ఇంటర్ చదవాలనుకునే విద్యార్థులకు గుడ్ న్యూస్.. టీటీడీ నుంచి అడ్మిషన్ నోటిఫికేషన్..! TTD junior college admissions. |

Last Updated:May 07, 2026 11:01 PM IST టీటీడీ ఆధ్వర్యంలోని శ్రీ పద్మావతి మహిళా, శ్రీ వేంకటేశ్వర జూనియర్ కళాశాలల్లో 2026-27 ఇంటర్ అడ్మిషన్లకు ఆన్‌లైన్ దరఖాస్తులు జూన్ 3 వరకు, మెరిట్ ఆధారంగా సీట్ల కేటాయింపు News18 ఇంటర్మీడియట్‌లో ప్రతిష్టాత్మక విద్యాసంస్థల్లో చదవాలనుకునే విద్యార్థులకు తిరుమల తిరుపతి దేవస్థానం గుడ్‌న్యూస్ చెప్పింది. టీటీడీ ఆధ్వర్యంలో తిరుపతిలో నిర్వహిస్తున్న శ్రీ పద్మావతి మహిళా జూనియర్ కళాశాల, శ్రీ వేంకటేశ్వర జూనియర్ కళాశాలల్లో 2026–27 విద్యా సంవత్సరానికి…

Read More

శ్రీనివాస్‌రెడ్డికి భారత్ ప్రెస్ ఫ్రీడమ్ అవార్డు ప్రదానం

విశాలాంధ్ర – హైదరాబాద్: పత్రికా స్వేచ్ఛ ఏ దేశమÖ వదులుకోలేని అమూల్యమైన హక్కు అని, నాలుగు స్తంభాలలో పత్రికా స్వేచ్ఛ ఒకటని తెలంగాణ మీడియా అకాడమీ చైర్మన్, ఇండియన్ జర్నలిస్ట్ అసోసియేషన్ మాజీ అధ్యక్షులు కె.శ్రీనివాస్‌రెడ్డి అన్నారు. తెలంగాణ మేధావుల ఫోరం రాష్ట్ర శాఖ అధ్వర్యంలో గురువారం నాంపల్లిలోని తెలంగాణ మీడియా అకాడమీ కార్యాలయంలో ప్రపంచ పత్రిక స్వేచ్ఛ దినోత్సవం సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో శ్రీనివాస్‌రెడ్డి ప్రసంగించారు. జర్నలిజం ప్రజాస్వామ్యానికి నాలుగో స్తంభం అని, ఏదైనా…

Read More

Shocking: 10 ఏళ్ల బాలికకు పెళ్లి.. రాయదుర్గంలో ఏం జరుగుతోంది..? అసలు నిజం తెలిస్తే షాక్ అవుతారు! Rayadurgam spiritual wedding tradition. | అనంతపురం వార్తలు (Anantapuram News)

Last Updated:May 07, 2026 10:19 PM IST రాయదుర్గం కోటలో శ్రీ ప్రసన్న వెంకటరమణ స్వామి బ్రహ్మోత్సవాల్లో భాగంగా, కర్ణాటకకు చెందిన పదేళ్ల శ్రీ స్వర జాహ్నవితో ఆచారబద్ధంగా కళ్యాణం, వేడుక సోషల్ మీడియాలో వైరల్ + News18 ఉమ్మడి అనంతపురం జిల్లాలోని రాయదుర్గం పట్టణంలో జరిగిన ఓ వివాహ వేడుక గురించి విని అందరూ షాక్ అయ్యారు. పదేళ్ల బాలికకు పెళ్లి” అనే వార్త వినగానే ఇది బాల్య వివాహమా? అనే అనుమానం సహజమే….

Read More

గ్రామ సమస్యల మీద నిర్లక్ష్యం తగదు

విశాలాంధ్ర – పెద్దకడబూరు (కర్నూలు) : గ్రామ సమస్యల పరిష్కారంలో అధికారుల నిర్లక్ష్యం తగదని సిపిఐ మండల సహాయ కార్యదర్శి తిక్కన్న విమర్శించారు. గురువారం మండల పరిధిలోని కల్లుకుంట గ్రామంలోని స్థానిక సిపిఐ కార్యాలయంలో విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కల్లుకుంట గ్రామంలో డ్రైనేజీ సమస్య అధికంగా ఉందన్నారు. గ్రామంలో సమస్యలు ఎక్కడికక్కడ ఉన్నా పట్టించుకునే నాథుడే కరువయ్యారని ఆవేదన వ్యక్తం చేశారు. చాలా వీధుల్లో సీసీ రోడ్లు, డ్రైనేజీ సదుపాయాలు లేకపోవడంతో…

Read More

“అన్‌సంగ్ ఎవ్రీడే హీరోస్ అవార్డ్స్”

విశాలాంధ్ర -అనంతపురం టౌన్ : జేఎన్టీయూఏలో ఆర్ట్ ఆఫ్ లివింగ్ ఆధ్వర్యంలో “అన్‌సంగ్ ఎవ్రీడే హీరోస్ అవార్డ్స్” కార్యక్రమాన్ని గురువారం ఘనంగా నిర్వహించారు . ఈ కార్యక్రమానికి ఆంధ్రప్రదేశ్ అపెక్స్ బాడీ సభ్యులు మెట్టుపల్లి రామచంద్ర రెడ్డి మార్గదర్శకత్వం వహించగా ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన జేఎన్టీయూఏ వైస్ చాన్సలర్ ప్రొఫెసర్ హెచ్. సుదర్శనరావు సభను ఉద్దేశించి ప్రసంగించారు. జిల్లా రెవెన్యూ అధికారి మనోహర్ బాబు, అటవీ శాఖ అధికారి నాయుడు లు ఈ సందర్భంగా…

Read More

చేనేత కార్మికుల సమస్యలు పరిష్కరించాలి.. – Visalaandhra

ఏపీ చేనేత కార్మిక సంఘం జిల్లా కన్వీనర్ పిల్లలమర్రి బాలకృష్ణవిశాలాంధ్ర ధర్మవరం;; చేనేత కార్మికుల సమస్యలను సత్వరమే ప్రభుత్వం పరిష్కరించాలని ఏపీ చేనేత కార్మిక సంఘం జిల్లా కన్వీనర్, చేనేత కార్మిక సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పిల్లలమర్రి బాలకృష్ణ తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఎన్నికల సందర్భంగా కూటమి ప్రభుత్వం చేనేత కార్మికులకు అనేక రకాల హామీలు ఇచ్చి చేనేత కార్మికుల ఓట్లను దండుకొని కార్మికుల సమస్యలను పరిష్కరించే విధంగా చర్యలు చేపట్ట లేకపోవడం…

Read More

కంప్యూటర్ పై అవగాహన తరగతులు

ఇంచార్జ్ గ్రంథాలయ అధికారి,గ్రంథాలయ రికార్డు అసిస్టెంట్ రామువిశాలాంధ్ర ధర్మవరం:: వేసవి శిక్షణా తరగతులు విద్యార్థులకు సద్వినియోగం చేసుకోవాలని గ్రంథాలయ ఇంచార్జ్, రికార్డ్ అసిస్టెంట్ రాము తెలిపారు. ఈ సందర్భంగా పట్టణంలోని బాబు జగ్జీవన్ రామ్ నగర్ లో ఉచిత వేసవి శిష్యుల భాగంగా వివిధ పాఠశాల విద్యార్థులకు కంప్యూటర్ ఆవశ్యకతపై తరగతిలో నిర్వహించారు. తదుపరి క్రీడా స్ఫూర్తిని పెంపొందించడానికి చెస్సు ,క్యారం బోర్డ్ ఆటలను కూడా నిర్వహించారు.ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా రిసోర్స్ పర్సన్ కేశవ, చంద్రశేఖర్ పాల్గొని…

Read More

పాటతో ప్రజల్లో చైతన్యం – Visalaandhra

*కళల పరిరక్షణలో ప్రజానాట్యమండలిది కీలక పాత్ర*బీజేపీ పాలనలో సంస్కృతిపై దాడులు-సీపీఐ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు పుట్టా హరినాథ్ రెడ్డి (విశాలాంధ్ర-తిరుపతి) ‘‘పాటతో ప్రజల్లో చైతన్యం వస్తుంది. కళల పరిరక్షణలో ప్రజానాట్య మండలి కీలక పాత్ర పోషిస్తోంది. ఎన్నో ఉద్యమాల్లో కళాకారులే కీలక పాత్ర పోషించారు. డప్పు పాట ఎంతో మందిని ఆకట్టుకుంటుంది. నేడు పాలకులు ప్రశ్నిస్తే దేశ ద్రోహం కేసులు పెడుతున్నారు. తమిళనాడులో సామాజిక రుగ్మతల్ని వెలుగులోకి తీసుకొస్తే రచయితపై కేసులు బనాయించారు. దేశ వ్యాప్తంగా…

Read More

ధర్మవరం ప్రభుత్వ ఆసుపత్రిలో ఆధునిక మార్చురీ ఫ్రీజర్ ఏర్పాటు..

మంత్రి నియోజకవర్గ ఇన్చార్జ్ హరీష్ బాబువిశాలాంధ్ర ధర్మవరం;;ధర్మవరం ప్రభుత్వ ఆసుపత్రిని సమగ్ర వైద్య సేవల కేంద్రంగా అభివృద్ధి చేయాలనే దృఢసంకల్పంతో రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖామంత్రి, ధర్మవరం ఎమ్మెల్యే సత్యకుమార్ యాదవ్ నిరంతరం కృషి చేస్తున్నారని మంత్రినియోజకవర్గ ఇన్‌చార్జ్ హరీష్ బాబు తెలిపారు. అనంతరం వారు మాట్లాడుతూ ప్రభుత్వ ఆసుపత్రి కొరకు ఆధునిక మార్చురీ ఫ్రీజర్ను ఏర్పాటు చేయడం జరిగిందని తెలిపారు. ప్రజలకు మెరుగైన వైద్య సదుపాయాలు అందించడమే ఎన్డీఏ కూటమి లక్ష్యము అని తెలిపారు.ఆంధ్రప్రదేశ్ మెడికల్…

Read More

తమిళనాడులో ప్రభుత్వ ఏర్పాటుపై ఉత్కంఠ.. విజయ్ కు ప్రకాశ్ రాజ్ మద్దతు

తమిళనాడు రాజకీయాల్లో ప్రభుత్వ ఏర్పాటుపై నెలకొన్న సందిగ్ధత ఇప్పుడు న్యాయపోరాటం దిశగా మారుతోంది. ఈ ఉత్కంఠభరిత పరిణామాలపై నటుడు ప్రకాశ్ రాజ్ స్పందిస్తూ గవర్నర్ తీరును తప్పుబట్టారు. ప్రజల మద్దతు పొందిన నాయకుడికి అసెంబ్లీ వేదికగా బలాన్ని నిరూపించుకునే అవకాశం ఇవ్వాలని, రాజ్యాంగపరమైన ప్రక్రియను అడ్డుకోవడం ప్రజాస్వామ్య విరుద్ధమని ఆయన విమర్శించారు. మెజారిటీని సభలోనే తేల్చాలే తప్ప, ముందే గవర్నర్ అడ్డంకులు సృష్టించడం సరికాదని ఆయన అభిప్రాయపడ్డారు. టీవీకే అధినేత విజయ్ ఇప్పటికే గవర్నర్ రాజేంద్ర విశ్వనాథ్…

Read More