కిశోరి వికాసం బాల బాలికలకు సంరక్షణ ప్రతి ఒక్క తల్లిదండ్రుల బాధ్యత…

సూపర్వైజర్ అరుణవిశాలాంధ్ర ధర్మవరం;;మహిళాభివృద్ధి , శిశు సంక్షేమ శాఖ డైరెక్టర్ , జిల్లా కలెక్టర్ వారి ఆదేశాల మేరకు , ప్రాజెక్టు డైరెక్టర్ మహిళాభివృద్ధి శిశు సంక్షేమ శాఖ వారి సూచనల మేరకు “కిశోరి వికాసం” వేసవి ప్రత్యేక ప్రచారం-2026లో భాగంగా మే 1 నుంచి జూన్ 10 వరకు విజయవంతంగా జరుగుతున్నాయి.అందులో భాగంగా రావులచెరువు గ్రామం,ధర్మవరం రూరల్ నందు కిషోర్ వికాసం సమ్మర్ క్యాంపు ముగింపు కార్యక్రమం నిర్వహించబడినది. ఈ కార్యక్రమం గురించి స్థానిక సూపర్వైజర్…

Read More

గ్యాస్, పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గించాలని వామపక్ష పార్టీల ధర్నా…

విశాలాంధ్ర – నార్పల (అనంతపురం జిల్లా ):- మండల కేంద్రంలోని గాంధీ సర్కిల్ వద్ద వామపక్ష పార్టీల ఆధ్వర్యంలో కేంద్ర ప్రభుత్వం పెంచిన గ్యాస్, పెట్రోల్, డీజిల్ ధరలను తగ్గించాలని డిమాండ్ చేస్తూ మంగళవారం ధర్నా కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా సీపీఐ మండల కార్యదర్శి సాకే గంగాధర్, సీపీఎం నాయకుడు ప్రభాకర్, ఏఐఎస్‌ఎఫ్ కార్యదర్శి నవీన్ మాట్లాడుతూ పెట్రోలియం ఉత్పత్తుల ధరల పెరుగుదలతో సామాన్య ప్రజలపై తీవ్ర ఆర్థిక భారం పడుతోందని ఆందోళన వ్యక్తం చేశారు.రాష్ట్రంలో…

Read More

డీకే శివకుమార్‌కు మరో షాక్.. శాఖల కేటాయింపుపై మరో మంత్రి అసంతృప్తి!

కర్ణాటక నూతన ముఖ్యమంత్రి డీకే శివకుమార్‌కు సొంత పార్టీ నేతల నుంచి ఎదురవుతున్న అసంతృప్తి ఇంకా చల్లారడం లేదు. తాజాగా శాఖల కేటాయింపుపై మరో మంత్రి అసంతృప్తి వ్యక్తం చేయడం రాజకీయంగా చర్చనీయాంశమైంది. ఈ వ్యవహారంపై పార్టీ అధిష్ఠానంతో చర్చించేందుకు మంత్రి కృష్ణ బేరె గౌడ ఢిల్లీకి వెళ్లినట్లు సమాచారం. కృష్ణ బేరె గౌడకు గ్రేటర్ బెంగళూరు అభివృద్ధి శాఖను ప్పగించినప్పటికీ, ఆ శాఖ పరిధిలోని కీలక సంస్థలైన బెంగళూరు డెవలప్‌మెంట్ అథారిటీ, బెంగళూరు మెట్రోపాలిటన్ రీజియన్…

Read More

లక్షద్వీప్‌లో మద్యం అమ్మకాలకు గ్రీన్ సిగ్నల్.. 47 ఏళ్ల నిషేధానికి ముగింపు

పర్యాటక రంగాన్ని మరింతగా అభివృద్ధి చేయాలనే లక్ష్యంతో కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ముస్లిం మెజారిటీ జనాభా కలిగిన కేంద్రపాలిత ప్రాంతం లక్షద్వీప్‌లో 47 ఏళ్లుగా అమల్లో ఉన్న మద్యం నిషేధానికి తెరదించింది. కొత్త ఎక్సైజ్ విధానాన్ని అమల్లోకి తీసుకువచ్చి, నియంత్రిత పద్ధతిలో లైసెన్స్ పొందిన దుకాణాల ద్వారా మద్యం విక్రయాలకు అనుమతి ఇచ్చింది.ఈ నిర్ణయం వల్ల లక్షద్వీప్‌ను అంతర్జాతీయ స్థాయి పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దాలన్న కేంద్ర ప్రభుత్వ లక్ష్యానికి ఊతమిస్తుందని భావిస్తున్నారు. 1973 నుంచి…

Read More

వైజాగ్ స్టీల్ ప్లాంట్‌ ఘోర ప్రమాదంలో 9 మంది మృతి…

మృతుల కుటుంబాలకు రూ. 25 లక్షల చొప్పున పరిహారం ప్రకటించిన కుమారస్వామిగాయపడిన వారికి రూ. 10 లక్షల చొప్పున సాయం విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ లో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. ప్లాంట్‌లో సంభవించిన ఘోర అగ్నిప్రమాదంలో 9 మంది కార్మికులు ప్రాణాలు కోల్పోగా.. మరికొందరు తీవ్రంగా గాయపడ్డారు. ప్రస్తుతం బాధితులంతా ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఈ ప్రమాద ఘటనపై కేంద్ర ప్రభుత్వం తక్షణమే స్పందించింది. కేంద్రమంత్రి హెచ్.డి. కుమారస్వామి, మరో కేంద్రమంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడుతో కలిసి…

Read More

మమతకు టీఎంసీ ఎంపీల ఝలక్ – Visalaandhra

ఎన్‌డీఏకు 20 మంది తృణమూల్ సభ్యులు మద్దతుస్పీకర్‌కు లేఖ ఇచ్చామన్న తిరుగుబాటు నేత కాకోలి ఘోష్కోల్‌కతా/న్యూదిల్లీ: పశ్చిమ బెంగాల్‌లో మాజీ ముఖ్యమంత్రి, తృణమూల్ కాంగ్రెస్ అధినేత మమతా బెనర్జీకి వరుసగా ఎదురుదెబ్బలు తగులుతున్నాయి. ఇప్పటికే అసెంబ్లీలో మెజారిటీ ఎమ్మెల్యేల తిరుగుబాటుతో సతమతమవుతున్న దీదీకి… లోక్‌సభ ఎంపీల నుంచి ఎదురు దెబ్బ తగిలింది. పార్టీకి చెందిన 20 మంది ఎంపీలు కేంద్రంలోని అధికాs ఎన్‌డీఏకు మద్దతివ్వాలని నిర్ణయించుకున్నారు. లోక్‌సభలో టీఎంసీ చీఫ్ విప్‌గా ఉన్న కాకోలీ ఘోష్ దస్తిదార్…

Read More

అనుకున్నట్లే అయింది…రికార్డు బద్దలుకొట్టారు

ఇన్నింగ్స్, 300 పరుగులతో అఫ్గాన్‌పై భారత్ గెలుపువిజృంభించిన మానవ్ సుతార్ముల్లాన్‌పుర్ (పంజాబ్): అనుకున్నట్లే జరిగింది. మనవాళ్లు అఫ్గానిస్థాన్‌ను చిత్తుచేశారు. ఏకైక టెస్టులో టీమఇండియాకు అఫ్గానిస్థాన్ ఏమాత్రం పోటీ ఇవ్వలేకపోయింది. పూర్తిగా తేలిపోయింది…భారత్ తిరుగులేని ఆధిపత్యాన్ని ప్రదర్శిమచింది. భారత్.. మూడు రోజుల్లోనే ఆటను ముగించి అఫ్గాన్‌పై విజయాన్ని సొంతం చేసుకుంది. టెస్టుల్లో తన అతి పెద్ద విజయాన్ని నమోదు చేసింది. తొలి ఇన్నింగ్స్‌లో భారీ స్కోరు చేసిన గిల్‌సేనకు మళ్లీ బ్యాటింగ్‌కు రావాల్సిన అవసరం రాలేదు. స్పిన్‌తో రెండు…

Read More

60 రోజులకు సరిపడా ఇంధన నిల్వలు

అవసరమైతే యూఏఈ నుంచి నేరుగా ఎల్పీజీ కార్గోలు: హర్దీప్ సింగ్ పురీన్యూదిల్లీ: హోర్ముజ్ జలసంధి మూసి ఉంచినప్పటికీ దేశంలో ఇంధన నిల్వలకు ఢోకా లేదని, 30 నుంచి 60 రోజుల వరకూ సరిపడా ఇంధన నిల్వలు ఉన్నాయని కేంద్ర పెట్రోలియం, సహజవాయువుల శాఖ మంత్రి హర్దీప్ సింగ్ పురీ తెలిపారు. హోర్ముజ్ జలసంధి మూసి ఉంచినప్పటికీ దేశంలో ఇంధన నిల్వలకు ఢోకా లేదన్నారు. అయితే పశ్చిమాసియాలో యుద్ధ సంక్షోభం సుదీర్ఘకాలం కొనసాగితే ప్రపంచ ఆర్థిక వ్యవస్థపై తీవ్ర…

Read More

సహజ సంపదకు ఎసరు! – Visalaandhra

. కొండలను పిండి చేస్తున్న మాఫియా. యదేచ్ఛగా నల్లరాయి, గ్రానైట్, తెల్లరాయి తవ్వకాలు. అడవుల విధ్వంసం, పర్యావరణానికి విఘాతం. బినామీల పేరుతో రూ.కోట్లు కొల్లగొడుతున్న వ్యాపారులు. కళ్లప్పగించి చూస్తున్న రెవెన్యూ, మైనింగ్, విజిలెన్స్ అధికారులు విశాలాంధ్ర బ్యూరో- రంపచోడవరం: పోలవరం జిల్లాలో అక్రమ మైనింగ్ మూడు పువ్వులు ఆరు కాయలుగా విరాజిల్లుతోంది. కొండలను పిండి చేస్తూ, అడవులను విధ్వంసం చేస్తూ, పర్యావరణానికి విఘాతం కల్పిస్తూ ప్రభుత్వ ఆదాయానికి గండి కొడుతున్నారు మైదాన ప్రాంత బడా వ్యాపారులు. ఐదవ…

Read More

రేపు ఎన్డీఏ భేటీకి చంద్రబాబు, పవన్

విశాలాంధ్ర బ్యూరో- అమరావతి: ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ మంగళవారం దిల్లీకి వెళ్లనున్నారు. ప్రధానమంత్రి నరేంద్రమోదీ అధ్యక్షతన జూన్ 10వ తేదీన నిర్వహించనున్న ఎన్డీఏ ముఖ్యమంత్రులు, ఉప ముఖ్యమంత్రుల సమావేశంలో వారు పాల్గొంటారు. మోదీ ప్రభుత్వం కేంద్రంలో మÖడోసారి అధికారంలోకి వచ్చి రెండేళ్లు పూర్తవుతున్న నేపథ్యంలో అభివృద్ధి కార్యక్రమాలు, సంక్షేమ పథకాల అమలు, రాష్ట్రాలతో సమన్వయం వంటి అంశాలపై చర్చ జరిగే అవకాశం ఉంది. త్వరలో జరగబోయే కేంద్ర మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణ…

Read More