Suicide: బతుకు తెరువు కోసం వెళ్లి.. బహ్రెయిన్‌లో నిండు ప్రాణం బలి! | ఆంధ్రప్రదేశ్ వార్తలు

Last Updated:May 08, 2026 4:26 AM IST ఆ నిండు ప్రాణం బలవన్మరణానికి పాల్పడింది. బహ్రెయిన్‌లో పశ్చిమ గోదావరి జిల్లాకు చెందిన యువతి ఆత్మహత్య చేసుకున్న ఘటన స్థానికంగా తీవ్ర విషాదాన్ని నింపింది. ప్రతీకాత్మక చిత్రం (PC: Gemini ) Suicide: రెక్కాడితే గాని డొక్కాడని నిరుపేద కుటుంబం వారిది. తండ్రి లేని లోటును భర్తీ చేస్తూ, వయసుపైబడిన తల్లికి చేదోడు వాదోడుగా నిలవాలని, తోడబుట్టిన వాళ్లను ప్రయోజకులను చేయాలని కలలు కన్న ఆ యువతి…

Read More

రాష్ట్రంలో కొత్తగా 96 కోర్టులు

విశాలాంధ్ర బ్యూరో – అమరావతి: రాష్ట్రంలో న్యాయ వ్యవస్థను బలోపేతం చేసేందుకు, పెండింగ్ కేసుల భారాన్ని తగ్గించేందుకు ప్రభుత్వం కొత్తగా 96 కోర్టుల ఏర్పాటుకు అనుమతి ఇచ్చింది. ఇందులో జిల్లా సెషన్స్ జడ్జి స్థాయి కోర్టులు 12, సివిల్ జడ్జి (సీనియర్ డివిజన్) కోర్టులు 25, సివిల్ జడ్జి (జూనియర్ డివిజన్) కోర్టులు 59 ఉన్నాయి. రాష్ట్రంలో ప్రస్తుతం జిల్లా సెషన్స్ జడ్జి కోర్టులు 176 ఉండగా, అదనంగా కేటాయించిన 12తో కలిపి ఆ సంఖ్య 188కి…

Read More

Pithapuram Politics: మాజీ ఎమ్మెల్యే వర్మకు టీడీపీ ఝలక్..! ఫిఠాపురం కింగ్ రియాక్షన్ ఇదే | ఆంధ్ర ప్రదేశ్ రాజకీయ వార్తలు (Andhra Pradesh Politics)

Last Updated:May 07, 2026 3:44 PM IST Pithapuram Politics: పిఠాపురం మాజీ ఎమ్మెల్యే, ఆ నియోజకవర్గ టీడీపీ ఇన్చార్జ్, తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకుడు వర్మకు అధిష్టానం ఊహించని షాక్ ఇచ్చింది. పార్టీ అధికారంలోకి వచ్చిన నాటి నుండి ఒక్కో పదవి పోగొట్టుకుంటున్న వర్మకు ఈసారి ఆ బాధ్యతల నుండి కూడా తొలగించింది పార్టీ హైకమాండ్. + Pithapuram Politics Pithapuram Politics: పిఠాపురం మాజీ ఎమ్మెల్యే, ఆ నియోజకవర్గ టీడీపీ ఇన్చార్జ్, తెలుగుదేశం…

Read More

అమరావతిలో 500 పడకలతో కిమ్స్ ఆసుపత్రి

విశాలాంధ్ర-సచివాలయం: ప్రజారాజధాని అమరావతిలో వైద్య రంగాన్ని మరింత బలోపేతం చేస్తూ ప్రముఖ కార్పొరేట్ సంస్థ కృష్ణా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ భారీ మల్టీ స్పెషాలిటీ ఆసుపత్రిని ఏర్పాటు చేయనుంది. ఈ ప్రాజెక్టుకు సంబంధించి ఆంధ్ర ప్రదేశ్ రాజధాని ప్రాంత అభివృద్ధి ప్రాధికార సంస్థ కిమ్స్ ప్రతినిధుల మధ్య గురువారం అధికారికంగా లీజు ఒప్పందం కుదిరింది. అమరావతిలోని మంగళగిరి మండలం, నిడమర్రు రెవెన్యూ గ్రామంలో కేటాయించిన 2 ఎకరాల భూమిలో 500 పడకల సామర్థ్యంతో ఈ ఆసుపత్రిని…

Read More

Konaseema Coconut: ఒక్క బొండం.. దాదాపు లీటరు నీరు.! కోనసీమ కొబ్బరిబోండం తాగితే ఆ కిక్కే వేరప్పా.! Konaseema coconut water | ఈస్ట్ గోదావరి వార్తలు (East Godavari News)

Last Updated:May 07, 2026 4:21 PM IST గోదావరి జిల్లాల్లో మండే ఎండలతో కోనసీమ కొబ్బరిబోండాలు, పుచ్చకాయలకు భారీ డిమాండ్, బొండం ధర 40 నుంచి 50 రూపాయలు, డీహైడ్రేషన్ నివారణకు ప్రజలు ఎక్కువగా కొనుగోలు చేస్తున్నారు + News18 వేసవి ఎండలు మళ్లీ భగ్గుమంటుండటంతో గోదావరి జిల్లాల్లో కోనసీమ కొబ్బరిబోండాలకు భారీ డిమాండ్ నెలకొంది. ఒక్క కోనసీమ బొండం తాగితే చాలు.. ఎండ దెబ్బ మర్చిపోతారు అన్నట్టుగా ప్రస్తుతం ఈ భారీ సైజు కొబ్బరిబోండాలు…

Read More

సీఎనఎన్ వ్యవస్థాపకుడు టెడ్ టర్నర్ మృతి

వాషింగ్టన్: ప్రముఖ వార్తా సంస్థ సీఎనఎన్ వ్యవస్థాపకుడు టెడ్ టర్నర్ (87) మరణించారు. 24 గంటల పాటు టీవీలో వార్తలు ప్రసారం చేయడం ద్వారా ఆయన విప్లవం సృష్టించారు. ఆయన బుధవారం తుదిశ్వాస విడిచినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. ఈ మేరకు టర్నర్ ఎంటర్‌ప్రైజెస్ ఒక ప్రకటన విడుదల చేసింది. ఓహియోలో పుట్టిన అట్లాంటాకు చెందిన వ్యాపారవేత్త టెడ్ టర్నర్ ‘ది మౌత్ ఆఫ్ ది సౌత’గా పేరుగాంచారు. సూటిగా మాట్లాడే నైజం ఆయనకు ఈ పేరు…

Read More

Pithapuram: పిఠాపురంలో కన్నీళ్లు పెట్టుకున్న వర్మ.. ఇన్చార్జ్ పదవి పోవడంపై ఎమోషనల్ రియాక్షన్! Pithapuram politics | ఈస్ట్ గోదావరి వార్తలు (East Godavari News)

Last Updated:May 07, 2026 9:11 PM IST పిఠాపురం టీడీపీ నేత వర్మను ఇన్చార్జ్ పదవి నుంచి తప్పించగా, ప్రెస్‌మీట్‌లో ఆవేదన వ్యక్తం చేసి మధ్యలోనే వెళ్లిపోవడం రాజకీయ చర్చకు దారితీసింది + News18 పిఠాపురం రాజకీయాల్లో మరోసారి భారీ చర్చకు తెరలేపే పరిణామం చోటుచేసుకుంది. నియోజకవర్గ ఇన్చార్జ్ బాధ్యతల నుంచి వర్మను తప్పిస్తూ పార్టీ అధిష్టానం ప్రకటన విడుదల చేసిన కొద్ది గంటల్లోనే ఆయన నిర్వహించిన ప్రెస్‌మీట్ రాజకీయ వర్గాల్లో హాట్‌టాపిక్‌గా మారింది. బయటకు…

Read More

అమెరికా వెన్నుపోటు వైఖరి – Visalaandhra

మాక్రాన్‌తో చర్చల్లో పెజెష్కియాన్తె హ్రాన్: తెహ్రాన్‌తో చర్చల సమయంలో వాషింగ్టన్ వైఖరి వెన్నుపోటుతో సమానమని ఇరాన్ అధ్యక్షుడు మసౌద్ పెజెష్కియాన్ వ్యాఖ్యానించారు. యుద్ధం వేళ హోర్మూజ్ జల సంధికి సంబంధించి ఉద్రిక్తతలు కొనసాగతున్న తరుణంలో శాంతి చర్చల కసరత్తు సమయంలో పెజెష్కియాన్ ఈ వ్యాఖ్యలు చేయడం ప్రాధాన్యతను సంతరించుకుంది. 24 గంటల్లో శాంతి చర్చల్లో పురోగతి సాధించినట్లు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రకటించుకున్నారు. ఇరాన్ తమతో ఒప్పందానికి తొందరపడుతోందని అన్నారు. తమ షరతులకు అంగీకరిస్తేనే ఒప్పందం…

Read More

శ్రీకాకుళం జెమ్స్‌కు అంతర్జాతీయ గుర్తింపు.. ఇంగ్లాండ్ రాయల్ కాలేజ్ నుంచి అరుదైన గౌరవం..! GEMS Hospital Royal College of Surgeons recognition. | శ్రీకాకుళం వార్తలు (Srikakulam News)

Last Updated:May 07, 2026 10:03 PM IST శ్రీకాకుళం జెమ్స్ హాస్పిటల్ ఇంగ్లాండ్ రాయల్ కాలేజ్ ఆఫ్ సర్జన్స్ గుర్తింపు పొందింది, సి.సి.ఆర్.ఎల్.ఎస్.పి. కోర్సు ప్రారంభించి 16 మంది వైద్యులకు ప్రాక్టికల్ శిక్షణ ఇచ్చింది + News18 తెలుగు రాష్ట్రాల వైద్య రంగంలో శ్రీకాకుళం జిల్లా మరో అరుదైన ఘనతను తన ఖాతాలో వేసుకుంది. అంతర్జాతీయ స్థాయిలో అత్యంత ప్రతిష్టాత్మకంగా భావించే ఇంగ్లాండ్‌కు చెందిన రాయల్ కాలేజ్ ఆఫ్ సర్జన్స్ నుంచి గుర్తింపు పొందిన తొలి…

Read More

ప్రతి పేదోడికి సొంతిల్లు – Visalaandhra

. భూ వివాదాలకు శాశ్వత పరిష్కారం. గృహ విప్లవం, రెవెన్యూ సంస్కరణల నవశకం. అదనపు ఎమ్మార్వోల నియామకం. నల్గొండ, మహబూబ్ నగర్ జిల్లాల సమీక్షలో పొంగులేటి విశాలాంధ్ర-హైదరాబాద్: తెలంగాణలో ప్రజా ప్రభుత్వం గృహ విప్లవం తెస్తోందని రెవెన్యూ, హౌసింగ్, సమాచార పౌర సంబంధాల శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి తెలిపారు. ప్రతి పేదవాడికి సొంతిల్లు సమకూర్చడమే లక్ష్యమన్నారు. భూ యాజమానులకు తమ భూమిపై స్పష్టమైన హక్కులు కల్పించడమే ధ్యేయంగా పేదల జీవితాల్లో శాశ్వత మార్పు తేవాలనే…

Read More