వేసవి సెలవుల నేపథ్యంలో తిరుమల శ్రీవారి క్షేత్రానికి భక్తులు భారీగా పోటెత్తారు. వైకుంఠం క్యూ కాంప్లెక్స్లోని అన్ని కంపార్ట్మెంట్లు భక్తులతో నిండిపోయాయి. టోకెన్లు లేని సర్వదర్శనం భక్తులకు శ్రీవారి దర్శనం కోసం ఎక్కువ సమయం పడుతోంది.#tirumala #tirumalatemple #tirumalanews
Source link


