పెట్రోల్ ధరల పెంపుపై రేవంత్ ఆగ్రహం.. మోదీ ప్రభుత్వంపై విమర్శల వెల్లువ

సీఎం రేవంత్ రెడ్డి కేంద్ర ప్రభుత్వం తాజాగా తీసుకున్న పెట్రోల్, డీజిల్ ధరల పెంపు నిర్ణయంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. నరేంద్ర మోదీ నాయకత్వంలోని కేంద్ర ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం ఏమాత్రం సమర్థనీయం కాదని ఆయన పేర్కొన్నారు. ఇంధన ధరల పెంపు అనేక రంగాలపై ప్రతికూల ప్రభావం చూపుతుందని, నిత్యావసర వస్తువుల ధరలు పెరిగి సామాన్య ప్రజలపై తీవ్ర భారం పడుతుందని ఆందోళన వ్యక్తం చేశారు. ఈ మేరకు సీఎం రేవంత్‌రెడ్డి సోషల్ మీడియా…

Read More

Swarna Andhra Swachh Andhra: తల్లికి వందనం రూ.15,000 కంటే పెంచుతాం: సీఎం చంద్రబాబు | ఆంధ్రప్రదేశ్ వార్తలు

కార్యక్రమంలో చంద్రబాబు చేపట్టిన పనులు, చర్యలు: సీఎం చంద్రబాబు ఈ కార్యక్రమంలో ప్లాస్టిక్ రీసైక్లింగ్ మెషిన్‌ను ప్రారంభించారు. పారిశుధ్య కార్మికులతో మాట్లాడి, వారి సేవలకు సెల్యూట్ చేశారు. ప్రజలతో నేరుగా సంభాషించారు. ఇందిరా నగర్, హడ్కో కాలనీలలో పర్యటించి సమస్యలు అడిగి తెలుసుకున్నారు. రోడ్లు శుభ్రం చేయడం, డస్ట్ బిన్స్ ఏర్పాటు చేయడం, మొక్కలు నాటడం వంటి కార్యకలాపాలను పర్యవేక్షించారు. జన సమ్మేళనంలో ప్రజలతో కలిసి మాట్లాడుతూ, విక్టరీ సంకేతాలు చూపిన బాబు, యువత, మహిళల ముఖాల్లో…

Read More

ఇంధన ధరల పెంపు.. ఆయిల్ కంపెనీలకు రూ. 52,700 కోట్ల భారీ ఊరట

ఇటీవల పెట్రోల్, డీజిల్ రిటైల్ ధరలను లీటర్‌కు రూ. 3 చొప్పున పెంచడం వల్ల తీవ్ర నష్టాల్లో ఉన్న ప్రభుత్వ రంగ ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలకు (ఓఎంసీ) భారీ ఊరట లభించనుంది. ఈ పెంపుతో కంపెనీలకు సుమారు రూ. 52,700 కోట్ల వరకు ఉపశమనం కలుగుతుందని ఎస్‌బీఐ రీసెర్చ్ తన నివేదికలో వెల్లడించింది. శనివారం విడుదల చేసిన ఈ నివేదిక ప్రకారం 2027 ఆర్థిక సంవత్సరంలో ఆయిల్ కంపెనీలు ఎదుర్కోనున్న మొత్తం నష్టాల్లో ఈ ఉపశమనం దాదాపు…

Read More

YSRCP Protest | పెన్షన్ల కోతపై విశాఖలో వైసీపీ ఆందోళన

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సామాజిక పెన్షన్ల కోత విధించడంపై వైఎస్సార్సీపీ విశాఖపట్నం దక్షిణ నియోజకవర్గ సమన్వయకర్త వాసుపల్లి గణేష్ కుమార్ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. విశాఖపట్నంలో జరిగిన ఒక కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ.. వృద్ధులు, దివ్యాంగులకు అందాల్సిన పెండింగ్ పెన్షన్లను ప్రభుత్వం వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు.#ycp #vizag #apnews Source link

Read More

లంచ్ బాక్స్‌తో సచివాలయానికి..

సాధారణ ఉద్యోగిలా విధులకు హాజరవుతున్న తమిళనాడు సీఎం విజయ్సమయానికి ముందే సచివాలయానికివిజయ్ పనితీరుపై ఉన్నతాధికారుల నుంచి ప్రశంసలుతమిళనాడు రాజకీయాల్లో చారిత్రక విజయం సాధించి, ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన నటుడు సి. జోసెఫ్ విజయ్, తన విలక్షణమైన పనితీరుతో వార్తల్లో నిలుస్తున్నారు. ప్రమాణ స్వీకారం చేసిన నాటి నుంచే ఆయన అనుసరిస్తున్న క్రమశిక్షణ, సమయపాలన రాష్ట్ర అధికార వర్గాల్లో చర్చనీయాంశంగా మారాయి. ఓ సాధారణ ప్రభుత్వ ఉద్యోగి మాదిరిగా ఆయన వ్యవహరిస్తున్న తీరుపై ఉన్నతాధికారులు సైతం హర్షం వ్యక్తం…

Read More

Huge Devotees Rush at Tirumala Temple | తిరుమల ఆలయానికి పోటెత్తిన భక్తులు

వేసవి సెలవుల నేపథ్యంలో తిరుమల శ్రీవారి క్షేత్రానికి భక్తులు భారీగా పోటెత్తారు. వైకుంఠం క్యూ కాంప్లెక్స్లోని అన్ని కంపార్ట్మెంట్లు భక్తులతో నిండిపోయాయి. టోకెన్లు లేని సర్వదర్శనం భక్తులకు శ్రీవారి దర్శనం కోసం ఎక్కువ సమయం పడుతోంది.#tirumala #tirumalatemple #tirumalanews Source link

Read More

జిన్‌పింగ్ హెచ్చరిక…దిగివచ్చిన ట్రంప్!

తైవాన్ స్వాతంత్య్రం కోసం మేం పోరాడబోమన్న అమెరికా అధ్యక్షుడువాషింగ్టన్: చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్ హెచ్చరికలకు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తలొగ్గారు. తైవాన్ ఎన్నటికైనా మాదే. దాని గురించి తలదూరిస్తే మంచిది కాదు. ఘర్షణ, యుద్ధం వరకు దారితీస్తుందని చైనా పర్యటనలో ట్రంప్‌కు జిన్‌పింగ్ హెచ్చరించారు. దీనితో దిగివచ్చిన ట్రంప్…తైవాన్ అంశంపై కీలక వ్యాఖ్యలు చేశారు. అది తమకు కష్టమైన సమస్యేనని వెల్లడించారు. భౌగోళికంగా ఆ ప్రాంతం తమకు చాలా దూరంలో ఉందని వ్యాఖ్యానించారు. ‘తైవాన్ అంశం…

Read More

Road Accident: ఉపాధి హామీ కూలీలను ఢీకొట్టిన టిప్పర్.. నలుగురు మృతి | ఆంధ్రప్రదేశ్ వార్తలు

Last Updated:May 16, 2026 8:13 AM IST కేసు నమోదు చేసిన పోలీసులు.. మృతుల వివరాలు సేకరిస్తున్నారు. అలాగే.. గాయపడిన వారికి మెరుగైన చికిత్స అందించేందుకు ఏం చెయ్యాలో ఆలోచిస్తున్నారు. ఇలా ఉపాధి హామీ కూలీలు.. ప్రాణాలు కోల్పోవడం స్థానికంగా విషాదాన్ని నింపింది. ప్రభుత్వమే మృతుల కుటుంబాలను ఆదుకోవాలని స్థానికులు కోరుతున్నారు. News18 ఉపాధి హామీ కూలీలను టిప్పర్ ఢీకొట్టడంతో.. నలుగురు మృతి చెందారు. మరో ఇద్దరికి గాయాలయ్యాయి. వారి పరిస్థితి విషమంగా ఉంది. ఈ…

Read More

అమెరికా ‘సామాజికి వాతావరణం’లో మార్పులు – Visalaandhra

జర్మన్ చాన్సలర్ ఫ్రెడరిక్ మెర్జ్ వ్యాఖ్యబెర్లిన్: అగ్ర రాజ్యం అమెరికాపై జర్మన్ చాన్సలర్ కీలక వ్యాఖ్యలు చేశారు. అమెరికాలో మునుపటి పరిస్థితులు లేవని, అక్కడ ‘సామాజిక వాతావరణం’లో చాలా మార్పులు సంభవించాయని జర్మన్ చాన్సలర్ ఫ్రెడరిక్ మెర్జ్ వ్యాఖ్యానించారు. అమెరికాలో చదువుకు, ఉద్యోగాలకు వెళతామని తన పిల్లలు చెబితే, సరేనంటూ వారిని ప్రోత్సహించలేనని… ఆ దేశంలో ఉన్నపళంగా మారిన పరిస్థితులే ఇందుకు కారణం అన్నారు. ‘వాస్తవానికి నేను అమెరికాకు గొప్ప అభిమానిని. కానీ, ప్రస్తుతానికి ఆ అభిమానం…

Read More

Uttar Pradesh Deadly Storm 2026: యూపీ వాతావరణంలో వచ్చిన మార్పేంటి? ఏపీ, తెలంగాణలో అలా అవుతుందా?

Uttar Pradesh Deadly Storm 2026: ఉత్తరప్రదేశ్‌లో వచ్చింది మామూలు తుపాను కాదు. సడెన్‌గా వచ్చింది. అప్పటివరకూ అసలు మేఘాలే లేవు. జల్లులు కూడా పడవు అనుకునే పరిస్థితి. అలాంటిది భయంకరమైన తుపాను ఎలా వచ్చింది? అక్కడి వాతావరణంలో ఏం జరిగిందో తెలుసుకుందాం. Source link

Read More