నమోదయ్యాయి. ఒక్కరోజులో జరిగిన ఈ ప్రధాన వార్తలను సులభంగా తెలుసుకునేలా టాప్-10గా మీ ముందుకు తీసుకువచ్చాం. Source link

Read More

అనంతపురం జిల్లా జట్లకు ధర్మవరం బాల బాలికలు ఎంపిక

– శెట్టిపి జయ చంద్రారెడ్డివిశాలాంధ్ర ధర్మవరం;; రాష్ట్రస్థాయి బాస్కెట్బాల్ పోటీల్లో పాల్గొనే 11వ ఆంధ్రప్రదేశ్ ఇంటర్ జిల్లా జూనియర్ బాస్కెట్బాల్ ఛాంపియన్షిప్ పోటీల్లో పాల్గొనే ఉమ్మడి అనంతపురం జిల్లా జట్టుకు ధర్మవరం బాలబాలికలు ఎంపిక కావడం జరిగింది అని ఉమ్మడి అనంతపురం జిల్లా బాస్కెట్బాల్ అసోసియేషన్ కార్యదర్శి శెట్టిపి జయచంద్రారెడ్డి తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రాష్ట్ర స్థాయిలో మే 1వ తేదీ తేదీ నుండి 4తేదీ వరకు డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాలోని…

Read More

శ్రీవారి భక్తులకు గుడ్ న్యూస్… తిరుపతికి మరో 3 రెగ్యులర్ ట్రైన్స్.. హైదరాబాద్, విజయవాడ మీదుగా | Good News to Tirumala Devotees 3 New Tirupati Trains |

తిరుపతి, పంఢరాపూర్ మధ్య నడిచే రైళ్లు దారిలో రేణిగుంట, రాజంపేట, కడప, యర్రగుంట్ల, తాడిపత్రి, గుత్తి, ధోనే, కర్నూలు సిటీ, గద్వాల్, వనపర్తి రోడ్, మహబూబ్‌నగర్, షాద్‌నగర్, కాచిగూడ, సికింద్రాబాద్, బేగంపేట, లింగంపల్లి, వికారాబాద్, జహీరాబాద్ స్టేషన్లలో ఆగుతాయి. ఈ రైళ్లల్లో 1 సెకండ్ ఏసీ, 3 థర్డ్ ఏసీ, 14 స్లీపర్, 4 జనరల్ సెకండ్ క్లాస్ బోగీలు ఉంటాయి. (ప్రతీకాత్మక చిత్రం) Source link

Read More

మెడికల్ మాఫియా పై చర్యలు చేపట్టండి..

శ్రీ సత్య సాయి జిల్లా ఏఐవైఎఫ్ ప్రధాన కార్యదర్శి సకల రాజావిశాలాంధ్ర ధర్మవరం:: మెడికల్ మాఫియా పై తగు చర్యలు గైకొనాలని కోరుతూ డిప్యూటీ డిఎంహెచ్వో భాగ్యలక్ష్మి కు వినతి పత్రాన్ని శ్రీ సత్యసాయి జిల్లా ఏఐవైఎఫ్ జిల్లా ప్రధాన కార్యదర్శి సకల రాజా వినతి పత్రాన్ని అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ జిల్లాలో జరుగుతున్న మెడికల్ మాఫియాఅక్రమాలపై తక్షణ చర్యలు తీసుకోవాలని వారి డిమాండ్ చేశారు.జిల్లాలో ఇటీవలి కాలంలో ప్రైవేట్ హాస్పిటల్స్ , కొంతమంది…

Read More

AP Government: కరెంట్ బిల్లులపై సీఎం బిగ్ అనౌన్స్‌మెంట్.. ‘మేం ఒక్క పైసా పెంచం’ | ఆంధ్రప్రదేశ్ వార్తలు

Last Updated:May 01, 2026 4:54 PM IST Chandrababu Big Promise: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలకు కృష్ణా జిల్లా పమిడిముక్కల వేదికగా సీఎం చంద్రబాబు నాయుడు తీపి కబురు చెప్పారు. గత కొంతకాలంగా విద్యుత్ ఛార్జీల పెరుగుదలపై సామాన్య ప్రజల్లో నెలకొన్న ఆందోళనలకు ఆయన తన ప్రసంగం ద్వారా పూర్తిస్థాయిలో తెరదించారు. cm chandrababu AP Government: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలకు కృష్ణా జిల్లా పమిడిముక్కల వేదికగా సీఎం చంద్రబాబు నాయుడు తీపి కబురు చెప్పారు….

Read More

పీఎం రాహత్ పథకం అమలుపరచాలి

విశాలాంధ్ర -అనంతపురం టౌన్ : జిల్లా వైద్య మరియు ఆరోగ్య శాఖ కార్యాలయంలో ప్రవేట్ ఆసుపత్రుల యాజమాన్యంతో జిల్లా వైద్య మరియు ఆరోగ్య శాఖ ఇంచార్జ్ అధికారి డాక్టర్ శ్రీనివాస్ రెడ్డి శుక్రవారం సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ… రోడ్డు ప్రమాదాల్లో గాయపడిన బాధితులకు కేంద్ర ప్రభుత్వం అమలు పరుస్తున్న పీఎం రాహత్( ప్రధానమంత్రి రోడ్డు యాక్సిడెంట్ విక్టిమ్ హాస్పిటలైజేషన్ అండ్ అస్యూర్డ్ ట్రీట్మెంట్ స్కీమ్) పథకం ద్వారా వైద్య చికిత్సలు అందించాలన్నారు….

Read More

Ration Distribution: రాష్ట్రంలో రేషన్ కార్డు ఉన్నవారికి మరోసారి బిగ్ షాక్.. పేదలకు మరో దెబ్బ

Ration Distribution: ఆంధ్రప్రదేశ్‌లోని రేషన్ కార్డుదారులకు మే నెలలో కూడా తీవ్ర నిరాశ తప్పడం లేదు. గత కొన్ని నెలలుగా రేషన్ దుకాణాల ద్వారా కందిపప్పు సరఫరా కోసం ఆశగా ఎదురుచూస్తున్న పేద, మధ్యతరగతి ప్రజలకు మరోసారి నిరాశే ఎదురైంది. Source link

Read More

రేపు ఏపీ రాజధాని ప్రాంతాల్లో ఎమర్జెన్సీ అలర్ట్ సిస్టమ్ టెస్టింగ్

ఉదయం 11:15 నుంచి 12:15 గంటల మధ్య మొబైల్స్‌కు పరీక్షా సందేశాలుజాతీయ విపత్తు నిర్వహణ సంస్థ ఆధ్వర్యంలో ఈ ట్రయల్ రన్ఇది కేవలం పరీక్షేనని, ప్రజలు ఆందోళన చెందవద్దని అధికారుల సూచనవిపత్తుల సమయంలో ప్రజలను అప్రమత్తం చేయడమే ఈ వ్యవస్థ లక్ష్యంఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి ప్రాంతంలోని మొబైల్ వినియోగదారులకు రేపు (మే 2 శనివారం) ఒక ప్రత్యేక హెచ్చరిక సందేశం రానుంది. పెద్ద బీప్ సౌండ్‌తో కూడిన ఈ సందేశం చూసి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని,…

Read More