రైతన్నల ప్రతిభకు రాష్ట్ర స్థాయి గుర్తింపు.. రూ.25 వేల నగదు బహుమతితో రాష్ట్ర స్థాయి పురస్కారాలు! | చిత్తూరు వార్తలు (Chittoor News)
Last Updated:May 08, 2026 2:13 PM IST వినూత్న రైతు పురస్కారాలకు దరఖాస్తుల ఆహ్వానం News18 ఆంధ్రప్రదేశ్లో వినూత్న వ్యవసాయ పద్ధతులతో సరికొత్త మార్గాలను సృష్టిస్తున్న రైతులకు రాష్ట్ర ప్రభుత్వం గుడ్న్యూస్ చెప్పింది. వ్యవసాయ రంగంలో విశేష ప్రతిభ కనబరిచిన రైతులను గుర్తించి సత్కరించేందుకు ప్రత్యేక పురస్కారాలను ప్రదానం చేయనున్నట్లు అధికారులు వెల్లడించారు. 2022 సంవత్సరం నుంచి ANGRAU స్థాపన దినోత్సవాన్ని పురస్కరించుకుని ప్రతి ఏడాది నాలుగు వినూత్న రైతు పురస్కారాలు అందజేయాలని ప్రభుత్వం నిర్ణయించిన…


