Petrol: ఏపీ, తెలంగాణలో పెట్రోల్, డీజిల్ కొరత.. ఎందుకిలా? కారణాలేంటి? సమస్య తీరుతుందా? |

పానిక్ బైయింగ్ మాత్రమేనా?: అధికారులు, ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలు చెబుతున్నది ఒకటే.. “నిజమైన కొరత లేదు”. ఏపీ సివిల్ సప్లైస్ మంత్రి నాదెండ్ల భాస్కర్.. “పానిక్ చెందకండి, సరఫరా సాధారణంగానే ఉంది” అన్నారు. “రూమర్స్, హోర్డింగ్ వల్ల సమస్య” వచ్చింది అని కలెక్టర్లు అంటున్నారు. తెలంగాణలో కూడా డీలర్ల అసోసియేషన్, ప్రభుత్వం “సప్లై చైన్ సాధారణం, స్టాక్ సరిపడా ఉంది” అని ప్రకటించాయి. అయినా ఏపీలో రైతులు, ఆక్వా ఫార్మర్లు, ట్రాన్స్‌పోర్ట్ ఆపరేటర్లు తీవ్ర ఇబ్బంది పడుతున్నారు….

Read More

రూ.993 పెరిగిన వాణిజ్య సిలిండర్ ధర…రాహుల్ గాంధీ ఆగ్రహం

రూ.993 పెరగడమంటే ఒకరోజులో నమోదైన అత్యధిక పెరుగుదల అన్న రాహుల్ గాంధీవాణిజ్య సిలిండర్ ధరలు భారీగా పెరిగిన విషయం తెలిసిందే. ఈ ధరల పెంపుపై కాంగ్రెస్ పార్టీ అగ్రనేత, లోక్ సభలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ స్పందించారు. కేవలం మూడు నెలల్లోనే వాణిజ్య సిలిండర్ ధరను 81 శాతం పెంచారని ఆగ్రహం వ్యక్తం చేశారు. వాణిజ్య సిలిండర్ ధరను ఒక్కరోజులోనే రూ.993 పెంచారని, ఇది కచ్చితంగా ఎన్నికల బిల్లు అని ఎద్దేవా చేశారు. ఎన్నికల తర్వాత…

Read More

Vijayawada Fuel Shortage Rumours Trigger Panic Buying | విజయవాడ పెట్రోల్ బంక్ల్లో భారీ క్యూలైన్స్

విజయవాడలో పెట్రోల్ బంకుల వద్ద యుద్ధ వాతావరణం నెలకొంది. పెట్రోల్, డీజిల్ కొరత ఏర్పడుతుందనే వదంతులతో వాహనదారులు బంకులకు పోటెత్తారు. విజయవాడ నగరంలోని పలు ప్రాంతాల్లో ట్రాఫిక్ స్తంభించిపోయింది.#vijayawada #petrolbunk #apnews Source link

Read More

ప్రధాని మోదీ ఇచ్చిన మేడే గిఫ్ట్ ఇదే: కేటీఆర్

ఎన్నికలు పూర్తికాగానే పెట్రోల్, గ్యాస్ సిలిండర్ ధరలు పెంచడం అలవాటుగా మారిందని విమర్శకార్మికుల సంక్షేమం రేవంత్ రెడ్డికి పట్టడం లేదన్న కేటీఆర్ఎన్నికలు పూర్తికాగానే పెట్రోల్, డీజిల్, గ్యాస్ సిలిండర్ ధరలను పెంచడం ప్రధానమంత్రి నరేంద్రమోదీకి అలవాటుగా మారిందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆరోపించారు. 80 ఏళ్లలో ఎన్నడూ లేనంతగా కమర్షియల్ సిలిండర్ గ్యాస్ ధరలు పెరిగాయని ఆందోళన వ్యక్తం చేశారు. ప్రధాని మోదీ మేడే కానుకగా హోటల్ కార్మికులకు ఇచ్చిన బహుమతి కమర్షియల్ గ్యాస్ ధరలు…

Read More

Extramarital Affair: కాపురంలో వివాహేతర సంబంధం చిచ్చు.. భర్తను అడ్డుతొలగించుకోవడానికి రూ. 3 లక్షల సుపారీ! | ఆంధ్రప్రదేశ్ వార్తలు

Last Updated:Apr 28, 2026 5:39 AM IST ఒక కిరాతక ఉదంతం ఎన్టీఆర్ జిల్లాలో వెలుగులోకి వచ్చింది. వివాహేతర సంబంధానికి భర్త అడ్డుగా ఉన్నాడన్న నెపంతో, ప్రియుడితో కలిసి ఆమె పన్నిన పన్నాగం చివరికి పోలీసుల దర్యాప్తులో బట్టబయలైంది. ప్రతీకాత్మక చిత్రం Extramarital Affair: అనురాగంతో అండగా ఉండాల్సిన భార్యే యముడిగా మారింది. కట్టుకున్న వాడిని కడతేర్చడానికి ఏకంగా కిరాయి ముఠాకు సుపారీ ఇచ్చి, రోడ్డు ప్రమాదంగా చిత్రీకరించాలని చూసిన ఒక కిరాతక ఉదంతం ఎన్టీఆర్…

Read More

శాంతి భద్రతలను కాపాడడమే లక్ష్యం – Visalaandhra

-సీఐ సి.వెంకటేశులు ​విశాలాంధ్ర-రాప్తాడు : ​రాప్తాడు మండలంలోశాంతి భద్రతలను కాపాడడమే లక్ష్యమని సీఐ సి.వెంకటేశులు అన్నారు. అన్నమయ్య జిల్లా ములకలచెరువులో విధులు నిర్వహిస్తున్న ఈయన బదిలీపై వచ్చి రాప్తాడు అప్ గ్రేడ్ పోలీసు స్టేషన్ ఇన్స్పెక్టరుగా శుక్రవారం బాధ్యతలు చేపట్టారు. గతంలో ఇక్కడ పనిచేసిన సిఐ శ్రీహర్ష ‘హనీట్రాప్్ణ కేసులో ఆరోపణలు ఎదుర్కొని విధుల నుంచి డిస్మిస్ అయ్యారు. ఈసందర్భంగా సిఐ వెంకటేశులు విలేకరులతో మాట్లాడుతూ మండల పరిధిలోని 26 గ్రామాల్లో శాంతిభద్రతలకు ఎలాంటి విఘాతం కలగకుండా…

Read More

Unseasonal rains hit farmers in north coastal AP | ఉత్తరాంధ్రలో అకాల వర్షాలు

ఉత్తరాంధ్రలోని విశాఖ, విజయనగరం, శ్రీకాకుళం, మన్యం జిల్లాల్లో ఉరుములు పిడుగులతో అకాల వర్షాలు కురిసి ప్రజలకు ఉపశమనం కలిగించినా పంటలు దెబ్బతిని రైతులు నష్టాలు ఎదుర్కొంటున్నారు. Source link

Read More

కార్మికుల హక్కులను కాలరాస్తున్న కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు

వైయస్సార్ టి యు సి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మోమిన్ మన్సూర్ విశాలాంధ్ర- నందికొట్కూరు : వివిధ కార్మిక రంగాలలో పనిచేస్తున్నటువంటి కార్మికుల హక్కులను కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కాలరాస్తున్నాయని వైయస్సార్ టి యు సి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మోమిన్ మన్సూర్ అన్నారు. శుక్రవారం మే డే సందర్భంగా ఆయన ఆధ్వర్యంలో పట్టణంలోని స్థానిక వైసీపీ కార్యాలయం నుంచి భారీ ఎత్తున ఆటో కార్మికులతో ర్యాలీ తో పటేల్ సెంటర్ మీదుగా పాత బస్టాండ్ కు…

Read More

Sarathkumar & Varalaxmi at Tirumala: తిరుమల శ్రీవారి చెంత శరత్కుమార్, వరలక్ష్మి..

ప్రముఖ నటుడు, రాజకీయ నాయకుడు ఆర్. శరత్కుమార్ మరియు ఆయన కుమార్తె వరలక్ష్మి శరత్కుమార్ శుక్రవారం ఉదయం తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. వేకువజామున విరామ సమయంలో స్వామివారి సేవలో పాల్గొన్న వీరికి, రంగనాయకుల మండపంలో వేద పండితులు ఆశీర్వచనం అందించి తీర్థప్రసాదాలు అందజేశారు. అనంతరం ఆలయం వెలుపల శరత్కుమార్ మాట్లాడుతూ.. స్వామివారిని దర్శించుకోవడం ఎప్పుడూ ఒక ఆధ్యాత్మిక అనుభూతినిస్తుందని, అందరూ బాగుండాలని కోరుకున్నట్లు తెలిపారు. వరలక్ష్మి శరత్కుమార్ కూడా స్వామివారి పట్ల తన భక్తిని చాటుకున్నారు. వీరిని…

Read More

ప్రతి సోమవారం మజ్జిగ పంపిణీ – Visalaandhra

వైయస్సార్సీపి జాయింట్ సెక్రెటరీ గడ్డం కుళ్లాయప్ప విశాలాంధ్ర ధర్మవరం; పట్టణంలోని కాయగూరల మార్కెట్లో ప్రతి సోమవారం 1000 లీటర్ల మజ్జిగ పంపిణీ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామని వైఎస్సార్సీపి రాష్ట్ర జాయింట్ సెక్రెటరీ గడ్డం కుళ్లాయప్ప తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రస్తుతం గత రెండు నెలలుగా ఎండ తీవ్రత ఎక్కువగా ఉందని, రైతులు, చుట్టుప్రక్కల గ్రామ, పట్టణ ప్రజలకు కొంతవరకు దాహార్తిని తీర్చేందుకు ఈ మధ్యగ పంపిణీ కార్యక్రమాన్ని చేపట్టడం జరిగిందని వారు సంతోషాన్ని వ్యక్తం చేశారు….

Read More