అన్నదానం చేయుటలో ఎంతో సంతృప్తి ఉంది.. ఆలయ కమిటీ

విశాలాంధ్ర ధర్మవరం;; అన్నదానం చేయుటలో ఎంతో సంతృప్తి ఉంది అని కొత్తపేటలోని శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర ఆలయ కమిటీ వారు తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఆలయంలో నిత్యం పూజలను అర్చకులు సుదర్శనాచార్యులు నిర్వహిస్తున్నారని తెలిపారు. అదేవిధంగా గత కొన్ని సంవత్సరాలుగా ప్రతిరోజు దాదాపు నూరు మందికి పైగా అనాధలకు, పేదలకు, బిక్షగాళ్లకు దాతల సహాయ సహకారములతో అన్నదాన కార్యక్రమాన్ని చేపట్టడం జరిగిందన్నారు. ఈ అన్నదాన కార్యక్రమంలో 100 రూపాయల నుంచి ఆపైన ఇచ్చే ప్రతి…

Read More

ప్రభుత్వ ఆసుపత్రిలో అనారోగ్యంతో ముదిగుబ్బ దినసరి కూలీ మృతి

వైద్యుల నిర్లక్ష్యంతో మృతి.. న్యాయం చేయండి.. ముదిగుబ్బ సిపిఐ మండల కార్యదర్శి చల్లా శ్రీనివాసులు.విశాలాంధ్ర ధర్మవరం/ముదిగుబ్బ:: అనంతపురం ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ధర్మవరం నియోజకవర్గంలోని ముదిగుబ్బ మండలానికి గేట్ గొట్టాలకు చెందిన ఆశాభి అనే దినసరి కూలీ మృతి వైద్యుల వలన నిర్లక్ష్యంతో మృతి చెందిందని, వైద్యుల పైన చర్యలు తీసుకుంటూ, ప్రభుత్వం ఈ కుటుంబాన్ని ఆదుకోవాలని ముదిగుబ్బ సిపిఐ మండల కార్యదర్శి చల్లా శ్రీనివాసులు తెలిపారు. ఈ సందర్భంగా వారు ఆ బాధిత కుటుంబాన్ని…

Read More

ప్రభుత్వ పాఠశాలకు ఫర్నిచర్ బహుకరణ…. – Visalaandhra

విశాలాంధ్ర నందిగామ:- మానవసేవే మాధవసేవ అనే సంకల్పంతో వారి ఆర్థిక పరిస్థితులకు అనుగుణంగా దాన గుణంతో ముందుకు సాగాలని ప్రభుత్వ మోడల్ ప్రైమరీ స్కూల్ ప్రధానోపాధ్యాయులు శ్యాంప్రసాద్ అన్నారు శుక్రవారం స్థానిక నెహ్రు నగర్ లో గల ప్రభుత్వ మోడల్ ప్రైమరీ స్కూల్ కు ఫర్నిచర్ అందజేసిన మద్దాలి శ్రీనివాసచార్యులు,మద్దాలి నారాయణ చార్యులను ఆయన ప్రత్యేకంగా అభినందించారు అమెరికాలో నివసిస్తున్న మద్దాల శ్రీనివాసచార్యులు, హైదరాబాదులో నివసిస్తున్న మద్దాలి నారాయణాచార్యులు తమ యొక్క ఆర్థిక సహాయం ద్వారా ఆఫీస్…

Read More

ప్రజల సమస్యలు నా సమస్యలు గా భావిస్తా….

విప్,ఎమ్మెల్యే తంగిరాల సౌమ్య విశాలాంధ్ర నందిగామ:-ప్రజలు తమ పనులపై ప్రభుత్వ కార్యాలయాలకు వచ్చినప్పుడు అధికారులు అప్రమత్తతో వారి యొక్క పనులు త్వరితగతిన పూర్తి చేయాలని ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే తంగిరాల సౌమ్య అన్నారు శుక్రవారం స్థానిక కాకాని నగర్ లో శాసనసభ్యులు కార్యాలయంలో నిర్వహించిన ప్రజా దర్బార్ కు పలువురు వినతులు సమర్పించారు ఈ సందర్భంగా పలువురు నుండి వినతులు స్వీకరించిన ఎమ్మెల్యే తంగిరాల సౌమ్య మాట్లాడుతూ ప్రజలకు అవసరమయ్యే ప్రతి సమస్యను సంబంధిత అధికారులు స్పష్టంగా…

Read More

ప్రజలను దగా చేస్తూ రెండేళ్ల కూటమి పాలన… ఎమ్మెల్సీ మొండితోక అరుణ్ కుమార్

విశాలాంధ్ర నందిగామ:-ప్రజలను దగా చేస్తూ ఉండేళ్ల కూటమి పాలనలో ప్రజలు తీవ్రంగా నష్టపోయారని ఎమ్మెల్సీ మొండితోక అరుణ్ కుమార్ అన్నారు రాష్ట్ర పార్టీ ఆదేశాల మేరకు రెండేళ్ల కూటమి వెన్నుపోటు పాలనపై స్థానిక గాంధీ సెంటర్లో నియోజకవర్గస్థాయిలో స్థానిక మాజీ ఎమ్మెల్యే మొండితోక జగన్ మోహన్ రావు,స్థానిక నాయకులతో కలిసి గలం విప్పారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ చంద్రబాబు నాయుడు రాజకీయ జీవితాంతం మోసాలు వెన్నుపోటు దగాలు స్టాంప్లే అనిపిస్తున్నాయని ప్రజలను నమ్మించి అధికారం చేపట్టి…

Read More

రైతులకు అండగా కూటమి ప్రభుత్వం

విశాలాంధ్ర – పెద్దకడబూరు :(కర్నూలు) : కూటమి ప్రభుత్వం రైతుల అండగా ఉంటుందని టీడీపీ రైతు విభాగం రాష్ట్ర అధికార ప్రతినిధి నరవ రమాకాంతరెడ్డి అన్నారు. శుక్రవారం మండల కేంద్రంలోని స్థానిక సహకార సంఘం నందు సొసైటీ అధ్యక్షులు మీసేవ ఆంజనేయులు అధ్యక్షతన, మండల వ్యవసాయ అధికారిణి సుచరిత సమక్షంలో రైతులకు యూరియా పంపిణీ చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఖరీఫ్ సీజన్ ఆరంభంలోనే రైతులకు అవసరమైన యూరియాను కూటమి ప్రభుత్వం సరఫరా చేస్తుందన్నారు. రైతాంగాన్ని…

Read More

గిరిజన యువతికి న్యాయం జరిగే వరకూ పోరాటం చేస్తాం…

సిపిఐ గిరిజన సమైక్య నాయకులు విశాలాంధ్ర పెనుగంచిప్రోలు:-గిరిజన యువతినీ అత్యాచారం హత్య చేసిన వారిని కఠినంగా శిక్షించాలని వారి కుటుంబానికి ప్రభుత్వ ఉద్యోగం తో పాటు 50 లక్షల రూపాయల ఎక్స్ప్లేషియా ప్రకటించాలని సిపిఐ గిరిజన సమైక్య ప్రధాన కార్యదర్శి వై ఎల్ రామాంజనేయులు డిమాండ్ చేశారు సిపిఐ రాజకీయ శిబిరాలలో భాగంగా ఎన్టీఆర్ జిల్లా పెనుగంచిప్రోలు లో జరుగుతున్న కార్యక్రమంలో గిరిజన నాయకులతో కలిసి పాల్గొన్న ఆయన మీడియాతో మాట్లాడుతూ ప్రశాంతతకు మారుపేరైన పాలకొండలో గిరిజన…

Read More

శింగనమల వైసీపీలో ముదురుతున్న వర్గపోరు..? – Visalaandhra

2029 టికెట్ కోసం ఇప్పటినుంచే బలప్రదర్శన..! విశాలాంధ్ర – నార్పల (అనంతపురం జిల్లా) : శింగనమల నియోజకవర్గంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో అంతర్గత విభేదాలు మరోసారి బహిరంగ చర్చకు దారితీస్తున్నాయా అనే ప్రశ్న రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారింది. పార్టీ రాష్ట్రవ్యాప్తంగా నిర్వహిస్తున్న “చంద్రబాబు రెండేళ్ల వెన్నుపోటు” నిరసన కార్యక్రమం నేపథ్యంలో వెలుగులోకి వచ్చిన పోస్టర్ల రాజకీయాలు ఇప్పుడు నియోజకవర్గంలో ఆధిపత్య పోరుపై కొత్త అనుమానాలకు తెరలేపుతున్నాయి.పార్టీ అధికారిక కార్యక్రమానికి సంబంధించిన ప్రచార పోస్టర్లు, సోషల్…

Read More

పదవి, డబ్బు కోసం కాదు.. రాజకీయ ప్రవేశంపై రాఘవ లారెన్స్ కీలక ప్రకటన

ప్రముఖ నటుడు, దర్శకుడు, కొరియోగ్రాఫర్ రాఘవ లారెన్స్ తన రాజకీయ ప్రవేశంపై గత కొంతకాలంగా సాగుతున్న ఊహాగానాలకు తెరదించారు. తాను రాజకీయాల్లోకి అడుగుపెడుతున్నట్టు అధికారికంగా ప్రకటించి తమిళ సినీ, రాజకీయ వర్గాల్లో చర్చకు తెరలేపారు. ఇటీవలే పలువురు సినీ ప్రముఖులు రాజకీయాల్లోకి ప్రవేశిస్తుండగా ఆ జాబితాలో ఇప్పుడు లారెన్స్ కూడా చేరారు.ఈ మేరకు తన ఃఎక్స్ః ఖాతాలో ఓ ప్రకటన విడుదల చేశారు. ఁఎలాంటి ప్రతిఫలం ఆశించకుండా మీ కర్తవ్యాన్ని చిత్తశుద్ధితో నిర్వర్తించండిఁ అనే వాక్యంతో తన…

Read More

నర్సింగ్ విద్యార్థులకు గుడ్‌న్యూస్.. ఏపీలో 10 కొత్త పీజీ రెసిడెన్సీ కోర్సులు!

దేశ వైద్య రంగాన్ని మరింత బలోపేతం చేయడంతో పాటు నర్సింగ్ వృత్తిని అంతర్జాతీయ ప్రమాణాలకు తీసుకెళ్లే లక్ష్యంతో భారత నర్సింగ్ కౌన్సిల్ కీలక నిర్ణయం తీసుకుంది. నర్సుల వృత్తిపరమైన నైపుణ్యాలను మెరుగుపరచేందుకు దేశవ్యాప్తంగా ప్రత్యేక పోస్ట్ గ్రాడ్యుయేట్ (PG) రెసిడెన్సీ కోర్సులను ప్రవేశపెట్టేందుకు ఆమోదం తెలిపింది. ఈ నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కూడా రాష్ట్రంలోని ప్రభుత్వ, ప్రైవేట్ నర్సింగ్ కళాశాలల్లో రెండేళ్ల వ్యవధి గల 10 ప్రత్యేక పీజీ రెసిడెన్సీ కోర్సులను ప్రారంభించేందుకు సిద్ధమైంది. అంతర్జాతీయ ప్రమాణాల…

Read More