Kharif season farming: ఖరీఫ్‌కు సిద్ధమా..? ఇప్పుడే ఈ పనులు చేస్తే రైతులకు బంపర్ లాభాలు! | ట్రెండింగ్

Last Updated:May 19, 2026 3:39 PM IST ఖరీఫ్ సీజన్ ముందు భూమి లోతుగా దున్ని, కంపోస్ట్ సిద్ధం చేసి, నాణ్యమైన విత్తనాలు, ధృవీకరిత వరి, పప్పు, నూనెగింజల విత్తనాలు ముందుగానే సేకరించమని నిపుణుల సూచన News18 ఖరీఫ్ సీజన్ దగ్గరపడుతున్న వేళ రైతులకు ఇది అత్యంత కీలకమైన సమయమని వ్యవసాయ నిపుణులు చెబుతున్నారు. మంచి వర్షాలు పడితేనే పంట బాగా వస్తుందనుకోవడం పొరపాటేనని, ముందస్తు సన్నాహాలే అసలు విజయానికి కారణమవుతాయని సూచిస్తున్నారు. ఇప్పటి నుంచే…

Read More

యూపీఐ చెల్లింపుల కోసం ఇక పేరెంట్స్ ఫోన్ అక్కర్లేదు..

పేటీఎం పాకెట్ మనీ వచ్చేసిందిబ్యాంక్ అకౌంట్ లేని టీనేజర్ల కోసం పేటీఎం పాకెట్ మనీ ఫీచర్రోజుకు రూ.5,000.. నెలకు రూ.15,000 వరకు లావాదేవీల పరిమితిడిజిటల్ చెల్లింపుల దిగ్గజం పేటీఎం, టీనేజర్లను లక్ష్యంగా చేసుకుని మరో కీలకమైన ఫీచర్‌ను అందుబాటులోకి తెచ్చింది. పేటీఎం పాకెట్ మనీ పేరుతో నేడు ప్రారంభించిన ఈ కొత్త సదుపాయం ద్వారా బ్యాంకు ఖాతా లేని టీనేజర్లు కూడా నేరుగా యూపీఐ చెల్లింపులు చేసేందుకు అవకాశం కలుగుతుంది. నగదు కోసం లేదా చెల్లింపులు పూర్తి…

Read More

Medical Shops Bandh: దేశ వ్యాప్తంగా రేపు మందుల షాపులు బంద్.. కారణం ఏంటో తెలుసా..? | బిజినెస్

Last Updated:May 19, 2026 2:49 PM IST Medical Shops Closed: దేశవ్యాప్తంగా ఈనెల 20వ తేదీన ఫార్మసీ దుకాణాలు మూతపడనున్నాయి. అందుకు సంబంధించి ఏపీ, ఇండియా అసోసియేషన్ బంద్ విధివిధానాల సైతం వివరించింది. అత్యవసర మెడిసిన్స్ కోసం నగరాల్లో రెండు నుంచి మూడు గ్రామాల్లో ఒక్కొక్క మందుల షాపు అందుబాటులో ఉంటుందని పేర్కొంది. + News18 Medical Shops Closed: దేశవ్యాప్తంగా ఈనెల 20వ తేదీన ఫార్మసీ దుకాణాలు మూతపడనున్నాయి. అందుకు సంబంధించి ఏపీ,…

Read More

సైలెంట్‌గా ఉన్నానని అనుకోవద్దు..నా దేశం కోసం పోరాడుతూనే ఉంటా : షేక్ హసీనా

బంగ్లాదేశ్ మాజీ ప్రధానమంత్రి షేక్ హసీనా సంచలన ప్రకటన చేశారు. 2024లో చెలరేగిన విద్యార్థి ఉద్యమం కారణంగా తన పదవిని కోల్పోయి, ప్రస్తుతం భారతదేశంలో ఆశ్రయం పొందుతున్న ఆమె, తాజాగా ఒక మీడియా ఇంటర్వ్యూలో తన భవిష్యత్తు కార్యాచరణను స్పష్టం చేశారు. తనకు బంగ్లాదేశ్ అంతర్జాతీయ క్రైమ్స్ ట్రైబ్యునల్ మరణశిక్ష విధించినప్పటికీ, తన పార్టీ అయిన అవామీ లీగ్ పై నిషేధం విధించినప్పటికీ ఆమె ఏమాత్రం వెనక్కి తగ్గేదే లేదని ప్రకటించారు. నేను బంగ్లాదేశ్‌లో లేనంత మాత్రాన…

Read More

DK Shivakumar at Tirumala Temple | శ్రీవారి సేవలో డిప్యూటీ సీఎం డి.కే.శివ కుమార్

డి.కే.శివ కుమార్.. తిరుమల శ్రీవారిని దర్శించుకుని తోమాల సేవలో ఉంటుంది. ఈ సందర్భంగా స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించి ఆశీర్వాదాలు పొందారు. Source link

Read More

ఆలయాల బంగారంపై కేంద్రం స్పష్టీకరణ.. వదంతులను నమ్మొద్దని సూచన

దేశంలోని ఆలయాలు, మత సంస్థల వద్ద ఉన్న బంగారాన్ని నగదుగా మార్చే విధానంపై కేంద్ర ప్రభుత్వం ఎలాంటి ఆలోచన చేయడం లేదని స్పష్టం చేసింది. దేవాలయాల బంగారు నిల్వలను ప్రభుత్వానికి అప్పగించి వాటి స్థానంలో బంగారు పత్రాలు ఇవ్వబోతున్నారంటూ ఇటీవల సామాజిక మాధ్యమాలు, కొన్ని వార్తా వేదికల్లో ప్రచారం సాగుతోంది. ఈ వార్తల్లో ఎలాంటి నిజం లేదని కేంద్రం తేల్చిచెప్పింది. దేవాలయాల ట్రస్టులు, మతపరమైన సంస్థల బంగారాన్ని వినియోగంలోకి తీసుకొచ్చే ప్రత్యేక పథకాన్ని ప్రభుత్వం తీసుకురాబోతుందన్న ప్రచారం…

Read More

Matsyakarula Sevalo Scheme: కృష్ణానదిలో బోట్లతో మత్య్సకారులు భారీ ర్యాలీ.. మత్స్యకార భరోసా నిధుల విడుదలపై హర్షం |

‘మత్స్యకారుల సేవలో’ పథకం కింద వరుసగా రెండో ఏడాది నిధులు విడుదల చేసినందుకు మత్స్యకార కుటుంబాలు సంతోషం వ్యక్తం చేస్తున్నాయి. వేట నిషేధ సమయంలో ఒక్కో కుటుంబానికి రూ.20 వేల ఆర్థిక భరోసా అందిస్తోన్న ప్రభుత్వ చర్యలు మత్స్యకారుల జీవనోపాధిని కాపాడుతున్నాయి. గత ఏడాది 1,21,433 కుటుంబాలకు రూ.243 కోట్లు అందజేశారు. ఈ ఏడాది 1,30,796 మత్స్యకార కుటుంబాలకు రూ.262 కోట్లు అందించారు. రెండేళ్లలో మొత్తం రూ.505 కోట్ల సాయం అందించినట్లు అధికారులు వెల్లడించారు. Source link

Read More

దేశవ్యాప్తంగా మళ్లీ పెరిగిన పెట్రోల్‌,డీజిల్‌ ధరలు.. వారంలో ఇది రెండోసారి

దేశంలోని వాహనదారులకు కేంద్రం మరోసారి షాక్‌ ఇచ్చింది. దేశవ్యాప్తంగా పెట్రోల్‌, డీజిల్ ధరలను చమురు సంస్థలు మళ్లీ పెంచాయి. లీటరు పెట్రోల్‌, డీజిల్‌పై సుమారు 90 పైసల వరకు ధరలు పెంచుతూ నిర్ణయం తీసుకున్నాయి. కేవలం వారం రోజుల వ్యవధిలోనే రెండోసారి ఇంధన ధరలు పెరగడం ప్రజల్లో ఆందోళన కలిగిస్తోంది. పశ్చిమాసియాలో కొనసాగుతున్న ఉద్రిక్త పరిస్థితుల ప్రభావంతో అంతర్జాతీయ మార్కెట్‌లో ముడిచమురు సరఫరాపై తీవ్ర ప్రభావం పడింది.దీంతో ప్రభుత్వ చమురు సంస్థలపై ఆర్థిక భారం పెరిగినట్లు తెలుస్తోంది….

Read More

Weather El Nino: ఏపీ, తెలంగాణలో తీవ్ర ఉక్కపోత ఎందుకు? భారీ తుపాను రాబోతోందా? |

ఏపీ, తెలంగాణ రాష్ట్రాల్లో ప్రస్తుతం తీవ్రమైన ఉక్కపోత, వేడి బాగా పెరిగి ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. హైదరాబాద్‌లో ఉష్ణోగ్రతలు 41-42 డిగ్రీల C దాకా నమోదవుతుండగా, ఇతర జిల్లాల్లో 44-46°C వరకు చేరుతున్నాయి. భారత వాతావరణ శాఖ (IMD) ప్రకారం మే 2026లో తెలంగాణలో హీట్ వేవ్ రిస్క్ కొనసాగుతోంది. తీర ప్రాంత ఆంధ్రప్రదేశ్, రాయలసీమలో తీవ్ర వేడి హెచ్చరికలను IMD జారీ చేసింది. మన ఆరోగ్యం, వ్యవసాయం, నీటి వనరులపై ఈ వేడి పరిస్థితులు…

Read More

మీరంతా ఉండగా ఒంటరినెలా అవుతాను?: సల్మాన్

ముంబై: బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్ తాను ఒంటరిగా ఉన్నానంటూ సోషల్ మీడియాలో పెట్టిన ఒక పోస్ట్ వైరలైంది. దీంతో ఆయన అభిమానులు తీవ్ర ఆందోళనకు గురయ్యారు. ఈ నేపథ్యంలో ఆ వైరల్ పోస్ట్‌పై సల్మాన్ ఖాన్ స్పందించారు. ఆ మెసేజ్ తన వ్యక్తిగత జీవితానికి సంబంధించినది కాదని స్పష్టం చేశారు. ఆ పోస్ట్‌ను హైలైట్ చేస్తూ పతాక శీర్షికలుగా మార్చడంతో తన తల్లి కంగారుపడిందని అన్నారు. ‘నేను నా గురించి మాట్లాడలేదు. అయినా… ఇంత…

Read More