పీసీపీఎన్డీటీ చట్ట ఉల్లంఘనలపై టోల్ ఫ్రీ నంబర్ హెల్ప్ నంబర్

1800 233 2447 ఏర్పాటు జిల్లా వైద్య ఆరోగ్య శాఖాధికారి,డాక్టర్ ఈ .బి దేవివిశాలాంధ్ర అనంతపురం టౌన్ : గర్భంలో శిశువు లింగ నిర్ధారణ చట్ట విరుద్ధ కార్యకలాపాలను అరికట్టేందుకు ప్రభుత్వం కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటోందని అందులో భాగంగా టోల్ ఫ్రీ నంబర్ హెల్ప్ నంబర్ 1800 233 2447 ఏర్పాటు చేయడం జరిగిందని జిల్లా వైద్య ఆరోగ్య శాఖాధికారి డాక్టర్ ఈ బి దేవి గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. గర్భస్థ శిశువు లింగ నిర్ధారణ…

Read More

అర్హులైన రైతులకు నాణ్యమైన విత్తనకాయలు – Visalaandhra

-ఎమ్మెల్యే పరిటాల సునీత ​విశాలాంధ్ర-రాప్తాడు (అనంతపురం జిల్లా) : అర్హులైన రైతులకు నాణ్యమైన వేరుశనగ విత్తన కాయలు పంపిణీ చేయాలని ఎమ్మెల్యే పరిటాల సునీత సూచించారు. రాప్తాడులో రైతులకు పంపిణీ చేయడానికి సిద్ధంగా ఉన్న విత్తన వేరుశనగ కాయల నాణ్యతను సునీత గురువారం స్వయంగా పరిశీలించారు. విత్తన గింజల నాణ్యతను క్షేత్రస్థాయిలో తనిఖీ చేసి, రైతులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా పారదర్శకంగా పంపిణీ చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో ఏఓ కృష్ణచైతన్య, తహశీల్దార్ చెన్నకేశవులు, టీడీపీ మండల కన్వీనర్…

Read More

క్షయవ్యాధి పరీక్షలు.. మెడికల్ ఆఫీసర్ డాక్టర్ జయంత్ కుమార్

విశాలాంధ్ర -ధర్మవరం; ధర్మవరం డివిజన్లోని అర్బన్ యు పి హెచ్ సి లక్ష్మీ చెన్నకేశవపురం మెడికల్ ఆఫీసర్ డాక్టర్ జయంత్ కుమార్ ఆధ్వర్యంలో టీబి సూపర్వైజర్ కిష్టప్ప అధ్యక్షతన కేతిరెడ్డి కాలనీ సచివాలయం, వైఎస్ఆర్ కాలనీ సచివాలయం, లక్ష్మీ చెన్నకేశవపురం సచివాలయం లోని నాడు 60 సంవత్సరాల పైబడిన 128 మందికి మొబైల్ హ్యాండిల్ ఎక్స్ రే మిషన్ ద్వారా క్షయ వ్యాధి పరీక్ష చేయుట కొరకు తీయడం జరిగినది అని మెడికల్ ఆఫీసర్ డాక్టర్ జయంత్…

Read More

మేమూ బొద్దింకలమే.. జనరేషన్ జెడ్ చూస్తోంది : వైఎస్ జగన్

డీఎస్సీ స్కామ్‌పై సీబీఐ దర్యాప్తు జరిపించాలి మెగా డీఎస్సీ పరీక్ష, నియామకాల ప్రక్రియలో పెద్ద ఎత్తున అవకతవకలు జరిగాయని, దీనిపై సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (సీబీఐ)తో విచారణ జరిపించాలని వైసీపీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి జగన్ డిమాండ్ చేశారు. నేడు ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ, డీఎస్సీకి సంబంధించి వెలుగులోకి వస్తున్న వాస్తవాలు అత్యంత దిగ్భ్రాంతికరంగా ఉన్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రభుత్వం కుంభకోణాలతో లక్షలాది మంది అభ్యర్థుల నమ్మకాన్ని వమ్ము చేసిందని,…

Read More

మమతా బెనర్జీకి గట్టి ఎదురుదెబ్బ.. టీఎంసీకి మూడో రాజ్యసభ సభ్యుడి రాజీనామా

పశ్చిమ బెంగాల్ అధికార పార్టీ తృణమూల్ కాంగ్రెస్ (టీఎంసీ)కి వరుసగా ఎదురుదెబ్బలు తగులుతున్నాయి. పార్టీలో నెలకొన్న అంతర్గత విభేదాలు ఇప్పుడు బహిరంగంగా కనిపిస్తుండగా,కీలక నేతలు ఒక్కొక్కరుగా పార్టీకి దూరమవుతున్నారు. తాజాగా టీఎంసీకి చెందిన రాజ్యసభ సభ్యుడు ప్రకాష్ చిక్ బరాయిక్ తన సభ్యత్వానికి రాజీనామా చేయడంతో రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది.టీఎంసీకి రాజ్యసభలో ఇది వరుసగా మూడో పెద్ద షాక్ కావడం గమనార్హం. ఇప్పటికే సీనియర్ నేతలు సుఖేందు శేఖర్ రాయ్, సుస్మితా దేవ్ తమ రాజ్యసభ…

Read More

మీనాక్షి నటరాజన్‌ పిటిషన్‌పై విచారణకు సుప్రీంకోర్టు ఓకే.. ఫలితాలపై స్టేకు నిరాకరణ

మధ్యప్రదేశ్‌ రాజ్యసభ ఎన్నికలకు సంబంధించిన వివాదంలో కాంగ్రెస్‌ నేత మీనాక్షి నటరాజన్‌కు సుప్రీంకోర్టులో కొంత ఊరట లభించింది. ఆమె దాఖలు చేసిన పిటిషన్‌ను శుక్రవారం విచారించేందుకు అత్యున్నత న్యాయస్థానం అంగీకరించింది. అయితే ఎన్నికల ఫలితాలను తాత్కాలికంగా నిలిపివేసేలా ఆదేశాలివ్వాలన్న అభ్యర్థనను కోర్టు తిరస్కరించింది. మీనాక్షి తరఫున సీనియర్‌ న్యాయవాది అభిషేక్‌ మను సింఘ్వీ ఈ అంశాన్ని అత్యవసరంగా విచారించాలని సుప్రీం కోర్టును కోరారు. తెలంగాణలోని ఓ ప్రైవేట్‌ ఫిర్యాదుకు సంబంధించి ఆమెకు కేవలం నోటీసు మాత్రమే జారీ…

Read More

డబ్బు కంటే గౌరవమే ముఖ్యం

ఇక నుంచి తమ బిడ్డ కాదు… దేశానికి బిడ్డ: వైభవ్ తండ్రి సంజీవ్పట్నా: యువ సంచలనం వైభవ్ సూర్యవంశీ క్రికెట్ వర్గాల్లో చర్చనీయాంశంగా మారాడు. ఇటీవల ముగిసిన ఐపీఎల్‌లో రాజస్థాన్ రాయల్స్ తరుపున ఆడి అత్యధిక పరుగులు చేసి రికార్డులు సృష్టించాడు. ఈ యువ హిట్టర్ సూర్యవంశీ టీమిండియా టీ20 జట్టుకు ఎంపికైన సంగతి తెలిసిందే. దేశం తరఫున ఆడాలన్న యువ క్రికెటర్, చిచ్చర పిడుగు వైభవ్ సూర్యవంశీ కల నెరవేరింది. భారత సీనియర్ టీ20 జట్టు…

Read More

పాలనకు కాదు…మోదీ ప్రజాస్వామ్య హత్యకు సారథ్యం: కాంగ్రెస్

న్యూదిల్లీ: ఎన్డీయే ప్రభుత్వం 12 ఏళ్లు పూర్తి చేసుకున్న నేపథ్యంలో…ఎన్నికైన ప్రధానుల్లో నిరంతరాయంగా సుదీర్ఘకాలం కొనసాగిన నేతగా మోదీ రికార్డు సృష్టించారు. దీనిపై ప్రతిపక్ష కాంగ్రెస్ స్పందిస్తూ మోదీపై విమర్శలు గుప్పించింది. ఆయన స్వయంప్రకటిత మైలురాయిని దాటారేమో కానీ, దేశానికి పెద్ద సమస్యగా పరిణమించారని కాంగ్రెస్ సీనియర్ నేత జైరాం రమేశ్ పేర్కొన్నారు. మోదీ పాలనకు కాకుండా దేశంలో ప్రజాస్వామ్య హత్యకు సారథ్యం వహిస్తున్నారని విమర్శించారు. 1947 ఆగస్టు 15న జవహర్‌లాల్ నెహ్రూ ఒక అద్భుతమైన మంత్రివర్గానికి…

Read More

ఇరాన్‌పై అమెరికా మళ్లీ భీకర దాడులు

వాషింగ్టన్: అమెరికా అధ్యక్షుడు అనుకున్నంత పని చేశారు. ఇరాన్‌పై భారీస్థాయిలో దాడులు చేస్తామని ట్రంప్ చెప్పిన కొద్దిసేపట్లోనే ఆ హెచ్చరికలు వాస్తవ రూపం దాల్చాయి. దీంతో పశ్చిమాసియాలో ఉద్రిక్తితలు తీవ్రమయ్యాయి. ఇరాన్‌లోని పలు లక్ష్యాలపై దాడులు చేసినట్లు అమెరికా సెంట్రల్ కమాండ్ ప్రకటించింది. ఇవి ట్రంప్ ఆదేశాల మేరకు కేవలం ఆత్మరక్షణ కోసం చేశామని పేర్కొంది. ఇరాన్‌లోని దక్షిణ ప్రాంతంలో భారీగా పేలుళ్లు జరిగాయి. మినాబ్, బందర్ అబ్బాస్, సిరిక్, టెహ్రాన్ ప్రాంతాలపై అమెరికా దృష్టిసారించింది. మరోవైపు…

Read More

నేడు కాంగ్రెస్ అత్యవసర సమావేశం – Visalaandhra

న్యూదిల్లీ: దేశంలో వేగంగా మారుతున్న రాజకీయ పరిణామాలపై చర్చించేందుకు కాంగ్రెస్ పార్టీ అధిష్టానం అత్యవసర సమావేశానికి పిలుపునిచ్చింది. అఖిల భారత కాంగ్రెస్ కమిటీ ప్రధాన కార్యదర్శులు, రాష్ట్రాల ఇన్‌ఛార్జ్‌లు, ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులందరూ గురువారం దిల్లీలోని ఇందిరాభవన్‌లో జరిగే సమావేశానికి హాజరుకానున్నారు. వారందరినీ ఆహ్వానిస్తూ కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ లేఖలు రాశారు. కాంగ్రెస్ జాతీయాధ్యక్షుడు మల్లికార్జున ఖడ్గే అధ్యక్షతన ఈ కీలక సమావేశం జరగనుంది. జూన్ 8న ఇండియా ఐక్యసంఘటన సమావేశం జరిగిన…

Read More