బెంగాల్ తొలి బీజేపీ ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేసిన సువేందు అధికారి

పశ్చిమ బెంగాల్ రాజకీయాల్లో ఒక సుదీర్ఘ నిరీక్షణకు ఈరోజు తెరపడింది. తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి మమతా బెనర్జీకి ఒకప్పుడు అత్యంత సన్నిహితుడిగా, ఆమె రాజకీయ వ్యూహాల్లో కీలక పాత్ర పోషించిన సువేందు అధికారి… ఈరోజు అదే బెంగాల్ గడ్డపై ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేశారు. కమ్యూనిస్టుల కోటను బద్దలు కొట్టిన మమత దగ్గరే రాజకీయ ఓనమాలు నేర్చుకుని, చివరకు ఆమెనే ఓడించి ముఖ్యమంత్రి పీఠాన్ని అధిష్టించడం ఒక పక్కా పొలిటికల్ థ్రిల్లర్‌ను తలపిస్తోంది. సువేందు అధికారి ప్రస్థానం నిజంగానే…

Read More

Earthquake: ఒంగోలులో భూకంపం.. కొన్ని సెకండ్ల పాటు కంపించిన భూమి.. పరుగులు పెట్టిన జనం | ఆంధ్రప్రదేశ్ వార్తలు

Last Updated:May 09, 2026 6:45 AM IST అక్కడి ప్రజలు ఇళ్ల నుంచి బయటకు పరుగులు పెట్టారు. ఐతే.. ఈ భూకంపంపై ఇంకా అధికారిక సమాచారం రాలేదు. ఇది స్వల్ప భూకంపమే కాబట్టి.. ఎలాంటి సమస్యలూ రాలేదని తెలిసింది. ప్రతీకాత్మక చిత్రం Earthquake: ప్రకాశం జిల్లా కేంద్రమైన ఒంగోలు పట్టణంతో పాటు పరిసర ప్రాంతాల్లో శుక్రవారం అర్ధరాత్రి భూకంప ప్రకంపనలు సంభవించాయి. గాఢ నిద్రలో ఉన్న సమయంలో ఒక్కసారిగా భూమి కంపించడంతో ఏం జరుగుతుందో అర్థంకాక…

Read More

మంత్రిగా మాజీ క్రికెటర్ అశోక్ దిండా!

కోల్‌కతా: పశ్చిమ బెంగాల్ రాజకీయాల్లో ఓ ఆసక్తికరమైన పరిణామం చోటుచేసుకుంది. టీమిండియా మాజీ పేసర్ అశోక్ దిండా ఆ రాష్ట్ర నూతన క్రీడా శాఖ మంత్రిగా బాధ్యతలు చేపట్టారు. ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ ఘనవిజయం సాధించడంతో క్రీడాకారుడిగా విశేష అనుభవం ఉన్న అశోక్ దిండాను మంత్రి పదవి వరించింది. 207 నియోజకవర్గాల్లో బీజేపీ విజయం సాధించింది. ఈ విజయ పరంపరలో దిండా ‘మొయినా’ నియోజకవర్గం నుంచి వరుసగా రెండోసారి ఎమ్మెల్యేగా ఎన్నికై తన పట్టును…

Read More

Tirumala Temple: తిరుమల కొండపై ‘విజయ్’ నామస్మరణ.. తమిళ రాజకీయాలపై తన ఆనందం వ్యక్తం చేసిన నటుడు సముద్రఖని.. |

Last Updated:May 09, 2026 11:21 AM IST Tirumala Temple: తిరుమలలో సముద్రఖని, మెహర్ రమేష్, బన్నీ వాసు, శ్యామల దేవి దర్శనం, సముద్రఖని దళపతి విజయ్ సీఎం కావడంపై ఆనందం, బాలకృష్ణ, జై హనుమాన్ ప్రాజెక్టులపై వ్యాఖ్యలు + News18 ఆధ్యాత్మిక క్షేత్రమైన తిరుమల శనివారం ఉదయం ప్రముఖుల రాకతో సందడిగా మారింది. కలియుగ వైకుంఠనాథుడైన శ్రీవేంకటేశ్వర స్వామివారిని దర్శించుకోవడానికి సినీ రంగానికి చెందిన పలువురు ప్రముఖులు తరలివచ్చారు. శనివారం ఉదయం జరిగిన వీఐపి…

Read More

ఆయన వెంట ఈయనెందుకు! – Visalaandhra

గవర్నర్ వద్దకు జననాయగన్ నిర్మాత…విజయ్‌కు కొత్త చిక్కులుసీఎం సీటుకు రెండు సీట్ల దూరంలో విజయ్ చెన్నై: తమిళ రాజకీయాలు ఊహించని మలుపులు తిరుగుతున్నాయి. ఎన్నికల్లో టీవీకే అతిపెద్ద పార్టీగా అవతరించి, విజయ్‌కు సీఎం పీఠం ఖాయమైనా…ఇంకా తన చేతికి అధికార పగ్గాలు అందడంలేదు. ప్రమాణ స్వీకారం వాయిదా పడుతూ వస్తోంది. నెంబర్ గేమ్ ఇప్ప్పుడు తమిళనాట ఉత్కంఠ రేపుతోంది. రెండు సీట్ల దూరంలో విజయ్ ప్రభుత్వ ఏర్పాటు ఆగిపోవలసి వస్తోంది. ఇదే సమయంలో విజయ్ కీలక మంత్రాంగం…

Read More

Nallagonda Temple: స్వగ్రామంలో నల్లగొండమ్మ తల్లికి బంగారు శతమానాలు సమర్పించిన మాజీ మంత్రి దాడిశెట్టి రాజా దంపతులు..

Nallagonda Temple: మాజీ మంత్రి దాడిశెట్టి రాజా దంపతులు ఎస్ అన్నవరం సమీప శ్రీ నల్లగొండ అమ్మవారి కొండపై కొత్త ఆలయానికి 3.50 లక్షల బంగారు శతమానాలు, మంగళసూత్రాలు సమర్పించారు Source link

Read More

Theft Case: భార్యపై కోపంతో ఏకంగా అత్తగారింట్లో బంగారం దొంగతనం చేసిన అల్లుడు.. అసలు కారణం ఇదే | గుంటూరు వార్తలు (Guntur News)

Last Updated:May 09, 2026 8:44 AM IST Theft Case: గుంటూరు జిల్లాలో గోపి అనే అల్లుడు, వేజెండ్లలో అత్తగారింట్లో తాళాలు పగులగొట్టి 8 సవర్ల బంగారం, వెండి దొంగిలించగా, సీసీటీవీ ఆధారాలతో పోలీసులు అరెస్ట్ చేశారు News18 సాధారణంగా అల్లుడు అత్తగారింటికి వెళ్తే మర్యాదలు జరుగుతాయి. కానీ ఇక్కడో అల్లుడు మాత్రం అత్తగారింటికి కన్నం వేశాడు. భార్య మీద ఉన్న కోపాన్ని, తనకున్న దురలవాట్లను తీర్చుకోవడానికి ఏకంగా దొంగగా మారాడు. గుంటూరు జిల్లాలో సంచలనం…

Read More

TTD Accommodation: తిరుమల భక్తులకు అలెర్ట్.. వసతి గదుల కేటాయింపులో టీటీడీ కొత్త నిబంధనలు! |

Last Updated:May 09, 2026 7:08 AM IST TTD Accommodation: తిరుమలలో 7800 గదులు మాత్రమే, కుటుంబాలకు ప్రాధాన్యం, ఒంటరి, అవివాహిత జంటలకు గదులు లేవు, టీటీడీ ఐదు పీఏసీల్లో 9336 ఉచిత లాకర్లు, స్నానం, అన్నప్రసాదం సదుపాయాలు కల్పించింది Source link

Read More

Weather Forecast: ఏపీ ప్రజలకు చల్లటి తీపి కబురు.. ఆ జిల్లాకు మరో వారం రోజుల పాటు వర్షాలు.. | విశాఖపట్నం వార్తలు (Visakhapatnam News)

రైతులు వ్యవసాయ పనుల్లో తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. ఉరుములతో కూడిన వర్షం పడేటప్పుడు పొలాల్లో పని చేసే రైతులు, కూలీలు, పశు కాపరులు చెట్ల కింద నిలబడరాదని హెచ్చరించారు. బహిరంగ ప్రదేశాల్లో ఉండరాదని సురక్షితమైన భవనాల్లో ఆశ్రయం పొందాలని సూచించారు. శనివారం (09-05-26) అల్లూరి, పోలవరం, విశాఖ, అనకాపల్లి, కాకినాడ, కోనసీమ, తూర్పుగోదావరి, పశ్చిమగోదావరి, ఏలూరు, కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు, బాపట్ల, పల్నాడు, ప్రకాశం, నెల్లూరు, శ్రీసత్యసాయి, వైఎస్సార్ కడప, చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో అక్కడక్కడ…

Read More

Weather News: వచ్చేస్తున్న నైరుతీ రుతుపవనాలు.. ఏపీ, తెలంగాణకు జోరు వర్షాలు! |

IMD తాజా రిపోర్ట్ ప్రకారం కోస్తాంధ్ర, యానాంలో మే 9 నుంచి 12 వరకూ అలాగే.. తెలంగాణ, రాయలసీమలో మే 9, 10 తేదీల్లో అక్కడక్కడా ఉరుములు, మెరుపులతో వర్షాలు పడతాయి, ఈదురు గాలుల వేగం గంటకు 30 నుంచి 50 కిలోమీటర్లుగా ఉంటుంది. ఏపీ వాతావరణ శాఖ మాత్రం ఏపీలో మే 9న పిడుగులతో వర్షాలు పడతాయని హెచ్చరించింది. అరేబియా సముద్రం ఆగ్నేయ ప్రాంతంలో ఒక ఆవర్తనం ఉందనీ.. దాని వల్ల సముద్ర మట్టానికి 1.5…

Read More