రైతన్నల ప్రతిభకు రాష్ట్ర స్థాయి గుర్తింపు.. రూ.25 వేల నగదు బహుమతితో రాష్ట్ర స్థాయి పురస్కారాలు! | చిత్తూరు వార్తలు (Chittoor News)

Last Updated:May 08, 2026 2:13 PM IST వినూత్న రైతు పురస్కారాలకు  దరఖాస్తుల ఆహ్వానం News18 ఆంధ్రప్రదేశ్‌లో వినూత్న వ్యవసాయ పద్ధతులతో సరికొత్త మార్గాలను సృష్టిస్తున్న రైతులకు రాష్ట్ర ప్రభుత్వం గుడ్‌న్యూస్ చెప్పింది. వ్యవసాయ రంగంలో విశేష ప్రతిభ కనబరిచిన రైతులను గుర్తించి సత్కరించేందుకు ప్రత్యేక పురస్కారాలను ప్రదానం చేయనున్నట్లు అధికారులు వెల్లడించారు. 2022 సంవత్సరం నుంచి ANGRAU స్థాపన దినోత్సవాన్ని పురస్కరించుకుని ప్రతి ఏడాది నాలుగు వినూత్న రైతు పురస్కారాలు అందజేయాలని ప్రభుత్వం నిర్ణయించిన…

Read More

గంగమ్మ జాతరలో మంత్రి సత్యకుమార్ సంచలన వ్యాఖ్యలు.. కాంగ్రెస్‌పై తీవ్ర విమర్శలు..! Tirupati Gangamma Jathara |

Last Updated:May 08, 2026 1:16 PM IST తిరుపతి గంగమ్మ జాతరలో మంత్రి సత్యకుమార్ యాదవ్ పాల్గొని పూజలు చేశారు, తమిళనాడు గవర్నర్ పై ప్రచారం అబద్ధమని, కాంగ్రెస్ దుష్ప్రచారం చేస్తోందని, ప్రజాదరణ కోల్పోతుందని అన్నారు + News18 తిరుపతి గంగమ్మ జాతర వేడుకలు ఆధ్యాత్మిక ఉత్సాహంతో కొనసాగుతున్న వేళ, రాష్ట్ర వైద్య, ఆరోగ్యశాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ పాల్గొని ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించిన మంత్రి.. అనంతరం పలు…

Read More

Minister Satya Kumar | గంగమ్మ తల్లి సన్నిధిలో మంత్రి సత్యకుమార్

ఆంధ్రప్రదేశ్ ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ తిరుపతి తాతయ్యగుంట గంగమ్మను దర్శించుకున్నారు. జాతర ఉత్సవాల్లో భాగంగా అమ్మవారికి సారె సమర్పించి, రాష్ట్ర ప్రజల క్షేమం కోసం పూజలు చేశారు.#SatyaKumar #Tirupati #GangammaTemple Source link

Read More

అభివృద్ధి పరుగులు – Visalaandhra

. రోజుకో ఎంఓయÖ… వారానికో శంకుస్థాపన. మెరుగైన పాలన నినాదం కాదు… ఆచరణ కావాలి. వేగవంతమైన అభివృద్ధికి కలెక్టర్లు పోటీపడాలి. క్షేత్రస్థాయిలో పర్యటిస్తేనే సమస్యలపై అవగాహన. జిల్లా కలెక్టర్ల కాన్ఫరెన్సులో చంద్రబాబు దిశా నిర్దేశం విశాలాంధ్ర బ్యూరో-అమరావతి: అభివృద్ధి సహా వివిధ రంగాల్లో రాష్ట్రాన్ని అగ్రస్థానంలో నిలిపేందుకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని ముఖ్యమంత్రి చంద్రబాబు కోరారు. రెండేళ్ల క్రితం రాష్ట్రం గురించి ఏం మాట్లాడుకునేవారో… ఇప్ప్పుడేం మాట్లాడుకుంటున్నారో ప్రతి ఒక్కరూ గమనించాలని సూచించారు. ప్రభుత్వంపై నమ్మకంతో…

Read More

DWCRA: డ్వాక్రా మహిళలకు ప్రభుత్వం వరం.. కుమార్తెల పెళ్లిళ్ల కోసం కొత్త పథకం.. తక్కువ వడ్డీకే రుణాలు! |

పథకానికి సంబంధించిన అర్హతలను కూడా ప్రభుత్వం స్పష్టంగా నిర్ధారించినట్లు తెలుస్తోంది. డ్వాక్రా సంఘంలో కనీసం ఆరేళ్లు పూర్తి చేసుకున్న సభ్యురాళ్ల కుమార్తెల వివాహాలకు మాత్రమే ఈ రుణం మంజూరు చేస్తారు. లబ్ధిదారులు తమ అవసరాన్ని బట్టి రూ. 10 వేల నుండి రూ. 1 లక్ష వరకు 4 శాతం రాయితీ వడ్డీ రేటుతో ఈ రుణాన్ని పొందవచ్చు. తీసుకున్న మొత్తాన్ని గరిష్టంగా 48 నెలవారీ వాయిదాలలో తిరిగి చెల్లించే వెసులుబాటు కల్పించారు. అయితే, ఈ పథకం…

Read More

మా వంతు ఎప్ప్పుడు బాబు గారూ!

14న జరిగే కేబినెట్ భేటీలోనైనా చర్చిస్తారా?ఇనాం భూబాధితుల ఎదురుచూపులు విశాలాంధ్ర బ్యూరో-అమరావతి : రాష్ట్ర వ్యాప్తంగా సుమారు 5 లక్షల ఇనాం భూబాధిత కుటుంబాలు 11 ఏళ్లుగా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయి. సొంత ఇల్లు, కరెంటు మీటరు, ఏళ్ల తరబడి కట్టిన పన్ను రసీదులు, రిజిస్ట్రేషన్ దస్తావేజులు వంటి అన్ని ఆధారాలు ఉన్నప్పటికీ, ఈ ఆస్తులను అమ్ముకోవడా నికి లేదా బ్యాంకుల్లో తాకట్టు పెట్టుకోవడానికి వీలులేని దుస్థితితో అల్లాడిపోతున్నారు. ఈ సమస్య మÖలం 1956 ఇనాం చట్టంలో…

Read More

Weather today: అక్కడో తుపాను.. 4 రోజులు ఉరుములతో వర్షాలు.. ఏపీ, తెలంగాణకు అలర్ట్! |

కోస్తా ఆంధ్రప్రదేశ్, యానాం, రాయలసీమ, తెలంగాణ వచ్చే 4 రోజులపాటూ.. తమిళనాడు, పుదుచ్చేరి, కేరళ, లక్షద్వీప్‌లో వచ్చే 5 రోజులపాటూ.. అక్కడక్కడా ఉరుములతో కూడిన వర్షాలు పడతాయనీ, మెరుపులు వస్తాయని భారత వాతావరణ శాఖ (IMD) చెప్పింది. ఈదురు గాలులు గంటకు 30 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో వీచే అవకాశం ఉందని తెలిపింది. మే 10, 11 తేదీలలో తీరప్రాంత కర్ణాటకలో మెరుపులు సంభవించవచ్చని IMD చెప్పింది. అలాగే.. వచ్చే 7 రోజుల్లో తమిళనాడు, పుదుచ్చేరి,…

Read More

మమత సర్కారు బర్తరఫ్అసెంబ్లీ రద్దు: గవర్నర్ ఆదేశాలు

కోల్‌కతా: బెంగాల్ రాష్ట్ర రాజకీయ ముఖ చిత్రం మారబోతోంది. అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ ఘన విజయం సాధించింది. 15 ఏళ్ల మమత పాలనకు అంతం పలికింది. కొత్త ప్రభుత్వం ఏర్పాటుకు కసరత్తు వేళ రాష్ట్ర గవర్నర్ ఆర్.ఎన్.రవి కీలక నిర్ణయం తీసుకున్నారు. మమత కేబినెట్‌ను రద్దు చేస్తూ ఆదేశాలిచ్చారు. మోసపూరితంగా ఓట్లు కొల్లగొట్టారని, ఓటమిని అంగీకరించబోమని, రాజీనామా ప్రసక్తే లేదని సీఎం మమతా బెనర్జీ తేల్చిచెప్పినప్పటికీ గవర్నర్ ఆమె ప్రభుత్వాన్ని బర్తరఫ్ చేయడం రాజకీయంగా చర్చకు దారితీసింది….

Read More

Eluru: వివాహేతర సంబంధానికి భర్త అడ్డుగా ఉన్నడని ఎవరూ చేయని పని చేసిన భార్య.. రూ. 12 లక్షలతో.. | ఆంధ్రప్రదేశ్ వార్తలు

Last Updated:May 08, 2026 6:00 AM IST అప్పటి నుండి భార్యాభర్తల మధ్య గొడవలు మొదలయ్యాయి. తన పద్ధతి మార్చుకోవాలని సులేమాన్ రాజు భార్యను శారీరకంగా, మానసికంగా హెచ్చరిస్తూ వచ్చాడు. ప్రతీకాత్మక చిత్రం Eluru: నమ్మిన భర్తను కడతేర్చడానికి ఒక భార్య వేసిన పథకం, ప్రియుడితో కలిసి ఆమె చేసిన క్రూరమైన ఆలోచన ఒక నిండు ప్రాణాన్ని బలితీసుకుంది. ఏలూరు జిల్లా ఆగిరిపల్లి మండలంలో జరిగిన ఈ దారుణ హత్య ఉదంతాన్ని జిల్లా ఎస్పీ కేపీఎస్…

Read More

తొలగని అనిశ్చితి

ప్రభుత్వ ఏర్పాటుకు గవర్నరు ససేమిరా . పూర్తి మెజారిటీ ఉండాల్సిందేనంటూ పట్టు. కోర్టును ఆశ్రయించనున్న విజయ్. కొనసాగుతున్న రిసార్టు రాజకీయాలు. టీవీకేకు అవకాశమివ్వాలని సీపీఐ, సీపీఎం, కాంగ్రెస్ డిమాండ్. మేమే ప్రభుత్వం ఏర్పాటు చేస్తాం: అన్నాడీఎంకే చెన్నై: తమిళనాట రాజకీయాలు ఉత్కంఠ పెంచుతున్నాయి. విజయ్ సారథ్యంలోని టీవీకే పార్టీ ప్రభుత్వ ఏర్పాటుకు గవర్నరు అంగీకరించడం లేదు. అసెంబ్లీ ఎన్నికల్లో టీవీకే పార్టీ అత్యధిక సీట్లు గెలుచుకున్నప్పటికీ మ్యాజిక్ ఫిగర్ (118 సీట్లు) చేరుకోలేకపోవడంతో ప్రభుత్వ ఏర్పాటులో అడ్డంకులు…

Read More