Headlines

రైతులకు పంటతో పాటు పశుసంపద ఆర్థిక బలం

విశాలాంధ్ర – పెద్దకడబూరు (కర్నూలు) : రైతులకు పంటలతో పాటు పాటు పశుసంపద కూడా ఎంతో లాభం చేకూరుతుందని మంత్రాలయం మార్కెట్ యార్డ్ వైస్ చైర్మన్ బొగ్గుల తిక్కన్న కార్తికేయ తెలిపారు.సోమవారం మంత్రాలయం వ్యవసాయ మార్కెట్ కమిటీ ఆర్థిక సహకారంతో మండల పరిధిలోని కల్లుకుంట గ్రామంలో పశు వైద్య అధికారి డాక్టర్ దినకర్ ఆధ్వర్యంలో జరిగిన ఉచిత పశు వైద్య శిబిరాన్ని తిక్కన్న కార్తికేయ ప్రారంభించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం రైతుల అభివృద్ధి పశు…

Read More

వచన రచనా మార్గదర్శి చిన్నయ సూరి

సుమారు 180 సంవత్సరాల క్రితం నాటి మాట. అది 1847వ సంవత్సరం. ఈస్ట్ ఇండియా కంపెనీ పరిపాలనా రోజులు.మద్రాసులోని’ సెయింట్ జార్జ’ కోటలో ఏర్పరచిన కళాశాలలో ఇంగ్లీషు వారికి తెలుగు పాఠాలు నేర్పించడానికి ‘ట్యూటర’ ఉద్యోగంలో ఒక తెలుగు పండితుణ్ణి నియమించేవారు. అప్పటివరకు ట్యూటర్ గా ఉన్న పుదూరి సీతారామశాస్త్రి ‘రిటైర’ అయిపోయారు. ఆ తర్వాత ఆ ఉద్యోగానికి కేవలం తెలుగు చదివిన వాడే కాకుండా, కొంత ఇంగ్లీష్ కూడా వచ్చిన వాళ్ల కోసం ఒక ప్రకటన…

Read More

Gas Shortage: ఆ జిల్లాలో గ్యాస్ కష్టాలు.. ఓటీపీ వచ్చినా సిలిండర్ అందడం లేదు.. ఏజెన్సీల వద్ద భారీ క్యూలు! |

Last Updated:Mar 26, 2026 10:41 AM IST విజయనగరం పట్టణంలో గ్యాస్ సిలిండర్ల కొరతతో స్వామి గ్యాస్ ఏజెన్సీ వద్ద క్యూలు పెరిగి అసంతృప్తి చెలరేగగా తహసీల్దార్ కూర్మనాథరావు తనిఖీలు చేసి పది రోజుల్లో సమస్య పరిష్కార భరోసా ఇచ్చారు. + గ్యాస్ సిలిండర్ల కోసం క్యూలలో ప్రజలు పడిగాపులు విజయనగరం పట్టణంలో గ్యాస్ సిలిండర్ల కొరత తీవ్రంగా మారడంతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. ఉదయం నుంచే గ్యాస్ ఏజెన్సీల వద్ద భారీ క్యూలలో నిలబడుతూ…

Read More

తెలంగాణ స్పోర్ట్స్ అథారిటీతో ర్యాన్ గ్రూప్ భాగస్వామ్యం

హైదరాబాద్: ఆల్ ఇండియా ఫుట్‌బాల్ ఫెడరేషన్ (ఏఐbఫ్bఫ్)తో విజయవంతమైన భాగస్వామ్యాన్ని పెంపొందించుకుంటూ, రయాన్ గ్రూప్ ఆఫ్ ఇన్‌స్టిట్యూషన్స్ హైదరాబాద్‌లోని ఫిఫా టాలెంట్ అకాడమీలో యువ ఫుట్‌బాల్ క్రీడాకారులకు విద్యాపరమైన మద్దతును అందించడానికి స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ తెలంగాణ (bసఏటీజీ)తో సమగ్ర ఒప్పందంపై సంతకం చేసింది. ఈరోజు హైదరాబాద్‌లో సంతకం చేయబడిన ఈ వ¶డు సంవత్సరాల అవగాహన ఒప్పందం, అథ్లెటిక్ bక్సలెన్స్‌ను విద్యా సాధనతో సమతుల్యం చేసే సమగ్ర అభివద్ధి ద్వారా భారతదేశ భవిష్యత్ ఫుట్‌బాల్ ప్రతిభను పెంపొందించడానికి…

Read More

Kharmaas 2026: ఈ సంవత్సరం ఆ తేది నుండి ఖర్మలు మొదలు.. శుభకార్యాలకు సమయం కాదు

kharmaas 2026: గ్రహాల గమనం శుభ సమయాలు సనాతన ధర్మంలో ప్రత్యేక ప్రాముఖ్యతను కలిగి ఉన్నాయి.రాశిచక్రాల మార్పు మానవ జీవితం,మతపరమైన కార్యకలాపాలపై ప్రత్యక్ష ప్రభావాన్ని చూపుతుంది. ఈ క్రమంలో, సూర్యుడు బృహస్పతి, మీన రాశిలోకి ప్రవేశించినప్పుడు, ఖర్మాలు ప్రారంభమవుతాయని ప్రముఖ జ్యోతిష్య పండితుడు గిరిధర్ గోపాల్ చౌబే తెలిపారు. ఈ సంవత్సరం మార్చి 14న అర్ధరాత్రి సూర్యుడు మీన రాశిలోకి ప్రవేశిస్తాడు. మార్చి 15న మీన సంక్రాంతితో ఖర్మాలు ప్రారంభమవుతాయి. ఈ కాలంలో శుభ కార్యకలాపాలు నిషేధించబడ్డాయి….

Read More

Social Service: నల్ల కళ్లజోడు తీస్తే ఆయనో దేవదూత.. రాజోలు సీఐ గురించి ఈ విషయాలు మీకు తెలుసా? | ఈస్ట్ గోదావరి వార్తలు (East Godavari News)

Last Updated:Mar 22, 2026 9:00 AM IST డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ కోనసీమలో CI టీవీ నరేష్ కుమార్ రాజోలు ప్రాంతంలో ఫ్రెండ్లీ పోలీసింగ్ తో సేవా కార్యక్రమాలు చేసి పాసర్లపూడి లంక బాధితులకు అండగా నిలిచారు. + నల్లకళ్ళజోడు వెనక ఇంత జాలి దయ ఉందా. శభాష్ పోలీస్ సాధారణంగా ‘పోలీసు’ అనగానే మనకు గుర్తొచ్చేది కాస్త గంభీరమైన ముఖం, కఠినమైన మాటలు, చేతిలో లాఠీ. ఏదైనా సమస్య వస్తే పోలీస్ స్టేషన్ మెట్లు…

Read More

Tiger Attack: మూడు ఆవు దూడల రక్తం తాగి మత్తుగా నిద్రపోతున్న పెద్దపులి.. డ్రోన్ కెమెరాకు చిక్కిన దృశ్యాలు! | ఈస్ట్ గోదావరి వార్తలు (East Godavari News)

Last Updated:Mar 28, 2026 10:17 AM IST తూర్పుగోదావరి రంపచోడవరం దేవీపట్నం ఏజెన్సీలో పెద్దపులి మూడు పశువులను చంపింది. అటవీశాఖ ఆపరేషన్ టైగర్ ప్రారంభించి భక్తులను రాములోరి ఆలయం నుంచి తరలిస్తోంది. + మూడుదూడలను చంపేసింది మత్తుగా నిద్రపోతుంది తూర్పుగోదావరి జిల్లా రంపచోడవరం, దేవీపట్నం ఏజెన్సీ ప్రాంతాల్లో గత కొన్ని రోజులుగా కంటిమీద కునుకు లేకుండా చేస్తున్న పెద్దపులి ఉదంతం ఇప్పుడు మరింత తీవ్రరూపం దాల్చింది. ఇప్పటివరకు కేవలం అడపాదడపా కనిపిస్తూ భయపెట్టిన పులి, ఇప్పుడు…

Read More

Rain Alert for Andhra Pradesh | ఏపీ ప్రజలకు అలర్ట్.. మరో 5 రోజులు వర్షాలు | #local18V

ఆంధ్రప్రదేశ్‌లో మరో 5 రోజుల పాటు ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురిసే అవకాశముందని వాతావరణ శాఖ వెల్లడించింది. ఉత్తర కోస్తా, దక్షిణ కోస్తా జిల్లాలతో పాటు రాయలసీమ ప్రాంతాల్లో కూడా వర్షాలు పడనున్నాయి.#aprains #farmers #apweather Source link

Read More

వాలీబాల్ జట్లకు శిక్షణ శిబిరం ముగింపు

విశాలాంధ్ర – భోగాపురం :జాతీయ స్థాయి అండర్–21 వాలీబాల్ పోటీల్లో పాల్గొనే ఆంధ్రప్రదేశ్ పురుషుల, మహిళల జట్లకు నిర్వహించిన ప్రత్యేక శిక్షణ శిబిరం శుక్రవారం ఘనంగా ముగిసింది. ఈ నెల 6వ తేదీ నుంచి 13వ తేదీ వరకు భోగాపురంలోని మిరాకిల్ సాఫ్ట్‌వేర్ సంస్థ ప్రాంగణంలో ఈ శిబిరం జరిగింది. జిల్లా వాలీబాల్ చరిత్రలో తొలిసారిగా జాతీయ స్థాయి జట్టు ఎంపిక, శిక్షణ శిబిరాన్ని భోగాపురంలో నిర్వహించడం విశేషంగా నిలిచింది. అదేవిధంగా పురుషులు, మహిళల జట్లకు ఒకేసారి…

Read More

టీటీడీకి రూ.70 లక్షలు విరాళం – Visalaandhra

విశాఖపట్నంకు చెందిన ఎన్ఆర్ఐలు త్రిపురనేని వెంకటరత్నం, శ్రీమతి మాధురి దంపతులు ఆదివారం టీటీడీ శ్రీ వేంకటేశ్వర అన్న ప్రసాదం ట్రస్టుకు రూ.50 లక్షలు విరాళంగా అందించారు.అదేవిధంగా ఆయన కుమారులు త్రిపురనేని విజయ్, త్రిపురనేని వినయ్ లు కూడా వేంకటేశ్వర అన్న ప్రసాదం ట్రస్టుకు చెరో రూ.10 లక్షలు విరాళంగా అందించారు. ఈ మేరకు దాతల ప్రతినిధి పొట్లూరి నరసింహారావు తిరుమలలోని అదనపు ఈవో క్యాంపు కార్యాలయంలో అదనపు ఈవో సి.హెచ్.వెంకయ్య చౌదరికి విరాళం డీడీని అందజేశారు‌. ఈ…

Read More