ముగిసిన ఆర్టీసీ ఉద్యోగుల ధర్నా కార్యక్రమం
ప్రధాన సమస్యలు డిమాండ్లు తీర్చేంతవరకు మా పోరాటాలు ఆగవు ఎంప్లాయిస్ యూనియన్ రాష్ట్ర నాయకులు కేబి నాగార్జున రెడ్డివిశాలాంధ్ర ధర్మవరం;! ఆర్టీసీ ఉద్యోగుల ప్రధాన సమస్యలు డిమాండ్లు తీర్చేంతవరకు మా పోరాటాలు ఆగవు అని ఎంప్లాయిస్ యూనియన్ రాష్ట్ర నాయకులు కే బి నాగార్జున రెడ్డి, డిపో కార్యదర్శి ముస్తఫా తెలిపారు. ఈ సందర్భంగా మే నెల 16, 17 రెండు రోజులపాటు రాష్ట్ర కమిటీ పిలుపుమేరకు ఆర్టీసీ గ్యారేజ్ వద్ద ధర్నా కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ…


