Pawan Kalyan: గోదావరి జిల్లాల్లో పవన్ కళ్యాణ్ పర్యటన.. అభివృద్ధి పనులపై ప్రత్యేక దృష్టి | ఆంధ్రప్రదేశ్ వార్తలు
Last Updated:May 25, 2026 9:55 AM IST రాజమహేంద్రవరం పర్యటనలో భాగంగా గోదావరి నదీ తీర ప్రాంతాల్లో జరుగుతున్న అభివృద్ధి పనులను ఆయన స్వయంగా పరిశీలించారు. News18 ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గోదావరి జిల్లాల్లో పర్యటనలు ప్రారంభించారు. ఇటీవల అనారోగ్యం నుంచి కోలుకున్న తర్వాత మళ్లీ ప్రజల్లోకి వచ్చిన ఆయన, ప్రభుత్వ కార్యక్రమాలు, పార్టీ బలోపేతంపై ప్రత్యేక దృష్టి సారిస్తున్నట్లు కనిపిస్తోంది. రాజమహేంద్రవరం పర్యటనలో భాగంగా గోదావరి నదీ తీర…


