Weather Alert: రాబోయే రెండు గంటల్లో వర్షాలు.. ఎక్కడెక్కడంటే? | తెలంగాణ వార్తలు

Last Updated:May 18, 2026 2:26 PM IST రాష్ట్రంలో రాబోయే రెండు గంటల వ్యవధిలో నిజామాబాద్, కామారెడ్డి, సంగారెడ్డి, వికారాబాద్ జిల్లాల్లో మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ నిపుణులు అంచనా వేశారు. Heavy Rains: సంద్రంలో అల్పపీడనం.. రానున్న 3 రోజులు భారీ వర్షాలు.. తెలంగాణ రాష్ట్రంలో రాబోయే కొన్ని గంటల్లో వాతావరణంలో అనూహ్య మార్పులు చోటుచేసుకోనున్నాయి. ఒకవైపు భానుడి భగభగలతో జనం బెంబేలెత్తిపోతుండగా, మరోవైపు కొన్ని జిల్లాల ప్రజలకు వర్ష సూచనతో…

Read More

కేంద్ర ప్రభుత్వం సామాన్య ప్రజలను దారుణంగా వంచిస్తోంది : ఖర్గే

ప్రధాని మోదీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం సామాన్య ప్రజలను దారుణంగా వంచిస్తోందని కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే విమర్శించారు. కేరళలో ఆయన మీడియాతో మాట్లాడుతూ ఇంధన ధరల పెంపుపై నిప్పులు చెరిగారు. ఎన్నికల సమయంలో ద్రవ్యోల్బణం, ఇంధన ధరల పెంపు వంటి అంశాలు చర్చకు వస్తే అధికార పార్టీకి ఎక్కడ ఓట్ల నష్టం జరుగుతుందోననే భయంతోనే మోదీ ప్రభుత్వం ఇన్నాళ్లూ ఈ ధరల పెంపు నిర్ణయాన్ని తొక్కిపెట్టిందని ఆయన దుయ్యబట్టారు. ఎన్నికల ప్రక్రియ అంతా…

Read More

జోగి రమేష్‌ని అదుపులోకి తీసుకున్న పోలీసులు | ఆంధ్రప్రదేశ్ వార్తలు

Last Updated:May 18, 2026 1:13 PM IST గుంటూరు జిల్లాలో ఉద్రిక్త పరిస్థితి తలెత్తింది. వైసీపీ నేత జోగి రమేష్‌ని అడ్డుకొని, పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. జోగి రమేష్ ని అదుపులోకి తీసుకున్న పోలీసులు గుంటూరు జిల్లాలో ఉద్రిక్త పరిస్థితి తలెత్తింది. వైసీపీ నేత జోగి రమేష్‌ని అడ్డుకొని, పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. స్థానిక మామిళ్ల పల్లిలో రైతులకు సంబంధించిన ఓ గోడౌన్‌ను ప్రభుత్వం సీజ్ చేసింది. దాన్ని చూసేందుకు జోగి రమేష్ వెళ్లడంతో.. పోలీసులు…

Read More

చివరిక్షణంలోనూ స్టీరింగ్ కాలమ్ పట్టుకొనే.. ఎయిరిండియా ఘటనలో పైలట్ ప్రయత్నం

అహ్మదాబాద్‌లో గతేడాది జరిగిన ఎయిర్ ఇండియా విమాన ప్రమాదానికి సంబంధించిన మరో హృదయ విదారక విషయం తాజాగా వెలుగులోకి వచ్చింది. ప్రమాద సమయంలో విమానంలోని ప్రయాణికులను రక్షించేందుకు పైలట్ సుమిత్ సబర్వాల్ చివరి క్షణం వరకూ ప్రయత్నించినట్లు వెల్లడైంది. ఆయన మృతదేహాన్ని పరిశీలించిన వ్యక్తులు తెలిపిన వివరాలు ఇప్పుడు భావోద్వేగానికి గురిచేస్తున్నాయి.గత జూన్‌లో అహ్మదాబాద్ విమానాశ్రయం నుంచి బయలుదేరిన కొద్ది సేపటికే ఎయిరిండియా విమానం కుప్పకూలింది. ఈ దుర్ఘటనలో మొత్తం 260 మంది ప్రాణాలు కోల్పోయారు.మృతుల్లో తన…

Read More

డాలర్ దెబ్బకు రూపాయి విలవిల.. 96.18 వద్ద చారిత్రక కనిష్టానికి..

అమెరికా-ఇరాన్ యుద్ధ ప్రభావంతో భారత రూపాయి మరింత ఒత్తిడికి గురైంది. సోమవారం డాలర్‌తో పోలిస్తే రూపాయి విలువ చరిత్రలో ఎన్నడూ లేనంతగా పడిపోయి 96.18 వద్ద నమోదైంది. అంతర్జాతీయ మార్కెట్లో బాండ్ యీల్డ్స్ భారీగా పెరగడం, ముడి చమురు ధరలు ఎగబాకడం ఇందుకు ప్రధాన కారణాలుగా మార్కెట్ నిపుణులు చెబుతున్నారు. ప్రపంచంలో మూడో అతిపెద్ద క్రూడ్ ఆయిల్ దిగుమతిదారైన భారత్‌పై ఈ పరిణామాలు తీవ్ర ప్రభావం చూపుతున్నాయని పేర్కొంటున్నారు. ఆసియాలోనే అత్యంత బలహీన ప్రదర్శన కనబరిచిన కరెన్సీగా…

Read More

Chittoor: ఖాకీల దొంగాట.. దొంగల ముఠాతో చేతులు కలిపి తమిళనాడు వ్యాపారిని దోచుకున్న ఏఎస్ఐ, కానిస్టేబుల్! | ఆంధ్రప్రదేశ్ వార్తలు

Last Updated:May 18, 2026 5:47 AM IST గంగాధరనెల్లూరు సీఐ ప్రసాద్ ఆదివారం సాయంత్రం మీడియాకు వెల్లడించారు. ఈ కేసులో నిర్వాహకులతో పాటు చిత్తూరుకు చెందిన ఒక ఏఎస్ఐ, ఏఆర్ కానిస్టేబుల్‌ సహా ఐదుగురిని పోలీసులు అరెస్ట్ చేశారు. ప్రతీకాత్మక చిత్రం Chittoor: రక్షకభటులే భక్షకులుగా మారితే ఇక సామాన్యుడికి దిక్కెవరు? దొంగలను పట్టుకుని బాధితులకు న్యాయం చేయాల్సిన పోలీసులే స్వయంగా దొంగలతో చేతులు కలిపారు. ఈజీ మనీ (సులభంగా డబ్బు సంపాదించడం)కి అలవాటుపడి, తోటి…

Read More

Andhra Pradesh: ఆంధ్రా ప్యారిస్‌కు పూర్వవైభవం.. తెనాలి కాలువల సుందరీకరణపై ప్రభుత్వం ప్రత్యేక ఫోకస్.. త్వరలో బోట్ షికారు! | ఆంధ్రప్రదేశ్ వార్తలు

Last Updated:May 18, 2026 6:15 AM IST అయితే, తెనాలిలోని సాంస్కృతిక, సాహిత్య, చారిత్రక వారసత్వాన్ని పునరుద్ధరించడంతో పాటు, పట్టణాన్ని రాష్ట్రంలోనే ఒక ప్రముఖ పర్యాటక కేంద్రంగా మార్చడమే లక్ష్యంగా ప్రభుత్వం కాలువల రూపురేఖలను వేగంగా మారుస్తోంది. ప్రతీకాత్మక చిత్రం Andhra Pradesh: జలనవ్వల సుందర దృశ్యాలు, ఆహ్లాదపరిచే పచ్చదనానికి కేరళాఫ్ అడ్రస్ అయిన ‘ఆంధ్రా ప్యారిస్’ తెనాలి పట్టణానికి పూర్వవైభవం తీసుకువచ్చేందుకు కూటమి ప్రభుత్వం పక్కా ప్రణాళికలతో ముందుకు సాగుతోంది. ఒకప్పుడు పర్యాటక శోభతో…

Read More

కాంగో, ఉగాండాలో ఆరోగ్య అత్యవసర పరిస్థితి

విజృంభిస్తోన్న ఎబోలా వైరస్ఉగాండా: ఆఫ్రికాలోని కాంగోలో ‘ఎబోలా’ వైరస్ విజృంభిస్తోంది. అక్కడ ఈ ప్రాణాంతక వ్యాధి సోకి ఇప్పటికే 88 మంది మృతి చెందారు. మరో 300 మందకిపైగా ఈ వైరస్ బారిన పడినట్లు అధికారులు తెలిపారు. పొరుగున ఉన్న ఉగాండాలోనూ ఈ వైరస్ ఆనవాళ్లు బయటపడ్డాయి. దీనితో కాంగో, ఉగాండాలో ఆరోగ్య అత్యవసర స్థితిని విధిస్తున్నట్లు ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచఓ) ప్రకటించింది. కాంగో పొరుగు దేశాల్లో ఈ వ్యాధి వ్యాప్తి చెందే ప్రమాదం ఉందని…

Read More

Minister Vangalapudi Anitha | తిరుమల శ్రీవారి సేవలో హోం మంత్రి వంగలపూడి అనిత

ఆంధ్రప్రదేశ్ హోం శాఖ మంత్రి వంగలపూడి అనిత తిరుపతిలోని ప్రముఖ పుణ్యక్షేత్రం శ్రీ వేంకటేశ్వర స్వామి ఆలయాన్ని సందర్శించారు. తిరుమల కొండపై కొలువై ఉన్న శ్రీవారిని కుటుంబ సమేతంగా దర్శించుకుని, ప్రత్యేక పూజలు మరియు మొక్కులు సమర్పించుకున్నారు.#VangalapudiAnitha #tirumalatemple #tirumala Source link

Read More

Elephants: అర్థరాత్రి ఏనుగుల హల్‌చల్.. వాహనదారుడి వెంటపడిన గజాలు | ఆంధ్రప్రదేశ్ వార్తలు

Last Updated:May 18, 2026 6:52 AM IST Elephants: తిరుమలలో తరచూ ఏనుగులు హల్‌చల్ చేస్తున్నాయి. వీటిని అడవుల్లోకి పంపేందుకు.. కర్ణాటక నుంచి ఏపీ ప్రభుత్వం కుంకీ ఏనుగుల్ని తెప్పించింది. ఆ ఏనుగుల ద్వారా కొంతవరకూ సత్ఫలితాలు కనిపిస్తున్నాయి. ప్రతీకాత్మక చిత్రం తిరుపతి జిల్లా.. చంద్రగిరి నియోజకవర్గం భాకరాపేట ఘాట్ రోడ్డులో ఏనుగులు కలకలం రేపాయి. అర్ధరాత్రి ఏనుగుల గుంపు ద్విచక్ర వాహనదారుడిని వెంటాడటంతో అతడు ప్రాణాలతో తృటిలో తప్పించుకుని అటవీ శాఖకు సమాచారం ఇచ్చాడు….

Read More