Mother And Son Achieve Success Together | ఒకేసారి పదోతరగతి పాస్ అయిన తల్లి, కొడుకు

పాలకొల్లు ప్రాంతానికి చెందిన తల్లి లక్ష్మీలహరి తన కుమారుడు విజయ్తో కలిసి ఓపెన్ స్కూల్ ద్వారా పదో తరగతి పరీక్షలు రాసి ఇద్దరూ ఉత్తీర్ణులై భావోద్వేగానికి గురయ్యారు. Source link

Read More

Google Cloud AI Hub Groundbreaking In Vizag | విశాఖలో గూగుల్ డేటా సెంటర్కు శంకుస్థాపన

విశాఖపట్నం వేదికగా ఆంధ్రప్రదేశ్ ఐటీ రంగంలో పెను మార్పు రాబోతోంది. గూగుల్ క్లౌడ్ ఇండియా AI హబ్కు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మరియు కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్ శంకుస్థాపన చేశారు.#chandrababu #GoogleCloud #apnews Source link

Read More

Sachin Tendulkar | సచిన్కి తిరుమల శ్రీవారంటే ఇంత ఇష్టమా?

క్రికెట్ దేవుడు సచిన్ టెండూల్కర్ విశాఖపట్నంలో పర్యటించారు. ఆంధ్రాయూనివర్సిటీ శతాబ్ది వేడుకల్లో పాల్గొన్న ఆయన, తిరుమల శ్రీవారంటే తనకున్న అపారమైన భక్తిని పంచుకున్నారు.#SachinTendulkar #andhrauniversity #apnews Source link

Read More

Andhra Pradesh: నేడు కృష్ణా జిల్లాలో పర్యటించనున్న ఏపీ సీఎం.. పూర్తి వివరాలు ఇవే | ఆంధ్రప్రదేశ్ వార్తలు

Last Updated:May 01, 2026 5:21 AM IST ఈ పర్యటనలో భాగంగా పామర్రు నియోజకవర్గంలోని వమిడెముక్కలలో జరిగే ‘పేదల సేవలో’ కార్యక్రమంలో ముఖ్యమంత్రి పాల్గొని ప్రజలను ఉద్దేశించి ప్రసంగిస్తారు. cm chandrababu Andhra Pradesh: ముఖ్యమంత్రి చంద్రబాబు మే 1వ తేదీ శుక్రవారం కృష్ణా జిల్లాలో విస్తృతంగా పర్యటించనున్నారు. ఒకే రోజు పలు సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొంటూ బిజీబిజీగా గడపనున్నారు. ‘పేదల సేవలో’ కార్యక్రమం, మేడే వేడుకలతో పాటు ఆసుపత్రి ప్రారంభోత్సవం వంటి కీలక…

Read More

Tirumala festivals: మే నెలలో తిరుమల పర్వదినాల సందడి.. శ్రీవారి భక్తుల కోసం టీటీడీ విడుదల చేసిన ముఖ్యమైన తేదీలు ఇవే! |

Last Updated:Apr 30, 2026 1:20 PM IST మేలో తిరుమలలో కూర్మ జయంతి గరుడసేవ, అన్నమాచార్య జయంతి, హనుమజ్జయంతి, నమ్మాళ్వార్ ఉత్సవాలు, వరదరాజస్వామి తిరునక్షత్రం, టీటీడీ ముందస్తు ప్లాన్ సూచన News18 మే నెలలో తిరుమల పుణ్యక్షేత్రం ఆధ్యాత్మిక శోభతో విరాజిల్లనుంది. శ్రీవారి భక్తుల కోసం తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) ఈ నెలలో నిర్వహించబోయే విశేష పర్వదినాలు ఉత్సవాల జాబితాను విడుదల చేసింది. ఈ ఆధ్యాత్మిక కార్యక్రమాల వివరాలు వాటి ప్రాముఖ్యత గురించి తెలుసుకుందాం….

Read More

Bellamkonda Sai Sreenivas | తిరుమలలో భట్టివిక్రమార్కతో బెల్లంకొండ సాయి శ్రీనివాస్

టాలీవుడ్ హీరో బెల్లంకొండ సాయి శ్రీనివాస్, కావ్యా రెడ్డిల వివాహం బుధవారం రాత్రి తిరుమలలోని శ్రీవారి సన్నిధిలో శాస్త్రోక్తంగా జరిగింది. ఈ వేడుకలో తెలంగాణ డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. తిరుమల పర్యటనలో ఉన్న ఆయన, నేరుగా పెళ్లి వేడుకకు విచ్చేసి నూతన వధూవరులను ఆశీర్వదించారు. బెల్లంకొండ సురేష్ కుటుంబం భట్టి విక్రమార్కకు ఘనస్వాగతం పలికారు. ఉప ముఖ్యమంత్రితో సాయి శ్రీనివాస్ కుటుంబ సభ్యులు ముచ్చటించిన ఫోటోలు ప్రస్తుతం నెట్టింట వైరల్…

Read More

Toppers: కార్పొరేట్ బడులకు మైండ్ బ్లాక్.. టెన్త్ ఫలితాల్లో గవర్నమెంట్ స్కూల్స్ దెబ్బ.. 596 మార్కులతో దుమ్మురేపిన విద్యార్థిని..! | ఈస్ట్ గోదావరి వార్తలు (East Godavari News)

Last Updated:Apr 30, 2026 5:59 PM IST ఆంధ్రప్రదేశ్ పదవ ఫలితాల్లో ప్రభుత్వ పాఠశాలలు మెరిశాయి, కాకినాడ, అంబేద్కర్ కోనసీమ జిల్లాల్లో విద్యార్థులు 600లో 595, 596 మార్కులతో కార్పొరేట్ బడులకు సవాల్ చేశారు + News18 అన్నిట్లో మేమే ఫస్ట్ అనేది ఇప్పటివరకు కార్పొరేట్ పాఠశాలల నినాదం. కానీ ఈసారి అదే మాటను ప్రభుత్వ పాఠశాలలు గర్వంగా చెబుతున్నాయి. తాజాగా విడుదలైన పదవ తరగతి ఫలితాల్లో ఆంధ్రప్రదేశ్‌లోని పలు జిల్లాల్లో ప్రభుత్వ బడులు అద్భుత…

Read More

రాష్ట్రం మొత్తం చూపు పిఠాపురం వైపే.. ఆధ్యాత్మిక పరిమళాల మధ్య హనుమాన్ జయంతి వేడుకలు! | ఈస్ట్ గోదావరి వార్తలు (East Godavari News)

Last Updated:Apr 30, 2026 9:21 PM IST మే 12న పిఠాపురంలో హనుమాన్ జయంతి శోభాయాత్రకు విశ్వహిందూ పరిషత్ తదితర సంఘాలు భారీ ఏర్పాట్లు, పవన్ కళ్యాణ్ హాజరయ్యే అవకాశాలు, లక్షలాది భక్తుల రాక అంచనా + News18 ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ప్రాతినిధ్యం వహిస్తున్న పిఠాపురం నియోజకవర్గ కేంద్రం ఇప్పుడు భారీ ఆధ్యాత్మిక వేడుకకు సిద్ధమవుతోంది. హనుమాన్ జయంతి సందర్భంగా మే 12వ తేదీన నిర్వహించనున్న హనుమాన్ శోభాయాత్ర కార్యక్రమాన్ని రాష్ట్రవ్యాప్తంగా…

Read More

Health Alert: మన శరీరం ఎంత వేడిని తట్టుకుంటుందో తెలుసా.. హీట్ స్ట్రోక్ లక్షణాలు.. శరీరం ఇచ్చే వార్నింగ్ సిగ్నల్స్ ఇవే..! |

శరీర అంతర్గత ఉష్ణోగ్రత గనుక 40°C మార్కును దాటితే, అది భయంకర పరిస్థితికి దారితీస్తుంది. ఈ దశలో హీట్ స్ట్రోక్ బారిన పడే అవకాశాలు వంద శాతం ఉంటాయి. అప్పుడు మన శరీరంలోని శీతలీకరణ వ్యవస్థ పూర్తిగా విఫలమై, మెదడులో గందరగోళం, తీవ్రమైన బలహీనత, తల తిరగడం వంటి లక్షణాలు కనిపిస్తాయి. పరిస్థితి విషమిస్తే స్పృహ కోల్పోవడమే కాకుండా, సకాలంలో వైద్యం అందకపోతే ప్రాణాలు పోయే ప్రమాదం కూడా ఉందని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. Source link

Read More