భారత్ పోర్టులు అమెరికా వినియోగించుకోలేదు

– కేంద్ర విదేశాంగ శాఖ ఫ్యాక్ట్ చెక్ లో వెల్లడి న్యూదిల్లీ : ఇరాన్ పై దాడి కోసం భారత కోర్టులను అమెరికా వినియోగించుకుంటుందని అమెరికా మాజీ అధికారి ఒకరు వ్యాఖ్యలు చేశారు. అవన్నీ నిరాధార వార్తలంటూ భారత్ తీవ్రంగా ఖండించింది. పశ్చిమాసియాలో నెలకొన్న నేపథ్యంలో సోషల్ మీడియాలో జరుగుతున్న తప్పుడు ప్రచారం ఆందోళన కలిగిస్తోంది. యూ ఎస్ ఆర్మీ మాజీ కల్నల్ డగ్లస్ మెక్ గ్రేగోర్ అమెరికా మీడియా ఛానల్ లో మాట్లాడుతూ… తమ బేస్…

Read More

Fire Accident At Srisailam Temple VIP Cottage | శ్రీశైలంలోని వీఐపీ కాటేజీలో అగ్నిప్రమాదం

ప్రముఖ పుణ్యక్షేత్రం శ్రీశైలంలో ఆదివారం ఉదయం ఒక్కసారిగా కలకలం రేగింది. భక్తులు బస చేసిన ఒక వీఐపీ కాటేజీ గదిలోని ఎయిర్ కండీషనర్ (AC)లో షార్ట్ సర్క్యూట్ కావడంతో దట్టమైన పొగలు, మంటలు చెలరేగాయి.#srisailam #andhrapradesh #apnews Source link

Read More

జనాభా భారం కాదు… భాగ్యం – Visalaandhra

ఒక్కరు వద్దు… ఇద్దరు ఒకే… ముగ్గురు ముద్దు. సంతాన సాఫల్య రేటు 2.1కి పెంచేలా ప్రణాళికలు. ప్రభుత్వాసుపత్రుల్లో ఫెర్టిలిటీ సెంటర్లు. మూడో సంతానానికి రూ.25 వేల ప్రోత్సాహకం. కొత్త పాలసీపై ప్రజాభిప్రాయ సేకరణ. జనాభా వృద్ధికి నూతన విధానం. ‘జనాభా నిర్వహణ’ ముసాయిదాపై చంద్రబాబు విశాలాంధ్ర బ్యూరో – అమరావతి : మారుతున్న కాలానికి అనుగుణంగా జనాభా పెరుగుదల భారం కాదని, రాష్ట్రానికి భాగ్యమని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అన్నారు. ఇన్నాళ్లూ కుటుంబ నియంత్రణకు ప్రాధాన్యత…

Read More

గోదావరిలో 1,435 టీఎంసీల నీళ్లు.. తెలంగాణకు 968 టీఎంసీలు.. ఏపీకి 516

గోదావరి నదిలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌కు 1,435 టీఎంసీల నీటి లభ్యత ఉందని కేంద్ర జల సంఘం (సీడబ్ల్యూసీ) స్పష్టం చేసింది. పోలవరం ద్వారా మళ్లించే 45 టీఎంసీల జలాలను కలుపుకుంటే మొత్తం లభ్యత 1,480 టీఎంసీలకు చేరుతుందని వెల్లడించింది. ఇందులో తెలంగాణకు 968 టీఎంసీలు, ఆంధ్రప్రదేశ్‌కు 516 టీఎంసీల వాటా ఉన్నట్లు పేర్కొంది. జీఆర్‌ఎంబీ ఆధ్వర్యంలో సమావేశంగోదావరి పరీవాహక ప్రాంతం, ఉప బేసిన్‌లలో నీటి లభ్యతపై మంగళవారం దిల్లీలోని సీడబ్ల్యూసీ కార్యాలయంలో గోదావరి నది యాజమాన్య బోర్డు…

Read More

హైకోర్టులో మోహన్ బాబుకు చుక్కెదురు

అమరావతి: విద్యార్థి నాయకుల కిడ్నాప్ కేసులో సినీ నటుడు మోహన్ బాబు యూనివర్సిటీ (ఎంబీయూ ) ఛాన్సలర్ మోహన్ బాబుకు ఏపీ హైకోర్టులో ఎదురు దెబ్బ తగిలింది. అరెస్ట్ నుంచి రక్షణ కల్పించాలని ఆయన చేసిన అభ్యర్థనను కోర్టు తోసి పుచ్చింది. అనుబంధ పిటిషన్ ను కొట్టేసింది కిడ్నాప్ నాకు ముందు తర్వాత వర్సిటీ వీఆర్వో సతీష్ తో మోహన్ బాబు మాట్లాడారని మెసేజ్ లు పంచుకున్నారని పోలీసులు చెబుతున్న విషయాన్ని గుర్తుచేసింది ప్రధాన వ్యాజ్యంపై లోతైన…

Read More

‘TDP హయాంలోనే బాబాయ్ హత్య జరిగింది’.. వైఎస్ వివేకా మరణంపై జగన్ సంచలన వ్యాఖ్యలు | ఆంధ్రప్రదేశ్ వార్తలు

Last Updated:May 21, 2026 12:46 PM IST ఆంధ్రప్రదేశ్‌లో కూటమి ప్రభుత్వం సాగిస్తున్న పాలనపై వైఎస్సార్‌సీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి తీవ్రస్థాయిలో మండిపడ్డారు. తన బాబాయ్ వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసును రాజకీయం చేస్తూ చంద్రబాబు నీచ రాజకీయాలకు పాల్పడుతున్నారని ఆయన ధ్వజమెత్తారు. ys jagan ఆంధ్రప్రదేశ్‌లో ముఖ్యమంత్రి చంద్రబాబు నేతృత్వంలో అత్యంత దారుణమైన, అరాచక పాలన సాగుతోందని వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి తీవ్ర ఆగ్రహం వ్యక్తం…

Read More

సబ్ రిజిస్టర్ కార్యాలయంలో చలివేంద్రం ఏర్పాటు అభినందనీయం

సబ్ రిజిస్టర్ తాయన్నవిశాలాంధ్ర ధర్మవరం; పట్టణంలోని సబ్ రిజిస్టర్ కార్యాలయం వద్ద చలివేంద్రం ఏర్పాటు అభినందనీయమని సబ్ రిజిస్టార్ అధికారి తాయన్న తెలిపారు. ఈ సందర్భంగా వారు చలివేంద్రాన్ని ప్రారంభించారు. అనంతరం వారు మాట్లాడుతూ పట్టణ, గ్రామీణ ప్రాంతాల నుండి ఎంతోమంది ప్రజలు తమ పనుల నిమిత్తం వస్తారని, అటువంటి వారికి ఈ చలివేంద్రం దాహార్తిని తీర్చుతుందని తెలిపారు. ఇటువంటి చలివేంద్రం ఏర్పాటు పట్ల నిర్వాహకుల్ని వారు ప్రత్యేకంగా అభినందించారు. ఈ కార్యక్రమంలో దస్తావేజు లేఖరులు పాల్గొన్నారు….

Read More

Thalliki Vandanam Money: అకౌంట్లలోకి తల్లికి వందనం రూ.15 వేలు డబ్బులు.. ప్రభుత్వం గుడ్ న్యూస్, ఎప్పుడంటే..

తల్లికి వందనం స్కీమ్‌పై అదిరే అప్‌డేట్ వచ్చేసింది. రూ.15 వేలు డబ్బులు రాబోతున్నాయి. వెంటనే ఈ విషయం తెలుసుకోండి. Source link

Read More

Fuel Crisis: డీజిల్ కోసం బంకుల్లో రైతులు దెబ్బలాట.. పరిస్థితి ఎంత దారుణంగా ఉందో చూడండి! | ఈస్ట్ గోదావరి వార్తలు (East Godavari News)

Last Updated:Apr 28, 2026 5:45 PM IST ఆంధ్రప్రదేశ్‌లో డీజిల్ కొరతతో బంకుల వద్ద భారీ క్యూ, రైతులు, ఆటో కార్మికులు తీవ్ర ఇబ్బందులు, ఘర్షణలు, ప్రజలు ప్రభుత్వం తక్షణ చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు + News18 ఆంధ్రప్రదేశ్‌లో ప్రస్తుతం నెలకొన్న ఇంధన సంక్షేపం సామాన్య ప్రజలనే కాకుండా, దేశానికి వెన్నెముక అయిన రైతును సైతం కోలుకోలేని దెబ్బ తీస్తోంది. మొన్న గ్యాస్ సిలిండర్ల కొరతతో ఇబ్బందులు పడ్డ ప్రజలు, నేడు పెట్రోల్, డీజిల్…

Read More

కవిత్వ పొలం గట్లమీదతెలుగు కవి బండ్ల మాధవరావు

రాచపాళెం చంద్రశేఖరరెడ్డిసెల్: 9440222117నాగలంటేమట్టిని చీల్చిఅన్నంముద్దను దోసిలిలో పెట్టేది కదా! (పు43) నూటపాతికేళ్ల ఆధునిక తెలుగు కవిత్వం ఎప్ప్పుడైనా పలచబడి ఉండవచ్చుగానీ, వ్యాపారాత్మకం మాత్రం కాలేదు. కథానికలు, నవలల్లో మనం వ్యాపార ధోరణిని ఇదివరకే గుర్తించాం. కవిత్వం మీద ఆ ఫిర్యాదు లేదు. వచన కవిత్వం వచనమై తేలిపోతున్నదనీ ఫిర్యాదు మాత్రం ఉంది. బాలగంగాధర్‌తిలక్, గుంటూరు శేషేంద్ర శర్మ, త్రిపురనేని శ్రీనివాస్ వంటి వాళ్లు 1960ల నుంచి “కవిత్వం కావాలి కవిత్వం” అని హెచ్చరిస్తూనే ఉన్నారు. తెలుగు వచన…

Read More